మెదడుకు పట్టిన గూగుల్ బాబా తుప్పు జ్ఞాపకశక్తి అంతా ఔట్ సోర్సింగ్ పద్ధతే పుస్తక పఠనం మాయం… జ్ఞాపక శక్తి ఔట్ రోబోల ముందు వెలవెలబోతున్న మేధ పడిపోతున్న ఏకాగ్రత.. పెరుగుతున్న వ్యసనం న్యూటన్… ఐన్ స్టీన్… తర్వాత ఎవరు? నేడు పాత ఆవిష్కరణలకు పాలిష్ పట్టడమే! బటన్ నొక్కే ఆపరేటర్లుగా మారుతున్న తరం యంత్రాల చేతిలో బొమ్మలుగా మిగలడమేనా! సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి...........
డిజిటల్ పిచ్చితో ప్రాణాలు ఫసక్ స్క్రీన్లకే బానిసత్వం… చిన్నారుల ఆత్మహత్య సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు…...........
మహిళపై ఉబర్ డ్రైవర్ అత్యాచారం నిర్లక్ష్యానికి అమెరికా కోర్టు సంచలనం భారీ జరిమానా విధించిన అమెరికా కోర్టు సహనం వందే, అమెరికా: క్యాబ్ ఎక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరుతామని నమ్మే ప్రయాణికులకు ఈ వార్త ఒక హెచ్చరిక. రక్షణ కల్పించాల్సిన డ్రైవరే రాక్షసుడిగా మారితే ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని అమెరికా న్యాయస్థానం తేల్చి చెప్పింది. వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న కేసులకు ఊపిరి పోస్తూ ఒక సామాన్య...........
హైటెక్స్ లో ప్రదర్శన… వేల కోట్ల వ్యాపారం సహనం వందే, హైదరాబాద్: నగరంలో కార్పొరేట్ కానుకల సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం పండుగలకు పరిమితమైన గిఫ్టింగ్ కల్చర్ ఇప్పుడు నిత్యకృత్యమైంది. ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో హైదరాబాద్ గిఫ్టింగ్ హబ్గా అవతరించింది. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ వ్యాపార అవకాశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్తో ఈ రంగం దూసుకుపోతోంది. ఘనంగా ప్రారంభంహైటెక్స్ ఎగ్జిబిషన్...........
అంతర్జాతీయ పత్రికలో భారీగా కోతలు ప్రజాస్వామ్య చీకటిలో మరణిస్తున్న జర్నలిజం అమెజాన్ అధినేత చేతిలో ఉద్యోగుల విలవిల ప్రజాస్వామ్య చీకటిలో మరణిస్తున్న జర్నలిజం జర్నలిస్టుల సామూహిక ఉద్వాసన అంతర్జాతీయ బ్యూరోలు మూత సహనం వందే, అమెరికా: ప్రపంచ జర్నలిజం రంగంలో ఒకప్పుడు వెలుగులీనిన వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు చీకట్లోకి జారిపోతోంది. డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ధాటికి తలవొగ్గి వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. వార్తల వేటలో ప్రాణాలు పణంగా...........
చేతి పరికరాలతో ఖచ్చితమైన కొలతలు డిజిటల్ సాధనాలతో వ్యాయామంపై నిఘా శారీరక శ్రమ లేక పెరుగుతున్న ఆర్థిక భారం ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ఇంటర్యూ సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యాయామ స్థాయిని కచ్చితంగా కొలవడానికి చేతికి ధరించే పరికరాలను...........
ద్రవిడ నమూనాలో కమ్యూనిస్టు భావజాలం వామపక్షాల జేజేలు… సిద్ధాంతాల మేళవింపు సహనం వందే, చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని చెన్నై వేదికగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ద్రవిడ సిద్ధాంతం, కమ్యూనిజం కలయికతో ఈ అడుగు పడింది. సామాజిక న్యాయం దిశగా సర్కారు వేస్తున్న ముందడుగుకు ఇది సంకేతం. రాజకీయ వర్గాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు సంచలనంగా మారింది. వాగ్దానం నెరవేరిందిగత...........
మరోసారి సివిల్స్ పరీక్ష రాయడానికి లేదు ఈ ఏడాది నుంచే యూపీఎస్సీ కొత్త నిబంధన ఐపీఎస్లకు ఐఏఎస్ దారులన్నీ బంద్ గ్రూప్ 'ఏ' ఉద్యోగాలన్నింటిపై ఆంక్షల కంచె ఆశావహుల కలలు చెల్లాచెదురు ఒకే సర్వీసుతో జీవితాంతం సరిపెట్టుకోవాలి సహనం వందే, హైదరాబాద్: దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ)...........
ఏప్స్ టీన్ తో కలిసి రాసలీలల్లో కుబేరుడు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు దాతృత్వం ముసుగులో బురద పనులు తన ఫౌండేషన్ విరాళాల కోసం అడ్డదారులు పరువు పోయాక సానుభూతి కుతంత్రం క్షమించమని వేడుకోలు… ఇదేమి చోద్యం సహనం వందే, అమెరికా: లైంగిక నేరగాడు ఏప్స్ టీన్ ఫైళ్ళ వ్యవహారం అంతర్జాతీయంగా అగ్గిరాజేస్తుంది. అందులో భాగస్వామ్యమైన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇంత మురికి మనిషా అని ప్రపంచం నోరెళ్లబెట్టింది............
ఆగని ఆపరేషన్ల దందా… ప్రాణాలతో ఆటలు కోట్ల కోసం ఆసుపత్రుల కక్కుర్తి పనులు హైదరాబాద్లోనూ కార్పొరేట్ ఆస్పత్రుల వల అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఆగ్రహం సహనం వందే, హైదరాబాద్: లింగ మార్పిడి పేరుతో జరుగుతున్న భారీ దందాను అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఎండగట్టింది. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి సర్జరీలు చేయడం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్పింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వేల కోట్లు...........
ఉత్తరాది కార్మికులపై మంత్రి వ్యాఖ్యలు పానీపూరి అమ్మడానికి వచ్చారని కామెంట్స్ టేబుళ్లు తుడవడానికి వస్తున్నారని వ్యాఖ్య మరోసారి ఉత్తరాది దక్షిణాది మధ్య కోల్డ్ వార్ దక్షిణాదిపై వివక్షే ఈ వ్యాఖ్యలకు కారణం సహనం వందే, తమిళనాడు: దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా...........
మనిషికి ఫేస్ బుక్ లాగా ఏఐకి మాల్ట్ బుక్ మానవుల బలహీనతలపై ఏఐల చాటింగ్ యజమానుల సీక్రెట్లు బజారుకీడుస్తున్నాయి ఏఐ రోబోల చాటింగ్లో గుట్టు రట్టు వాటి చాటింగులతో మనిషి డేటా దొంగతనం సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో...........
మనిషి అక్షరానికి పెరిగిన విలువ ఏఐతో సాధ్యం కాని సృజనాత్మకత కంపెనీల మధ్య పెరిగిన పోటీ సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్వేర్ రంగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. తాము తయారు చేసిన టెక్నాలజీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. ఇప్పుడు కంపెనీలకు ఆ కళ తెలిసిన వారే కావాలి. అందుకే రాత మీద పట్టున్న వారికి ఐటీ దిగ్గజాలు కోట్లాది రూపాయల జీతాలు...........
కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాలపై శీతకన్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై పక్షపాతం ఎన్నికలు ఉన్నప్పటికీ తమిళనాడుపై వివక్షే సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస...........
ఆ ప్రకారం పార్లమెంటులో చట్టం తేవాలి రాజ్యసభలో ఎంపీ స్వాతి మలివాల్ డిమాండ్ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్ఠీకరణ రోగులు ఆదాయ వనరులు కాదని వెల్లడి పేదోడి ప్రాణం కంటే పైసలే ముఖ్యమా? డబ్బులు ఇవ్వకుంటే వైద్యం చేయరా? కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై ఎంపీ ఫైర్ ఆసుపత్రి బెడ్ చార్జీ.. స్టార్ హోటల్ రేంజీ! సహనం వందే, న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాపై రాజ్యసభలో ఆప్...........
ఎంపీ అప్పలనాయుడి ప్రశ్నకు సమాధానం విజయనగరానికి ఇవ్వడం లేదని వెల్లడి సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సరిహద్దులను కాపాడే వీరులను తయారు చేసేందుకు కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. కేంద్ర సాయుధ బలగాల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తోంది. లోక్సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. శిక్షణలో రాజీ పడేది లేదని...........
ఏపీ జడ్జీల రాత పరీక్షల ఫలితాలు విడుదల ఇంటర్వ్యూలకు త్వరలో ముహూర్తం ఖరారు సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గతేడాది నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ చాటిన అభ్యర్థుల జాబితాను రిజిస్ట్రార్ మంగళవారం విడుదల చేశారు. న్యాయ వ్యవస్థలో కీలకమైన జూనియర్ డివిజన్ జడ్జి పోస్టుల కోసం జరిగిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు ఇక...........
రికార్డులు బద్దలు కొడుతున్న క్యాన్సర్ రక్కసి! ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు జాతీయ సగటు లక్షకు 26.. మన దగ్గర 54 రొమ్ము క్యాన్సర్ రాజధానిగా భాగ్యనగరం 30 ఏళ్ల యువతులకూ తప్పని ముప్పు జంక్ ఫుడ్, బిర్యానీలే ముంచుతున్నాయి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే...........
రిటైర్డ్ ఐఏఎస్ వీఎన్ విష్ణు మార్గదర్శనం పదేళ్లలో 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఎంపిక తాజాగా ఏపీ గ్రూప్-1లో శిష్యుల జైత్రయాత్ర 11 మంది ఎంపిక అయినట్లు వెల్లడి 'మీ సేవ' రూపకర్త… కొత్త తరానికి మెంటార్ రూపాయి ఆశించకుండా ఉచితంగా శిక్షణ సహనం వందే, అమరావతి/హైదరాబాద్: కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆర్భాటం లేదు. లక్షల ఫీజుల వసూళ్లు అసలే లేవు. కేవలం ఆశయ బలం ఉంటే చాలు. అసాధ్యాన్ని...........
అరకు కాఫీకి లోక్ సభ స్పీకర్ ఫిదా ఎంపీ సైకిల్ మీద వస్తుండడంపై సెల్యూట్ సహనం వందే, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాల్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత పార్లమెంట్ వేదికపై సామాన్యుడిలా సైకిల్పై కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన క్రమశిక్షణ, సరళత్వం సాక్షాత్తూ లోక్సభ స్పీకర్నే ముగ్ధుడ్ని చేశాయి. రాజకీయాల్లో ఆడంబరాలు కాకుండా ఆశయం ముఖ్యమని కలిశెట్టి నిరూపిస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా...........