కొత్త విధానం పేరుతో వింత ప్రయోగం ఈసారి భారీగా మొక్కజొన్నల నిల్వలు నష్టంలో మార్క్ ఫెడ్… కొత్త చిక్కులు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మక్కల విక్రయం ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా మారింది. ప్రభుత్వం ఏకంగా 14.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ను బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం వేయడానికి సిద్ధమైంది. వానాకాలం అమ్మకాల్లో అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పుకున్నా అసలు లెక్కలు మాత్రం వందల కోట్ల నష్టాన్ని చూపిస్తున్నాయి............
కాలేజీల ఎంబీబీఎస్ ఫీజుల దోపిడీపై ధర్నా నాలుగున్నర ఏళ్ల కోర్సు…ఐదేళ్ల ఫీజు వసూలు విద్యార్థులకు 12 లక్షల అదనపు భారం నిబంధనలు గాలికి వదిలేసి ఇంటర్న్షిప్ బ్రేక్ సహనం వందే, కరీంనగర్: కరీంనగర్లో వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు...........
పవన్ సినిమాతో మత్తుమందు లేని చికిత్స గుంటూరు ఆసుపత్రిలో అరుదైన సర్జరీ సహనం వందే, గుంటూరు: ఆపరేషన్ థియేటర్లో కత్తులు, కత్తెరల ధ్వని. మెదడుపై నిశితమైన శస్త్రచికిత్స. అయినా రోగి మాత్రం ఎంతో ప్రశాంతంగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మెదడులోని కణితిని తొలగించడానికి వైద్యులు ఎంచుకున్న ఈ సరికొత్త మార్గం వైద్య ప్రపంచంలోనే ఆశ్చర్యం కలిగిస్తోంది. స్పృహలో ఉండి సినిమా చూస్తూ సర్జరీ చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం...........
96 శాతం ఏఐ శిక్షణతో దక్షిణ కొరియా టాప్ కేవలం 2 శాతం శిక్షణతో భారత్ డీలా ప్రపంచం ఏఐతో పరుగులు తీస్తుంటే… మనం రీల్స్ చూస్తూ కళ్లు మూసుకుంటున్నాం ఇప్పటికీ ఏఐ అంటే తెలియని జనరేషన్ సాంకేతిక విప్లవాన్ని విస్మరిస్తే అంధకారమే ఇలాగైతే ఉద్యోగాలకు మనం దూరమవుతాం! డిజిటల్ సోమరితనంలో భారత్ యువత + సహనం వందే, హైదరాబాద్: దేశ యువత చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది కానీ భవిష్యత్తు...........
మార్వెల్ కామిక్స్లో టెర్రిఫిక్ సంస్థ హైడ్రా హిట్లర్ అనుచరుడి నాయకత్వంలోని హైడ్రా నాజీ సైన్యంలో ఒక రహస్య విభాగం ఇది సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా పేరు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మార్వెల్ కామిక్స్లోని ఒక క్రూరమైన ఉగ్రవాద సంస్థ పేరును నేటి రాజకీయాలకు ముడిపెట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. హిట్లర్ భావజాలం నుండి ప్రేరణ పొందినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు...........
నాలుగున్నరేళ్ల ఫీజు వసూలుకే అనుమతి ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై ఆగ్రహం ఇంటర్న్షిప్కు అడ్డుతగల్గొద్దని హెచ్చరిక కాలేజీ ప్రిన్సిపల్స్, డీన్లకు వార్నింగ్ లేఖ సహనం వందే, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తూ చేస్తున్న దోపిడీపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. నాలుగున్నరేళ్ల కోర్సు కాలానికి మించి ఫీజులు అడగవద్దని స్పష్టం చేస్తూనే ఇంటర్న్షిప్ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలను...........
అక్రమంగా ఐదేళ్ల ఫీజు చెల్లించాలని వేధింపు ఇంటర్న్షిప్కు అడ్డంకులు..విద్యార్థుల కన్నీళ్లు కాలేజీల ఆగడాలు… తల్లిదండ్రుల నిరసనల కాళోజీ నారాయణరావు వర్సిటీలో ధర్నా సహనం వందే, వరంగల్: వైద్య విద్య ముసుగులో ప్రైవేటు కాలేజీలు అరాచకాలకు పాల్పడుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదువుల పేరుతో సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు మౌనం వీడాల్సి ఉంది. అక్రమ వసూళ్లతో విద్యార్థుల...........
ఆకాశాన్ని అంటిన ఇళ్ల ధరలు భారీ వడ్డీల ఊబిలో సామాన్యుడు అనేకమంది తెలుగు సాఫ్ట్ వేర్ల ఆవేదన సహనం వందే, డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరం ఒకప్పుడు టెక్ కలలకు చిరునామాగా వెలిగింది. భారతీయుల పాలిట స్వర్గధామంలా కనిపించిన ఆ నగరం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా బస్ట్ అవ్వడంతో వేలమంది పెట్టుబడిదారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీధిన పడే పరిస్థితి తలెత్తింది. ఈ నగరం...........
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి 73 శాతం మరణాలకు రసాయనాలే కారణం ప్రాణాల కంటే ఫుడ్ బిజినెస్ కే ప్రాధాన్యత సహనం వందే, హైదరాబాద్: మన కంచంలోకి వస్తున్న ఆహారం ప్రాణాలనే తీస్తోంది. తెలియకుండానే మనం విషాన్ని తింటున్నాం. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఉన్న రసాయనాలు మనిషి ఆయుష్షును హరిస్తున్నాయి. ఏటా 15 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మరణాల వెనుక దాగి ఉన్న...........
హ్యాకింగ్ కు ఆస్కారం ఉందన్న విమర్శలు పారదర్శకత లేని వ్యవస్థపై ప్రజల్లో భయాలు అక్కడి ప్రతిపక్ష పార్టీలు, మేధావుల నిరసన సహనం వందే, బ్రెజిల్: ఎన్నికల పారదర్శకత కోసం బ్రెజిల్ ఎంచుకున్న ఎలక్ట్రానిక్ మార్గం ఇప్పుడు ఆ దేశ ప్రజాస్వామ్యానికి గుదిబండగా మారింది. అత్యాధునిక సాంకేతికతతో మోసాలను అరికట్టవచ్చని పాలకులు భావించినా క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. అభద్రతా భావంతో సతమతమవుతున్న ప్రజల నమ్మకాన్ని ఈ డిజిటల్ యంత్రాలు వమ్ము...........
రీల్స్ చూసి డయాగ్నోసిస్ పెరుగుతున్న సెల్ఫ్ లేబులింగ్ ప్రమాదంలో బంధాల పునాదులు సహనం వందే, హైదరాబాద్: ఇన్స్టాగ్రామ్లో 30 సెకన్ల వీడియోలు చూసి అందరూ సైకాలజిస్టులు అయిపోతున్నారు. కష్టమొస్తే కౌన్సిలర్ దగ్గరకు వెళ్లడం మానేసి ఫోన్లోనే వ్యాధులను నిర్ధారించుకుంటున్నారు. గ్యాస్లైటింగ్ అని, నార్సిసిస్ట్ అని ముద్రలు వేస్తూ బంధాలను తెంచుకుంటున్నారు. అసలు ఈ రీల్స్ థెరపీ సమాజంలో ఎలాంటి విషబీజాలు నాటుతుందో ఇప్పుడు చూద్దాం. రీల్స్ చూసి రోగ నిర్ధారణసోషల్...........
కండరాలతోనే అకాల మరణాలకు చెక్ గుండెకు కొత్త రక్షణ… డెమెన్షియాకు వీడ్కోలు 1.47 లక్షల మందిపై 30 ఏళ్ల పాటు పరిశోధన సహనం వందే, హైదరాబాద్: నిత్యం జిమ్లో కష్టపడే వారిని చూసి మనం నవ్వుకుంటాం. వాకింగ్ చాలు కదా అని తేలికగా తీసుకుంటాం. కానీ వ్యాయామంలో బరువులు ఎత్తడం అనేది ఒక అద్భుతమైన మంత్రం అని సైన్స్ చెబుతోంది. ఇది కేవలం కండరాల కోసం కాదు… అకాల మరణాన్ని...........
టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా ఫీచర్లు యాపిల్ కోటలో మొదలైన ప్రకంపనలు బ్యాటరీ, కెమెరా సామర్థ్యంలో చైనా దూకుడు ఐఫోన్ 17కి సవాల్ విసురుతున్న చైనా ఫోన్లు ఆండ్రాయిడ్ వైపు మొగ్గు చూపుతున్న జనం మున్ముందు యాపిల్ ఫోన్లు దేనికి పనికి రావా? సహనం వందే, హైదరాబాద్: యాపిల్ సామ్రాజ్యంలో చిచ్చు. చైనా ఫోన్ల ఫీచర్ల దెబ్బకు అమెరికా కంపెనీల బేజారు! పాత టెక్నాలజీని పట్టుకొని వేలాడుతున్న యాపిల్, శామ్సంగ్...........
అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ అడుగు వెనుక అసలు వ్యూహమిదేనా? ఆశల పల్లకిలో పవన్… బీజేపీతో ముందడుగు సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి...........
మంచు కొండల్లో బంగారం కోసం వేట లాప్ల్యాండ్ వింత పర్యాటక విప్లవం సహనం వందే, ఫిన్లాండ్: శాంతాక్లాజ్ పుట్టిన గడ్డగా ప్రపంచానికి తెలిసిన ఫిన్లాండ్ ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త ఆఫర్ ఇస్తోంది. కేవలం ప్రకృతిని చూడటమే కాదు… స్వయంగా భూమిని తవ్వి బంగారాన్ని వెలికితీసే సాహసానికి లాప్ల్యాండ్ వేదికవుతోంది. మంచు భూమిలో దాగున్న ఆ పసిడి రేణువులను వెతకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణం...........
ఆకాశం నుంచి 3 కోట్ల దోమల విడుదల అమెరికాలో గూగుల్ వినూత్న ప్లాన్ ప్రాణాంతక వ్యాధుల నియంత్రణే లక్ష్యం ప్రకృతిపై పెరుగుతున్న ఆందోళనలు సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం దాటి బయాలజీ వైపు అడుగులు వేస్తోంది. మనుషులను పట్టిపీడిస్తున్న దోమలను కట్టడి చేసేందుకు ఆ సంస్థ ఏకంగా కోట్లాది దోమలను వదిలేందుకు సిద్ధమవుతోంది. ఆకాశం నుంచి దోమల వర్షం కురిపించడమే ఈ వింత...........
అధికారుల ముడుపులపై ఉక్కుపాదం రిటైర్డ్ అవినీతి అధికారుల పెన్షన్ల నిలిపివేత ప్రజలను రాచిరంపాన పెడుతున్న ఉద్యోగులు నేరుగా రంగంలోకి దిగిన సీఎం కార్యాలయం సహనం వందే, రాజస్థాన్: రాజస్థాన్లో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతిపై సర్కారు కత్తులు దూసింది. క్లర్కుల నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడితే ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. వ్యవస్థను నిలువునా మార్చే దిశగా చేపట్టిన ఈ కఠిన చర్యలు...........
ఈనెల ఆరో తేదీన వస్తున్నట్టు ప్రకటన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ విద్యార్థుల కోసం బొద్దింకల తిరుగుబాటు సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోంది. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస తప్పిదాలు కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కీలక తరుణంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే రంగంలోకి దిగారు. అధికార పీఠాన్ని కదిలించేలా ఈ నెల 6న భారత్కు...........
ఇతర క్రీడలకు అడ్డంకిగా ఉందని విమర్శ వైభవ్ సూర్యవంశీ ప్రతిభావంతుడని కితాబు సహనం వందే, హైదరాబాద్: భారత క్రీడా రంగంలో క్రికెట్ ఒక మతంలా మారింది. ప్రతి గల్లీలో బ్యాట్, బంతి కనిపిస్తున్నాయి. కానీ ఈ మత్తులో దేశం ఇతర క్రీడలను విస్మరిస్తోంది. 1983 ప్రపంచకప్ గెలిచిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రికెట్ మీద మనకు ఉన్న 99 శాతం వ్యామోహం ఇతర...........
దీంతో ఎక్కడికక్కడ ఎగుమతులకు బ్రేక్ రైతులకు భారీ లాభాలిచ్చే వ్యాపారానికి దెబ్బ సహనం వందే, హైదరాబాద్: తీపి మామిడికి చేదు అనుభవం ఎదురైంది. జపాన్ గడ్డపై అడుగుపెట్టాల్సిన భారతీయ మామిడికి తాత్కాలికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. శుద్ధి ప్రక్రియలో జరిగిన లోపాలు మన ఎగుమతిదారుల గొంతు కోశాయి. దశాబ్దాల క్రితం తొలగిన కష్టాలు మళ్ళీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశం తలుపులు మూసేయడంతో ఎగుమతిదారుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. విధానాల్లో లోపంజపాన్...........