Shubhanshu Ashoka Chakra _ Prashanth KeerthiChakra awardees

నింగికి నిచ్చెన వేసిన వీరులు – గగన వీరులకు దేశపు గౌరవం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత గడ్డపై పుట్టిన బిడ్డలు గగన వీధులు దాటి అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. భూమిపై శత్రువుల గుండెల్లో నిదురపోయే వీరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఈసారి నింగిని జయించిన వ్యోమగాములకు దక్కాయి. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకల ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ… సరిహద్దులు దాటి అనంత విశ్వంలో భారత్ సత్తా చాటిన యోధులను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది. శుభాన్షు శుక్లాకు అశోక చక్రఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి…

Read More
Dogs adoption

డాగ్ ఫ్రెండ్… దత్తత ట్రెండ్ – కుక్కలను తీసుకుంటే పన్ను మినహాయింపు

సహనం వందే, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం పోతే ఆ వేదన వర్ణనాతీతం. అదే సమయంలో వందల కుక్కలను విషం పెట్టి చంపడం నాగరికతకు మాయని మచ్చ. మనుషుల ప్రాణమా లేక కుక్కల ప్రాణమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒకెత్తయితే విదేశాల్లో అనుసరిస్తున్న మానవీయ పద్ధతులు మరో ఎత్తు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల దుమారంమనుషుల ప్రాణాల కంటే కుక్కల ప్రాణాలు ముఖ్యమా అంటూ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న జంతు ప్రేమికులను…

Read More
Villa plots

విల్లా సొంతింటి కల – సర్కారు భరోసా… వేలంలో ప్లాట్ల విక్రయం

సహనం వందే, హైదరాబాద్: సొంతింటి కల కంటున్న సామాన్యులకు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలు కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ప్రకటన ఒక్కసారిగా వేడి పెంచింది. మధ్యతరగతి ప్రజలకు ఇదో సువర్ణావకాశం అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేలం పాట ఖరారు…హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో మొత్తం 137 ప్లాట్లను…

Read More
Renu Desai

రేణు దేశాయ్ డైనమిజం – అభిప్రాయాల్లో గుండె ధైర్యం

సహనం వందే, హైదరాబాద్: నటి రేణు దేశాయ్ పేరు వినబడితే చాలు సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఆమె ఏ చిన్న పని చేసినా దానికి రాజకీయ రంగు పూయడం కొందరికి అలవాటుగా మారింది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య కావడంతో ఆమె రాజకీయ ఎంట్రీపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ ప్రచారాలన్నింటికీ ఆమె తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. పాలిటిక్స్‌కు నేను దూరంతాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని రేణు దేశాయ్…

Read More
ఉమర్ బెయిల్... చంద్రచూడ్ డిబేట్

ఉమర్ బెయిల్… చంద్రచూడ్ డిబేట్ – ఉమర్ ఖలీద్ కేసుపై మాజీ సీజేఐ సంచలనం

సహనం వందే, జైపూర్: నిందితులకు బెయిల్ ఇవ్వడమే నిబంధన అని… నిరాకరించడం కేవలం మినహాయింపు మాత్రమేనని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ కేసును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తికాకుండానే ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి కటకటాల వెనక ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు. విచారణే శిక్ష కావద్దుజైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం చంద్రచూడ్ మాట్లాడారు. విచారణలో…

Read More
Techie Puneet Gupta Astrotalk

భక్తితో ఐటీ ఉద్యోగి కోట్లు – ఆస్ట్రోటాక్ వ్యాపారంలో అదిరిపోయే సక్సెస్

సహనం వందే, హైదరాబాద్: సాధారణ మధ్యతరగతి యువకుడు ఐటీ ఉద్యోగం వదిలేసి జ్యోతిష్య రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? పునీత్ గుప్తా ప్రస్థానం సరిగ్గా అలాగే మొదలైంది. ఒక చిన్న ఆలోచన నేడు ఆధ్యాత్మిక వాణిజ్య సామ్రాజ్యంగా మారింది. ఆస్ట్రోటాక్ స్టోర్ ద్వారా కేవలం ఏడాదిలోనే వందల కోట్ల ఆదాయం సాధించి కార్పొరేట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచారు. నమ్మకానికి టెక్నాలజీ తోడైతే సక్సెస్ ఎలా ఉంటుందో ఈ కుర్రాడు నిరూపించాడు. పునీత్ ప్రస్థానంఆస్ట్రోటాక్ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా…

Read More
NEET PG exam changes

మైనస్ 40 మార్కులతోనూ మెడికల్ పీజీ – నీట్ పీజీ కటాఫ్ సున్నా… కేంద్రం నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యార్హత ప్రమాణాలు మరోసారి చర్చకు దారితీశాయి. పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సున్నా మార్కులు వచ్చినా… చివరికి మైనస్ మార్కులు పొందినా పీజీ చేసే అవకాశం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి కటాఫ్ తగ్గింపుదేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా ఖాళీగా…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

జర్నలిస్టుల అరెస్టులు నిరంకుశం – జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం!

సహనం వందే, హైదరాబాద్: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పండుగ పూట అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ విలేకరుల ఇళ్లలోకి చొరబడటం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ఆయన మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా లేదా చట్టపరమైన నిబంధనలు పాటించకుండా బలవంతంగా తీసుకువెళ్లడం నిరంకుశ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టులు నేరస్థులు లేదా ఉగ్రవాదులు కాదని.. వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం వల్ల…

Read More
Street Dogs Murder

కుక్కల సంహారం… గ్రామాల్లో గందరగోళం – తెలంగాణలో 500 కుక్కలు హతం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కుక్కల సంహారం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కుక్కల వేట మొదలుపెట్టారు. వీధి కుక్కల బెడద తీరుస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రక్తం చిందించారు. మూగజీవాలను రాక్షసంగా అంతమొందించారు. కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపేసి గుంతల్లో పాతేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాన్ని ఇండియా టుడే మీడియా వెలుగులోకి తెచ్చింది. హామీ తీరింది… ప్రాణం పోయిందితెలంగాణలోని కామారెడ్డి,…

Read More
Rohit Paul Singh Telangana Bar Council elections

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో యువ అడ్వకేట్ – జూనియర్ల ఆశాకిరణం రోహిత్ పాల్ సింగ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అడ్వకేట్ డి. రోహిత్ పాల్ సింగ్ ఒక శక్తివంతమైన గొంతుకగా అవతరించారు. అటు సీనియర్లు… ఇటు జూనియర్ల నుంచి ఆయనకు విశేష ఆదరణ లభిస్తోంది. అందుబాటులో ఉండే తత్వం, నిబద్ధత గల నాయకత్వంతో న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మొదటి నుంచి అండగా…రోహిత్ పాల్ సింగ్ 2013లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు యువ న్యాయవాదులకు ఆయన ఒక…

Read More