ఆలయాల్లో వీఐపీల అరాచకం – గుడిలో రాజకీయ హంగామా
30 May

ఆలయాల్లో వీఐపీల అరాచకం – గుడిలో రాజకీయ హంగామా

వీరివల్ల భక్తులకు క్యూలో నరకం సనాతన ధర్మానికి అపహాస్యం నేతల తీరుపై మద్రాస్ కోర్టు ఆగ్రహం వీఐపీ కల్చర్ రద్దు చేయాలని ఆదేశం సహనం వందే, చెన్నై: భక్తికి నిలయాలైన దేవాలయాలు నేడు రాజకీయ అడ్డాలుగా మారుతున్నాయి. సామాన్య భక్తులు ఎండలో క్యూలైన్లలో గంటల తరబడి పడరాని పాట్లు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా గర్భాలయంలోకి దూరిపోతున్నారు. భగవంతుడి ముందు కూడా ఈ అధికారం ఏంటి? దేవుడిని సొంత ఆస్తిలా...........

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు
30 May

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం సాంకేతిక లోపాలతో విద్యార్థుల ఆవేదన పారదర్శకత లేని మూల్యాంకన ప్రక్రియ లక్షలాది పత్రాల రివాల్యుయేషన్ సందిగ్ధం అధికారుల నిర్లక్ష్యంతో భవితపై నీలినీడలు సహనం వందే, న్యూఢిల్లీ: పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్. అలాంటిది తాము రాసిన జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? సీబీఎస్ఈ బోర్డు డిజిటల్ మూల్యాంకనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 9 లక్షల జవాబు పత్రాలను...........

జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని
30 May

జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని

దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు గోల్డ్ మైన్ జూన్ నుంచి తవ్వకాలు ప్రారంభం సహనం వందే, కర్నూలు: భారతదేశం బంగారం కోసం విదేశాల వైపు చూస్తోంది. ఏటా 750 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటూ ఖజానాను ఖాళీ చేస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరిలో సరికొత్త చరిత్ర మొదలైంది. ప్రైవేటు రంగానికి తలుపులు తెరుస్తూ నేలతల్లి గర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం ఒక చారిత్రక ఘట్టానికి...........

విజయ్ ఫ్యాషన్ తమిళ్ వైబ్రేషన్ – దళపతి సూటు బూటు పొలిటికల్ హీటు
29 May

విజయ్ ఫ్యాషన్ తమిళ్ వైబ్రేషన్ – దళపతి సూటు బూటు పొలిటికల్ హీటు

తమిళనాడులో కొత్త ట్రెండ్ వైరల్ చెన్నైలో బ్లేజర్లకు పెరిగిన డిమాండ్ రాజకీయాల్లో విజయ్ కొత్త స్టైల్ సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా ఒకే ఒక్కరి చుట్టూ తిరుగుతోంది. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు… ఇప్పుడు ఒక రాజకీయ శక్తి. ఆయన ధరించే నల్లటి బ్లేజర్ ఇప్పుడు ఫ్యాషన్ లోకంలోనే కాదు… రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ లుక్ వెనుక ఉన్న...........

సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం
29 May

సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం

మారిన ధనికుల ఆలోచన పన్నుల తీరుతెన్నులపై ఆగ్రహం దేశం కోసం త్యాగం ఇక చాలన్న భావం సహనం వందే, హైదరాబాద్: దేశంలో డబ్బున్న వారి ఆలోచనలు పూర్తిగా మారుతున్నాయి. ఓటు వేయడం వల్ల తమ బతుకులు మారతాయన్న నమ్మకం వారికి పోయింది. అందుకే దేశం కోసం తాము పడే కష్టాన్ని, చెల్లించే భారీ పన్నులను వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బును వెనకేసుకుని సుఖంగా బతకాలనే కొత్త ఆలోచనలతో వారు...........

నారా వారి మాట… నిఖిల బాట – ఎంపీ అప్పలనాయుడి కుమార్తె ఆదర్శం
29 May

నారా వారి మాట… నిఖిల బాట – ఎంపీ అప్పలనాయుడి కుమార్తె ఆదర్శం

సీఎం చంద్రబాబు నాటిన విద్యాబీజం తొలి జీతం పార్టీకి విరాళం ఇవ్వడం విశేషం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సంస్కారం సహనం వందే, రణస్థలం: చదువే దేశ భవిష్యత్తును మారుస్తుందని ఒకనాడు ఆ చిన్నారికి చెప్పిన మాటలు ఈరోజు ఒక గొప్ప సంప్రదాయానికి నాంది పలికాయి. రాజకీయ వారసత్వపు పగ్గాల కంటే విలువలతో కూడిన విద్యా సంస్కారమే మిన్న అని నిఖిల నిరూపించింది. మొదటి సంపాదనతోనే పార్టీ నిధికి ఆమె చేసిన...........

అతి నిద్రతో ముసలితనం – ఆరు గంటలు పడుకోవడమే ఆరోగ్యకరం
28 May

అతి నిద్రతో ముసలితనం – ఆరు గంటలు పడుకోవడమే ఆరోగ్యకరం

5 లక్షల మందిపై కొలంబియా వర్సిటీ రీసెర్చ్ ప్రముఖ 'నేచర్' జర్నల్‌లో ప్రచురణ నిద్రలో అతి వద్దు… తక్కువ అస్సలు వద్దు సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. అది శరీర మరమ్మత్తు ప్రక్రియ. కానీ మనం ఎంతసేపు నిద్రపోతున్నామనే దానిపైనే మన ఆయుష్షు ఆధారపడి ఉందని తాజా పరిశోధన విస్మయపరిచే నిజాలను బయటపెట్టింది. నిద్ర తక్కువైతే సమస్య అని మనందరికీ తెలుసు, కానీ...........

చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు
28 May

చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు

సులభతరమైన పీఎఫ్ విత్‌డ్రా ఆధార్ తో అనుసంధానం ఐదు లక్షల వరకు పరిమితి వాట్సాప్ ద్వారా పీఎఫ్ వివరాలు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన సహనం వందే, న్యూఢిల్లీ: కష్టపడి సంపాదించిన డబ్బును అవసరానికి వాడుకోవాలంటే పీఎఫ్ ఖాతాదారులకు నరకం కనిపించేది. ఆఫీసుల చుట్టూ తిరగడం, యజమాని సంతకం కోసం ప్రాధేయపడటం వంటి వాటికి ముగింపు వచ్చింది. కేంద్రం తెచ్చిన సరికొత్త డిజిటల్ విప్లవంతో పీఎఫ్ సెటిల్మెంట్ చిటికెలో జరిగిపోనుంది............

కలిశెట్టి ఎల్లో మార్చ్ – మహానాడు వేదికగా స్త్రీ శక్తి సందేశం
28 May

కలిశెట్టి ఎల్లో మార్చ్ – మహానాడు వేదికగా స్త్రీ శక్తి సందేశం

సైకిల్ పై ఎంపీ అప్పలనాయుడు ప్రయాణం మహానాడులో సరికొత్త రాజకీయ వ్యూహం సహనం వందే, రణస్థలం: తెలుగుదేశం పార్టీ వార్షిక వేడుక మహానాడు అరుదైన దృశ్యాలకు వేదికైంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన హైబ్రిడ్ విధానంతో పార్టీ సరికొత్త ఒరవడిని సృష్టించింది. కార్యకర్తలను పార్టీకి వెన్నెముకగా భావించే టీడీపీ ఈసారి మహిళా సాధికారతను అజెండాగా మార్చుకుని రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునికత...........

పొంచి ఉన్న 150 ఏళ్ల నాటి విపత్తు – వెంటాడుతున్న నాటి సూపర్ ఎల్ నినో భయం
27 May

పొంచి ఉన్న 150 ఏళ్ల నాటి విపత్తు – వెంటాడుతున్న నాటి సూపర్ ఎల్ నినో భయం

వర్షాలు వస్తాయా? ఎండలే కొనసాగుతాయా? వర్షాలు పడకపోతే రైతుల పరిస్థితి ఏమిటి? ప్రమాదకరమైన వాతావరణ హెచ్చరిక దేశంలో పెరుగుతున్న కరువు ముప్పు సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం భరించలేని ఎండలతో అల్లాడిపోతోంది. ఇది రాబోయే ప్రమాదానికి ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన ముప్పు సూపర్ ఎల్ నినో రూపంలో పొంచి ఉంది. దీనివల్ల వర్షాకాలంలో వర్షాలు తగ్గడం లేదా అకాల వర్షాలు రావడం వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం...........

వంట చేయకుంటే విడాకులు అడగొచ్చా? – భార్యలు వంటగది బందీలు కాదు
27 May

వంట చేయకుంటే విడాకులు అడగొచ్చా? – భార్యలు వంటగది బందీలు కాదు

వంటపై బాంబే హైకోర్టు తీర్పు భార్య పనిమనిషి కాదని స్పష్ఠీకరణ సమానత్వమే అసలైన బంధం మహిళా మణుల వ్యక్తిత్వానికి పెద్ద పీట సహనం వందే, ముంబై: వంటకు కష్టమవుతుందని… అందుకే పెళ్లి చేసుకోవాలనే యువకులను మనం చూస్తుంటాం. అంటే భార్యను ఇంటి పనిమనిషిగా చూసే కుళ్లు ఆలోచనలు ఇప్పటికీ మన సమాజంలో వేళ్లూనుకుపోయాయి. వంట చేయని భార్యకు విడాకులు అడిగే హక్కు భర్తకు ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా...........

డేరా బాబాకు పెరోల్ పండగ – ఐదేళ్లలో 16 సార్లు బయటకు….
27 May

డేరా బాబాకు పెరోల్ పండగ – ఐదేళ్లలో 16 సార్లు బయటకు….

జైలు ఆయన అతిథి గృహమా? చట్టం ముందు సమానత్వం ఎక్కడ? ప్రశ్నార్థకమైన న్యాయవ్యవస్థ తీరు దోషికి దక్కుతున్న వెసులుబాటు బాధితుల్లో పెరుగుతున్న ఆవేదన సహనం వందే, సిర్సా: డేరా బాబా బయటకు రావడం ఇప్పుడు ఒక వార్త కాదు, అది నిరంతరం సాగుతున్న ఒక ప్రక్రియ. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఐదేళ్లలో 16 సార్లు పెరోల్ ఎలా సాధ్యం? చట్టం ముందు అందరూ సమానులని...........

ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు
26 May

ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు

కరిగిపోతున్న నమ్మకాల కోట ముఖం చాటేస్తున్న కంపెనీలు ప్యాకేజీల వెనుక అసలు నిజం బాంబే ఐఐటీ నివేదికలో విస్తుపోయే నిజాలు సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల చుట్టూ అల్లిన కలల సామ్రాజ్యం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. లక్షలాది రూపాయల అప్పులు చేసి సర్వస్వం దారపోస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ఐఐటీ బాంబే తాజా నియామకాల గణాంకాలు దడ పుట్టిస్తున్నాయి............

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం
26 May

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం

కార్పొరేట్ ఆసుపత్రుల మొండిచేయి పెండింగ్‌లో పెన్షన్ల బకాయిలు ఉచిత వైద్యంపై నీలినీడలు సహనం వందే, హైదరాబాద్: జీవితకాలం కష్టపడి సమాజానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఇప్పుడు ఆసుపత్రుల గడపల ముందు నిస్సహాయంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు చేతికి వస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య నలిగిపోతున్న వృద్ధుల ఆవేదన, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు...........

ఏఐపై పోప్ ఫైర్ – యంత్రాలు దేవుళ్లు కాదని విమర్శ
26 May

ఏఐపై పోప్ ఫైర్ – యంత్రాలు దేవుళ్లు కాదని విమర్శ

సిలికాన్ వ్యాలీకి హెచ్చరిక మనుషులే అత్యున్నతం సాంకేతికతకు హద్దులు బాధ్యతాయుతమైన ప్రగతి సహనం వందే, వాటికన్ సిటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సిలికాన్ వ్యాలీ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మనిషిని మించిన శక్తిని సృష్టించాలనే అత్యాశలో యంత్రాలను దేవుళ్లుగా చూస్తున్న సాంకేతిక దిగ్గజాలకు పోప్ లియో తన తొలి ఎన్సైక్లికల్ మాగ్నిఫికా హ్యుమానిటాస్ ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేశారు. యంత్రాల కంటే మానవ హక్కులే...........

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య
24 May

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య

విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా ఒత్తిడి కలలు ఛిద్రం… ముంచేస్తున్న భయం రాళ్లపాలు అవుతున్న రత్నాలు నీట్ లీకుల ఘోరం… ఇలాగే అనేకం తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు మార్కులు, ర్యాంకుల చుట్టూనే సమాజం సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రతిరోజూ దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దేశంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. పుస్తకాల మోత, పరీక్షల భయం,...........

రూపాయిని శాసిస్తున్న నైతిక సూత్రం – మాట తప్పితే పతనం తప్పదు
24 May

రూపాయిని శాసిస్తున్న నైతిక సూత్రం – మాట తప్పితే పతనం తప్పదు

కార్పొరేట్ సామ్రాజ్యంలో కొత్త సూత్రాలు నైతికత లేకపోతే మనుగడ శూన్యం మార్కెట్లను కదిలిస్తున్న నైతిక విలువలు నమ్మకమే అసలైన కార్పొరేట్ పెట్టుబడి నైతిక ఆమోదమే చట్టబద్ధమైన వ్యాపారం సహనం వందే, హైదరాబాద్: డబ్బు మాత్రమే లోకాన్ని శాసిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి చట్టబద్ధమైన వ్యాపారం వెనుక ఒక అదృశ్య హస్తం ఉంటుంది. అదే నైతికత. పర్యావరణాన్ని కాపాడే కంపెనీలైనా, సమాజానికి మేలు చేసే సంస్థలైనా ఒక నిర్దిష్ట నైతిక...........

ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన
24 May

ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన

ట్రంప్ టార్గెట్… ఒకరు మృతి జర్నలిస్టుల పరుగులు… భద్రతపై నీలినీడలు ప్రెసిడెంట్ ట్రంప్ సురక్షితం… ఇరాన్ సెగలు సహనం వందే, అమెరికా: అమెరికా అధికార కేంద్రం వైట్ హౌస్ వద్ద జరిగిన భీకర తుపాకీ కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం అమెరికా అంతర్గత భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనల...........

జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన
23 May

జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల్యాండ్ పూలింగ్ వివాదం ఆందోళనలో జర్నలిస్టుల లోకం నేడు క్యాబినెట్… జూన్ 2న ఉత్కంఠ సహనం వందే, హైదరాబాద్: అమెరికా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు వదిలిన పొలిటికల్ అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపింది. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ రాజకీయ చదరంగంలో ఇళ్ల స్థలాలు ఆశించిన...........

హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్
23 May

హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్

బిర్యానీ నగరంలో రొట్టెల ప్రయాణం! జొన్న వైపు సిటిజన్లు… జంక్ ఫుడ్‌కు ఎండ్ మహిళా వ్యాపారుల సరికొత్త విప్లవం సహనం వందే, హైదరాబాద్: బిర్యానీల నగరంలో ఇప్పుడు జొన్న రొట్టెల జాతర నడుస్తోంది. రాత్రి వేళల్లో పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ తిని విసిగిపోయిన భాగ్యనగర వాసులు ఇప్పుడు ఆరోగ్యకరమైన సిరిధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన ఈ గ్రామీణ వంటకం… ఇప్పుడు హైటెక్ సిటీ కార్పొరేట్...........

ఇ-పేపర్

Open Today's E-Paper
Click to Read Today’s E-Paper