కనండి నలుగురిని… మార్చండి చరిత్రని! – నటి, ఎంపీ నవనీత్ కౌర్ హాట్ కామెంట్స్
సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు కావాల్సిందేప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు…