ఎగ్జిట్ పోల్స్… ఎగిరిన గోల్స్ – గతంలో తుస్సుమన్న ఎన్నికల సర్వేలు
సహనం వందే, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు నవ్వులపాలవుతున్నాయి. గెలుపు గుర్రాలను పసిగట్టడంలో దిగ్గజ సంస్థలు సైతం బోల్తా కొడుతున్నాయి. ఓటరు నాడి పట్టుకున్నామని చెప్పుకునే జ్యోతిష్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ప్రజా తీర్పునకు ఈ అంకెలకు పొంతన లేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంచనాలు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయో లోతైన విశ్లేషణతో కూడిన కథనం మీకోసం. గణాంకాల గడబిడసోమవారం (4న) ఫలితాలు రాబోతున్నాయి. తమిళనాడు, కేరళ,…