ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రణాళిక – మంత్రి దామోదర రాజనర్సింహ
సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం, వైద్య సిబ్బంది నియామకం, డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాలపై గురువారం మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్… ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. “అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా…