జెన్ జెడ్ తిరుగుబాటు… డిజిటల్ వార్ షురూ నెటిజన్ల అసహనం… మోడీకి పెద్ద సవాల్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు 'న్యూయార్క్ టైమ్స్' సంచలనాత్మక స్టోరీ సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్కు ఇప్పుడు భారీ షాక్ తగులుతోంది. ఏళ్ల తరబడి సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని దేవుడిలా భావించిన ఆయనకు ఇప్పుడు కొత్త తరం నుంచి తీవ్రమైన సెగ...........
రూల్స్ లేని పెంపకం… బాధ్యత లేని పిల్లలు ఎమోషనల్ సపోర్ట్ పేరిట నిర్లక్ష్యం కఠినమైన రూల్స్ లేకపోతే నష్టం బ్యాలెన్స్ లేకుంటే జీవితం ఫెయిల్ సహనం వందే, హైదరాబాద్: నేటి సమాజంలో పిల్లలను పెంచే పద్ధతుల్లో పెద్ద విప్లవమే వస్తోంది. ఒకప్పుడు తల్లిదండ్రులంటే పిల్లలంటే భయం, భక్తి ఉండేవి. కానీ నేటి తరం పేరెంట్స్ ఆ గీతలను చెరిపేస్తున్నారు. పిల్లలు తమ మనసులోని ఆందోళనలు, భయాలు, ఫెయిల్యూర్స్ ను ఎటువంటి...........
బిట్ చాట్ యాప్ తో సర్కారుకు తలనొప్పి ఢిల్లీ విద్యార్థుల పోరాటంలో విరివిగా వాడకం దేశ భద్రతకు ముప్పుగా భావించి ఉక్కుపాదం సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతోనే మెసేజ్లు పంపుకునేలా వచ్చిన ఒక సరికొత్త యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిఘా కళ్లకు చిక్కకుండా, ఎలాంటి రికార్డులు లేదా ట్రాకింగ్ లేకుండా రహస్యంగా సమాచారాన్ని మార్చుకోవడానికి అడ్డాగా మారుతున్న...........
విద్యార్థుల గోడు… నాయకుల నాటకాలు పదవుల కోసం పాకులాట… ఉద్యమం హైజాక్ వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆగ్రహం ప్రధాని ఇంటి వద్ద రాహుల్ నిరసనపై విమర్శ ఉద్యమానికి రాజకీయ పార్టీల మద్దతు తప్పా సహనం వందే, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంటే ఢిల్లీ వీధుల్లో మాత్రం రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఉద్యటాన్ని హైజాక్ చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బాధితుల గొంతును...........
కంటతడి పెట్టిస్తున్న పంజాబ్ విషాదం నిషేధిత చిత్రానికి నీరాజనం పడుతున్న జనం ఆపరేషన్ బ్లూస్టార్ పాత గాయాలు గురుద్వారాల్లో స్క్రీనింగ్లు…ఇంటర్నెట్ ట్రెండ్ కాలం చెల్లిన సెన్సార్షిప్ బండారం చరిత్ర గాయాలు మోస్తున్న వెండితెర సహనం వందే, హైదరాబాద్: పంజాబ్లో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఆ చీకటి దశాబ్దపు గాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కిన సట్లూజ్ సినిమాపై ప్రభుత్వం విధించిన ఆకస్మిక నిషేధం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ వేదికల నుంచి...........
వినీత్ జోషిపై వేటు… గంగ్వార్ నియామకం విద్యార్థి ఉద్యమంపై నీళ్లు చల్లే ప్రయత్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీటుకు భద్రత సహనం వందే, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని నిరసనకారులు గొంతుకలు చించుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అనూహ్య రీతిలో చక్రం తిప్పింది. మంత్రిని అలాగే ఉంచి, తెరవెనుక ఉండే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు వేసింది............
ముంచుకొస్తున్న ముప్పు… గోప్యత గల్లంతు భద్రత గాలికి… ఇంటిని శాసించే యంత్రాలు భౌతిక ప్రపంచంలోకి ఏఐ… జాగ్రత్త సుమా! సహనం వందే, హైదరాబాద్: ఇంట్లోని రోబో వాక్యూమ్ క్లీనర్ లేదా ఆటోమేటిక్ మిషన్ మనుషులను క్షణక్షణమూ గమనిస్తున్నాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించే ఈ భయానక నిజం ఇప్పుడు ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి ప్రమాదాలను తెస్తోంది. టెక్నాలజీ ముసుగులో వస్తున్న ఈ పెను ముప్పును ముందుగానే పసిగట్టి అప్రమత్తం కాకపోతే...........
కొంప ముంచుతున్న దూరం అల్లాడుతున్న సామాన్యులు భారమైన ప్రయాణాలు దెబ్బతింటున్న ఆరోగ్యం మారాల్సిన విధానాలు సహనం వందే, హైదరాబాద్: ఇల్లు కొంటే జీవితంలో సగం టెన్షన్లు తీరిపోతాయనే భ్రమలో సామాన్యులు బతుకుతున్నారు. కానీ ఆ ఇల్లు ఉద్యోగానికి దూరంగా ఉండి, రోజూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి, పెట్రోల్ ఖర్చులు తడిసి మోపెడైతే ఆ తర్వాత ఆ ఇల్లు నరకం చూపిస్తుందనే నిజం ఎవరికీ అర్ధం కావడం లేదు. కేవలం...........
రెండేళ్లలో 50 ప్లాట్ఫారమ్లు బంద్ హద్దుమీరిన అసభ్యకర కంటెంట్ ప్రసారం చట్టాన్ని ధిక్కరిస్తున్న చిన్న యాప్లు యువతను పెడదోవ పట్టిస్తున్న ముప్పు సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ వినోదం ముసుగులో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సంస్కారం మరిచి పచ్చి బూతులు ప్రసారం చేస్తున్న డిజిటల్ యాప్ల భరతం పడుతోంది. ఎవరికి పడితే వారికి చెత్త కంటెంట్ను అందిస్తున్న ప్లాట్ఫారమ్లను ఏరిపారేస్తోంది. ఇంటర్నెట్...........
విద్యార్థుల పక్షాన నిలిచిన షబానా, సోనాక్షి వ్యవస్థ వైఫల్యంపై నందితా దాస్ ఫైర్ యువత పోరాటానికి సోనాక్షి సిన్హా మద్దతు విద్యార్థులు ధైర్యాన్ని ప్రశంసించిన జెనీలియా నిరసనలపై దాడికి హుమా ఖురేషి ఆవేదన సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. భవిష్యత్తు కోసం గొంతుక విప్పుతున్న యువతపై పోలీసులు జరుపుతున్న దమనకాండ...........
మండిపడుతున్న దేశం… రోడ్డెక్కిన జనం విద్యార్థులు, రైతులు, గిరిజనుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాల వెల్లువ ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వాలు సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిప్పులు కక్కుతున్న ప్రజాగ్రహం పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విద్య, వ్యవసాయం, పర్యావరణం కోసం సాగుతున్న ఈ పోరాటాలు అణచివేతను ఎదిరిస్తున్నాయి. సీజేపీ ఉద్యమం నుంచి రైతుల కవాతు వరకు… జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఉద్యమ ర్యాలీ నుంచి...........
సీఈఓ సుందర్ పిచాయ్ కు షాక్ టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై నీలినీడలు ఏఐ మోజులో పొట్టగొడుతున్న కంపెనీ ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ అగ్రహం సహనం వందే, అమెరికా: కృత్రిమ మేధస్సు పేరుతో టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ తన సొంత కార్మికులనే రోడ్డున పడేస్తున్న వైనంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ కార్మిక సంఘాలు నేరుగా రణరంగంలోకి దిగాయి. ఏఐ...........
మానసిక ఆరోగ్యానికి డాన్స్ థెరపీ నలుగురి మాటలను లెక్కచేయని మహిళలు కాలంతో పాటు మారుతున్న జీవన శైలి ఆల్కహాల్ లేకుండానే పారవశ్యం సహనం వందే, హైదరాబాద్: మహిళా మణులు సంతోషం కోసం కొత్తదారులు వెతుకుతున్నారు. 40- 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా నైట్ క్లబ్బుల్లో తెల్లవార్లూ డాన్స్ చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న మహిళలు కొత్త ఉత్సాహాన్ని వెతుక్కుంటూ డ్యాన్స్ ఫ్లోర్ పైకి...........
ఈ-20 పెట్రోల్ పై పెరుగుతున్న వ్యతిరేకత కోర్టుల బాట పడుతున్న ప్రజలు బాధ్యత ఎవరిదనే సందిగ్ధం సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్ వాహనదారుల గుండెల్లో ఈ-20 ఇంధనం గుబులు రేపుతోంది. తమ వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఆందోళన వాహనదారుల్లో పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో 45 శాతం మంది యజమానులు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఇంజిన్లను ప్రయోగశాలలుగా మార్చారనే ఆగ్రహం సామాన్యుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన...........
కేంద్ర ప్రభుత్వ జన ఔషధి కేంద్రాల్లో లభ్యం సామాన్యులకు అందుబాటులోకి ధరలు సహనం వందే, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న చర్మ సమస్యల వేడిని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందం కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు చేసే కాలంలో సామాన్యుడికి కేవలం అతి తక్కువ ధరకే నాణ్యమైన ఫేస్ వాష్ అందించే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు… చర్మ ఆరోగ్యాన్ని...........
సోషల్ మీడియాలో యువత యాక్టివ్ ఢిల్లీ పోరాటంలో కనిపించని నేటితరం ఇన్స్టాలో కోట్లు… రోడ్డుపై వందల మందే పెరిగిన గూఢచర్యం… తిరగబడని యువతరం సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ స్క్రీన్లపై విప్లవం గర్జిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం మాత్రం వెనకడుగు వేస్తోంది. కోట్ల మంది సోషల్ మీడియా సైన్యం నిరసన క్షేత్రానికి ఎందుకు రావడం లేదు? భారీ నిఘా నీడ… పోలీసుల భయం యువతను కట్టడి చేస్తోందా? భారతదేశ...........
పెరిగిన అక్రమ సంబంధాలే కారణం విషం కక్కుతున్న సోషల్ మీడియా కుప్పకూలిన కుటుంబ వ్యవస్థ సహనం వందే, హైదరాబాద్: పెళ్లి అంటే నమ్మకం, బంధం, తోడు. కానీ నేడు ఆ బంధమే మృత్యుపాశంగా మారుతోంది. కట్టుకున్న భర్తలు కంటికి రెప్పలా కాపాడుతుంటే, భార్యలు మాత్రం ప్లాన్డ్ గా ప్రాణాలు తీస్తున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం, దేశంలో కేవలం 6 నెలల్లోనే 592 మంది...........
విద్యార్థులపై భారం… నిఘాలో జర్నలిస్టులు పీహెచ్డీ విద్యార్థులకు 4 ఏళ్లకే అనుమతి 3.63 లక్షల మంది మన విద్యార్థులకు నష్టం సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవాలన్నా లేదా మీడియా ప్రతినిధిగా వెళ్లాలన్నా ఇకపై పాత పద్ధతులు కుదరవు. దశాబ్దాలుగా నమ్మకంతో సాగుతున్న వీసా విధానాలకు అగ్రరాజ్యం తెరదించింది. ఇప్పటి వరకు ఉన్న సౌలభ్యం స్థానంలో కఠినమైన ఆంక్షలు ప్రవేశపెట్టింది. వేల మంది విద్యార్థుల కెరీర్ను మార్చేసే ఈ నిర్ణయం...........
మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం కృష్ణుడు అసలు హిందువే కాదని కామెంట్స్ మౌలానా నాలుక కోస్తే 10 లక్షల బహుమతి సాధువు సంచలన ప్రకటనతో కలకలం సహనం వందే, జార్ఖండ్: మత గ్రంథాల వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. శ్రీకృష్ణుడిని ముస్లిం అని పేర్కొంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చుకు దారితీశాయి. ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరోవైపు బహిరంగ హెచ్చరికలు పెరిగాయి. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్న ఈ...........
డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విప్లవం రోజువారి సూది బాధలకు విముక్తి ఇండియాలో 10 కోట్ల మందికి లబ్ధి సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు రోజూ ఇన్సులిన్ తీసుకునే మధుమేహ రోగులకు ఇది నిజంగా పెద్ద వార్త. ఇకపై రోజువారీ నొప్పులు భరించాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది మధుమేహ చికిత్సలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. రోగుల జీవనశైలిని ఇది...........