Civil Services preparation

ఐఏఎస్… లైఫ్ లాస్ – సివిల్స్ మోజులో విలువైన కాలం వృథా

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మంది యువత సివిల్స్ పరీక్షల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్ల తరబడి గదుల్లో బందీలుగా మారి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుందన్న భ్రమలో విలువైన ఉత్పాదక సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతోందని ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. వృథా…

Read More
Vande Bharat Sleeper

పట్టాలపై ఫ్లైట్…. వందే భారత్ స్లీపర్ – 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన వందే భారత్ ఇప్పుడు స్లీపర్ రూపంలో మన ముందుకు వస్తోంది. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. కేవలం వేగమే కాదు విలాసవంతమైన ప్రయాణాన్ని ఇష్టపడే పర్యాటకులకు ఇది ఒక మధురమైన కానుక. భారత రైల్వే వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. వేగంలో రికార్డులు సృష్టించిన ట్రయల్ రన్వందే…

Read More
Cartoonist Eenadu Sreedhar

కార్టూన్లతో ఎన్’కౌంటర్’ – ‘ఈనాడు’ శ్రీధర్ బొమ్మల్లో బాంబులే

సహనం వందే, హైదరాబాద్: తెలుగు పత్రికా రంగంలో కార్టూన్ అంటే శ్రీధర్… శ్రీధర్ అంటే కార్టూన్ అన్నట్లుగా ఆయన ముద్ర పడింది. కొన్ని దశాబ్దాల పాటు ఈనాడు పత్రికలో ఆయన గీసిన గీతలు రాజకీయ దిగ్గజాలను సైతం ఆలోచింపజేశాయి. గీతలతోనే లోకాన్ని చదివిన అరుదైన కళాకారుడు శ్రీధర్. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకంఈనాడు నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన బొమ్మలు గీస్తూనే ఉన్నారు. ఆయనను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర…

Read More
Digvijay Singh Vs Revanth Reddy

దిగ్విజయ్ సింగ్ వర్సెస్ రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీలో కాషాయ మంటలు

సహనం వందే, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు. దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్…

Read More
Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
Jyothi - Asian Games Gold Medal

ఉత్తరాంధ్ర బిడ్డకు కలిశెట్టి అండ – ఆసియా అథ్లెటిక్స్‌లో జ్యోతికి బంగారు పతకం

సహనం వందే, విజయనగరం: ఉత్తరాంధ్ర మట్టిలో మాణిక్యం మెరిసింది. అడ్డంకులను అధిగమించి ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. ఆసియా అథ్లెటిక్క్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజీ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పేదరికాన్ని జయించి పతకాల వేటలో సాటిలేని మేటిగా నిలిచిన ఈ అథ్లెట్ ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. ఆమె సాధించిన స్వర్ణ పతకం భారత క్రీడారంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. మరోసారి ఆసియా విజేతజ్యోతి యర్రాజీ మరోసారి తన సత్తా చాటింది. కొరియాలో…

Read More
Social Media Ban to teenagers in Australia

బాల్యం అమూల్యం… అడ్డొస్తే భరతం – సోషల్ మీడియాకు ఆస్ట్రేలియా చుక్కలు

సహనం వందే, హైదరాబాద్: బాల్యం సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.16 ఏళ్లలోపు పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు వాడకుండా నిషేధం విధించింది. ప్రపంచంలోనే ఇలాంటి చట్టం తెచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ చట్టం వల్ల టెక్ దిగ్గజాలకు వందల కోట్ల రూపాయల జరిమానాలు పడే అవకాశం ఉంది. చారిత్రాత్మక చట్టం అమలుఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణలో సరికొత్త చరిత్ర…

Read More
Maoist

మావోయిజంలో ఎండమావులు – తుపాకీ గొట్టంతోనే మార్పు అంటూ స్లో’గన్’

సహనం వందే, హైదరాబాద్: అడవి బాట పడితే అద్భుతాలు జరుగుతాయని కొందరు నమ్ముతారు. తుపాకీ పడితేనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల అనుభవాల ద్వారా వారి జీవితాల్లోని అసలు నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆదర్శాల ముసుగులో అన్యాయంమావోయిస్టు ఉద్యమం ఆరంభంలో గొప్ప ఆదర్శాలతో మొదలైంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడవి బాట పట్టారు. కానీ కాలక్రమేణా ఆ లక్ష్యాలు పక్కకు వెళ్లాయి. సాధారణ ప్రజలను రక్షించాల్సిన…

Read More
MP Navneet Kaur Comments on Muslims

కనండి నలుగురిని… మార్చండి చరిత్రని! – నటి, ఎంపీ నవనీత్ కౌర్ హాట్ కామెంట్స్

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు కావాల్సిందేప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు…

Read More
Kalisetti Appalanaidu MP

దందా చేస్తే బొంద పెడతా – విజయనగరం ఎంపీ కలిశెట్టి హెచ్చరిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం రాజకీయాల్లో కలిశెట్టి అప్పలనాయుడు ఒక ప్రత్యేక ముద్ర వేశారు. సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ లోక్ సభలో అడుగుపెట్టారు. నిరాడంబరత, నిబద్ధతే పెట్టుబడిగా ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పదవిని బాధ్యతగా భావిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అప్పలనాయుడుతో ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ విజయనగరం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ. సహనం వందే: ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర అయింది కదా… మీ అనుభూతి ఏంటి?అప్పలనాయుడు:…

Read More