డార్క్ వెబ్‌తో డ్రగ్స్ దందా

   తెలుగు రాష్ట్రాల్లో యువతను ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మహమ్మారి – హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, ఖమ్మంలలో విక్రయాలు – క్రిప్టో కరెన్సీతో మాదకద్రవ్యాల లావాదేవీలు… డిజిటల్ పద్ధతిలో దందా – డ్రగ్స్ కేసుల్లో సినిమా తారలున్నట్లు నిర్ధారణ… అయినా శిక్ష పడలేదు – ప్రముఖులు తప్పించుకుంటే సామాన్యులు బలవుతున్నారన్న విమర్శలు సహనం వందే, హైదరాబాద్/విజయవాడ/విశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌లతో మాదకద్రవ్యాల వ్యాపారం యువతను కబళించే విషసర్పంలా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం…

Read More

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో మహిళల హవా

– టాపర్లుగా ఇద్దరు మహిళా అభ్యర్థులు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మల్టీ జోన్-1, మల్టీ జోన్-2ల్లో టాపర్లుగా మహిళలే నిలవడం విశేషం. మల్టీజోన్-2లో 550 మార్కులతో ఒక మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలవగా, మల్టీజోన్-1 లో 532.5 మార్కులతో మరొక మహిళా అభ్యర్థి అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్…

Read More

ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అత్యాధునిక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత…

Read More

పేదరికం లేని రాష్ట్రమే నా లక్ష్యం

– ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రకటన సహనం వందే, విజయవాడ: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందించే…

Read More

ప్రపంచ దేశాలకు హైదరాబాద్ ‘మత్తు’

  ‘డ్రగ్స్’ సరఫరా అడ్డాగా మహానగరం – కొకైన్, హెరాయిన్ ముడి పదార్థాల రవాణా – ఔషధ ఉత్పత్తుల మాటున డ్రగ్స్ దందా – ఇప్పుడు వసుధ ఫార్మా… 2017లో మరోటి – అప్పుడు కొకైన్ తయారీ ముడి పదార్థాలు – అమెరికా, మెక్సికో వంటి దేశాలకు రవాణా – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల మౌనం – అనకాపల్లి అడ్డా చెప్పి తప్పించుకున్న యంత్రాంగం సహనం వందే, హైదరాబాద్ డబ్బు కోసం ఫార్మా కంపెనీలు గడ్డికరుస్తున్నాయి….

Read More

ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ

   వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదిస్తాం – మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సహనం వందే, కరీంనగర్:   ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో శనివారం జరిగిన న్యాయవాదుల సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు…

Read More

బహుజనుల్లోకి ‘హస్తం’

   బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? – బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో కేంద్ర సహకారం కష్టమే – అమలు చేయకుండా కేంద్రం పైకి నెట్టినా విశ్వసనీయత అసాధ్యం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42…

Read More

రాబిన్ హుడ్… మ్యాడ్ స్క్వేర్

ఈ రెండు సినిమాలకు గ్రోక్ రేటింగ్ సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా ప్రియులకు ఈనెల 28న రెండు ఆసక్తికర చిత్రాలు విడుదలయ్యాయి. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్. ఈ రెండు సినిమాలు విభిన్న శైలులతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాబిన్ హుడ్ యాక్షన్ కామెడీగా, మ్యాడ్ స్క్వేర్ యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందాయి. ఈ చిత్రాలు ఎలా ఉన్నాయి? ప్రేక్షకులు ఏమంటున్నారు? వాటి కథలు ఏమిటి? గ్రోక్ ఏఐ రేటింగ్‌తో సహా వివరాలు…

Read More

హైదరాబాద్ డ్రగ్స్‌తో అమెరికాలో మరణ మృదంగం

  ఫెంటానిల్ ముడి పదార్థాల అక్రమ రవాణా – హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు సరఫరా – విటమిన్ సీ లేబుళ్లు పెట్టి దేశాన్ని దాటించారు – అక్రమ డ్రగ్ ముఠాలకు పంపారని నిర్ధారణ – వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ నిర్వాకం – అమెరికాలో ఫెంటానిల్ ఓవర్డోస్ తో లక్షలాది మరణాలు – అమెరికాలో కంపెనీ సీఈవో, డైరెక్టర్ల అరెస్ట్ – అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న వార్త – ఔషధ నియంత్రణ సంస్థ, కస్టమ్స్…

Read More

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం

   చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు – మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో కీలక ప్రసంగం – దక్షిణాది జనాభా పెరగకపోతే ఉత్తరాది నుంచి వలసలు వస్తాయని హెచ్చరిక సహనం వందే, చెన్నై నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో శుక్రవారం జరిగిన “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన, డీలిమిటేషన్ వల్ల…

Read More