ముంచుకొస్తున్న ముప్పు… గోప్యత గల్లంతు భద్రత గాలికి… ఇంటిని శాసించే యంత్రాలు భౌతిక ప్రపంచంలోకి ఏఐ… జాగ్రత్త సుమా! సహనం వందే, హైదరాబాద్: ఇంట్లోని రోబో వాక్యూమ్ క్లీనర్ లేదా ఆటోమేటిక్ మిషన్ మనుషులను క్షణక్షణమూ గమనిస్తున్నాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించే ఈ భయానక నిజం ఇప్పుడు ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి ప్రమాదాలను తెస్తోంది. టెక్నాలజీ ముసుగులో వస్తున్న ఈ పెను ముప్పును ముందుగానే పసిగట్టి అప్రమత్తం కాకపోతే...........
కొంప ముంచుతున్న దూరం అల్లాడుతున్న సామాన్యులు భారమైన ప్రయాణాలు దెబ్బతింటున్న ఆరోగ్యం మారాల్సిన విధానాలు సహనం వందే, హైదరాబాద్: ఇల్లు కొంటే జీవితంలో సగం టెన్షన్లు తీరిపోతాయనే భ్రమలో సామాన్యులు బతుకుతున్నారు. కానీ ఆ ఇల్లు ఉద్యోగానికి దూరంగా ఉండి, రోజూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి, పెట్రోల్ ఖర్చులు తడిసి మోపెడైతే ఆ తర్వాత ఆ ఇల్లు నరకం చూపిస్తుందనే నిజం ఎవరికీ అర్ధం కావడం లేదు. కేవలం...........
రెండేళ్లలో 50 ప్లాట్ఫారమ్లు బంద్ హద్దుమీరిన అసభ్యకర కంటెంట్ ప్రసారం చట్టాన్ని ధిక్కరిస్తున్న చిన్న యాప్లు యువతను పెడదోవ పట్టిస్తున్న ముప్పు సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ వినోదం ముసుగులో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సంస్కారం మరిచి పచ్చి బూతులు ప్రసారం చేస్తున్న డిజిటల్ యాప్ల భరతం పడుతోంది. ఎవరికి పడితే వారికి చెత్త కంటెంట్ను అందిస్తున్న ప్లాట్ఫారమ్లను ఏరిపారేస్తోంది. ఇంటర్నెట్...........
విద్యార్థుల పక్షాన నిలిచిన షబానా, సోనాక్షి వ్యవస్థ వైఫల్యంపై నందితా దాస్ ఫైర్ యువత పోరాటానికి సోనాక్షి సిన్హా మద్దతు విద్యార్థులు ధైర్యాన్ని ప్రశంసించిన జెనీలియా నిరసనలపై దాడికి హుమా ఖురేషి ఆవేదన సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. భవిష్యత్తు కోసం గొంతుక విప్పుతున్న యువతపై పోలీసులు జరుపుతున్న దమనకాండ...........
మండిపడుతున్న దేశం… రోడ్డెక్కిన జనం విద్యార్థులు, రైతులు, గిరిజనుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాల వెల్లువ ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వాలు సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిప్పులు కక్కుతున్న ప్రజాగ్రహం పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విద్య, వ్యవసాయం, పర్యావరణం కోసం సాగుతున్న ఈ పోరాటాలు అణచివేతను ఎదిరిస్తున్నాయి. సీజేపీ ఉద్యమం నుంచి రైతుల కవాతు వరకు… జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఉద్యమ ర్యాలీ నుంచి...........
సీఈఓ సుందర్ పిచాయ్ కు షాక్ టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై నీలినీడలు ఏఐ మోజులో పొట్టగొడుతున్న కంపెనీ ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ అగ్రహం సహనం వందే, అమెరికా: కృత్రిమ మేధస్సు పేరుతో టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ తన సొంత కార్మికులనే రోడ్డున పడేస్తున్న వైనంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ కార్మిక సంఘాలు నేరుగా రణరంగంలోకి దిగాయి. ఏఐ...........
మానసిక ఆరోగ్యానికి డాన్స్ థెరపీ నలుగురి మాటలను లెక్కచేయని మహిళలు కాలంతో పాటు మారుతున్న జీవన శైలి ఆల్కహాల్ లేకుండానే పారవశ్యం సహనం వందే, హైదరాబాద్: మహిళా మణులు సంతోషం కోసం కొత్తదారులు వెతుకుతున్నారు. 40- 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా నైట్ క్లబ్బుల్లో తెల్లవార్లూ డాన్స్ చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న మహిళలు కొత్త ఉత్సాహాన్ని వెతుక్కుంటూ డ్యాన్స్ ఫ్లోర్ పైకి...........
ఈ-20 పెట్రోల్ పై పెరుగుతున్న వ్యతిరేకత కోర్టుల బాట పడుతున్న ప్రజలు బాధ్యత ఎవరిదనే సందిగ్ధం సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్ వాహనదారుల గుండెల్లో ఈ-20 ఇంధనం గుబులు రేపుతోంది. తమ వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఆందోళన వాహనదారుల్లో పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో 45 శాతం మంది యజమానులు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఇంజిన్లను ప్రయోగశాలలుగా మార్చారనే ఆగ్రహం సామాన్యుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన...........
కేంద్ర ప్రభుత్వ జన ఔషధి కేంద్రాల్లో లభ్యం సామాన్యులకు అందుబాటులోకి ధరలు సహనం వందే, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న చర్మ సమస్యల వేడిని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందం కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు చేసే కాలంలో సామాన్యుడికి కేవలం అతి తక్కువ ధరకే నాణ్యమైన ఫేస్ వాష్ అందించే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు… చర్మ ఆరోగ్యాన్ని...........
సోషల్ మీడియాలో యువత యాక్టివ్ ఢిల్లీ పోరాటంలో కనిపించని నేటితరం ఇన్స్టాలో కోట్లు… రోడ్డుపై వందల మందే పెరిగిన గూఢచర్యం… తిరగబడని యువతరం సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ స్క్రీన్లపై విప్లవం గర్జిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం మాత్రం వెనకడుగు వేస్తోంది. కోట్ల మంది సోషల్ మీడియా సైన్యం నిరసన క్షేత్రానికి ఎందుకు రావడం లేదు? భారీ నిఘా నీడ… పోలీసుల భయం యువతను కట్టడి చేస్తోందా? భారతదేశ...........
పెరిగిన అక్రమ సంబంధాలే కారణం విషం కక్కుతున్న సోషల్ మీడియా కుప్పకూలిన కుటుంబ వ్యవస్థ సహనం వందే, హైదరాబాద్: పెళ్లి అంటే నమ్మకం, బంధం, తోడు. కానీ నేడు ఆ బంధమే మృత్యుపాశంగా మారుతోంది. కట్టుకున్న భర్తలు కంటికి రెప్పలా కాపాడుతుంటే, భార్యలు మాత్రం ప్లాన్డ్ గా ప్రాణాలు తీస్తున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం, దేశంలో కేవలం 6 నెలల్లోనే 592 మంది...........
విద్యార్థులపై భారం… నిఘాలో జర్నలిస్టులు పీహెచ్డీ విద్యార్థులకు 4 ఏళ్లకే అనుమతి 3.63 లక్షల మంది మన విద్యార్థులకు నష్టం సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవాలన్నా లేదా మీడియా ప్రతినిధిగా వెళ్లాలన్నా ఇకపై పాత పద్ధతులు కుదరవు. దశాబ్దాలుగా నమ్మకంతో సాగుతున్న వీసా విధానాలకు అగ్రరాజ్యం తెరదించింది. ఇప్పటి వరకు ఉన్న సౌలభ్యం స్థానంలో కఠినమైన ఆంక్షలు ప్రవేశపెట్టింది. వేల మంది విద్యార్థుల కెరీర్ను మార్చేసే ఈ నిర్ణయం...........
మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం కృష్ణుడు అసలు హిందువే కాదని కామెంట్స్ మౌలానా నాలుక కోస్తే 10 లక్షల బహుమతి సాధువు సంచలన ప్రకటనతో కలకలం సహనం వందే, జార్ఖండ్: మత గ్రంథాల వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. శ్రీకృష్ణుడిని ముస్లిం అని పేర్కొంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చుకు దారితీశాయి. ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరోవైపు బహిరంగ హెచ్చరికలు పెరిగాయి. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్న ఈ...........
డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విప్లవం రోజువారి సూది బాధలకు విముక్తి ఇండియాలో 10 కోట్ల మందికి లబ్ధి సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు రోజూ ఇన్సులిన్ తీసుకునే మధుమేహ రోగులకు ఇది నిజంగా పెద్ద వార్త. ఇకపై రోజువారీ నొప్పులు భరించాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది మధుమేహ చికిత్సలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. రోగుల జీవనశైలిని ఇది...........
ఈసారి పార్లమెంట్ సమావేశాలు కీలకం మళ్లీ డీలిమిటేషన్, మహిళా బిల్లులు వాటి ఆమోదానికి 360 ఎంపీలు తప్పనిసరి కానీ ఆరుగురు ఎంపీలు తక్కువతో టెన్షన్ సహనం వందే, న్యూఢిల్లీ: పార్లమెంటులో సంఖ్యాబలమే పరమావధిగా మారిన వేళ బీజేపీ సర్కార్ అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి. వెనక్కి తగ్గేది లేదంటూ వ్యూహాలకు పదును పెడుతోంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసేందుకు అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. గతంలో జరిగిన...........
అంతరిక్ష సంస్థలో మేధో వలసల కల్లోలం ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న శాస్త్రవేత్తలు భారీ జీతాలు, ప్యాకేజీలు, ఈక్విటీ ఆఫర్లు స్వేచ్ఛగా రీసెర్చ్ చేసుకునే వెసులుబాటు ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రభావం… భారత అంతరిక్ష కలలకు కొత్త పరీక్ష సహనం వందే, హైదరాబాద్: చంద్రుడిపై జెండా ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు సంస్థను వదిలి ప్రైవేట్ బాట...........
పద్మ అవార్డు తిరస్కరించిన ఎస్ జానకి రిటైర్మెంట్ సమయంలో ఇవ్వడంపై ఫైర్ 48 వేల పాటలు పాడినా దక్కని గుర్తింపు 70 శాతం అవార్డులు ఉత్తరాది పెద్దలకేనా? దక్షిణాది రాష్ట్రాల ప్రముఖుల ఆవేదన జాతీయ అవార్డుల్లో దాగున్న అసలు నిజం సహనం వందే, హైదరాబాద్: భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల ఎంపికలో దశాబ్దాలుగా వినిపిస్తున్న ప్రాంతీయ అసమానతల ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కళ, సాహిత్యాలకు నిలయమైన దక్షిణాదిని కేంద్రం...........
పసి మనసులపై పాఠశాలల్లో మత ముద్రలు ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు సహనం వందే, హైదరాబాద్: జ్ఞానాన్ని అందించాల్సిన పాఠశాల మతం రంగు పులుముకుంది. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారి డైరీలో మత ప్రార్థనలు కనిపించడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. అభం శుభం తెలియని పసిప్రాయంలో మతపరమైన సిద్ధాంతాలను రుద్దడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఆధునిక విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ ప్రమాదకరమైన ధోరణిపై ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది. వివాదానికి...........
దేశవ్యాప్తంగా రోడ్లపైకి వస్తున్న యువత… నిరసనలో ప్రతిపక్షాల భాగస్వామ్యం నీట్ పరీక్ష లీక్… విద్యారంగంపై పోరు కేంద్ర విద్యామంత్రి రాజీనామా డిమాండ్ ఈ నెల 20న పార్లమెంటుకు మార్చ్ సహనం వందే, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహారదీక్ష 18వ రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే...........
తెలంగాణలో ఏసీబీ వలలో తిమింగలాలు సామాన్యుడిని పీడిస్తున్న దందా రాయుళ్లు దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు వేలు, లక్షల కోసం కక్కుర్తి పడ్డ అధికారులు ఇప్పుడు వందల కోట్ల ఆస్తులను కూడబెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రజల సొమ్ముతో విలాసాలు అనుభవిస్తూ అవినీతిలో టాపర్లుగా నిలుస్తున్న ఈ బడా అధికారుల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఏసీబీ దాడుల్లో...........