ఏడు అడుగులకు… అరవై లక్షలు – అబ్బాయిలకు మ్యారేజ్ బ్యూరో కండీషన్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అని మన సంప్రదాయం చెబుతోంది. కానీ‌ ఏఐ యుగంలో పెళ్లి సంబంధాలు కూడా పక్కా వ్యాపారంగా మారిపోయాయని ఒక కొత్త పరిణామం రుజువు చేస్తోంది. దేశంలో పెళ్లి సంబంధాల కోసం ఏర్పాటు అయిన నాట్(Knot) డేటింగ్ యాప్… అబ్బాయిల వార్షిక ఆదాయం కనీసం రూ. 60 లక్షలు ఉండాలని కఠిన షరతు విధించింది. అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టకుండా వివాదానికి కేంద్రంగా మారింది. సంప్రదాయ…

Read More

ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

సహనం వందే, న్యూఢిల్లీ:విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే…

Read More

ఫ్యాషన్ ఉప్పు… థైరాయిడ్ ముప్పు – రాక్, పింక్ సాల్టుల్లో అయోడిన్ ఉండదు

సహనం వందే, న్యూఢిల్లీ:పప్పు… పచ్చళ్ల నుంచి నూడుల్స్… చాట్ వరకూ మన దైనందిన ఆహారంలో ఉప్పు దాగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు వినియోగం మన గుండె, కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన పరిమాణం కంటే భారతీయులు ఏకంగా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం అత్యవసరం. ఉప్పు ఎక్కువైతే ప్రాణాలకు చేటు…డబ్ల్యూహెచ్ఓ ప్రకారం……

Read More

అభిమానులతో ‘ఫుట్‌బాల్’ – ప్రపంచ కప్ ఒక్క టికెట్ రూ. 8.87 లక్షలు

సహనం వందే, అమెరికా:అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 2026 ప్రపంచ కప్ మ్యాచ్‌ల టికెట్ల ధరల రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. మొదట ధరలను గోప్యంగా ఉంచిన ఫిఫా… అతి తక్కువ ధరలు సుమారు రూ. 5,300 నుంచి మొదలవుతాయని మాత్రమే సెప్టెంబర్‌లో ప్రకటించింది. కానీ టికెట్ లాటరీలో గెలిచిన అభిమానులు ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ధరలు సామాన్య అభిమానులకు ఆకాశాన్ని తాకే విధంగా ఉండటం…

Read More

దసరా హీట్… టూర్ ట్రీట్ – లాంగ్ వీకెండ్ కు టూరిస్టుల ప్లాన్

సహనం వందే, హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యాటక డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే లాంగ్ వీకెండ్ కోసం బుకింగ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగాయి. హోటల్ రిజర్వేషన్లు సైతం 14 నుంచి 16 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కోరుకోవడమే. కుటుంబాలు, యువత రెండు మూడు రోజుల వీకెండ్ గెటవేలకు…

Read More

హిందువుల ఎమోషన్… ఐఫోన్ ప్రమోషన్! – కాషాయ రంగులో ప్రత్యేకంగా ఐఫోన్ 17

సహనం వందే, న్యూఢిల్లీ:కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు…

Read More

పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ:పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా…

Read More