రోగి ప్రాణంతో ఏఐ జూదం – డేటా భద్రతపై నీలినీడలు
సహనం వందే, హైదరాబాద్: రోగి నాడి పట్టుకోవాల్సిన వైద్యుడి స్థానంలో యంత్రం కూర్చుంటే ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా వైద్య రంగంలోకి ఏఐ దూసుకువస్తోంది. ఇది రోగుల పాలిట వరమా లేక ప్రాణాంతక ముప్పా అనే చర్చ మొదలైంది. రోగుల అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ వ్యవస్థలు వాడుకోవడమే ఇప్పుడు అతిపెద్ద వివాదం. నైతిక పర్యవేక్షణ లేకపోతే మనిషి ప్రాణం యంత్రాల చేతిలో కీలుబొమ్మగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడి విచక్షణకు ఏఐ ప్రత్యామ్నాయం…