నోబెల్ కోసం మారువేషం – వెనిజులా ప్రతిపక్ష నాయకురాలి సాహసం

సహనం వందే, వెనిజులా: వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో దేశం నుంచి గురువారం తప్పించుకున్న తీరు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు… 24 గంటల నిఘాను ఛేదించుకుని ఆమె రహస్యంగా నార్వే రాజధాని ఓస్లోకు చేరుకున్నారు. ఈ వారం జరిగే నోబెల్ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ఆమె రహస్యంగా దేశం విడిచి వెళ్లారు. మారువేషంలో 900 కి.మీ….

Read More

ధోనీ రీలోడింగ్… గంటలకొద్దీ ప్రాక్టీసింగ్ – ఐపీఎల్- 2026 కోసం కఠోరమైన శ్రమ

సహనం వందే, రాంచీ:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్- 2026 కోసం కఠోర సాధనతో సిద్ధమవుతున్నాడు. 44 ఏళ్ల వయసులో కూడా యువ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో రోజుకు దాదాపు ఐదు గంటల పాటు చెమటోడుస్తున్నాడు. బైక్‌లపై తన ఇంటి నుంచి స్టేడియంకు చేరుకునే ధోనీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే తొలిసారిగా లీగ్…

Read More

‘నంబర్ వన్‌’ భ్రమ – నెంబర్ కేవలం సమాజం సృష్టించినదే

సహనం వందే, హైదరాబాద్:ప్రతిచోటా నంబర్ వన్‌ గా ఉండాలి. ఉద్యోగంలో టాప్ ప్లేస్‌లో… ఇంట్లో అప్యాయమైన తల్లిగా… భార్యగా… ఇలా అన్ని పాత్రల్లో నూటికి నూరు శాతం అద్భుతంగా ఉండాలనే లక్షణం ఈ తరం మహిళలకు పెద్ద భారంగా మారింది. ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరి చివరికి ఏం చేస్తుందో తెలుసా? రచయిత్రి అమండా గోయెట్జ్ జీవితంలో జరిగిన విషాదమే ఉదాహరణ. అన్నింటా సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని పరుగులు తీసిన ఆమె… ఒక రోజు తీవ్రమైన…

Read More

76/180 – వందే భారత్‌ వేగం వీక్… ప్రయాణీకుల చిరాక్

సహనం వందే, హైదరాబాద్:భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశ సాంకేతిక సామర్థ్యానికి అద్దం పట్టాలని ఆశించినా ఆచరణలో నిరాశే మిగిలింది. గంటకు 180 కిలోమీటర్లు దూసుకెళ్లాల్సిన ఈ అత్యాధునిక రైలు ప్రస్తుతం కేవలం 76 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుస్తోంది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. విమాన ప్రయాణ అనుభూతిని ఇస్తుందన్న ప్రచారం కేవలం ఊహగానే మిగిలిపోయింది. ఈ రైలు వేగం తగ్గడానికి కారణం ఆ రైలు సామర్థ్య లోపం కాదు… దశాబ్దాల…

Read More

వన్‌ప్లస్ రాక్… ఐఫోన్‌కు షాక్ – నేడు డ్రాగన్ కంట్రీలో వన్‌ప్లస్15 విడుదల

సహనం వందే, హైదరాబాద్:స్మార్ట్‌ఫోన్ల రణరంగంలో వన్‌ప్లస్ మరోసారి యుద్ధానికి సిద్ధమైంది. సోమవారం (నేడు) చైనాలో వన్‌ప్లస్ 15 విడుదల కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో రూపొందిన ఈ ఫోన్ ఏకంగా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌తో ఢీ అంటే ఢీ అని పోటీపడటానికి రంగంలోకి దిగుతోంది. 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు, స్టైలిష్ డిజైన్‌తో భారత మార్కెట్‌ను షేక్ చేయడానికి ఈ ఫోన్ సిద్ధంగా ఉంది. టెక్ ప్రియుల గుండెల్లో…

Read More

సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – 225 స్టాఫ్ అసిస్టెంట్ల భర్తీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆరు జిల్లాల్లో ఉన్న ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలుఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అత్యధికంగా 99 ఖాళీలు ఉన్నాయి. కరీంనగర్‌లో 43, హైదరాబాద్‌లో 32 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మెదక్,…

Read More

కిలో స్వీట్ బంగారం రేటు – శ్రేష్టమైన ‘స్వర్ణ ప్రసాదం’ ధర రూ.‌ 1.11 లక్షలు

సహనం వందే, న్యూఢిల్లీ:దీపావళి పండుగకు సాంప్రదాయ భారతీయ మిఠాయిలు తమ పాత రూపాన్ని వదిలి సరికొత్త శైలిలో మెరుస్తున్నాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన శ్రేష్ఠమైన మిఠాయిలు కేవలం రుచిని మాత్రమే కాక అపారమైన విలాసాన్ని కూడా అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ‘స్వర్ణ ప్రసాదం’, గులాబీ కాజు కత్లీ, హాజెల్‌నట్ బేసన్ లడ్డూ వంటి సృజనాత్మక రుచులతో దీపావళి సంబరాలకు ప్రత్యేక టచ్‌ ఇస్తున్నాయి. ‘లక్ష’ణమైన స్వర్ణ ప్రసాదం…సాధారణ స్వీట్ల…

Read More

జూబ్లీ’హీట్స్’ – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిరసన వెల్లువ

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు బందుకు కూడా పిలిపిచ్చాయి. మరోవైపు కుల సంఘాలు, నిరుద్యోగులు, వివిధ రకాలుగా నష్టపోయిన వర్గాలు వీరంతా కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్ వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు ఎలక్షన్ పోరు… మరోవైపు ప్రభుత్వంపై నిరసన వెల్లువలు…

Read More

దీపావళికి ’14 లక్షల కోట్ల’ మెరుపులు – ఊహించని స్థాయిలో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్:ఈ దీపావళి పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కావడం లేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఉత్సవంగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం… ఈ ఫెస్టివ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే మొత్తం ఖర్చు రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మధ్య ఉండనుంది. జీఎస్‌టీ తగ్గింపులు, ఆదాయపు పన్ను ఉపశమనం, తక్కువ వడ్డీ రేట్లు, కోవిడ్ తర్వాత పెరిగిన కొనుగోలు డిమాండ్ వంటి అంశాలు భారీ బిజినెస్…

Read More

ఇంటి గుట్టు… రహస్యం రట్టు – ఏపీలో ఫ్యామిలీ కార్డులకు శ్రీకారం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యామిలీ కార్డు సెగలు రేపుతోంది. ప్రజల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్డులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పుతోంది. అయితే దాని వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి నిఘా పెట్టే కుట్ర ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వేల పేరుతో ప్రజల ఆస్తులు, ఆదాయ వివరాలు సేకరించి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వచ్చిన విమర్శల…

Read More