బ్రాండింగ్ లేక బందీ అయిన బతుకులు ప్రైవేట్ గోడల మధ్యే కరిగిపోయిన ప్రతిభ సెంటిమెంట్ల ఉచ్చులో కోల్పోయిన శిఖరాలు నమ్మకద్రోహానికి బలైన ఉద్యోగుల జీవితాలు ప్రజల అవసరాలను గుర్తించక ఘోర వైఫల్యం సహనం వందే, హైదరాబాద్: భారీ వేతనాల భమలో కొట్టుమిట్టాడుతున్న టెక్ దిగ్గజాల అంతరంగం బట్టబయలైంది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలలో లక్షల్లో జీతాలు అందుకుంటున్న నిపుణులు చేసిన పెద్ద పొరపాట్లే వారి కెరీర్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి............
కార్పొరేట్ కంపెనీల్లో పుట్టుకొస్తున్న ప్రేమలు హద్దులు మీరితే… కెరీర్ ఖతం సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ ఉద్యోగాల వేళా విశేషాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆఫీసుల్లో ప్రేమ వ్యవహారాలు నిత్యకృత్యంగా మారుతున్న తరుణంలో అంగీకారం, హద్దులు, హోదాలు, పరువు ప్రతిష్టలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. రోజులో ఎక్కువ సమయం కలిసి పనిచేసే క్రమంలో ఉద్యోగుల మధ్య చిగురిస్తున్న ఆఫీసు రొమాన్స్ ముసలానికి దారితీస్తోంది. ప్రేమ సర్వేలుడేటింగ్ యాప్ యాష్లే...........
భావోద్వేగాలు లేని ఏఐ భవిష్యత్తు ఉత్పాదకత పేరుతో అనుభవాల కోత ఏదో బతికేయడం కాదు అనుభవించాలి సంపదను పోగు చేయడమే జీవితమా? సహనం వందే, అమెరికా: సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల...........
న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ పై నిషేధం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫాసిస్ట్ నిర్ణయం సీజేఐ ఆహ్వాన రగడే అందుకు కారణం వ్యతిరేకత రావడంతో తోకముడిచిన బార్ సహనం వందే, హైదరాబాద్: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ని స్నాతకోత్సవానికి ఆహ్వానించే విషయంలో హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో చెలరేగిన వివాదం వ్యవస్థల ఫాసిస్ట్ పోకడలను బట్టబయలు చేసింది. ప్రశ్నించే గొంతుకలపై బార్ కౌన్సిల్ ఆఫ్...........
రీసైక్లింగ్ బాటలో పాత పూజా సామాగ్రి పాత పటాలు, పూజా సామాగ్రికి ఉద్వాసన పర్యావరణ పరిరక్షణ… నూతన పరిష్కారం దేవుడికి గౌరవప్రదమైన వీడ్కోలు మనసును హత్తుకునే మహా యజ్ఞం! సహనం వందే, హైదరాబాద్: ఏళ్ల తరబడి పూజించిన దేవుడి విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రి దెబ్బతింటే ఏం చేయాలో తెలియక భక్తులు సతమతమవుతుంటారు. నగరంలో ఇన్నాళ్లూ సరైన మార్గం లేక ఇబ్బంది పడ్డ పౌరులకు జీహెచ్ఎంసీ 'ప్రాజెక్ట్ ఉద్వాసన' ద్వారా...........
అమెరికాలో అవినీతి కేసు కొట్టివేత న్యాయ వ్యవస్థకు తూట్లు తెరవెనుక చీకటి ఒప్పందాలు కార్పొరేట్ శక్తుల విజయం సహనం వందే, ఢిల్లీ: అమెరికా గడ్డపై భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన వేల కోట్ల లంచాలు, మోసాల కేసును ట్రంప్ ప్రభుత్వం కొట్టివేసింది. ఎఫ్బీఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తును పూర్తిగా పక్కనపెట్టి బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి నికోలస్ గారౌఫిస్ చేత ఈ కేసును బలవంతంగా కొట్టివేయించిన వైనం...........
కర్ణాటకలో 75 లక్షల ఓట్లు మాయం బెంగళూరులో తీవ్ర రాజకీయ దుమారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు సహనం వందే, బెంగళూరు: పుట్టి పెరిగిన గడ్డపైనే ఒక ప్రముఖ నటుడికి ఓటు హక్కు కరువైంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి గళాన్ని అణచివేసేలా ఎన్నికల జాబితాల పేరుతో సాగుతున్న భారీ కుట్రలను ఈ ఘటన బట్టబయలు చేస్తోంది. వ్యవస్థలోని లోపాలు, అధికార దుర్వినియోగంపై నటుడు ప్రకాష్ రాజ్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు...........
ప్రధానన్యాయమూర్తి అతిధిగా రావద్దని డిమాండ్ సూర్యకాంత్ చేతుల నుంచి పట్టాలు తీసుకోం లా విశ్వవిద్యాలయ అధికారులకు అల్టిమేటం ఢిల్లీ విద్యార్థుల పోరాటంపై సీజేఐ వైఖరే కారణం సహనం వందే, హైదరాబాద్: నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా పిలవద్దంటూ లా విద్యార్థులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఢిల్లీలో నీట్ పరీక్షా విధానంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను, ఆందోళనకారులపై సుప్రీంకోర్టు...........
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపాటు ఇదంతా కాలయాపన చేయడమేనని విమర్శ హక్కుల హననం… వెనుకబడిన న్యాయం సహనం వందే, చెన్నై: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని, ఇది పూర్తి మోసపూరిత చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ డిమాండ్కు పూర్తి...........
దురంధర్ రెండు… మూడో స్థానంలో విరాట్ వ్యాపార సామ్రాజ్యాల వేట… మారిన లెక్కలు డిజిటల్ ప్రమోషన్లు… సొంత వ్యాపారాల జోరు క్రోల్ ఇండియా సంస్థ నివేదికలో సంచలనాలు సోషల్ మీడియాను వాడేసుకుంటున్న సెలబ్రిటీలు సహనం వందే, ముంబై: పిచ్పై రికార్డులను బద్దలు కొట్టడంలో ఎప్పుడూ ముందుండే విరాట్ కోహ్లీని ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెనక్కి నెట్టేశారు. సినిమా గ్లామర్, ఐపీఎల్ విజయాలు, సరికొత్త వ్యాపార సామ్రాజ్యాలతో ఆయన...........
మూడు షరతుల ముసుగులో మద్దతు మరోవైపు నేడు ఎంపీలతో సీఎం విజయ్ భేటీ దక్షిణాది గొంతుకు పొంచివున్న ముప్పు? సహనం వందే, తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల గొంతును చట్టసభల్లో నొక్కేసే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడులో రాజకీయ రగడ మొదలైంది. ఒకవైపు డీఎంకే పార్టీ పైకి వ్యతిరేకిస్తున్నట్లు నాటకమాడుతూనే, తెరవెనుక మూడు షరతులతో మద్దతు ఇచ్చేందుకు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందనే తీవ్ర విమర్శలు వ్యూహాత్మకంగా తెరపైకి వస్తున్నాయి. మారిన స్టాండ్… మసకబారిన...........
డాలర్ల కోసం కాదు.. ప్రశాంతత కోసమే అక్కడ పరిశుభ్రమైన వాతావరణమే ఆయువుపట్టు ఎన్నారైల కోణం… జీవన ప్రమాణాలే కీలకం సహనం వందే, అమెరికా: విదేశాల్లో స్థిరపడిన భారతీయులు డబ్బు కోసమే అక్కడ ఉంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక ఎన్నారై వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సంపద కంటే నాణ్యమైన జీవనమే ముఖ్యమని చెబుతున్న ఆ వీడియోలో దాగి ఉన్న అసలు వాస్తవాలు, మన దేశం ఎందుకు...........
ప్రధానికి చేనేత వస్త్రాల బహుమతి సహనం వందే, న్యూఢిల్లీ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా కలిశారు. ప్రధానికి కలిశెట్టి కుటుంబసభ్యులు చేనేత వస్త్రాలైన పంచె, లాల్చీ, కండువాను కానుకగా అందించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులు స్వయంగా నేసిన ఈ దుస్తులను స్వీకరించిన ప్రధాని మోదీ… అప్పలనాయుడు కుటుంబానికి...........
ఫుడ్ సేఫ్టీ అధికారుల సంచలన దాడులు మందులో రుచి కోసం కృత్రిమ రంగులు బాటిళ్లలో కెమికల్ ఫ్లేవర్ మాయాజాలం నకిలీ టేస్టీ… సీసాలో వయసు గోల్మాల్ సహనం వందే, హైదరాబాద్: గ్లాసులో పోసే మందులో అసలు మత్తెంత, అందులో కల్తీ ఎంత అనే కోణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. తాగే వారి గొంతులోకి దిగేది అసలు సిసలైన సరుకా లేక రసాయనాల రసమా అనే దిగ్భ్రాంతికర నిజాలు ఒక్కటొక్కటిగా...........
ప్రస్తుత పరిస్థితిని 25 ఏళ్లు పొడిగింపుకు పట్టు లేదా అన్ని పార్లమెంట్ స్థానాలు 50% పెంచాలి డీలిమిటేషన్ బిల్లుకు వ్యూహాత్మక అడుగులు ఎలాగైనా బిల్లు ఆమోదానికి కేంద్రం కసరత్తు సౌత్ పై వేలాడుతున్న డీలిమిటేషన్ కత్తి నోరు మెదపని అనేక దక్షిణాది పార్టీలు సహనం వందే, చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ తుఫాను చెలరేగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుంటే,...........
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో యాక్షన్ సీన్స్ అనిరుధ్ సంగీతంతో చిత్రంపై భారీ అంచనాలు మోహన్ బాబు కీలక పాత్రతో సినిమాకు హైప్ సెప్టెంబర్ 24న విడుదల సహనం వందే, హైదరాబాద్: సినిమా తెరపై హీరోల మాస్ మేకోవర్లు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు అదే కోవలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను గడగడలాడించడానికి మరో భారీ యాక్షన్ డ్రామా సిద్ధమైంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల...........
మూడేళ్లలో 300 థియేటర్ల ఏర్పాటు 150 రూపాయలకే మల్టీప్లెక్స్ టికెట్ ఫ్రాంచైజీలతో భారీ విస్తరణకు రంగం సిద్ధం సామాన్యుడికి ఆధునిక వెండితెర వినోదం సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది రోజువారీ జీవితంలో ఒక భాగం. కానీ చిన్న పట్టణాల్లో ఉండే వాళ్లకు పెద్ద మల్టీప్లెక్స్లలో సినిమా చూద్దామంటే జేబులు గుల్ల అయిపోవడం ఖాయం. అసలు సామాన్యుడికి అందుబాటు...........
పరీక్షల అక్రమాలపై రగిలిపోతున్న జార్ఖండ్ నిరుద్యోగ వ్యతిరేక పోరులో కాక్రోచ్ పార్టీ ఢిల్లీ దీక్ష ముగింపు తర్వాత కొత్త కార్యాచరణ దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు సహనం వందే, మహారాష్ట్ర: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆగ్రహంతో రగులుతున్న వేళ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. విద్యా వ్యవస్థ వైఫల్యాలను ఎలుగెత్తి చాటుతూ యువతను ఏకం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు జార్ఖండ్ గడ్డపై అడుగుపెట్టడానికి...........
నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 32:37 నిమిషాలు అత్యంత మెరుగైన తక్కువ ట్రాఫిక్ నగరం ఢిల్లీ సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నరకం ఏ స్థాయిలో ఉందో తాజా నివేదిక బట్టబయలు చేసింది. కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. రద్దీ వేళల్లో ట్రాఫిక్లో చిక్కుకుని ఏటా వందల గంటలు వృథా అవుతున్నాయి. వాహనదారులు తీవ్ర...........
మహాత్ముడి మార్గమే భారతదేశానికి దిక్సూచి విదేశీ హింస, విప్లవాలు మనకొద్దని స్పష్ఠీకరణ భారత రాజ్యాంగమే ఆయుధమని వెల్లడి నేపాల్, బంగ్లాదేశ్ ఆదర్శం కాదని ఉద్ఘాటన సహనం వందే, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ కేంద్రంగా రగులుతున్న విద్యార్థి ఉద్యమంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ తరహా హింసాత్మక లేదా తీవ్రవాద పోరాటాలను మన దేశానికి వర్తింపజేయకూడదని ఆయన స్పష్టం చేశారు............