రికార్డులు బద్దలు కొడుతున్న క్యాన్సర్ రక్కసి! ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు జాతీయ సగటు లక్షకు 26.. మన దగ్గర 54 రొమ్ము క్యాన్సర్ రాజధానిగా భాగ్యనగరం 30 ఏళ్ల యువతులకూ తప్పని ముప్పు జంక్ ఫుడ్, బిర్యానీలే ముంచుతున్నాయి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే...........
రిటైర్డ్ ఐఏఎస్ వీఎన్ విష్ణు మార్గదర్శనం పదేళ్లలో 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఎంపిక తాజాగా ఏపీ గ్రూప్-1లో శిష్యుల జైత్రయాత్ర 11 మంది ఎంపిక అయినట్లు వెల్లడి 'మీ సేవ' రూపకర్త… కొత్త తరానికి మెంటార్ రూపాయి ఆశించకుండా ఉచితంగా శిక్షణ సహనం వందే, అమరావతి/హైదరాబాద్: కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆర్భాటం లేదు. లక్షల ఫీజుల వసూళ్లు అసలే లేవు. కేవలం ఆశయ బలం ఉంటే చాలు. అసాధ్యాన్ని...........
అరకు కాఫీకి లోక్ సభ స్పీకర్ ఫిదా ఎంపీ సైకిల్ మీద వస్తుండడంపై సెల్యూట్ సహనం వందే, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాల్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత పార్లమెంట్ వేదికపై సామాన్యుడిలా సైకిల్పై కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన క్రమశిక్షణ, సరళత్వం సాక్షాత్తూ లోక్సభ స్పీకర్నే ముగ్ధుడ్ని చేశాయి. రాజకీయాల్లో ఆడంబరాలు కాకుండా ఆశయం ముఖ్యమని కలిశెట్టి నిరూపిస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా...........
300 కోట్ల డీఎన్ఏ అక్షరాల విశ్లేషణ అక్షరాల వరుస క్రమంలో తేడాలతోనే జబ్బు ఆ తేడాలను ముందే పసిగట్టి వ్యాధి నిర్ధారణ వ్యాధుల అంతానికి సరికొత్త టెక్నాలజీ బాట దీంతో మీ ఆయుష్షు పొడిగించేలా చికిత్స అందరికీ ఒకటేకాదు..మనిషి మనిషికో మందు ఎవరి శరీరానికి ఏ ఔషధం పడుతుందో అదే ఆ ప్రకారమే పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారు సహనం వందే, న్యూఢిల్లీ: మన శరీరం ఎలా ఉండాలి, మనకు ఏ...........
అమెరికాను దాటిన భారతదేశ వృద్ధిరేటు ఐఎంఎఫ్ నివేదికపై కుబేరుడి వ్యాఖ్యలు మారుతున్న ప్రపంచ సమీకరణాలు ప్రపంచాన్ని శాసించేది చైనా, భారత్ మాత్రమే సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా ప్రాభవం తగ్గుతుంటే భారత్ ఆధిపత్యం పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇండియా వృద్ధి రేటును చూసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఆశ్చర్యపోయారు............
ప్రతిపక్షాలే టార్గెట్… కేసుల ఉచ్చు ఏపీలో జగన్… తెలంగాణలో కేసీఆర్ ఒకే సమయంలో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం దీంతో ఎవరికి ప్రయోజనం అన్న చర్చ సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కక్ష సాధింపులు మాత్రం పీక్స్కు వెళ్లాయి. అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు… ఇటు ఏపీలో వరుస కేసులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే...........
బిల్ క్లింటన్, బిల్ గేట్స్ అందరూ అందరే సెక్స్ రాకెట్ కింగ్ ఎప్ స్టీన్ సీక్రెట్స్ బట్టబయలు ప్రపంచాన్ని వణికిస్తున్న 35 లక్షల ఫైళ్లు కామాంధుడి వలలో ప్రముఖుల విలవిల కోట్లాది రూపాయల ముడుపుల జాతర సహనం వందే, అమెరికా: ప్రపంచాన్ని శాసించే దేశాధినేతలు… అపర కుబేరులు… మేధావుల అసలు స్వరూపం బయటపడింది. సెక్స్ రాకెట్ కింగ్ పిన్ జెఫ్రీ ఎప్ స్టీన్ నిర్వహించిన నరకకూపం తాలూకు వివరాలు ఇప్పుడు...........
ప్రొటీన్ పేరుతో కంపెనీల కొత్త దోపిడీ కిలోల లెక్కలో భారీ పొరపాట్లు బరువు తగ్గడం కాదు పెరుగుతారు పీచు లేని తిండితో ఆరోగ్యానికి ముప్పు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల హెచ్చరిక సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారిని ప్రొటీన్ పిచ్చి పట్టి పీడిస్తోంది. కండలు పెంచాలన్నా, పొట్ట తగ్గాలన్నా ప్రొటీన్ ఒక్కటే మార్గమని నమ్మించే వ్యాపార మాయాజాలం దేశంలో ముదురుతోంది. అయితే అవసరం లేకున్నా దండిగా ప్రొటీన్...........
నోటీసుల స్వీకరణకు అంగీకారం 2,100 కోట్ల ముడుపుల ఆరోపణ 90 రోజుల్లో సమాధానానికి సమయం అంతర్జాతీయంగా మసకబారుతున్న పరువు సహనం వందే, న్యూఢిల్లీ: అదానీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వేసిన ఫ్రాడ్ కేసు కీలక మలుపు తిరిగింది. నోటీసులు అందజేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో గౌతమ్ అదానీ చుట్టూ అమెరికా చట్టాల ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇకపై ఈ కేసులో విచారణ...........
చావును జయిస్తున్న ధనవంతులు కుబేరుల తీరుపై ‘హిమ్స్ అండ్ హెర్స్’ ఫైర్ సూపర్ బౌల్ మ్యాచ్ ప్రకటన రచ్చ రచ్చ బిలియనీర్లకు దక్కుతున్న ఆయుష్షు సంపన్నులే జీవిస్తారు… పేదలు చస్తారు పైసా ఉంటేనే ప్రాణం.. లేదంటే గాలిలో దీపం ఆరోగ్యం కోసం కోట్లు కుమ్మరిస్తున్న పెద్దలు ముసలివాళ్లం కాకుండా మరికొందరు ఖర్చు వింత వింత యంత్రాలపై వ్యాయామాలు సహనం వందే, అమెరికా: వైద్య రంగంలో డబ్బున్న వాడికి ఒక న్యాయం,...........
మైక్రోసాఫ్ట్ కు భారీ నష్టాలు ఖర్చు ఎక్కువ.. లాభం తక్కువ ఇన్వెస్టర్ల సంపద ఆవిరి టెక్ రంగంలో కొత్త టెన్షన్ సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్వేర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) మాటే వినిపిస్తోంది. అయితే ఈ ఏఐ అనేది ఒక పెద్ద గాలి బుడగ అని… అది ఎప్పుడైనా పేలవచ్చని ఆర్థిక నిపుణుడు ఎరిక్ గార్డన్ బాంబు పేల్చారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ...........
అవినీతిపై సంచలన వ్యాఖ్యలు అవినీతితోనే అభివృద్ధి జరిగిందని విమర్శలు సింగిల్ విండో సిస్టమ్ పేరుతో అక్రమాలు ఎన్డీటీవీ తమిళనాడు సమ్మిట్ లో వక్తలు సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు డెవలప్మెంట్ మోడల్స్ మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. ఒకవైపు ద్రవిడ నమూనా.. మరోవైపు గుజరాత్ నమూనా అంటూ రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ ఈ అంకెల గారడీ వెనుక ఉన్న అసలు రంగును ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా,...........
దేశంలో నేటికీ తగ్గని ఎర్రజెండా ప్రాముఖ్యత లెఫ్ట్ పార్టీల లెక్కలు… ఎన్నికల మలుపులు! కేరళ నుంచి కాశ్మీర్ దాకా కమ్యూనిస్టుల బాట పోరాటమే ఊపిరిగా పయనం సహనం వందే, న్యూఢిల్లీ: భారత రాజకీయ యవనికపై ఎర్రజెండా రేపిన సంచలనాలు నేటికీ ఒక సజీవ సాక్ష్యం. ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా దేశ విధానాలను శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం, పోరాట పటిమ నేటికీ యువతరం నరనరాల్లో...........
నడకే కాదు కండలతోనే కొవ్వు ఖతం పేగులు బాగుంటేనే ఆరోగ్యం జన్యువులను జయించవచ్చు రెయిన్ బో డైట్ మ్యాజిక్ సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గడం అనేది ఒక యుద్ధంలా మారిపోయింది. 'మా ఇంట్లో అందరూ లావే.. నా జన్యువులే ఇంత' అంటూ చాలామంది ముందే చేతులెత్తేస్తున్నారు. కానీ జన్యువులు మన తలరాతను శాసించలేవని ప్రపంచ ప్రఖ్యాత మేయో క్లినిక్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఆడమ్ పెర్ల్మాన్ చెబుతున్నారు. తిండి...........
యూనివర్సిటీల్లో అగ్రవర్ణ విద్యార్థుల దాడులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు యూజీసీ నిబంధనలపై అగ్రవర్ణ అభ్యంతరం విద్యా వికాసంపై బలహీన వర్గాల కేంద్రీకరణ సహనం వందే, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష కోరలు చాస్తోంది. విజ్ఞానం నేర్చుకోవాల్సిన క్యాంపస్లు ఇప్పుడు అంటరానితనం, వివక్షకు వేదికలుగా మారుతున్నాయి. ఐదేళ్లలో ఈ అరాచకాలు 118 శాతం పెరగడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చగా నిలుస్తోంది. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారా...........
విమాన, హెలికాప్టర్ ప్రమాదంలో విషాదాలు వైఎస్ఆర్ స్మృతుల కలకలం… కాంగ్రెస్ ఔట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ శక్తుల విశ్వరూపం తెలంగాణ ఏర్పాటు ఉద్యమం పునరుద్ధరణ ఒక నాయకుడి మరణంతో పాలిటిక్స్ షేక్ ఒక ప్రమాదం… జాతీయ పార్టీకి విఘాతం రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో మార్పులు? సహనం వందే, హైదరాబాద్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ దుర్ఘటన...........
విలాసాలు, అవినీతిలో ఆలుమగలు జంట ఇప్పటికే కటకటాల్లో మాజీ అధ్యక్షుడు ఈ పరిస్థితి మనదేశంలో ఊహించగలమా? సహనం వందే, హైదరాబాద్: విలాసవంతమైన జీవితంపై ఉన్న వ్యామోహం ఒక దేశ ప్రథమ మహిళను కటకటాల వెనుకకు నెట్టింది. డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, వజ్రాల నెక్లెస్ వంటి ఖరీదైన బహుమతుల మోజులో పడి దక్షిణ కొరియా మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియాన్ హీ తన పదవిని పోగొట్టుకోవడమే కాకుండా జైలు శిక్షకు...........
పాలకుల నిర్లక్ష్యం.. డ్రైవర్ల కొరత తీవ్రం కునారిల్లుతున్న రవాణా రంగం సంక్షేమ బోర్డు లేక రోడ్డునపడ్డ కుటుంబాలు విదేశాల్లో డ్రైవర్లకు అత్యాధునిక సౌకర్యాలు స్టీరింగ్ పడితేనే వాళ్ల ఇల్లు గడుస్తుంది.. ఆ లారీ చక్రం తిరిగితేనే దేశం కడుపు నిండుతుంది. కానీ గమ్యం తెలియని ప్రయాణంలో వాళ్ల బతుకులే రోడ్డున పడుతున్నాయి. దేశ ఆర్థిక నాడికి రక్తాన్ని అందించే రవాణా సైనికులు నేడు దిక్కులేని అనాథలుగా మారుతున్నారు. నడిరోడ్డుపై నలిగిపోతున్న...........
దాని సంస్థ మెటాపై అమెరికాలో దావా రహస్యంగా మెసేజ్ లు చదువుతున్నట్లు ఫైర్ విజిల్ బ్లోయర్ల సంచలన నిజాలతో రచ్చ రచ్చ యూజర్ల నమ్మకంపై జుకర్ బర్గ్ దెబ్బ భారత సహా అనేక దేశాల యూజర్ల గొడవ సహనం వందే, అమెరికా: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు పెద్ద బాంబు పేలింది. మీ మెసేజ్ లను ఎవరూ చదవలేరన్న మాట అబద్ధమని… మెటా సంస్థ వాటిని...........
చనిపోయిన రోగి బంధువులకు బెదిరింపులు డబ్బులు చెల్లిస్తేనే మృతదేహం అప్పగింత డాక్టర్లకు టార్గెట్లు పెట్టి కోట్లు వసూలు రోగులకు అనవసరంగా వైద్య పరీక్షలు అవసరం లేకపోయినా ఐసీయూలో చికిత్స రోగుల ప్రాణాలతో ఆటలు… పేదలపై భారం 'గేమ్స్ హాస్పిటల్స్ ప్లే'- ఓ జర్నలిస్టు పుస్తకం సహనం వందే, హైదరాబాద్: ప్రైవేటు వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలను వివరిస్తూ జర్నలిస్ట్ అబంతిక ఘోష్ రాసిన 'గేమ్స్ హాస్పిటల్స్ ప్లే' పుస్తకం సంచలన...........