మూడేళ్లలో 300 థియేటర్ల ఏర్పాటు 150 రూపాయలకే మల్టీప్లెక్స్ టికెట్ ఫ్రాంచైజీలతో భారీ విస్తరణకు రంగం సిద్ధం సామాన్యుడికి ఆధునిక వెండితెర వినోదం సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది రోజువారీ జీవితంలో ఒక భాగం. కానీ చిన్న పట్టణాల్లో ఉండే వాళ్లకు పెద్ద మల్టీప్లెక్స్లలో సినిమా చూద్దామంటే జేబులు గుల్ల అయిపోవడం ఖాయం. అసలు సామాన్యుడికి అందుబాటు...........
పరీక్షల అక్రమాలపై రగిలిపోతున్న జార్ఖండ్ నిరుద్యోగ వ్యతిరేక పోరులో కాక్రోచ్ పార్టీ ఢిల్లీ దీక్ష ముగింపు తర్వాత కొత్త కార్యాచరణ దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు సహనం వందే, మహారాష్ట్ర: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆగ్రహంతో రగులుతున్న వేళ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. విద్యా వ్యవస్థ వైఫల్యాలను ఎలుగెత్తి చాటుతూ యువతను ఏకం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు జార్ఖండ్ గడ్డపై అడుగుపెట్టడానికి...........
నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 32:37 నిమిషాలు అత్యంత మెరుగైన తక్కువ ట్రాఫిక్ నగరం ఢిల్లీ సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నరకం ఏ స్థాయిలో ఉందో తాజా నివేదిక బట్టబయలు చేసింది. కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. రద్దీ వేళల్లో ట్రాఫిక్లో చిక్కుకుని ఏటా వందల గంటలు వృథా అవుతున్నాయి. వాహనదారులు తీవ్ర...........
మహాత్ముడి మార్గమే భారతదేశానికి దిక్సూచి విదేశీ హింస, విప్లవాలు మనకొద్దని స్పష్ఠీకరణ భారత రాజ్యాంగమే ఆయుధమని వెల్లడి నేపాల్, బంగ్లాదేశ్ ఆదర్శం కాదని ఉద్ఘాటన సహనం వందే, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ కేంద్రంగా రగులుతున్న విద్యార్థి ఉద్యమంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ తరహా హింసాత్మక లేదా తీవ్రవాద పోరాటాలను మన దేశానికి వర్తింపజేయకూడదని ఆయన స్పష్టం చేశారు............
ఆ బ్రాండ్ ఉత్పత్తులపై కేంద్రం నిషేధం వినియోగదారులను మోసం చేసిన కంపెనీ మోసపూరిత ప్రకటనలతో బురిడీ సహనం వందే, న్యూఢిల్లీ: బలానికి మంచిది కదా అని మనం కళ్లు మూసుకుని నమ్మే డాబర్ బ్రాండ్ వెనుక అసలు ఎంత పెద్ద మోసం దాగుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. స్వచ్ఛతకు మారుపేరు అని గొప్పలు చెప్పుకునే ఈ దిగ్గజ సంస్థ ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఎలా దోచుకుంటుందో ఇప్పుడు ఆధారాలతో...........
నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపు పాట్నా వీధుల్లో హోరెత్తిన నినాదాలు పోలీసుల అత్యుత్సాహం బట్టబయలు సహనం వందే, పాట్నా: నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా గతంలో అరెస్టయిన విద్యార్థుల విడుదల కోసం పాట్నా వీధుల్లో వందలాది మంది మరోసారి రోడ్డెక్కడంతో బీహార్ రాజకీయం వేడెక్కింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి అణచివేసే...........
దివ్యదర్శనానికి పోటెత్తుతున్న భక్తులు ఈ ఏడాది ఇప్పటికే 24 వేల మంది రాక ఆకాశ మార్గంలో సుందర ప్రయాణం కఠినమైన హిమాలయ బాటలో పయనం వసతులు కల్పిస్తున్న భారత్, చైనా దేశాలు మహాశివుడి దివ్య ధామంతో జీవితం ధన్యం సహనం వందే, టిబెట్: మహాశివుడి దివ్య ధామమైన కైలాస మానససరోవరం వైపు భక్తులు పోటెత్తుతున్నారు. కఠినమైన హిమాలయాల ప్రయాణానికి ఈ ఏడాది వేల సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్...........
ముస్లింను చేసుకున్నాక లెఫ్టిస్ట్ అయ్యిందట సోనాక్షి డ్రెస్సింగ్ జేబు దొంగలా ఉందని వ్యాఖ్య సెలబ్రిటీల పెళ్లిళ్లపై కంగనా వివాదాస్పదం సోషల్ మీడియాలో దుమారం… ఫ్యాన్స్ ఫైర్ సహనం వందే, న్యూఢిల్లీ: సినిమా ఇండస్ట్రీలో వివాదాలు ఎప్పుడూ ఉండేవే అయినా కొందరు మాత్రం నిత్యం ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉంటారు. అందులో నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె తోటి నటుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ...........
బీహార్ బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ యువత తీర్పుతో మారిన సమీకరణాలు కాషాయం కంచుకోటను బద్దలు కొట్టిన వైనం సహనం వందే, బీహార్: బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన అనూహ్య విజయం రాష్ట్రంలో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. అధికార బీజేపీతో పాటు విపక్ష ఆర్జేడీని నివ్వెరపరుస్తూ యువత ఎంచుకున్న...........
దొంగతనాలు, రేప్, దోపిడీలు చేసేది వీళ్లే అన్ని రకాల దురలవాట్లు ఉండేది వీరిలోనే ప్రపంచంలో ప్రభుత్వ నిధులు మింగేసేది వీళ్లే ఆ 20 శాతం మంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు 84 శాతం సిగరెట్లు తాగేది 20 శాతం మందే అక్రమ సంబంధాలపై ఆసక్తి చూపించేదీ వీరే మిగిలిన 80 శాతం మంది ప్రజలు మంచివాళ్లే ఒక అంతర్జాతీయ సర్వే షాకింగ్ నివేదిక సహనం వందే, హైదరాబాద్: సమాజాన్ని వణికిస్తున్న...........
మూడేళ్ల పోరాటంతో ప్రభుత్వాలకే చెమటలు రైతన్న ఉద్యమంతో ఎయిర్ పోర్ట్ రిజెక్ట్ 20 వేల కోట్లతో పెట్టుబడిపై గట్టి పోరాటం ఏకనాపురం ప్రజల ధీరత్వం సహనం వందే, కాంచీపురం: చెన్నై నగరానికి రెండవ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ బలవంతపు నిర్ణయాన్ని ఎదిరించి ఏకనాపురం రైతులు అక్షరాలా 1100 రోజులు సాగించిన అద్భుతమైన ఉద్యమంతో వేల కోట్ల ప్రాజెక్టును నిలవరించారు. దిగ్గజాలకు చుక్కలు చూపిన ఏకనాపురంచెన్నై రద్దీని తగ్గించడానికి కాంచీపురం...........
ల్యాబ్లలో దొరకని రుజువులు నమ్మకాలే ప్రధాన ఆధారం క్లినికల్ ట్రయల్స్ కరువు సహనం వందే, హైదరాబాద్: టీవీ స్టూడియోల్లో గోమూత్రంపై జరుగుతున్న రగడ వెనుక శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా కనిపించడం లేదు. సర్వరోగ నివారిణి అని కొందరు, అస్సలు నమ్మొద్దని మరికొందరు చేసే వాదనలతో సామాన్య ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఎలాంటి ల్యాబ్ ఎవిడెన్స్ లేకుండా కేవలం భావోద్వేగాల చుట్టూనే ఈ చర్చలు తిరుగుతున్నాయి. నమ్మకాలు వర్సెస్ సైన్స్మన...........
నమ్మకాన్ని హతమార్చిన పోలీసులు కామాంధులుగా మారిన అధికారులు కటకటాల వెనక్కి ఖాకీలు తెలంగాణలో ఐపీఎస్, సీఐల లీలలు సహనం వందే, హైదరాబాద్: ఖాకీ డ్రెస్ వేసుకుని రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే నేరాలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న లైంగిక వేధింపుల ఉదంతాలపై అత్యంత తీవ్రమైన విచారణ ఇది. నేరాలకు పాల్పడిన ఆ ముగ్గురి అధికారుల బండారం బట్టబయలైంది. రక్షక భటుల ముసుగులో...........
19 ఏళ్ల తర్వాత కోల్కతాలో అడుగు గళం వినిపించేలా వేదికపై కవితలు ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రయాణం సహనం వందే, కోల్కతా: బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడుపుతున్న ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత కోల్కతాలో అడుగుపెట్టారు. 2007 నవంబర్ తర్వాత ఆమె మళ్లీ ఈ నగరానికి రావడం ఇదే మొదటిసారి. భావప్రకటన స్వేచ్ఛపై మతవాదులు చేసిన దాడులను...........
సేల్స్ పెంచేందుకు కొత్త ప్లాన్ కస్టమర్ల కోసం మరో రుచి స్థిరమైన వృద్ధిపై కంపెనీ గురి ప్రయోగాత్మకంగా కొత్త డ్రింక్స్ సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత కాఫీ సంస్థ స్టార్బక్స్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అత్యంత ప్రజాదరణ పొందిన రిఫ్రెషర్ డ్రింక్స్ను కార్బొనేటెడ్ రూపంలో పరీక్షిస్తోంది. కొత్త రుచులతో కస్టమర్లను ఆకట్టుకుని లాభాల బాట పట్టాలని...........
విశాఖ, విజయవాడ నగరాలపై అట్రాక్షన్ లింక్డ్ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ నివేదిక వెల్లడి తెలంగాణలో ఏ నగరానికీ దక్కని చోటు మెట్రోలకు గుడ్బై… కొత్త ఉపాధి బాటలు చిన్న ఊర్లలో ఉద్యోగాల జోరు సహనం వందే, అమరావతి: పెద్ద నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు భరించలేక యువత చిన్న ఊర్ల బాట పడుతోంది. మెట్రోలను వదిలి ఉద్యోగులు చిన్న నగరాల వైపు పరుగులు పెడుతున్నారు. లింక్డ్ఇన్ సిటీస్ ఆన్ ది...........
విద్యార్థులకు బిర్యానీ పెట్టాలని నిర్ణయం పిల్లలకు కొత్త కిక్కు… బడిలో కీలక మార్పు సర్కార్ స్కూళ్లకు తరలిరానున్న విద్యార్థులు సహనం వందే, తమిళనాడు: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇకపై వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆలోచిస్తున్నారు. చెన్నైలో గురువారం పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ ఈ కీలకమైన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ వినూత్న నిర్ణయంతో ప్రభుత్వ బడుల్లో...........
వేల కోట్ల వ్యాపారం కోసం వ్యూహం నమ్మకం సెంటిమెంట్… మార్కెట్ వ్యూహం మాగ్మాతో భారీ ఒప్పందం… 4500 కోట్ల డీల్ సహనం వందే, హైదరాబాద్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పతంజలి ప్రొడక్ట్స్ వాడే ప్రజల ముందుకు ఇప్పుడు బాబా రామ్దేవ్ ఏకంగా ప్రాణాలకు, ఆస్తులకు గ్యారెంటీ ఇచ్చేందుకు సరికొత్త ఇన్సూరెన్స్ వ్యాపారంతో వస్తున్నారు. కేవలం సబ్బులు, నూనెలు అమ్మిన స్థాయి నుంచి ఏకంగా రూ. 4500...........
పరీక్షా కేంద్రాల చుట్టూ ఏఐ భద్రత పేపర్ లీక్ కాకుండా డ్రాగన్ కట్టుదిట్టం అమెరికా అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆసక్తికరం స్కూల్ గ్రేడ్లు, ఎస్సేలు, సిఫారసు లేఖలే కీలకం వివిధ దేశాల అనుసరిస్తున్న పరీక్ష పద్ధతులు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో పరీక్షలంటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. ఒక్క పేపర్ లీక్ అయితే చాలు లక్షలాది మంది విద్యార్థుల కష్టమంతా నీళ్లపాలవుతుంది. మరి ప్రపంచంలో మిగతా దేశాలు ఈ...........
కంగనాపై ఇన్స్టాలో ఒక ఫైర్ వీడియో రిలీజ్ చుడైల్, గట్టర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు అసలు ఎంపీ ఎలా అయ్యావంటూ విమర్శలు సోషల్ మీడియాలో మాటల యుద్ధం సహనం వందే, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ నిరసనల అంశం ఇప్పుడు సినిమా తారల మధ్య పచ్చి బూతుల వార్ గా మారింది. పార్లమెంటులో చట్టాలు చేయాల్సిన సెలబ్రిటీ లీడర్ కంగనా రనౌత్ యువతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం...........