రెండింటికీ ముడి పెట్టడంలో అంతర్గత కుట్ర మహిళా బిల్లు పేరుతో దక్షిణాదిపై కుతంత్రం కేంద్రం కుట్రను తిప్పికొట్టిన ప్రతిపక్షాలు సౌత్ ఇండియన్ గెలుపు… కేంద్రానికి షాక్ ఎన్డీఏ కూటమి వ్యూహం తలకిందులు సహనం వందే, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన కేంద్ర సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి సీట్ల సంఖ్యను పెంచి తద్వారా దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించాలనే...........
కోదండరాం పార్టీ మౌనం లోక్ సత్తా విరామం ఇలాగైతే కవిత పార్టీ ఉంటుందా? సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల పుట్టుక ఒక సంచలనమైతే… వాటి అదృశ్యం అంతకంటే పెద్ద మిస్టరీగా మారింది. ఉద్యమ నేతలు, సినిమా స్టార్లు, మేధావులు పెట్టిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు కవిత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో పుట్టబోయే ఈ పార్టీ రాజకీయాల్లో...........
లైంగిక వేధింపులు… నిదా ఖాన్ గుట్టురట్టు సామాజిక మాధ్యమాల్లో రచ్చ లైంగిక వేధింపుల ఆరోపణలు బాధితుడి మత మార్పిడి సహనం వందే, నాసిక్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అమాయక మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొందరు కేటుగాళ్లు సాగించిన దౌర్జన్యం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఈ దారుణమైన సెక్స్, మత మార్పిడి...........
ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుంటే మారని పాఠం బలిపీఠంపై విద్యార్థుల భవిష్యత్తు ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ ఫ్యాక్టరీలు ఇండియాలో ఇంజనీర్ల బతుకు అగమ్యగోచరం ఏటా 15 లక్షల మందికి ఇంజనీరింగ్ పట్టా అందులో 10 శాతం మందికే కనీస నైపుణ్యం సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు పెనుతుఫానులా విరుచుకుపడుతుంటే భారతీయ విద్యావ్యవస్థ పాతకాలపు పాఠాలతో విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తోంది. లక్షల రూపాయలు పోసి కొన్న ఇంజనీరింగ్ పట్టాలు ఇప్పుడు...........
వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం తపన ప్రధాన పార్టీలకు కల్వకుంట్ల ఆడబిడ్డ సవాల్ లెక్క తేలని తెలంగాణ రాజకీయాలు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ తెరపై మరో సంచలనం మొదలైంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తూ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మూడు ప్రధాన పార్టీల కోటలను బద్దలు కొట్టే వ్యూహం. ఈ రాజకీయ చదరంగంలో...........
చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు శనివారం అసలు సమరం అభిమానుల కోలాహలం టికెట్ల కోసం ఎగబడుతున్న యూత్ సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ పిచ్ మీద మౌనంగా ఉంటూనే తుపాను సృష్టించగల మాంత్రికుడు ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచి మైదానానికి దూరంగా ఉన్న ఆ లెజెండ్ రాక కోసం పసుపు చొక్కాల అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ...........
బంధాల వెనుక మోసం అణచివేతపై ధిక్కార స్వరం ఒంటరిగా రాజకీయ రణక్షేత్రం కవిత కొత్త పార్టీ… బీసీ నినాదమే అస్త్రం సహనం వందే, హైదరాబాద్: కొన్నిసార్లు మనం ఎవరి కోసం యుద్ధం చేస్తామో వారే మనకు తెలియకుండా మన వెనుక గోతులు తవ్వుతుంటారు. బంధుత్వం అనేది ఒక సురక్షితమైన నీడ అనుకుంటాం కానీ ఒక్కోసారి అదే నీడ మన అస్తిత్వాన్ని కప్పేసే చీకటిగా మారుతుంది. కల్వకుంట్ల కవిత ప్రయాణం ఇప్పుడు...........
రోగానికి మందుల బదులు మంచి భోజనం వైద్య విద్యార్థులకు సరికొత్త ఆరోగ్య పాఠం అమెరికాలో స్టెతస్కోప్ వదిలిన డాక్టర్లు 'ఫుడ్ ఈజ్ మెడిసిన్' అనే నినాదం ప్రిస్క్రిప్షన్లలో వంటల రెసిపీలు సహనం వందే, హైదరాబాద్: వైద్యం అంటే కేవలం రోగి నాడి పట్టుకోవడం కాదు.. వంటగదిలో గరిటె పట్టుకోవడం కూడా. మనం తినే ప్రతి ముద్ద మనల్ని బతికించాలి కానీ చావుకు దగ్గర చేయకూడదు. అందుకే ఇప్పుడు అమెరికాలోని డాక్టర్లు...........
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు పేల్చిన బాంబు దీంతో మున్ముందు సామాజిక అశాంతి జ్వాల ఇండియాలోనూ పెరిగిన నిరుద్యోగ రేటు సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఒక నిరుద్యోగ అగ్నిపర్వతం మీద కూర్చుంది. రాబోయే దశాబ్ద కాలంలో కోట్ల మంది యువతకు ఉపాధి లేక వీధుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారత్లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు, అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు చేస్తున్న హెచ్చరికలు ఒకే భయానక సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది...........
డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు నష్టం తమిళనాడు ప్రభుత్వానికి ఖతర్నాక్ రిపోర్ట్ సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని మండిపాటు సహనం వందే, తమిళనాడు: భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగానే సాగితే అది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆ కారణంగా పార్లమెంటులో తమ...........
తండ్రి కేసీఆర్ తిరస్కారంతో అవమానభారం ఆధునిక సమాజంలో వారసుడికే పట్టాభిషేకం ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్న దారుణం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అవకాశం ఇస్తే అందరూ ఇందిరలే సహనం వందే, హైదరాబాద్: అధికార దాహం ముందు రక్తసంబంధం వెలవెలబోతోంది. వారసుడిని గద్దెనెక్కించే క్రమంలో కన్నకూతుళ్లనే బలిపీఠం ఎక్కిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ గురించి గొప్పలు చెప్పే నేతలు సొంత కూతురి విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఆకాశంలో సగం అని...........
దాని విలువ 420 లక్షల కోట్ల రూపాయలు టాప్10 దేశాల సెంట్రల్ బ్యాంకులతో సమానం పెట్టుబడిగా మారితేనే పసిడికి ప్రయోజనం దేశంలో సంపన్న గృహాలు, ఆర్థిక రథానికి చక్రం బంగారం నిధులపై అసోచామ్ నివేదిక వెల్లడి సహనం వందే, హైదరాబాద్: భారతీయ ఇళ్లల్లో బంగారం పరవళ్లు తొక్కుతోంది. మన బీరువాల్లో ఏకంగా 420 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం పోగుపడి ఉందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఈ అపార...........
అగార్కర్ మనసు గెలిచిన అద్భుతం ఆసియా క్రీడల వేదికగా అరంగేట్రం ఐర్లాండ్ పర్యటనలో యువ కెరటం 15 ఏళ్లకే భారత్ ఆటగాడు వెస్టిండీస్ సిరీస్పై గురి సహనం వందే, హైదరాబాద్: జీవితం కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతుంది. కొందరు నడక నేర్చుకునే వయసులో పరిగెత్తడం ప్రారంభిస్తారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరిగ్గా అదే చేస్తున్నాడు. చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలో నిలబడితే అతని కళ్లలో కనిపించేది...........
డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాధిపత్యమే నార్త్ సీట్లతోనే కేంద్రంలో రాజకీయాధికారం ఇక భవిష్యత్తులో ఢిల్లీ పీఠం దక్షిణాదికి దూరం పన్నులు కట్టడం… సలాం కొట్టడమే మన పని ఉత్తరాదిని పోషించడమే దక్షిణాది కర్తవ్యమా? హైబ్రిడ్ మోడల్ పరిష్కారం చూపిన రేవంత్ సహనం వందే, హైదరాబాద్: దేశంలో దక్షిణాది రాష్ట్రాల రాత మాత్రం మారడం లేదు. మనం రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి అన్నం పెడుతుంటే… ఎవరో వచ్చి ఆ పళ్లెం లాక్కుని...........
న్యాయమూర్తి కాషాయపు మరకపై క్లారిటీ జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని డిమాండ్ ఆమె ఆర్ఎస్ఎస్ అనుబంధంపై అభ్యంతరం కాషాయ వేదికలపై 4 సార్లు కనిపించారని ఫైర్ ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఢిల్లీ కోర్టు హాల్ సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యాయస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తనపై ఉన్న కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూనే ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతను సవాల్ చేశారు............
విలాసవంతమైన కోటల నిర్మాణానికి పెద్దపీట పేదవాడి గూడు దూరం… పట్టించుకోని బిల్డర్లు లాభాల వేటలో పడి సామాన్యుడి బలి హైదరాబాద్, ఢిల్లీలో చుక్కల్లో ఇంటి ధరలు వడ్డీ రేట్ల పిడుగుతో బతుకు ఛిద్రం సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కేవలం ధనికులను లక్ష్యంగా చేసుకుని విలాసవంతమైన భవనాలనే నిర్మిస్తోంది. సామాన్యులకు అవసరమైన తక్కువ ధర ఇళ్ల నిర్మాణంపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టడం లేదు. లాభాల...........
ప్రపంచాన్ని శాసించే దక్షిణ భారత ఇసుక సముద్ర తీరంలో దాగివున్న అణు శక్తి దాని విలువ 500 లక్షల కోట్లకు పైమాటే రాబోయే 10 తరాలకు సరిపోయే విద్యుత్తు ఇక పెట్రోల్ అవసరం లేదు… ఎలక్ట్రిక్ చాలు యురేనియం సంకెళ్లకు చరమగీతం ప్రపంచ దేశాలకు బాస్ అయ్యే అవకాశం సహనం వందే, హైదరాబాద్: భారతదేశ భవిష్యత్ వెలుగులకు దక్షిణ భారత తీరాలే అసలైన వేదిక కానున్నాయి. మనం ఎప్పుడూ విదేశీ...........
ఎన్నికల ఖర్చుల్లో అమెరికాను దాటేశాం ఖరీదైన ప్రజాస్వామ్యం… కోట్లలో ప్రచారం కార్పొరేట్ దిగ్గజాల గుప్పిట్లో ఓటు… ఓటరు సామాన్యుడికి అందని సీటు… అధికారం పెరిగిన ఎన్నికల వ్యయం… అవినీతిమయం సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక ఖరీదైన వేలం పాటగా మారిపోయింది. సామాన్యుడి ఓటు హక్కు కంటే సంపన్నుడి నోట్ల కట్టకే విలువ పెరిగింది. ఎన్నికలు అంటే సిద్ధాంతాల యుద్ధం కాస్తా అంకెల గారడీగా మారిపోయింది. వేల...........
సొంతంగా విహారయాత్రలకు మహిళలు మగ తోడు లేకుండానే ప్రయాణాలు ఆర్థిక స్వాతంత్య్రంతో ఎంజాయ్ టిప్స్ 2025లో 92,192 సోలో ఫిమేల్ బుకింగ్స్ దేశంలో 72 శాతం ట్రిప్పులకు మహిళలే ప్లాన్ సహనం వందే, హైదరాబాద్: ఇంటి గడప దాటితే అపరాధం అన్న రోజులు పోయాయి. ఇప్పుడు ఆడది అడుగు వేస్తే అది అల్టిమేట్ టూర్ అవుతోంది. వంటింటి గరిటె పట్టిన చేతులే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి............
పసిపిల్లల ఆక్రందనల సాక్షిగా ఇరాన్ బృందం ఫ్లైట్ సీట్లో పిల్లల బొమ్మలు, వారి గుర్తులు చిన్నారి చిరిగిన చొక్కా… స్కూల్ బ్యాగు శవపేటికలైన విమాన సీట్లు… విషాదయాత్ర రక్తపు మరకల దౌత్యం… శాంతికై రణరంగం ఇస్లామాబాద్ భేటీలో పిల్లల ఆత్మల నిలదీత చర్చల గదిలో శవాల వాసన… ప్రపంచం షాక్ ఇరాన్ వ్యూహంతో విస్తుపోయిన దేశాలు శాంతి కోసం చిన్నారుల ఆత్మ ఘోష 168 ఆత్మల ఆఖరి ప్రయాణం సహనం...........