sahanamvande@gmail.com

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

హత్యకు గురైన వ్యక్తి కోర్టులో ప్రత్యక్షం

సహనం వందే, అమెరికా: సాధారణంగా కోర్టులో నేరం చేసినవాళ్లు, సాక్షులు, లాయర్లు వాదోపవాదాలు వినిపిస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ కోర్టులో మాత్రం మూడేళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి స్వయంగా మాట్లాడి అందరినీ షాక్‌కు గురిచేశాడు! అవును మీరు విన్నది నిజమే. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన అతని డిజిటల్ రూపం కోర్టులో ప్రత్యక్షమై, తన హంతకుడి శిక్షా విచారణలో బాధితుడి వాంగ్మూలాన్ని వినిపించింది. ఈ అద్భుతమైన ఘటన న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర…

Read More

మెలానియా ట్రంప్ మాయం!

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్… ఈ పేరు వినగానే ఒక మిస్టరీలా అనిపిస్తోంది. ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వైట్‌హౌస్‌లో ఆమె ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, గత 108 రోజుల్లో మెలానియా వైట్‌హౌస్‌లో కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నారని సమాచారం. ఆమె ఎప్పుడు, ఎంతసేపు…

Read More

ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

Read More

అధిక వడ్డీ చూపి వేల కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి సూత్రధారి, ఫాల్కన్ సీఈవో యోగేందర్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా రూ. 4,215 కోట్ల మేర దేశవ్యాప్తంగా పలువురిని నిలువునా ముంచిన ఈ కుంభకోణం దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. చార్టర్డ్ ఫ్లైట్‌లో చిక్కిన మోసగాడు!దుబాయ్‌కు పారిపోయిన యోగేందర్ సింగ్……

Read More

భారత్ కు అమెరికా… పాక్ కు చైనా

సహనం వందే, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది. భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు…

Read More

అత్యవసర సర్వీసు ఉద్యోగుల సెలవులు రద్దు

సహనం వందే, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. కీలక ఆదేశాలు:

Read More

ఉగ్రవాదంపై కేంద్రానికి సిపిఐ మద్దతు

సహనం వందే, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదని, పాకిస్తాన్ పాలకులు, ఉగ్రవాదులు కలిసి భారత్‌లో నరమేధం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికి సరైన గుణపాఠం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు ఆపాలి…మావోయిస్టులను…

Read More

ఉగ్రమూకలపై ఉక్కుపాదం

సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…

Read More

విశాఖలో ‘కరాచీ’ చిచ్చు!

సహనం వందే, విశాఖపట్నం: విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు…

Read More