ఈవీఎం కుట్రల్లో బ్రెజిల్ ప్రజాస్వామ్యం – ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో లోపాలు
04 Jun

ఈవీఎం కుట్రల్లో బ్రెజిల్ ప్రజాస్వామ్యం – ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో లోపాలు

హ్యాకింగ్ కు ఆస్కారం ఉందన్న విమర్శలు పారదర్శకత లేని వ్యవస్థపై ప్రజల్లో భయాలు అక్కడి ప్రతిపక్ష పార్టీలు, మేధావుల నిరసన సహనం వందే, బ్రెజిల్: ఎన్నికల పారదర్శకత కోసం బ్రెజిల్ ఎంచుకున్న ఎలక్ట్రానిక్ మార్గం ఇప్పుడు ఆ దేశ ప్రజాస్వామ్యానికి గుదిబండగా మారింది. అత్యాధునిక సాంకేతికతతో మోసాలను అరికట్టవచ్చని పాలకులు భావించినా క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. అభద్రతా భావంతో సతమతమవుతున్న ప్రజల నమ్మకాన్ని ఈ డిజిటల్ యంత్రాలు వమ్ము...........

‘పిచ్చెక్కిస్తున్న’ రీల్స్ థెరపీ – సొంత వైద్యం ఎంతో ప్రమాదం
04 Jun

‘పిచ్చెక్కిస్తున్న’ రీల్స్ థెరపీ – సొంత వైద్యం ఎంతో ప్రమాదం

రీల్స్ చూసి డయాగ్నోసిస్ పెరుగుతున్న సెల్ఫ్ లేబులింగ్ ప్రమాదంలో బంధాల పునాదులు సహనం వందే, హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో 30 సెకన్ల వీడియోలు చూసి అందరూ సైకాలజిస్టులు అయిపోతున్నారు. కష్టమొస్తే కౌన్సిలర్ దగ్గరకు వెళ్లడం మానేసి ఫోన్‌లోనే వ్యాధులను నిర్ధారించుకుంటున్నారు. గ్యాస్‌లైటింగ్ అని, నార్సిసిస్ట్ అని ముద్రలు వేస్తూ బంధాలను తెంచుకుంటున్నారు. అసలు ఈ రీల్స్ థెరపీ సమాజంలో ఎలాంటి విషబీజాలు నాటుతుందో ఇప్పుడు చూద్దాం. రీల్స్ చూసి రోగ నిర్ధారణసోషల్...........

జిమ్ము ఆయుష్షు విరజిమ్ము – బరువులు ఎత్తితే ఆయువు పెరుగు
04 Jun

జిమ్ము ఆయుష్షు విరజిమ్ము – బరువులు ఎత్తితే ఆయువు పెరుగు

కండరాలతోనే అకాల మరణాలకు చెక్ గుండెకు కొత్త రక్షణ… డెమెన్షియాకు వీడ్కోలు 1.47 లక్షల మందిపై 30 ఏళ్ల పాటు పరిశోధన సహనం వందే, హైదరాబాద్: నిత్యం జిమ్‌లో కష్టపడే వారిని చూసి మనం నవ్వుకుంటాం. వాకింగ్ చాలు కదా అని తేలికగా తీసుకుంటాం. కానీ వ్యాయామంలో బరువులు ఎత్తడం అనేది ఒక అద్భుతమైన మంత్రం అని సైన్స్ చెబుతోంది. ఇది కేవలం కండరాల కోసం కాదు… అకాల మరణాన్ని...........

పాత టెక్నాలజీతో యాపిల్ మోసం – హార్డ్‌వేర్ రేసులో యాపిల్ వెనుకబాటు
03 Jun

పాత టెక్నాలజీతో యాపిల్ మోసం – హార్డ్‌వేర్ రేసులో యాపిల్ వెనుకబాటు

టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా ఫీచర్లు యాపిల్ కోటలో మొదలైన ప్రకంపనలు బ్యాటరీ, కెమెరా సామర్థ్యంలో చైనా దూకుడు ఐఫోన్ 17కి సవాల్ విసురుతున్న చైనా ఫోన్లు ఆండ్రాయిడ్ వైపు మొగ్గు చూపుతున్న జనం మున్ముందు యాపిల్ ఫోన్లు దేనికి పనికి రావా? సహనం వందే, హైదరాబాద్: యాపిల్ సామ్రాజ్యంలో చిచ్చు. చైనా ఫోన్ల ఫీచర్ల దెబ్బకు అమెరికా కంపెనీల బేజారు! పాత టెక్నాలజీని పట్టుకొని వేలాడుతున్న యాపిల్, శామ్‌సంగ్...........

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!
03 Jun

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ అడుగు వెనుక అసలు వ్యూహమిదేనా? ఆశల పల్లకిలో పవన్… బీజేపీతో ముందడుగు సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి...........

టూరిస్టుగా వెళ్లండి బంగారం తవ్వుకోండి – ఫిన్లాండ్‌ దేశంలో గోల్డ్ రష్ టూరిజం
03 Jun

టూరిస్టుగా వెళ్లండి బంగారం తవ్వుకోండి – ఫిన్లాండ్‌ దేశంలో గోల్డ్ రష్ టూరిజం

మంచు కొండల్లో బంగారం కోసం వేట లాప్‌ల్యాండ్ వింత పర్యాటక విప్లవం సహనం వందే, ఫిన్లాండ్‌: శాంతాక్లాజ్ పుట్టిన గడ్డగా ప్రపంచానికి తెలిసిన ఫిన్లాండ్ ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త ఆఫర్ ఇస్తోంది. కేవలం ప్రకృతిని చూడటమే కాదు… స్వయంగా భూమిని తవ్వి బంగారాన్ని వెలికితీసే సాహసానికి లాప్‌ల్యాండ్ వేదికవుతోంది. మంచు భూమిలో దాగున్న ఆ పసిడి రేణువులను వెతకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణం...........

గూగుల్ దోమలు… జనంలో గుబులు- దోమల వర్షం… టెక్ దిగ్గజం వింత ప్రయోగం
02 Jun

గూగుల్ దోమలు… జనంలో గుబులు- దోమల వర్షం… టెక్ దిగ్గజం వింత ప్రయోగం

ఆకాశం నుంచి 3 కోట్ల దోమల విడుదల అమెరికాలో గూగుల్ వినూత్న ప్లాన్ ప్రాణాంతక వ్యాధుల నియంత్రణే లక్ష్యం ప్రకృతిపై పెరుగుతున్న ఆందోళనలు సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం దాటి బయాలజీ వైపు అడుగులు వేస్తోంది. మనుషులను పట్టిపీడిస్తున్న దోమలను కట్టడి చేసేందుకు ఆ సంస్థ ఏకంగా కోట్లాది దోమలను వదిలేందుకు సిద్ధమవుతోంది. ఆకాశం నుంచి దోమల వర్షం కురిపించడమే ఈ వింత...........

20 మంది డిస్మిస్… 332 మంది సస్పెండ్ – అవినీతిపై రాజస్థాన్ సర్కార్ సమరశంఖం
02 Jun

20 మంది డిస్మిస్… 332 మంది సస్పెండ్ – అవినీతిపై రాజస్థాన్ సర్కార్ సమరశంఖం

అధికారుల ముడుపులపై ఉక్కుపాదం రిటైర్డ్ అవినీతి అధికారుల పెన్షన్ల నిలిపివేత ప్రజలను రాచిరంపాన పెడుతున్న ఉద్యోగులు నేరుగా రంగంలోకి దిగిన సీఎం కార్యాలయం సహనం వందే, రాజస్థాన్: రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతిపై సర్కారు కత్తులు దూసింది. క్లర్కుల నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడితే ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. వ్యవస్థను నిలువునా మార్చే దిశగా చేపట్టిన ఈ కఠిన చర్యలు...........

ఇండియాకు ‘బొద్దింకల’ నాయకుడు – కాక్‌రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దిప్కే రాక
02 Jun

ఇండియాకు ‘బొద్దింకల’ నాయకుడు – కాక్‌రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దిప్కే రాక

ఈనెల ఆరో తేదీన వస్తున్నట్టు ప్రకటన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ విద్యార్థుల కోసం బొద్దింకల తిరుగుబాటు సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోంది. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస తప్పిదాలు కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కీలక తరుణంలో కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే రంగంలోకి దిగారు. అధికార పీఠాన్ని కదిలించేలా ఈ నెల 6న భారత్‌కు...........

క్రికెట్ మత్తులో భారత్ – 99 శాతం వ్యామోహం… కపిల్ దేవ్ ఆవేదన
31 May

క్రికెట్ మత్తులో భారత్ – 99 శాతం వ్యామోహం… కపిల్ దేవ్ ఆవేదన

ఇతర క్రీడలకు అడ్డంకిగా ఉందని విమర్శ వైభవ్ సూర్యవంశీ ప్రతిభావంతుడని కితాబు సహనం వందే, హైదరాబాద్: భారత క్రీడా రంగంలో క్రికెట్ ఒక మతంలా మారింది. ప్రతి గల్లీలో బ్యాట్, బంతి కనిపిస్తున్నాయి. కానీ ఈ మత్తులో దేశం ఇతర క్రీడలను విస్మరిస్తోంది. 1983 ప్రపంచకప్ గెలిచిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రికెట్ మీద మనకు ఉన్న 99 శాతం వ్యామోహం ఇతర...........

మామిడి పండుపై జపాన్ బండ -నాణ్యత లేదని నిషేధించిన దేశం
31 May

మామిడి పండుపై జపాన్ బండ -నాణ్యత లేదని నిషేధించిన దేశం

దీంతో ఎక్కడికక్కడ ఎగుమతులకు బ్రేక్ రైతులకు భారీ లాభాలిచ్చే వ్యాపారానికి దెబ్బ సహనం వందే, హైదరాబాద్: తీపి మామిడికి చేదు అనుభవం ఎదురైంది. జపాన్ గడ్డపై అడుగుపెట్టాల్సిన భారతీయ మామిడికి తాత్కాలికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. శుద్ధి ప్రక్రియలో జరిగిన లోపాలు మన ఎగుమతిదారుల గొంతు కోశాయి. దశాబ్దాల క్రితం తొలగిన కష్టాలు మళ్ళీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశం తలుపులు మూసేయడంతో ఎగుమతిదారుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. విధానాల్లో లోపంజపాన్...........

అహింసను నమ్ముకుంటే అధోగతే -ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
31 May

అహింసను నమ్ముకుంటే అధోగతే -ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

అవసరమైనప్పుడు హింస తప్పనిసరన్న సీఎం హింసను సమర్థించడంపై భిన్న వాదనలు దేశానికి ముప్పు పొంచి ఉందని కామెంట్స్ సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారత రాజకీయాల్లో అహింస అనేది ఒక తాత్విక పునాది. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలు ఇప్పుడు ఆ పునాదిని కదిలిస్తున్నాయి. దేశ భద్రత పేరుతో హింసను సమర్థించడం చర్చనీయాంశమవుతోంది. లక్నోలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పాలకుల అధికార ధోరణిని,...........

ఆలయాల్లో వీఐపీల అరాచకం – గుడిలో రాజకీయ హంగామా
30 May

ఆలయాల్లో వీఐపీల అరాచకం – గుడిలో రాజకీయ హంగామా

వీరివల్ల భక్తులకు క్యూలో నరకం సనాతన ధర్మానికి అపహాస్యం నేతల తీరుపై మద్రాస్ కోర్టు ఆగ్రహం వీఐపీ కల్చర్ రద్దు చేయాలని ఆదేశం సహనం వందే, చెన్నై: భక్తికి నిలయాలైన దేవాలయాలు నేడు రాజకీయ అడ్డాలుగా మారుతున్నాయి. సామాన్య భక్తులు ఎండలో క్యూలైన్లలో గంటల తరబడి పడరాని పాట్లు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా గర్భాలయంలోకి దూరిపోతున్నారు. భగవంతుడి ముందు కూడా ఈ అధికారం ఏంటి? దేవుడిని సొంత ఆస్తిలా...........

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు
30 May

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం సాంకేతిక లోపాలతో విద్యార్థుల ఆవేదన పారదర్శకత లేని మూల్యాంకన ప్రక్రియ లక్షలాది పత్రాల రివాల్యుయేషన్ సందిగ్ధం అధికారుల నిర్లక్ష్యంతో భవితపై నీలినీడలు సహనం వందే, న్యూఢిల్లీ: పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్. అలాంటిది తాము రాసిన జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? సీబీఎస్ఈ బోర్డు డిజిటల్ మూల్యాంకనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 9 లక్షల జవాబు పత్రాలను...........

జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని
30 May

జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని

దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు గోల్డ్ మైన్ జూన్ నుంచి తవ్వకాలు ప్రారంభం సహనం వందే, కర్నూలు: భారతదేశం బంగారం కోసం విదేశాల వైపు చూస్తోంది. ఏటా 750 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటూ ఖజానాను ఖాళీ చేస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరిలో సరికొత్త చరిత్ర మొదలైంది. ప్రైవేటు రంగానికి తలుపులు తెరుస్తూ నేలతల్లి గర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం ఒక చారిత్రక ఘట్టానికి...........

విజయ్ ఫ్యాషన్ తమిళ్ వైబ్రేషన్ – దళపతి సూటు బూటు పొలిటికల్ హీటు
29 May

విజయ్ ఫ్యాషన్ తమిళ్ వైబ్రేషన్ – దళపతి సూటు బూటు పొలిటికల్ హీటు

తమిళనాడులో కొత్త ట్రెండ్ వైరల్ చెన్నైలో బ్లేజర్లకు పెరిగిన డిమాండ్ రాజకీయాల్లో విజయ్ కొత్త స్టైల్ సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా ఒకే ఒక్కరి చుట్టూ తిరుగుతోంది. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు… ఇప్పుడు ఒక రాజకీయ శక్తి. ఆయన ధరించే నల్లటి బ్లేజర్ ఇప్పుడు ఫ్యాషన్ లోకంలోనే కాదు… రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ లుక్ వెనుక ఉన్న...........

సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం
29 May

సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం

మారిన ధనికుల ఆలోచన పన్నుల తీరుతెన్నులపై ఆగ్రహం దేశం కోసం త్యాగం ఇక చాలన్న భావం సహనం వందే, హైదరాబాద్: దేశంలో డబ్బున్న వారి ఆలోచనలు పూర్తిగా మారుతున్నాయి. ఓటు వేయడం వల్ల తమ బతుకులు మారతాయన్న నమ్మకం వారికి పోయింది. అందుకే దేశం కోసం తాము పడే కష్టాన్ని, చెల్లించే భారీ పన్నులను వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బును వెనకేసుకుని సుఖంగా బతకాలనే కొత్త ఆలోచనలతో వారు...........

నారా వారి మాట… నిఖిల బాట – ఎంపీ అప్పలనాయుడి కుమార్తె ఆదర్శం
29 May

నారా వారి మాట… నిఖిల బాట – ఎంపీ అప్పలనాయుడి కుమార్తె ఆదర్శం

సీఎం చంద్రబాబు నాటిన విద్యాబీజం తొలి జీతం పార్టీకి విరాళం ఇవ్వడం విశేషం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సంస్కారం సహనం వందే, రణస్థలం: చదువే దేశ భవిష్యత్తును మారుస్తుందని ఒకనాడు ఆ చిన్నారికి చెప్పిన మాటలు ఈరోజు ఒక గొప్ప సంప్రదాయానికి నాంది పలికాయి. రాజకీయ వారసత్వపు పగ్గాల కంటే విలువలతో కూడిన విద్యా సంస్కారమే మిన్న అని నిఖిల నిరూపించింది. మొదటి సంపాదనతోనే పార్టీ నిధికి ఆమె చేసిన...........

అతి నిద్రతో ముసలితనం – ఆరు గంటలు పడుకోవడమే ఆరోగ్యకరం
28 May

అతి నిద్రతో ముసలితనం – ఆరు గంటలు పడుకోవడమే ఆరోగ్యకరం

5 లక్షల మందిపై కొలంబియా వర్సిటీ రీసెర్చ్ ప్రముఖ 'నేచర్' జర్నల్‌లో ప్రచురణ నిద్రలో అతి వద్దు… తక్కువ అస్సలు వద్దు సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. అది శరీర మరమ్మత్తు ప్రక్రియ. కానీ మనం ఎంతసేపు నిద్రపోతున్నామనే దానిపైనే మన ఆయుష్షు ఆధారపడి ఉందని తాజా పరిశోధన విస్మయపరిచే నిజాలను బయటపెట్టింది. నిద్ర తక్కువైతే సమస్య అని మనందరికీ తెలుసు, కానీ...........

చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు
28 May

చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు

సులభతరమైన పీఎఫ్ విత్‌డ్రా ఆధార్ తో అనుసంధానం ఐదు లక్షల వరకు పరిమితి వాట్సాప్ ద్వారా పీఎఫ్ వివరాలు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన సహనం వందే, న్యూఢిల్లీ: కష్టపడి సంపాదించిన డబ్బును అవసరానికి వాడుకోవాలంటే పీఎఫ్ ఖాతాదారులకు నరకం కనిపించేది. ఆఫీసుల చుట్టూ తిరగడం, యజమాని సంతకం కోసం ప్రాధేయపడటం వంటి వాటికి ముగింపు వచ్చింది. కేంద్రం తెచ్చిన సరికొత్త డిజిటల్ విప్లవంతో పీఎఫ్ సెటిల్మెంట్ చిటికెలో జరిగిపోనుంది............

ఇ-పేపర్

Open Today's E-Paper
Click to Read Today’s E-Paper