
హైదరాబాద్లో ఇళ్ల క్రమబద్దీకరణ కుంభకోణం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58 పేరుతో వందల కోట్ల దోపిడీ – పేదల ఆశలను అమ్ముకున్న రెవెన్యూ అధికారులు, దళారులు – రెండేళ్లు కావస్తున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్న మోసగాళ్లు – వేల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట దోపిడి… రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట జీవో నెంబర్ 58ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపారు రెవెన్యూ అధికారులు,…