‘ఓజీ’ బ్లాక్ టికెట్ల మాఫియా ‘కింగ్’ – అధిక ధరకు అమ్ముతున్న ఓ బడా నిర్మాత

సహనం వందే, హైదరాబాద్:మెగా అభిమానుల ఆశలకు అడ్డుపడుతూ ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే బ్లాక్ టిక్కెట్ల మాఫియా ప్రబలుతోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను, పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని అస్త్రంగా వాడుకొని కొందరు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కీలకమైన పదవిలో ఉన్న ఒక సినీ నిర్మాత ఈ దందా వెనుక ఉన్నారని, ఈయన ఒక బ్లాక్ టిక్కెట్ల నిర్మాతగా మారి వ్యవస్థను పక్కనపెట్టి కాసుల కోసం కక్కుర్తి…

Read More

పవన్ ఓజీ… ఫ్యాన్స్ క్రేజీ – 25వ తేదీన బాక్సాఫీసును బద్దలే

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినీ లోకం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతీ అప్డేట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఓజీలో ఓజాస్ గంభీరంగా గర్జించనున్నారని చెబుతున్న పవన్, ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి…

Read More

దీపికా ఓపిక లేదిక – దీపికా పదుకొనె వ్యవహారంపై అసహనం

సహనం వందే, హైదరాబాద్:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కెరీర్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె భారీ చిత్రాలను వదిలేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి‌. కానీ దాని వెనుక సినిమా వర్గాల అసహనం, ఆమె అతి డిమాండ్లే కారణమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కల్కి 2898 ఏడీ, స్పిరిట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత ఏడాది భారీ విజయాలతో…

Read More

ప్రేమతో మీ అనుష్క… – అభిమానులకు ప్రత్యేకంగా లేఖ

సహనం వందే, హైదరాబాద్:సినీ తార అనుష్క శెట్టి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ఘాటి విడుదలైన కొద్ది రోజులకే ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే’ అంటూ ఆమె పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసులను కదిలించింది. ఈ నిర్ణయం సినిమా వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆమె త్వరగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఘాటి…

Read More

రణబీర్, కత్రినా రహస్యాల రచ్చ – కత్రినా ‘కైఫ్’చ్చే ఫోటోలు బట్టబయలు

సహనం వందే, ముంబై:బాలీవుడ్‌లో సెలబ్రిటీల జీవితాలు ఎప్పటికీ ఓ బహిరంగ పుస్తకమే. వారి వ్యక్తిగత జీవితంపై మీడియా, అభిమానుల ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఆసక్తి కొన్నిసార్లు హద్దులు దాటి సెలబ్రిటీల ప్రైవసీని ఉల్లంఘిస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం బాలీవుడ్‌ను కుదిపేసిన రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఫొటోల లీక్ సంఘటన వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. ఆ ఫోటోలను టూరిస్టులో, పాపరాజీలో తీయలేదని… వారికి అత్యంత దగ్గరి వ్యక్తి లీక్ చేశాడని…

Read More

‘వార్’లో గెలిచిన ‘కూలీ’ – బాక్సాఫీస్ యుద్ధంలో బాషా విజయం

సహనం వందే, సినీ బ్యూరో హైదరాబాద్:భారతీయ సినీ చరిత్రలో ఇండిపెండెన్స్ డే వీక్‌లో జరిగిన బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ చిత్రం కూలీ, మరోవైపు యువ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2… ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో హైప్ మధ్య విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలలో కూలీదే పై చేయిగా కనిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్… లోకేశ్…

Read More

ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో

(రేటింగ్: 2.5/5) సహనం వందే, హైదరాబాద్:వార్-2 సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు…

Read More

150 కోట్ల ‘కూలీ’… ఒక రోజు సెలవు

సహనం వందే, హైదరాబాద్:సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలుసాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ…

Read More

రజినీ – శ్రీదేవి ప్రేమకు పవర్ ‘కట్’ – ఇంటికి వెళ్లి వెనక్కు వచ్చిన స్టార్

సహనం వందే, హైదరాబాద్:దశాబ్దాల సినీ ప్రయాణంలో రజినీకాంత్, శ్రీదేవి కలిసి 15 కి పైగా చిత్రాలలో నటించారు. మూండ్రు ముడిచ్చు నుంచి చాల్‌బాజ్ వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ జోడీ, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడ్డారని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఏనాడూ బయటపెట్టలేదు. శ్రీదేవి మరణం తర్వాత ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరెంటు పోయిందని వెనక్కు వచ్చేశాడు…శ్రీదేవిపై రజినీకాంత్‌కు చాలాకాలంగా అభిమానం ఉంది. ఒకానొక సందర్భంలో శ్రీదేవి…

Read More

చంద్రబాబు… వైయస్సార్ ల ‘మయసభ’

సహనం వందే, హైదరాబాద్:ఎలాంటి ప్రచారం లేకుండా ఆసక్తికరమైన రాజకీయ చిత్రం రాబోతుంది. పేర్లు చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ కథతో తెరకెక్కిన చిత్రం ‘మయసభ’. ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సోనీలివ్ ఒరిజినల్ గా ఇది సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి…

Read More