ట్రంప్, మోడీ దిష్టిబొమ్మల దహనం అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రగడ దేశవ్యాప్తంగా రోడెక్కనున్న రైతు సంఘాలు అమెరికాకు లొంగిపోవడంపై విమర్శ పార్లమెంటులో విపక్షాల నిలదీత సహనం వందే, న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డీల్ వల్ల భారత వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గిందని ఆరోపిస్తూ ఈ...........
తప్పుడు సమాచారంతో రోగుల్లో టెన్షన్ చిన్నపాటి దగ్గు కూడా క్యాన్సర్ గా నిర్ధారణ అడ్డూ అదుపు లేని హెల్త్ యాప్ లు యాపిల్ గూగుల్ స్టోర్ల నుండి తొలగింపు రోగ నిర్ధారణలో దారుణమైన పొరపాట్లు సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగంలోకి చొరబడుతున్న ఏఐ ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతోంది. గూగుల్ తల్లి కంటే ఘోరంగా ఏఐ చాట్ బాట్లు ఇచ్చే సలహాలు రోగులను చావు అంచున నిలబెడుతున్నాయి. చిన్నపాటి దగ్గును...........
జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో విజయం అడ్డంకులను తలదన్నిన ధీర వనిత 100 శాతం అంధత్వంతో విజయం దివ్యాంగుల ఆశల వారధి ఈ అంధురాలు నిరాశలో ఉన్నవారికి నిలువెత్తు స్ఫూర్తి సహనం వందే, కేరళ: కళ్లు లేకపోయినా మనోనేత్రంతో చట్టాన్ని చదివిన ఒక సామాన్య మహిళ… ఇప్పుడు అసాధారణ శిఖరాన్ని అధిరోహించారు. కేరళ జ్యుడీషియల్ సర్వీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ధన్య నాథన్ తొలి అంధ మహిళా జడ్జిగా...........
పండ్లు, పాడి రైతులకు ముప్పు ట్రంప్ దెబ్బకు కేంద్రం లొంగుబాటు 48 లక్షల కోట్ల వ్యవసాయ మార్కెట్లోకి ట్రంప్ విదేశీ అగ్రికల్చరల్ కంపెనీలదే ఇక రాజ్యం తెలంగాణ పత్తి, మొక్కజొన్న రైతులకు దెబ్బ సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైతుల పొట్ట కొట్టి అమెరికా కంపెనీల జేబులు నింపేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం మన వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించింది. సుమారు 48...........
హిందూ ధర్మం ఇండియాకు ప్రాణమని వెల్లడి ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇక్కడి వారే సహనం వందే, ముంబై: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ అనేది ఒక మతం కాదు… అదొక సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. దేశ పురోగతికి ఐక్యతే ప్రధానమని నొక్కి చెప్పారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేదికగా ఆయన...........
స్పర్శ, ఆలింగనం కోసం ఏఐ వేట మనిషిని యంత్రం శాసించే కాలం మొదలు అమెరికా, జపాన్లలో మొదలైన కొత్త దందా భావోద్వేగాలపై ఏఐ రోబోలకు ప్రత్యేక శిక్షణ అందుకోసం అద్దెకు మనుషులు సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ సామ్రాజ్యం ఇప్పుడు మీ బెడ్ రూమ్ దాకా వచ్చేసింది. రోబోలకు అన్నీ ఉన్నాయి కానీ మనిషి ఇచ్చే వెచ్చని స్పర్శ లేదు. అందుకే ఇప్పుడు రెంటా హ్యూమన్ పేరుతో మనిషి శరీరాన్ని...........
మెదడుకు పట్టిన గూగుల్ బాబా తుప్పు జ్ఞాపకశక్తి అంతా ఔట్ సోర్సింగ్ పద్ధతే పుస్తక పఠనం మాయం… జ్ఞాపక శక్తి ఔట్ రోబోల ముందు వెలవెలబోతున్న మేధ పడిపోతున్న ఏకాగ్రత.. పెరుగుతున్న వ్యసనం న్యూటన్… ఐన్ స్టీన్… తర్వాత ఎవరు? నేడు పాత ఆవిష్కరణలకు పాలిష్ పట్టడమే! బటన్ నొక్కే ఆపరేటర్లుగా మారుతున్న తరం యంత్రాల చేతిలో బొమ్మలుగా మిగలడమేనా! సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి...........
డిజిటల్ పిచ్చితో ప్రాణాలు ఫసక్ స్క్రీన్లకే బానిసత్వం… చిన్నారుల ఆత్మహత్య సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు…...........
మహిళపై ఉబర్ డ్రైవర్ అత్యాచారం నిర్లక్ష్యానికి అమెరికా కోర్టు సంచలనం భారీ జరిమానా విధించిన అమెరికా కోర్టు సహనం వందే, అమెరికా: క్యాబ్ ఎక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరుతామని నమ్మే ప్రయాణికులకు ఈ వార్త ఒక హెచ్చరిక. రక్షణ కల్పించాల్సిన డ్రైవరే రాక్షసుడిగా మారితే ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని అమెరికా న్యాయస్థానం తేల్చి చెప్పింది. వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న కేసులకు ఊపిరి పోస్తూ ఒక సామాన్య...........
హైటెక్స్ లో ప్రదర్శన… వేల కోట్ల వ్యాపారం సహనం వందే, హైదరాబాద్: నగరంలో కార్పొరేట్ కానుకల సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం పండుగలకు పరిమితమైన గిఫ్టింగ్ కల్చర్ ఇప్పుడు నిత్యకృత్యమైంది. ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో హైదరాబాద్ గిఫ్టింగ్ హబ్గా అవతరించింది. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ వ్యాపార అవకాశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్తో ఈ రంగం దూసుకుపోతోంది. ఘనంగా ప్రారంభంహైటెక్స్ ఎగ్జిబిషన్...........
అంతర్జాతీయ పత్రికలో భారీగా కోతలు ప్రజాస్వామ్య చీకటిలో మరణిస్తున్న జర్నలిజం అమెజాన్ అధినేత చేతిలో ఉద్యోగుల విలవిల ప్రజాస్వామ్య చీకటిలో మరణిస్తున్న జర్నలిజం జర్నలిస్టుల సామూహిక ఉద్వాసన అంతర్జాతీయ బ్యూరోలు మూత సహనం వందే, అమెరికా: ప్రపంచ జర్నలిజం రంగంలో ఒకప్పుడు వెలుగులీనిన వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు చీకట్లోకి జారిపోతోంది. డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ధాటికి తలవొగ్గి వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. వార్తల వేటలో ప్రాణాలు పణంగా...........
చేతి పరికరాలతో ఖచ్చితమైన కొలతలు డిజిటల్ సాధనాలతో వ్యాయామంపై నిఘా శారీరక శ్రమ లేక పెరుగుతున్న ఆర్థిక భారం ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ఇంటర్యూ సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యాయామ స్థాయిని కచ్చితంగా కొలవడానికి చేతికి ధరించే పరికరాలను...........
ద్రవిడ నమూనాలో కమ్యూనిస్టు భావజాలం వామపక్షాల జేజేలు… సిద్ధాంతాల మేళవింపు సహనం వందే, చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని చెన్నై వేదికగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ద్రవిడ సిద్ధాంతం, కమ్యూనిజం కలయికతో ఈ అడుగు పడింది. సామాజిక న్యాయం దిశగా సర్కారు వేస్తున్న ముందడుగుకు ఇది సంకేతం. రాజకీయ వర్గాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు సంచలనంగా మారింది. వాగ్దానం నెరవేరిందిగత...........
మరోసారి సివిల్స్ పరీక్ష రాయడానికి లేదు ఈ ఏడాది నుంచే యూపీఎస్సీ కొత్త నిబంధన ఐపీఎస్లకు ఐఏఎస్ దారులన్నీ బంద్ గ్రూప్ 'ఏ' ఉద్యోగాలన్నింటిపై ఆంక్షల కంచె ఆశావహుల కలలు చెల్లాచెదురు ఒకే సర్వీసుతో జీవితాంతం సరిపెట్టుకోవాలి సహనం వందే, హైదరాబాద్: దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ)...........
ఏప్స్ టీన్ తో కలిసి రాసలీలల్లో కుబేరుడు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు దాతృత్వం ముసుగులో బురద పనులు తన ఫౌండేషన్ విరాళాల కోసం అడ్డదారులు పరువు పోయాక సానుభూతి కుతంత్రం క్షమించమని వేడుకోలు… ఇదేమి చోద్యం సహనం వందే, అమెరికా: లైంగిక నేరగాడు ఏప్స్ టీన్ ఫైళ్ళ వ్యవహారం అంతర్జాతీయంగా అగ్గిరాజేస్తుంది. అందులో భాగస్వామ్యమైన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇంత మురికి మనిషా అని ప్రపంచం నోరెళ్లబెట్టింది............
ఆగని ఆపరేషన్ల దందా… ప్రాణాలతో ఆటలు కోట్ల కోసం ఆసుపత్రుల కక్కుర్తి పనులు హైదరాబాద్లోనూ కార్పొరేట్ ఆస్పత్రుల వల అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఆగ్రహం సహనం వందే, హైదరాబాద్: లింగ మార్పిడి పేరుతో జరుగుతున్న భారీ దందాను అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఎండగట్టింది. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి సర్జరీలు చేయడం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్పింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వేల కోట్లు...........
ఉత్తరాది కార్మికులపై మంత్రి వ్యాఖ్యలు పానీపూరి అమ్మడానికి వచ్చారని కామెంట్స్ టేబుళ్లు తుడవడానికి వస్తున్నారని వ్యాఖ్య మరోసారి ఉత్తరాది దక్షిణాది మధ్య కోల్డ్ వార్ దక్షిణాదిపై వివక్షే ఈ వ్యాఖ్యలకు కారణం సహనం వందే, తమిళనాడు: దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా...........
మనిషికి ఫేస్ బుక్ లాగా ఏఐకి మాల్ట్ బుక్ మానవుల బలహీనతలపై ఏఐల చాటింగ్ యజమానుల సీక్రెట్లు బజారుకీడుస్తున్నాయి ఏఐ రోబోల చాటింగ్లో గుట్టు రట్టు వాటి చాటింగులతో మనిషి డేటా దొంగతనం సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో...........
మనిషి అక్షరానికి పెరిగిన విలువ ఏఐతో సాధ్యం కాని సృజనాత్మకత కంపెనీల మధ్య పెరిగిన పోటీ సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్వేర్ రంగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. తాము తయారు చేసిన టెక్నాలజీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. ఇప్పుడు కంపెనీలకు ఆ కళ తెలిసిన వారే కావాలి. అందుకే రాత మీద పట్టున్న వారికి ఐటీ దిగ్గజాలు కోట్లాది రూపాయల జీతాలు...........
కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాలపై శీతకన్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై పక్షపాతం ఎన్నికలు ఉన్నప్పటికీ తమిళనాడుపై వివక్షే సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస...........