నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్లు – మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హామీ
సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాల కాలంగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల సాకారం కాబోతోంది. కలం వీరుల పోరాటానికి కాలం కలిసి వస్తోంది. న్యాయవివాదాల సుడిగుండంలో చిక్కుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు సర్కారు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. జూన్ 2వ తేదీ నాటికి ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తామని ప్రకటించి జర్నలిస్టుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. పొంగులేటి కీలక ప్రకటనరాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఒక కీలక భేటీ జరిగింది….