రాజకీయాల వైపు యువత సమర శంఖం వీధి పోరాటాల స్థానే డిజిటల్ వరల్డ్ స్ట్రగుల్ డిజిటల్ నైపుణ్యంతో మారుతున్న పాలిటిక్స్ సహనం వందే, హైదరాబాద్: 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి జెన్ జెడ్ జనాభా దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారుతోంది. గతంలో రాజకీయాలపై ఆసక్తి లేదనే విమర్శలు ఎదుర్కొన్న ఈ కుర్రకారు మిలీనియల్స్ జనాభాను వెనక్కి నెట్టి దూసుకెళ్లింది. ఇంత భారీ ఓటర్ల సంఖ్యతో ఇది దేశంలోనే తిరుగులేని...........
బాధ్యత లేని నేటి యువతరం పాశ్చాత్య పోకడల్లో అమ్మాయిలు సోషల్ మీడియా మోజు… చదువు క్లోజ్ తల్లిదండ్రుల కష్టార్జితంతో విలాసాలు బాలీవుడ్ నటి జనరేషన్ గట్టర్ వివాదం సోషల్ మీడియాలో కంగనా ప్రకంపనలు సహనం వందే, న్యూఢిల్లీ: స్వేచ్ఛ పేరుతో బాధ్యత మరిచిపోయి విలాసవంతంగా తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న నేటి తరం యువతను ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా...........
బట్టల నుంచి సరుకుల అమ్మకం వరకు బ్రాండ్ విలువ… మహిళా నాయకత్వం సహనం వందే, హైదరాబాద్: స్విగ్గీ ఇన్స్టామార్ట్ సంస్థ ఇప్పుడు తన పగ్గాలను ఒక పవర్ఫుల్ మహిళా లీడర్ చేతిలో పెట్టింది. ఆన్లైన్లో బట్టలు కొనుక్కునేలా మ్యాజిక్ చేసిన సెలబ్రిటీ బాస్ ఇప్పుడు టమాటాలు, పాలు మోసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతున్న తరుణంలో ఈ మార్పు అత్యంత...........
ఫోన్ పక్కన నిద్ర పోతే క్యాన్సర్ వస్తుందట ఏఐ సాయంతో 84 శాతం నకిలీ చిట్కాలు ఐదుగురిలో ఒకరు నకిలీలను నమ్మేస్తున్నారు నకిలీ ఆరోగ్య కంటెంట్ను కుమ్మరిస్తున్నారు సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచంలో నకిలీ వైద్యం పడగ విప్పుతోంది. కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యులు టిక్టాక్లో తప్పుడు ఆరోగ్య సలహాలను ప్రచారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితిపై నిపుణులు తీవ్ర ఆందోళన...........
బ్రిటన్ తరహాలో యోచిస్తున్న కేంద్రం ఎనర్జీ డ్రింక్స్ పేరు మార్చాలని ఆదేశం రెడ్ బుల్, రిలయన్స్ కాంపా, పెప్సీలకు బ్రేక్ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు సహనం వందే, న్యూఢిల్లీ: శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయంటూ మార్కెట్లో విక్రయిస్తున్న హై కెఫిన్ పానీయాలపై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉక్కుపాదం మోపింది. ఈ పానీయాలను ఇకపై ఎనర్జీ డ్రింక్స్ అనే పేరుతో అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది............
దయనీయ స్థితిలో ఉస్మానియాలో తుదిశ్వాస నయా పైస లేక నడిరోడ్డుపైకి చేరిన బతుకు కష్టాల్లో ఆదుకోని చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి సహనం వందే, హైదరాబాద్: తెలుగు తెరపై ఎంతోమందిని నవ్వించిన నటి పావలా శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. ఒకప్పుడు హాస్యంతో ప్రేక్షకులను అలరించిన నటి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో నడిరోడ్డుపై...........
అలాంటి చట్టం దేశంలో లేనేలేదని కామెంట్ బెయిలుకు నెలల తరబడి తిప్పటంపై విమర్శ నిరసన గొంతుకలపై నిర్బంధాలపై మండిపాటు విదేశీ రగడపై హైకోర్టు వింత వ్యాఖ్యలా? కోర్టు తీర్పులపై చర్చలు జరగాలని విజ్ఞప్తి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కామెంట్స్ సహనం వందే, భోపాల్: గంగ నదిపై బోటులో చికెన్ బిర్యానీ తిన్నారనే నెపంతో 14 మంది ముస్లిం యువకులను అకారణంగా అరెస్టు చేసి 3 నెలల పాటు జైల్లో ఉంచడం మన...........
టెక్నాలజీతో కొత్త రాజకీయాలు కొత్త శకానికి నాంది పలికిన టెక్నాలజీ పాత పద్ధతులు ఖతం… యువత సవాల్ సహనం వందే, హైదరాబాద్: రాజకీయాల్లో ఇప్పుడు పాత పద్ధతులు పూర్తిగా కనుమరుగైపోయాయి. కేవలం 5 సెకన్లలో ఆకట్టుకుంటేనే ఇక్కడ లైక్ పడుతుంది లేదంటే స్క్రోల్ అయిపోతుంది. వాట్సాప్ గ్రూపుల నుంచి నేరుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకూ పాలిటిక్స్ షిఫ్ట్ అయిపోయాయి. ఈ డిజిటల్ జనరేషన్ నాయకులకు చుక్కలు చూపిస్తోంది. సోషల్ మీడియా...........
కష్టాలను భరించడమే గొప్ప లక్షణమా? వ్యవస్థల తప్పులను కప్పిపుచ్చే అస్త్రం కార్పొరేట్ వేధింపుల సంస్కృతి పని ఒత్తిడి పెంచి యోగా క్లాసులా? సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే సర్దుకుపోవడమనీ… ప్రతి కష్టాన్ని మౌనంగా భరించడమే గొప్ప లక్షణమనీ నమ్మిస్తూ వ్యవస్థల తప్పులను కప్పిపుచ్చేందుకు ఒక కొత్త అస్త్రంగా ఓర్పును వాడుతున్నారు. ఎదురుతిరిగే గొంతులపై కత్తి పెడుతున్నారు. వ్యవస్థల వైఫల్యాల భారంఎకానమీ కుప్పకూలినా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా, నిరుద్యోగం విలయతాండవం...........
జెన్ జెడ్ తిరుగుబాటు… డిజిటల్ వార్ షురూ నెటిజన్ల అసహనం… మోడీకి పెద్ద సవాల్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు 'న్యూయార్క్ టైమ్స్' సంచలనాత్మక స్టోరీ సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్కు ఇప్పుడు భారీ షాక్ తగులుతోంది. ఏళ్ల తరబడి సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని దేవుడిలా భావించిన ఆయనకు ఇప్పుడు కొత్త తరం నుంచి తీవ్రమైన సెగ...........
రూల్స్ లేని పెంపకం… బాధ్యత లేని పిల్లలు ఎమోషనల్ సపోర్ట్ పేరిట నిర్లక్ష్యం కఠినమైన రూల్స్ లేకపోతే నష్టం బ్యాలెన్స్ లేకుంటే జీవితం ఫెయిల్ సహనం వందే, హైదరాబాద్: నేటి సమాజంలో పిల్లలను పెంచే పద్ధతుల్లో పెద్ద విప్లవమే వస్తోంది. ఒకప్పుడు తల్లిదండ్రులంటే పిల్లలంటే భయం, భక్తి ఉండేవి. కానీ నేటి తరం పేరెంట్స్ ఆ గీతలను చెరిపేస్తున్నారు. పిల్లలు తమ మనసులోని ఆందోళనలు, భయాలు, ఫెయిల్యూర్స్ ను ఎటువంటి...........
బిట్ చాట్ యాప్ తో సర్కారుకు తలనొప్పి ఢిల్లీ విద్యార్థుల పోరాటంలో విరివిగా వాడకం దేశ భద్రతకు ముప్పుగా భావించి ఉక్కుపాదం సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతోనే మెసేజ్లు పంపుకునేలా వచ్చిన ఒక సరికొత్త యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిఘా కళ్లకు చిక్కకుండా, ఎలాంటి రికార్డులు లేదా ట్రాకింగ్ లేకుండా రహస్యంగా సమాచారాన్ని మార్చుకోవడానికి అడ్డాగా మారుతున్న...........
విద్యార్థుల గోడు… నాయకుల నాటకాలు పదవుల కోసం పాకులాట… ఉద్యమం హైజాక్ వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆగ్రహం ప్రధాని ఇంటి వద్ద రాహుల్ నిరసనపై విమర్శ ఉద్యమానికి రాజకీయ పార్టీల మద్దతు తప్పా సహనం వందే, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంటే ఢిల్లీ వీధుల్లో మాత్రం రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఉద్యటాన్ని హైజాక్ చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బాధితుల గొంతును...........
కంటతడి పెట్టిస్తున్న పంజాబ్ విషాదం నిషేధిత చిత్రానికి నీరాజనం పడుతున్న జనం ఆపరేషన్ బ్లూస్టార్ పాత గాయాలు గురుద్వారాల్లో స్క్రీనింగ్లు…ఇంటర్నెట్ ట్రెండ్ కాలం చెల్లిన సెన్సార్షిప్ బండారం చరిత్ర గాయాలు మోస్తున్న వెండితెర సహనం వందే, హైదరాబాద్: పంజాబ్లో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఆ చీకటి దశాబ్దపు గాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కిన సట్లూజ్ సినిమాపై ప్రభుత్వం విధించిన ఆకస్మిక నిషేధం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ వేదికల నుంచి...........
వినీత్ జోషిపై వేటు… గంగ్వార్ నియామకం విద్యార్థి ఉద్యమంపై నీళ్లు చల్లే ప్రయత్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీటుకు భద్రత సహనం వందే, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని నిరసనకారులు గొంతుకలు చించుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అనూహ్య రీతిలో చక్రం తిప్పింది. మంత్రిని అలాగే ఉంచి, తెరవెనుక ఉండే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు వేసింది............
ముంచుకొస్తున్న ముప్పు… గోప్యత గల్లంతు భద్రత గాలికి… ఇంటిని శాసించే యంత్రాలు భౌతిక ప్రపంచంలోకి ఏఐ… జాగ్రత్త సుమా! సహనం వందే, హైదరాబాద్: ఇంట్లోని రోబో వాక్యూమ్ క్లీనర్ లేదా ఆటోమేటిక్ మిషన్ మనుషులను క్షణక్షణమూ గమనిస్తున్నాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించే ఈ భయానక నిజం ఇప్పుడు ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి ప్రమాదాలను తెస్తోంది. టెక్నాలజీ ముసుగులో వస్తున్న ఈ పెను ముప్పును ముందుగానే పసిగట్టి అప్రమత్తం కాకపోతే...........
కొంప ముంచుతున్న దూరం అల్లాడుతున్న సామాన్యులు భారమైన ప్రయాణాలు దెబ్బతింటున్న ఆరోగ్యం మారాల్సిన విధానాలు సహనం వందే, హైదరాబాద్: ఇల్లు కొంటే జీవితంలో సగం టెన్షన్లు తీరిపోతాయనే భ్రమలో సామాన్యులు బతుకుతున్నారు. కానీ ఆ ఇల్లు ఉద్యోగానికి దూరంగా ఉండి, రోజూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి, పెట్రోల్ ఖర్చులు తడిసి మోపెడైతే ఆ తర్వాత ఆ ఇల్లు నరకం చూపిస్తుందనే నిజం ఎవరికీ అర్ధం కావడం లేదు. కేవలం...........
రెండేళ్లలో 50 ప్లాట్ఫారమ్లు బంద్ హద్దుమీరిన అసభ్యకర కంటెంట్ ప్రసారం చట్టాన్ని ధిక్కరిస్తున్న చిన్న యాప్లు యువతను పెడదోవ పట్టిస్తున్న ముప్పు సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ వినోదం ముసుగులో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సంస్కారం మరిచి పచ్చి బూతులు ప్రసారం చేస్తున్న డిజిటల్ యాప్ల భరతం పడుతోంది. ఎవరికి పడితే వారికి చెత్త కంటెంట్ను అందిస్తున్న ప్లాట్ఫారమ్లను ఏరిపారేస్తోంది. ఇంటర్నెట్...........
విద్యార్థుల పక్షాన నిలిచిన షబానా, సోనాక్షి వ్యవస్థ వైఫల్యంపై నందితా దాస్ ఫైర్ యువత పోరాటానికి సోనాక్షి సిన్హా మద్దతు విద్యార్థులు ధైర్యాన్ని ప్రశంసించిన జెనీలియా నిరసనలపై దాడికి హుమా ఖురేషి ఆవేదన సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. భవిష్యత్తు కోసం గొంతుక విప్పుతున్న యువతపై పోలీసులు జరుపుతున్న దమనకాండ...........
మండిపడుతున్న దేశం… రోడ్డెక్కిన జనం విద్యార్థులు, రైతులు, గిరిజనుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాల వెల్లువ ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వాలు సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిప్పులు కక్కుతున్న ప్రజాగ్రహం పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విద్య, వ్యవసాయం, పర్యావరణం కోసం సాగుతున్న ఈ పోరాటాలు అణచివేతను ఎదిరిస్తున్నాయి. సీజేపీ ఉద్యమం నుంచి రైతుల కవాతు వరకు… జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఉద్యమ ర్యాలీ నుంచి...........