నకిలీ పోలీస్ స్టేషన్… ఫేక్ టోల్ ప్లాజా దోపిడీ గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో నయా దందా ఇక జమ్తారాలో సైబర్ నేరగాళ్ల మోసాలు ప్రభుత్వ డబ్బుల కోసం 200 నకిలీ పెళ్లిళ్లు స్కామ్ల్యాండ్స్ యాత్రలో నేర చరిత్రలు స్నేహా పూనమ్ పుస్తకం..కళ్ళకు కట్టిన వాస్తవం సహనం వందే, హైదరాబాద్: మనం క్లిక్ చేసే ప్రతి లింక్ వెనుక ఒక భారీ నేర సామ్రాజ్యం దాగి ఉంది. మీ జేబుకు చిల్లు...........
వెల్త్ మేనేజ్మెంట్ నిర్వాహకుడు అన్షు ప్లాన్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించేది వీరే బిలియనీర్ల వందల కోట్లకు నమ్మకమైన సైన్యం పన్నుల భారం తగ్గించే మార్గాల అన్వేషణ సంపదను పెంచే అంతర్జాతీయ వ్యూహం ఒక్కో బ్యాంకు ఉద్యోగికి కోట్ల నజరానా సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో కొత్త కుబేరుల జాతర మొదలైంది. ఒకప్పుడు కేవలం పాత తరం వ్యాపారస్తుల వద్దే ఉన్న సంపద… ఇప్పుడు టెక్నాలజీ స్టార్టప్ రంగాల పుణ్యమా...........
'రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా'తో సతమతం తిరస్కరిస్తే కకావికలమవుతున్న జీవితాలు చిన్న మాటకే చితికిపోతున్న మానసిక స్థితి కాదంటే కన్నీళ్లే… శరీరంలో వింత మార్పులు సోషల్ మీడియా వాడకంతో పెరిగిన కేసులు వింత వ్యాధి బాధితులు… వైద్యులకు సవాల్ సహనం వందే, రాజమండ్రి: చిన్న మాట… చిన్న జోక్… చిన్న విమర్శ. సాధారణంగా ఇవి రోజువారీ జీవితంలో భాగమే. కానీ కొందరికి మాత్రం ఇవే నరకంగా మారుతున్నాయి. ఎవరైనా తనను తిరస్కరించారని...........
విద్య, వైద్యం కోసం సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన కలిశెట్టి కుటుంబ సభ్యులు మూడో ఆడబిడ్డ జన్మిస్తే 50 వేల సాయం సహనం వందే, రణస్థలం: ఎంపీగా తన గెలుపు వెనుక ఐదుగురు మహిళల ప్రేరణ ఉందని కలిశెట్టి అప్పలనాయుడు బహిరంగంగా ప్రకటించారు. తన కుమార్తె నిఖిల పేరు మీద ఆయన నెలకొల్పిన ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయమే కాదు...........
అమెరికాకు సవాల్ విసురుతున్న నేత సుప్రీం లీడర్ చనిపోయినా తగ్గని నైజం యుద్ధ మేఘాల మధ్య లారిజానీ గర్జన లొంగిపోవడం ఆయన నిఘంటువులోనే లేదు 'అధికారం అంటే కేవలం కుర్చీ కాదు… అది నిరంతర చదరంగం…' ఇదే ఆయన ఫిలాసఫీ సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ పాలన చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. వరుసగా అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఆ దేశ వ్యవస్థ మాత్రం అస్సలు...........
టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మెగా డీల్ వచ్చే మూడేళ్లకు ఆ జీతం ఇవ్వాలని నిర్ణయం అదరగొడుతున్న ఖరగ్ 'పూర్వ' ఐఐటీ విద్యార్థి భారతీయ యువతకు అతనొక ఐకాన్ సహనం వందే, హైదరాబాద్: గూగుల్ సీఈఓ సుందర పిచాయ్పై కాసుల వర్షం కురుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు ఏకంగా రూ. 6361 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. టెక్ ప్రపంచంలో ఒక ఎగ్జిక్యూటివ్కు లభించిన అత్యంత భారీ పారితోషికాల్లో ఇది...........
ఎర్రజెండాకు మచ్చ తెచ్చిన రెండు ఘటనలు సీఎం రేవంత్ ముందు మోకరిల్లిన మావోలు తమ్మినేని వీరభద్రాన్ని అభిశంసించిన సీపీఎం రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో అల్లకల్లోలం సహనం వందే, హైదరాబాద్: తుపాకి గొట్టం ద్వారానే అధికారం దక్కుతుందని నమ్మిన నక్సలైట్ల ప్రస్థానం ముగిసింది. విప్లవ పంథా విఫలమైందని గుర్తించిన 130 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే సీపీఎంలో లాబీయింగ్లు బయటపడటంతో...........
అన్నదాత సొమ్ముతో బాండ్ల అక్రమాలు అస్థిర బాండ్ల వల… గ్రామీణ నిధుల మళ్లింపు ప్రమాదకర వ్యూహం… రైతు భవిత నాశనం పారదర్శకత లేని ఒప్పందాలతో పెనుముప్పు సహనం వందే, హైదరాబాద్: రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్లో సంక్లిష్టమైన...........
అహంకార ధోరణిలో అమెరికా మంత్రి వ్యాఖ్య మరో ప్రత్యర్థి తయారు కాకూడదన్నదే లక్ష్యం అభివృద్ధిని అడ్డుకునేందుకు చెత్త వ్యూహం ఇండియా నీడకే అమెరికాకు దడ నిద్రలేని రాత్రులు గడుపుతున్న అగ్రరాజ్యం సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి...........
మనిషి మెదడును చదివే కొత్త టెక్ ప్రయోగం కొత్త విషయాలను స్వయంగా కనిపెట్టే ఏఐ గేమింగ్ అనుభవంతో కొత్త ఏఐ మోడల్ సహనం వందే, హైదరాబాద్: చైనా బిలియనీర్ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మనిషి మెదడు ఎలా ఆలోచిస్తుందో అదే ఆలోచనా విధానాన్ని యంత్రాలకు నేర్పించే డిస్కవరేటివ్ ఏఐ ప్రయోగం ప్రారంభించారు. ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేసే సమయంలో మెదడు ఎలా పనిచేస్తుందో...........
'క్లాడ్' వ్యూహరచనతో ఇరాన్ కకావికలం అమెరికా గెలుపు రాస్తున్న సిలికాన్ చిప్పులు ఎవరి దగ్గర ఏఐ ఉంటే వారిదే రాజ్యం యుద్ధవీరుడికి ఇప్పుడు ల్యాప్టాప్ చాలు రహస్యం దాచే శక్తి నేడు ఏ దేశానికీ లేదు ఏ దేశం నుంచైనా శత్రువును దెబ్బ కొట్టవచ్చు కోడ్ లైన్ ఒక్కటి చాలు నేల కదిలిపోతుంది మనిషి లేని ఆధునిక యుద్ధం మొదలైంది సెకన్లలో శత్రు జాడ… మారిన యుద్ధతంత్రం కండబలం కంటే...........
ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ అమెరికా ఆట బొమ్మల సంస్థ మట్టెల్ గౌరవం ప్రపంచంలో 8 మందికి అరుదైన అవకాశం సహనం వందే, హైదరాబాద్: క్రీడా రంగంలో రికార్డులు సృష్టిస్తున్న మహిళా మణులు ఇప్పుడు ఆట బొమ్మలుగా అవతరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన మట్టెల్ సంస్థ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా స్టార్లను బార్బీ బొమ్మలుగా రూపొందించింది............
వివాదాల్లోనూ తగ్గేదేలే అంటున్న జంట విడాకుల వేళ త్రిషతో ఒకే కారులో రాక అనధికారిక ప్రకటన… బహిరంగ సందేశం సహనం వందే, తమిళనాడు: తమిళ స్టార్ విజయ్, త్రిషల కెమిస్ట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం ఒక వివాహ వేడుకకు ఈ జంట కలిసి హాజరవ్వడం సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్న వేళ వీరిద్దరి కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది............
ఆన్లైన్ మేకప్కిట్లలో మానవ విసర్జితాలు బరితెగించి అమ్ముతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు పర్ఫ్యూమ్ రంగు కోసం యూరిన్ వాడకం ప్రాణాంతక బ్యాక్టీరియాతో బ్యూటీ దందా కంపు కొడుతున్న ఇ-కామర్స్ దందా యువత ఆరోగ్యంపై విషపు ముసుగు 'ది న్యూయార్క్ టైమ్స్' కథనం సంచలనం సహనం వందే, హైదరాబాద్: మీరు ముఖానికి రాసుకునే ఖరీదైన క్రీమ్… అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనం కాదు అచ్చమైన అశుద్ధం. అవును ఆన్లైన్ లో తక్కువ ధరకు...........
46 లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు 30 రకాల స్క్రీనింగ్… 99 రోజుల ప్రణాళిక హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషనే ప్రధాన లక్ష్యం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అతిపెద్ద ఆరోగ్య యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఇంటికి దీపం ఇల్లాలు అన్న సూత్రంతో 46 లక్షల మంది మహిళల సమగ్ర ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా భారీ...........
'కర్తవ్య ద్వార్' అని రాయడంపై భాషా యుద్ధం రాజకీయ వర్గాల హెచ్చరికతో తుడిచివేత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సహనం వందే, తిరుచిరాపల్లి: భాషా ప్రాతిపదికన దేశంలో సాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హిందీ పేరు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని సవాల్ చేసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో...........
200 కిలోమీటర్ల పర్యటన… సమస్యలపై ఆరా భిన్నత్వంలో ఏకత్వ నినాదంతో ముందుకు సహనం వందే, విజయనగరం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఆయన అందరినీ ఆత్మీయంగా పలకరించారు. సుదీర్ఘ పర్యటనలో ఎంపీఅప్పలనాయుడు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పర్యటించారు............
డేటాతో డెత్ స్కెచ్…అల్గోరిథమే అణుబాంబు విశ్వంలోని కెమెరాలన్నీ అమెరికా ఆయుధాలే ఇంటింటా అమెరికా గూఢచారి వ్యవస్థ నేతల ప్రతి అడుగు ట్రాక్… ప్రతి లొకేషన్ లాక్ దేశాధినేతల కదలిక పెంటగాన్లో టెలికాస్ట్ డేటా దెబ్బతో ప్రపంచ నేతలకు డెత్ అలర్ట్ స్మార్ట్ ఫోన్లే ఇన్ఫార్మర్లు.. ఏఐ కళ్లే డ్రోన్లు! ప్రపంచాన్ని చుట్టేసిన అదృశ్య డిజిటల్ కంచె ట్రాఫిక్ సిగ్నల్స్… కెమెరాలూ గూఢచారులే బెడ్రూం వరకు చేరిన ఏఐ నిఘా వ్యవస్థ...........
తప్పుడు రాజకీయ విధానాలతో వేటు రాష్ట్ర కార్యదర్శి ఎంపికలో లాబీయింగ్ గుట్టు సహనం వందే, హైదరాబాద్: సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత...........
తెలుగువారి కోసం అప్పలనాయుడు పోరాటం బాధితులకు భరోసా… అన్ని విధాలా ఆసరా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంతో మంతనాలు ఢిల్లీ ఆంధ్రాభవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సహనం వందే, విజయనగరం: అమెరికా ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధజ్వాలలు మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న వేలాదిమంది ప్రవాసాంధ్రుల జీవితాలను ఒక్కసారిగా అల్లకల్లోలం చేశాయి. బహ్రెయిన్ వంటి దేశాల్లో చిక్కుకున్న తమ వారి క్షేమం కోసం ఇక్కడ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఉత్కంఠ...........