జంతువుల నుంచే 60 శాతం కొత్త వ్యాధులు ప్రాణాలను హరిస్తున్న జూనోటిక్ వ్యాధులు ప్రపంచ ఆరోగ్యానికి పెనుముప్పుగా జంతువు అడ్డుకట్టకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు ఏకతాటిపై ఆరు అంతర్జాతీయ సంస్థలు సహనం వందే, హైదరాబాద్: మనం ప్రేమగా పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రేమగా దగ్గరకు తీసుకునే ఈ జీవుల నుంచి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మన చుట్టూ ఉన్న జంతువులే రోగాలను...........
పనికిరాని టెక్నాలజీ విదేశాల్లో పనిచేయదు మార్కెటింగ్ కోసమే ఫోన్ సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన టి1 స్మార్ట్ఫోన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ట్రంప్ మొబైల్ అనే సంస్థ ఈ ఫోన్ను రూపొందించింది. ఇది కేవలం ఒక మార్కెటింగ్ స్టంట్గా మిగిలిపోయింది. 42 వేల రూపాయల ధరతో అమ్ముతున్న ఈ ఫోన్… నిజానికి వినియోగదారులను ఆకర్షించేలా ఏమాత్రం లేదు. ట్రంప్ పేరును...........
సీఎం రేవంత్ రెడ్డికి సినీ సంఘాల లేఖ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సినీ నటులు నిగ్గుతేల్చాలని సంఘాల డిమాండ్ కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదని నిలదీత సహనం వందే, హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సెట్ల భద్రతపై అఖిల భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు సురేష్ శ్యామ్లాల్ గుప్తా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 'ఫౌజీ'...........
అత్యంత పారదర్శకంగా షిర్డీ ఆలయం సొమ్ము 850 కోట్ల ఆదాయం… ఆడిటింగ్ కఠినం విద్యా వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు మహారాష్ట్రలో కట్టుదిట్టంగా నడుస్తున్న గుడి అయోధ్య విరాళాల వివాదం నేపథ్యంలో చర్చ సహనం వందే, షిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం నిధుల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి విరాళాలు, బ్యాంక్ వడ్డీల ద్వారా 850 కోట్ల...........
సైన్స్, శాస్త్ర పరిశోధనలకు వేల కోట్ల విరాళాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటీల వలె దానాలు మారుతున్న భారత దేశపు దాతృత్వ ధోరణి సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతదేశంలో దానాలు అంటే దేవాలయాలు, మత సంస్థలకే ప్రాధాన్యత ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని దేవుడి నుంచి సైన్స్ ప్రయోగశాలల వైపు మళ్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు...........
ఆకలిని చంపేసే వాసన మాయాజాలం డార్క్ చాక్లెట్ తోనే మరింత ప్రయోజనం సహనం వందే, హైదరాబాద్: జిమ్ కు వెళ్ళే కండల వీరులారా ఇకపై బరువులెత్తే ముందు ఒక ముక్క చాక్లెట్ తినాల్సిన పనిలేదు. కేవలం దాని వాసన చూస్తే చాలు మీ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. అలసట తెలియకుండా కండరాలు ఉక్కులా తయారవుతాయి. శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ అద్భుతమైన నిజం వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్...........
తెల్ల కోటుపై రక్తపు మరకలు ఆసుపత్రుల్లో భయం… డాక్టర్లకు ప్రాణగండం సేవకు ప్రతిఫలం.. దాడుల మరణహోమం! విచ్ఛిన్నమైన వ్యవస్థ… భయం నీడలో చికిత్స నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా వెల్లడి సహనం వందే, హైదరాబాద్: ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నేడు ప్రాణరక్షణ కోసం పోరాడుతున్నారు. దేవుడితో సమానంగా చూసే వైద్య వృత్తిపై దాడులు పెచ్చరిల్లడం సమాజానికి చేటు తెస్తోంది. ఆసుపత్రులు ప్రాణదాతలకు వేదికలు కావాల్సింది పోయి, రణరంగాలుగా మారుతున్నాయి............
నివసించదగ్గ సిటీలు ఇవేనట కోపెన్హాగన్ ఫస్ట్… వియన్నాకు రెండో స్థానం అమెరికాలోని నగరాలన్నీ వేస్టేనా? జాబితాలో లేని ఇండియన్ సిటీస్ సహనం వందే, హైదరాబాద్: ప్రపంచంలో మనుషులు హాయిగా జీవించడానికి ఏ నగరం అత్యంత అనుకూలమైనది? ఈ ప్రశ్నకు ప్రతి ఏటా సమాధానం వెతికే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, తాజాగా 2026 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక… ఒక...........
దీంతో 25 శాతం వరకు తగ్గిన ఖర్చులు అయితే యూరప్లో భగ్గుమంటున్న ధరలు సహనం వందే, హైదరాబాద్: ఇటీవలి వేసవి సెలవుల వేళ పర్యాటక రంగం కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. యుద్ధ మేఘాలు పర్యాటకుల నిర్ణయాలను శాసిస్తున్నాయి. ఒకప్పుడు ఖరీదైనవిగా భావించే దుబాయ్, ఈజిప్టులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఐరోపా దేశాలు పర్యాటకుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ విచిత్రమైన పరిస్థితి వెనుక ఉన్న అసలు కారణాలను...........
కాగితాల మీదే అద్భుత సామ్రాజ్యం సెబీ దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి మౌనంగా ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ సహనం వందే, హైదరాబాద్: భారతీయ మార్కెట్లను కుదిపేసిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణంలో ఒకటిగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు బంగారు సామ్రాజ్యంగా వెలుగొందిన ఈ సంస్థ, ఇప్పుడు రూ 15 లక్షల కోట్ల కుంభకోణంలో చిక్కుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును మార్కెట్లో పెట్టిన...........
అవినీతితో దెబ్బతిన్న భక్తుల మనోభావాలు మసకబారిన నమ్మకం… నిలిచిన వ్యాపారం వివాదంతో స్థానికుల జీవనోపాధికి గండి తగ్గిన హోటల్ బుకింగ్లు… ఆగిన రాకపోకలు సహనం వందే, అయోధ్య: రామమందిర నిర్మాణ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు అయోధ్య నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్లుగా కళకళలాడిన పవిత్ర నగరం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. భక్తుల రాక తగ్గడంతో వ్యాపారులు, రవాణాదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చట్టపరమైన విచారణే కాకుండా, భక్తుల నమ్మకం...........
విమాన టికెట్ ధర తండ్రి ఏడాది సంపాదన స్టాన్ఫోర్డ్ ప్రయాణం… మారిన బతుకు చిత్రం కష్టమే గెలుపుకు సోపానమని నమ్మకం సహనం వందే, హైదరాబాద్: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం తన ఆశయాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కొడుకు ఉన్నత చదువుల కోసం తండ్రి తన ఏడాది సంపాదనను ఒక్క టికెట్ కోసమే ఖర్చు చేస్తే ఆ వెనుక ఉన్న ఆవేదన ఎంతటిదో ఊహించుకోవచ్చు. ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్...........
ఢిల్లీలో మేధావులు, మాజీ అధికారుల ఫైర్ ఓటర్ల జాబితాలో భారీ కుంభకోణం అర్హులైన వారికీ ఓట్ల గండం ఉందని ఆరోపణ పారదర్శకతకు తూట్లు పొడిచిన ఈసీఐ సహనం వందే, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ వంటి ఓటర్ల జాబితా ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణానికి నిలయంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఏకంగా 16 కోట్ల మంది ఓటర్ల పేర్లు గాలిలో కలిసిపోయాయి. ఈ...........
అందని లెక్కలు… చందాల పేరుతో దోపిడీ బయటపడ్డ అక్రమాలు… పైపైన చర్యలు పెద్ద వారిని తప్పించి చిన్న వారిపై యాక్షన్ మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం సహనం వందే, అయోధ్య: దైవకార్యం పేరుతో భక్తులు అర్పించిన కానుకలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సమర్పించిన వెండి ఇటుకల నుంచి నగదు వరకు ఏవీ నేడు లెక్కల్లో లేవు. ఆస్థానంలో సాగిన నిధుల సేకరణ వ్యవస్థ, ఆ తరువాత...........
నివాళులర్పిస్తున్న కోట్లాది మంది నాలుగు రోజుల అంతిమ యాత్ర పవిత్ర క్షేత్రంలో అంత్యక్రియలు సహనం వందే, ఇరాన్: ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తారు. పవిత్ర క్షేత్రాల మీదుగా సాగే ఈ అంతిమయాత్ర దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. లక్షలాది మంది ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన ప్రస్థానం సాగుతోంది............
విరాళాలు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తిరుమల హుండీలో పారదర్శకత ఆదర్శం భక్తుల సొమ్ము ఆటోమేషన్ తో లెక్కింపు బంగారు ఆభరణాల పక్కా పర్యవేక్షణ సహనం వందే, తిరుపతి: భక్తుల నమ్మకం దేవుడిపై ఎంత ఉంటుందో ఆలయ ఆర్థిక నిర్వహణపై అంతకంటే ఎక్కువ ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయం తన వినూత్న లెక్కింపు పద్ధతులతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచింది. కానీ ఇటీవల అయోధ్య రామాలయంలో వందల కోట్ల విరాళాల...........
ఇండియాలో రెండుగా చీలిన విద్యా విధానం విద్యార్థులపై ఒత్తిడి… కోర్టులో కీలక పిటిషన్ సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను మలుపు తిప్పే కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కోచింగ్ రాజ్ వ్యవస్థపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. అడ్డగోలుగా సాగుతున్న డమ్మీ స్కూళ్ల సంస్కృతికి స్వస్తి పలికేలా జాతీయ స్థాయి ఫ్రేమ్వర్క్ రూపొందించాలనే డిమాండ్తో దాఖలైన పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతం లేని...........
కరెంటుతో కండరాలు పెంచుకోవచ్చు 20 నిమిషాల కష్టం… కొవ్వు కరిగే మంత్రం సహనం వందే, హైదరాబాద్: జిమ్లో గంటల తరబడి బరువులు ఎత్తలేక అలసిపోతున్నారా? కష్టపడకుండానే కండరాలు పెరగాలని ఉందా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ లేదా ఈఎంఎస్ అనే టెక్నాలజీ ఇప్పుడు ఫిట్నెస్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. అసలు కరెంటు షాక్ ద్వారా కండరాలు ఎలా పెరుగుతాయో… దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో...........
పెళ్లంటే ఆటలు… పాటలు… డాన్సులు డెస్టినేషన్ పెళ్లిళ్లపై 'గుజరాత్ హైకోర్టు ఫైర్' కేవలం రిజిస్ట్రేషన్ పెళ్లి చెల్లదని స్పష్టీకరణ వేద మంత్రాలు… అగ్ని సాక్షి పెళ్లికే ఆమోదం ఏడడుగుల సప్తపది విధిగా జరగాలని తీర్పు మూడుముళ్ల బంధానికి బలమైన ముడులు సంప్రదాయమే ఆధ్యాత్మిక పునాది అని వెల్లడి ఆచారాలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి సహనం వందే, గుజరాత్: ఆధునిక ప్రపంచంలో పెళ్లిళ్ల తీరు మారిపోయింది. విందులు, వినోదాలు, డ్యాన్స్లు పెరిగాయి............
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం ప్రధాని, సీఎం, మంత్రులందరికీ వర్తింపు కస్టడీకి వెళ్ళినప్పటికీ పదవి పోయినట్లే కస్టడీతోనే పదవికి ఎండ్ కార్డ్ ఇది చట్టమా లేక రాజకీయ అస్త్రమా? సహనం వందే, న్యూఢిల్లీ: అధికారం అంటే శాశ్వతం అనుకునే వారికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన ఒక హెచ్చరిక. నిందితుడిగా 30 రోజులు కస్టడీలో ఉంటే చాలు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయినా కుర్చీ వదలాల్సిందేనని కమిటీ స్పష్టం చేస్తోంది. నేరం...........