కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల్యాండ్ పూలింగ్ వివాదం ఆందోళనలో జర్నలిస్టుల లోకం నేడు క్యాబినెట్… జూన్ 2న ఉత్కంఠ సహనం వందే, హైదరాబాద్: అమెరికా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు వదిలిన పొలిటికల్ అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపింది. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ రాజకీయ చదరంగంలో ఇళ్ల స్థలాలు ఆశించిన...........
బిర్యానీ నగరంలో రొట్టెల ప్రయాణం! జొన్న వైపు సిటిజన్లు… జంక్ ఫుడ్కు ఎండ్ మహిళా వ్యాపారుల సరికొత్త విప్లవం సహనం వందే, హైదరాబాద్: బిర్యానీల నగరంలో ఇప్పుడు జొన్న రొట్టెల జాతర నడుస్తోంది. రాత్రి వేళల్లో పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ తిని విసిగిపోయిన భాగ్యనగర వాసులు ఇప్పుడు ఆరోగ్యకరమైన సిరిధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన ఈ గ్రామీణ వంటకం… ఇప్పుడు హైటెక్ సిటీ కార్పొరేట్...........
అమెరికాలో ఉగ్ర శిక్షణ… రాజీవ్ టార్గెట్ భజన్ లాల్ ట్విస్ట్… ఎఫ్బీఐ వెల్లడి పాత చరిత్ర కొత్త అప్డేట్… సహనం వందే, హైదరాబాద్: 1985లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికా పర్యటనను రక్తసిక్తం చేసేందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఒక భయంకరమైన కుట్ర చేశారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంటూనే ప్రధానిని హతమార్చడానికి పెద్ద ప్లాన్ వేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన హర్యానా ముఖ్యమంత్రి భజన్...........
వణికిస్తున్న ఆడపిల్లల మిస్సింగ్ గండం మొత్తం లక్షకు చేరిన పిల్లల అదృశ్యం ఈ చెత్తలో పశ్చిమ బెంగాల్ ముందువరుస పోక్సో కేసులు… సైబర్ దొంగల కొత్త ముఠాలు డిజిటల్ దొంగలు… మారుతున్న రంగులు సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఒక భయంకరమైన సామాజిక సంక్షోభం వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కంటికి కనిపించకుండా పోతున్న కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2024 ఒక్క సంవత్సరంలోనే ఏకంగా...........
రంగంలోకి గూగుల్, మెటా వాట్సప్, టెలిగ్రామ్ అకౌంట్లు బ్లాక్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్… డిజిటల్ కత్తెర రెడీ సహనం వందే, హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక పరీక్షల లీకేజీల వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో పైసలు ఇచ్చి పేపర్లు కొనే దొంగలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గూగుల్, మెటా, టెలిగ్రామ్ వంటి టెక్ దిగ్గజాలను రంగంలోకి దించి లీకు...........
ఏఐ పెత్తనం… బలిపీఠంపై ఇంటర్నెట్ ముంచుకొస్తున్న సమాచార శోధనా సంక్షోభం ఇంటర్నెట్ రూపురేఖలు మార్చుతున్న గూగుల్ లింకుల క్లిక్ నిలిపివేత…నెటిజన్ల ఎంపికకు బ్రేక్ వెబ్సైట్ల ప్రకటనల ఆదాయానికి అడ్డంకులు గూగుల్ నియంతృత్వ ధోరణితో సర్వనాశనం సహనం వందే, హైదరాబాద్: వినియోగదారుడు వెతుక్కుంటూ వెళ్లే ఒక అందమైన ప్రపంచం ఇంటర్నెట్. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త మార్పులు ఆ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయి. సమాచారం కోసం మనం వెబ్సైట్లలోకి వెళ్లకుండా కృత్రిమ...........
ఉద్యోగాల ఊచకోతపై రగిలిన యువత కార్పొరేట్ బాసులకు వ్యతిరేకంగా ఆందోళన నిరుద్యోగ రొంపిలోకి నెడుతున్న ఏఐ బాట్లు ఏఐ వాడకాన్ని తగ్గించేస్తున్న నేటి యువతరం క్రియేటివిటీ నాశనం - చదువుల పతనం సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు పేరిట సాగుతున్న కార్పొరేట్ దోపిడీపై జెన్ జెడ్ తరం యుద్ధం ప్రకటిస్తోంది. సాంకేతిక విప్లవం ముసుగులో యువత జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఏఐపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చదువును, సృజనాత్మకతను...........
యువతకు ఘోర అవమానం ఇంటర్నెట్లో తీవ్ర ఆగ్రహం పుట్టుకొచ్చిన సరికొత్త పార్టీ లక్షల మంది మద్దతు హాట్ టాపిక్గా అభిజీత్ సహనం వందే, హైదరాబాద్: న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుండి వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్య దేశంలో అపూర్వమైన రాజకీయ విప్లవానికి దారితీసింది. నిరుద్యోగ యువతను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై డిజిటల్ ప్రపంచం తిరగబడింది. అవమానాన్నే అస్త్రంగా మార్చుకుని ఒక విద్యార్థి ప్రారంభించిన ఈ సామాజిక పోరాటం… ఇప్పుడు దేశవ్యాప్తంగా...........
ప్రపంచవ్యాప్తంగా ఊపిరాడని నదులు వాటిల్లో అంతరిస్తున్న జలచరాలు గ్లోబల్ ఎమర్జెన్సీ… ముంచుకొస్తున్న విపత్తు సహనం వందే, హైదరాబాద్: భూగోళంపై జీవనాడులుగా వెలుగొందుతున్న నదులు ఇప్పుడు నిశ్శబ్దంగా మరణిస్తున్నాయి. మనం పీల్చే గాలిలోనే కాదు… నిరంతరం ప్రవహించే నీటిలోనూ ప్రాణవాయువు వేగంగా కరిగిపోతోంది. మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలవనరుల ఊపిరిని నొక్కేస్తున్నాయి. పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ నిశ్శబ్ద విపత్తు మానవ మనుగడకే సవాలు విసురుతోంది. నిశ్శబ్దంగా...........
భయానికే భయం పుట్టించే రసాయన మత్తు ఉన్మాదులను తయారుచేసే మత్తు పదార్థం దీన్ని వాడితే నిద్ర రాదు… భయం కలగదు నరనరాన విష సంస్కృతిని నింపే మత్తు క్రూరత్వాన్ని పెంచే భయంకరమైన డ్రగ్ సహనం వందే, హైదరాబాద్: యుద్ధ క్షేత్రంలో సైనికుల క్రూరత్వాన్ని పెంచే భయంకరమైన మత్తు మందు ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటాయి. కేవలం శత్రువులను మట్టుబెట్టడానికి వాడే ఈ కెమికల్ అస్త్రాలు భారతీయ యువతను టార్గెట్...........
తమిళ సీఎం విజయ్ సరికొత్త సంచలనం నిషేధిత శ్రీలంక సంస్థపై ప్రేమాభిమానాలు తమిళనాడు అసెంబ్లీలో హాట్ టాపిక్ గ్లోబల్ లెవెల్లో చర్చ…ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు సహనం వందే, తమిళనాడు: సినిమా రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్దిరోజులకే ఆయన తీసుకున్న సెంటిమెంట్ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ ఆయన వేసిన ప్రభాకరన్...........
పురుగులు పట్టిన పిండి మాంసం వ్యర్థాల కంపు ప్రజారోగ్యంతో చెలగాటం లులు మాల్ లీలలు సహనం వందే, హైదరాబాద్: పెద్ద పెద్ద మాల్స్ అంటే సామాన్యుడికి ఒక నమ్మకం. నాలుగు పైసలు ఎక్కువైనా నాణ్యత దొరుకుతుందనే ఆశ. కానీ ఆ నమ్మకాన్ని నడిరోడ్డుపై నిలబెట్టింది లులు హైపర్ మార్కెట్. మెరిసే కాంతులు, ఏసీల వెనుక దాగున్న అసలు నిజాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలయ్యాయి. బ్రాండ్ల ముసుగులో జరుగుతున్న...........
స్క్రీన్ మీది హీరో సమాజాన్ని మార్చలేడు సినిమా కేవలం 3 గంటల వినోదం మాత్రమే హాలీవుడ్ లో లేని పైత్యం ఇక్కడే ఎందుకు? విచక్షణకు తిలోదకాలు…గుడ్డి భక్తే పరమావధి భక్తితో రాజకీయం… వందల కోట్ల వ్యాపారం సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఈలలు, చప్పట్లతో మొదలైన అభిమానం నేడు వెర్రితలలు వేస్తుంది. భారతదేశంలో వెండితెర వినోదం ఒక శక్తివంతమైన సామాజిక శక్తిగా మారింది. నటీనటులను దేవుళ్లుగా ఆరాధించే ఈ...........
ఉపాపై యూటర్న్… ఉమర్ ఖాలిద్కు ఊరట ఆర్టికల్ 21కు ప్రాణం... బెయిల్ రూల్స్ మార్పు భారత న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్ర సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సొంత నిర్ణయాన్ని తానే తప్పుపట్టుకుంటూ ఇచ్చిన సంచలన తీర్పు భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల నీడలో పౌరుల ప్రాథమిక హక్కులు ఏ విధంగా నలిగిపోతున్నాయో సుప్రీంకోర్టు స్వయంగా విశ్లేషిస్తూ...........
కునారిల్లుతున్న పసి ప్రాణం వైద్య వ్యవస్థ వైఫల్యం అపరాధభావంలో అలిసిన గర్భం సమాజపు నిశ్శబ్ద నేరం సహనం వందే, హైదరాబాద్: కన్నబిడ్డ ఏడిస్తే గుర్తొచ్చేది అమ్మపాలే అయినా ఆ పాలు ఇవ్వలేని తల్లిని ఈ సమాజం నేరస్థురాలిగా చూస్తోంది. నిర్లక్ష్యం నీదేనంటూ నిందిస్తోంది. కానీ అసలు తప్పు తల్లిది కాదు ఘోరంగా విఫలమైన వైద్యశాస్త్రానిదే. గ్లోబల్ హెల్త్ సిస్టమ్ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది తల్లులు అనుభవిస్తున్న మానసిక నరకానికి,...........
మూడో బిడ్డకు 30… నాలుగో బిడ్డకు 40 వేలు దేశంలోనే సంచలనాత్మక సరికొత్త ప్రయోగం నియంత్రణ స్థానంలో కుటుంబ విస్తరణ పేదలను మరింత ఆకర్షించే విధంగా పథకం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెంచడమే లక్ష్యం సహనం వందే, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో యువ జనాభా...........
దృశ్యం 3 నుంచి కిర్రాక్ అప్డేట్.. మళ్లీ థ్రిల్కు రెడీ అవ్వండి! రెండు భాషల్లో వేర్వేరు సీన్లతో సరికొత్తగా కాన్సెప్ట్ ఒకటే… కానీ రెండు వేర్వేరు కథలు సూపర్ థ్రిల్లింగ్ ట్విస్టులు… నిర్మాతల ప్రకటన సహనం వందే, హైదరాబాద్: బాక్సాఫీస్ను షేక్ చేసిన సూపర్ హిట్ సినిమా దృశ్యం ఇప్పుడు మూడో భాగంతో మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ ఒక అదిరిపోయే గుడ్...........
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యానికి గట్టి బ్రేక్ వాహనాలకు బ్రేక్… లీడర్లకు సరికొత్త పాఠం నేటి నేతలు కంటే ముందే ఆలోచించిన కలిశెట్టి సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం… ఇంధన కొరత… ఈ పరిస్థితుల్లో పొదుపు మాత్రం పాటించాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వాహనాల వాడకాన్ని తగ్గించాలని నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ వాడాలని విజ్ఞప్తి చేశారు............
రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం ఆసియాలోనే అధ్వాన్నంగా ఇండియన్ కరెన్సీ ఇన్వెస్టర్ల అమ్మకాలు… ఇతర దేశాలకూ దెబ్బ ఆర్థిక వ్యవస్థకు సెగ… పేదరికంలోకి జనం సహనం వందే, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. ఆసియా ఖండంలోని కరెన్సీ మార్కెట్లో రూపాయి కథ అత్యంత దారుణంగా దిగజారింది. డాలర్ ధాటికి తలొగ్గిన దేశీ కరెన్సీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శనతో రికార్డు సృష్టించింది. ఇది కేవలం...........
లీకులతో దిగజారిపోయిన ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఘోర వైఫల్యం అంగట్లో అమ్మకానికి ప్రశ్నపత్రాలు పేద విద్యార్థుల కలలకు సమాధి వందల కోట్ల దందాలో పరీక్షల మాఫియా సహనం వందే, హైదరాబాద్: చీకటి గదుల్లో ప్రశ్నపత్రాలు ముందే సిద్ధమవుతున్నాయి. మాఫియా చేతుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు బందీ అయింది. ఎన్టీఏ విశ్వసనీయత ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. పరీక్షా కేంద్రాల కంటే ముందే కోచింగ్ సెంటర్ల గదుల్లోకి ప్రశ్నలు చేరిపోతున్నాయి. ఇదంతా...........