ఖబరస్థాన్కు అప్పలనాయుడు అభయం – ప్రహరీ గోడకు ప్రాణం.. ఎంపీ కలిశెట్టి చిత్తశుద్ధి
సహనం వందే, విజయనగరం: రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు కేవలం మసీదులకే పరిమితం కావు. అవి తోటి మనుషుల కష్టాలను గుర్తించే కరుణగా మారాలి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సరిగ్గా అదే బాటలో నడిచారు. ముస్లిం సోదరుల దశాబ్దాల కష్టాలను స్వయంగా చూసి తక్షణమే నిధులను కేటాయించి అందరి మన్ననలు పొందారు. పవిత్ర సందర్శనరంజాన్ పండుగను పురస్కరించుకొని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఖబరస్తాన్ను సందర్శించారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే…