కాంగ్రెస్ ‘కులం’… కాషాయం హైజాక్

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ స్వాతంత్రానంతరం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని స్పష్టం చేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన డిమాండ్ ను ముందుకు తీసుకువచ్చారు. తాము గెలిస్తే కులగణన చేసి తీరుతామని హామీయిచ్చారు. అయితే కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ… కులగణనకు…

Read More

30 ఏళ్ల సర్వీసు… 57 బదిలీలు

సహనం వందే, హరియాణా: హర్యానా కేడర్‌లో తిరుగులేని ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి అశోక్ బుధవారం పదవి విరమణ చేశారు. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏకంగా 57 సార్లు బదిలీ అయిన ఆయన… అవినీతిపై నిక్కచ్చిగా పోరాడిన యోధుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1991 బ్యాచ్‌కు చెందిన అశోక్ ఖేమ్కా హరియాణా ఎన్నో కీలక పదవులు నిర్వహించినా, ఎక్కడ అవినీతి కనిపించినా నిలదీసే తత్వం ఆయనది. ఈ కారణంగానే అధికారులు, రాజకీయ నాయకుల నుంచి…

Read More

త్రిష… విజయ్… కీర్తి సురేష్

సహనం వందే, చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ అంతే.. సినిమా తారల మెరుపులు, పంచ్‌ డైలాగుల్లాంటి వ్యాఖ్యలతో రసవత్తరంగా సాగుతుంటాయి. తాజాగా తమిళనాడు సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్ట్రి కళగం (టీవీకే) పేరుపై ఓ మంత్రి చేసిన కామెంట్లు అగ్గి రాజేశాయి. వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం..‌. విజయ్‌ రాజకీయ ఎంట్రీని జీర్ణించుకోలేకపోయారో ఏమో ఏకంగా ఆయన పార్టీ పేరును బద్నాం చేశారు. టీవీకే అంటే త్రిష, కీర్తి సురేషేనా సారూ?ఓ పబ్లిక్ మీటింగ్‌లో…

Read More

ఏఐలో భారత్ వెనుకబాటు

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో భారతదేశం వెనుకబాటులో ఉందని గూగుల్, కాంటార్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఏఐ వినియోగం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. 18 నగరాల్లో 8,000 మందితో జరిపిన సర్వే ఏఐ గురించి 60% మందికి తెలియదని, కేవలం 31% మంది మాత్రమే ఏఐ టూల్స్ ను ప్రయత్నించారని పేర్కొంది. ఈ గణాంకాలు భారతదేశం ఏఐ విప్లవంలో వెనుకబడుతుందనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఏఐ వినియోగంలో అడ్డంకులు ఎక్కడ?భారతీయులలో ఏఐ…

Read More

బహుజనుల బలిదానంతో అమరావతి

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి… ఇది రాజధాని కాదు, రాజకీయ నాయకుల కుట్రలకు, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం! 2015లో వేసిన అబద్ధపు పునాదులపై ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన మరోసారి శంకుస్థాపన డ్రామాకు తెరలేపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ రాజకీయ నాటకంలో ప్రజల ఆశలు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల జీవితాలు కూడా బలి అవుతున్నాయి. మొదటి శంకుస్థాపనతో వేల కోట్ల ప్రజాధనం స్వాహా అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ…

Read More

బీహార్ బుల్డోజర్

సహనం వందే, పాట్నా: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర…

Read More

అమెజాన్ వర్సెస్ అమెరికా

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌తో వైట్ హౌస్ నేరుగా తలపడుతోంది. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలపై పడే అదనపు భారాన్ని తమ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు చూపాలని అమెజాన్ యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘శత్రుత్వపూరిత, రాజకీయ ప్రేరేపిత చర్య’గా అభివర్ణించింది. ఈ వివాదం అమెజాన్ షేర్ల పతనానికి దారితీసింది, టారిఫ్ విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత రాజుకుంది….

Read More

‘డెత్ క్యాప్’ మర్డర్

సహనం వందే, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఒక భయంకరమైన నేరం వెలుగు చూసింది. ఒక ఇల్లాలు తన రక్త సంబంధీకులకే విషం పెట్టి ముగ్గురి ప్రాణాలు తీసింది. మరొకరు చావు బతుకుల మధ్య ఎలాగో అలా బయటపడ్డారు. 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్ అనే మహిళ పథకం ప్రకారం విషపూరితమైన పుట్టగొడుగులతో వండిన భోజనం వడ్డించి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2023 జూలైలో లియోంగాథాలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఎరిన్‌పై మూడు హత్య కేసులు,…

Read More

హాస్యం ‘బ్రహ్మ’స్మి

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా హాస్యానికి బ్రహ్మానందం ఒక రారాజు. తెలుగు తెరపై మూడు దశాబ్దాలు వెలుగొందారు. రేలంగి, రాజబాబు వంటి హాస్య దిగ్గజాల వారసత్వాన్ని అందుకుని తనదైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాల్లో నటించడం బాగా తగ్గిపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్… బ్రహ్మానందం తర్వాత ఆయన హాస్య వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? ఆయన స్థానాన్ని భర్తీ…

Read More

సింగర్ దేశద్రోహం

సహనం వందే హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశద్రోహం కేసుగా మారాయి. ఆమె వ్యాఖ్యలు మత, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, పాకిస్తాన్‌లో వైరల్ అవుతూ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడుతున్నాయని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. నేహా రాథోడ్ విమర్శలు… భగ్గుమన్న వివాదంపహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై నేహా సింగ్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని…

Read More