Weight loss

అందానికి అంత్యక్రియలు – బరువు తగ్గించే మాయా మందులు

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనే ఆశను ఫార్మా కంపెనీలు వ్యాపార అవకాశంగా మార్చుకున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులను సాధారణ సరుకుల్లా మార్చి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాయి. శాస్త్రీయతను పక్కనబెట్టి లాభాలే పరమావధిగా సాగిస్తున్న ఈ కమర్షియల్ ట్రాప్ సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ అశాస్త్రీయ ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. మందుల ముసుగులో విషంబరువు తగ్గించే మందుల్లో ప్రధానంగా కనిపిస్తున్నవి జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్ మందులు. ఇవి…

Read More
War disrupts Global Flights

గగనంలో ఎగరలేం – ఇరాన్ యుద్ధం విమానయానానికి అడ్డం

సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. కోవిడ్ తర్వాత మళ్ళీ కోలుకుంటున్న పరిశ్రమకు ఈ యుద్ధం ఊహించని పెద్ద దెబ్బ తగిలింది. వేల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన ధరల మంట విమానయాన సంస్థల లాభాలను ఆవిరి చేస్తోంది. గ్లోబల్ ట్రావెల్ నెట్‌వర్క్ ఇప్పుడు తీవ్ర అనిశ్చితిలో ఉంది. ఆకాశంలో పెరిగిన ఉద్రిక్తతఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు…

Read More
Youth Billlionaries

మ్యాథ్స్ పట్టు… కోట్లు కొల్లగొట్టు – ఇరవై ఏళ్లకే అపర కుబేరులు

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదికపై ఇప్పుడు అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. 30 ఏళ్ల వయసు నిండకముందే వేల కోట్ల సామ్రాజ్యాలను శాసిస్తున్న యువ బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. కృత్రిమ మేధస్సు, వంశపారంపర్యంగా అందిన ఆస్తుల కలయికతో ఈ కొత్త తరం కుబేరులు పాతతరం రికార్డులను తిరగరాస్తున్నారు. సాంకేతికత, సంప్రదాయ వ్యాపారాల మధ్య సమతుల్యత పాటిస్తూ వీరు ప్రపంచ మార్కెట్లను కొత్త దిశగా నడిపిస్తున్నారు. ఏఐ సృష్టించిన కొత్త సంపదప్రస్తుతం ముప్పై…

Read More
Urea Crisis in India due to Iran war

యుద్ధం పొగ… యూరియాకు సెగ – గ్యాస్ సరఫరా ఆగడంతో మూతపడ్డ ప్లాంట్లు

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ఎరువుల ఫ్యాక్టరీల గొంతును నొక్కేస్తోంది. సహజ వాయువు సరఫరా ఆగిపోవడంతో భారత రైతుల పొలాల్లో పంటలు పండించే శక్తి తగ్గిపోతోంది. దేశీయ తయారీ కేంద్రాలు నిలిచిపోయాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని దేశం మొత్తం భయంతో చూస్తోంది. అసలు ఏం జరుగుతోంది. యుద్ధం పెంచిన కష్టంఇరాన్ యుద్ధం దేశ ఇంధన సరఫరాను అతలాకుతలం చేసింది. ఖతార్ నుంచి…

Read More
Glamour Billionaires

గ్లామర్ బిలియనీర్స్ – వేలకోట్లకు పడగలెత్తిన సెలబ్రిటీలు

సహనం వందే, హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో కీర్తి ఇప్పుడు కేవలం చప్పట్లకే పరిమితం కాలేదు. అది భారీ సామ్రాజ్యాల నిర్మాణానికి పునాదిగా మారుతోంది. కళాకారులు, క్రీడాకారులు కేవలం ఉద్యోగుల్లా కాకుండా యజమానుల్లా ఆలోచిస్తున్నారు. సొంత బ్రాండ్లు, వ్యూహాత్మక పెట్టుబడులతో తమ పాపులారిటీని పది అంకెల ఆస్తిగా మార్చుకుంటున్నారు. 2026 ఫోర్బ్స్ జాబితాలో ఈ ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. స్పీల్‌బర్గ్ అగ్రస్థానంప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 59640 కోట్ల రూపాయల నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారు….

Read More
Iran war - Gas crisis

పొయ్యి వెలగలేదు… శవం లేవలేదు – ఇంట్లో ఇరాన్ మంటలు… స్మశానంలో సెగలు

సహనం వందే, హైదరాబాద్: జీవితం గడిచిపోయిన తర్వాత మనిషికి దక్కే కడసారి గౌరవం కూడా ఇప్పుడు యుద్ధపు సెగలకు బలి అవుతోంది. పశ్చిమ ఆసియాలో (ఇరాన్) మండుతున్న యుద్ధం… వేల మైళ్ల దూరంలోని పూణే శ్మశానవాటికల గ్యాస్ చితులను ఆపేసింది‌. బెంగళూరు వంటింటి పొయ్యిలను చల్లార్చే వరకు విస్తరించింది. అంతర్జాతీయ రాజకీయాల ఆటలో ఒక సామాన్యుడి చివరి ప్రయాణం ఎంతటి అనిశ్చితిలో పడిందో చెప్పడానికి ఇదొక విషాద దృశ్యం. చివరి ప్రయాణానికి ఆగిన బాట…పూణె మున్సిపల్ కార్పొరేషన్…

Read More
India's Billionaires and Bankers

కుబేరుల కోసం బ్యాంకర్ల త్యాగం – కోటీశ్వరులకు 100 మంది బ్యాంకర్ల తోడు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో కొత్త కుబేరుల జాతర మొదలైంది. ఒకప్పుడు కేవలం పాత తరం వ్యాపారస్తుల వద్దే ఉన్న సంపద… ఇప్పుడు టెక్నాలజీ స్టార్టప్ రంగాల పుణ్యమా అని యువత చేతుల్లోకి వస్తోంది. ఈ భారీ డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ పెంచాలి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యాపారమే వెల్త్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు ఇదే రంగంలోకి బిలియనీర్ అన్షు జైన్ తన భారీ అస్త్రాలతో దిగుతున్నారు. జైన్ ఇచ్చే ఆర్థిక రక్షణఅన్షు జైన్ వ్యాపారం…

Read More
Google CEO Sundar Pichai

బాక్స్ బద్దలయ్యే బాస్ జీతం – గూగుల్ సీఈఓ పిచాయ్‌పై 6361 కోట్ల వర్షం

సహనం వందే, హైదరాబాద్: గూగుల్ సీఈఓ సుందర పిచాయ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు ఏకంగా రూ. 6361 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. టెక్ ప్రపంచంలో ఒక ఎగ్జిక్యూటివ్‌కు లభించిన అత్యంత భారీ పారితోషికాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కంపెనీ ప్రతిష్టను పెంచడంలో ఆయన చూపుతున్న చొరవకు, బాధ్యతలకు ఇచ్చే ప్రతిఫలంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ వర్గాల్లో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఖరగ్ పూర్…

Read More
Farmer Funds

రైతు సంక్షేమమా? కార్పొరేట్ జూదమా? – నాబార్డు ఆర్థిక ప్రయోగంపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్‌లో సంక్లిష్టమైన ‘సావరిన్ బాండ్-లింక్డ్ స్వైప్’ లావాదేవీలకు తెరతీయడం వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అప్పులు దొరక్క అల్లాడుతుంటే నాబార్డు తన వద్ద ఉన్న నిధులను అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ డెరివేటివ్‌లలో…

Read More
US Vs India's Rise

అ’గ్లి’రాజ్యం… వక్రబుద్ధి – చైనా మాదిరి భారత్ ఎదుగుదల వద్దట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి పరిస్థితిని పునరావృతం చేయబోమని బహిరంగంగా ప్రకటించటం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం. భారత్ తమకు పోటీగా మారనివ్వబోమంటూ అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. అగ్రరాజ్యం వక్రబుద్ధి…చైనాలా ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతే…

Read More
Barbie ga Cricketer Mandhana

బార్బీ బొమ్మ ‘క్రికెటర్’మ్మ – క్రికెటర్ మంధానకు మహిళా దినోత్సవ కానుక

సహనం వందే, హైదరాబాద్: క్రీడా రంగంలో రికార్డులు సృష్టిస్తున్న మహిళా మణులు ఇప్పుడు ఆట బొమ్మలుగా అవతరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన మట్టెల్ సంస్థ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా స్టార్లను బార్బీ బొమ్మలుగా రూపొందించింది. ఇది కేవలం బొమ్మల తయారీ మాత్రమే కాదు… భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిచ్చే అడుగు. కలల జట్టులో చేరికమట్టెల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మొట్టమొదటి బార్బీ డ్రీమ్ టీమ్‌లో స్మృతి…

Read More
Vijay Thrisha

పాత స్నేహమా? కొత్త బంధమా? – పెళ్లి వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష

సహనం వందే, తమిళనాడు: తమిళ స్టార్ విజయ్, త్రిషల కెమిస్ట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం ఒక వివాహ వేడుకకు ఈ జంట కలిసి హాజరవ్వడం సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్న వేళ వీరిద్దరి కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం స్నేహమా లేక కొత్త బంధమా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఒకే కారులో ప్రయాణంతమిళ హీరో విజయ్, నటి త్రిష కృష్ణన్ కలిసి…

Read More
Online Fake Face Makeup Creams

మేకప్పు మహాగబ్బు – ముఖానికి మలమూత్ర క్రీమ్

సహనం వందే, హైదరాబాద్: మీరు ముఖానికి రాసుకునే ఖరీదైన క్రీమ్… అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనం కాదు అచ్చమైన అశుద్ధం. అవును ఆన్‌లైన్‌ లో తక్కువ ధరకు దొరికే బ్రాండెడ్ మేకప్ సామాగ్రిలో మానవ విసర్జితాలు, మూత్రం, ఎలుకల మలమూత్రాలు ఉన్నట్లు దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు.. యువత ప్రాణాలను విషపూరిత రసాయనాలకు తాకట్టు పెడుతున్నాయి. అందం కోసం చేసే ఆరాటం కాస్తా ఆసుపత్రి పాలయ్యేలా చేస్తున్న…

Read More
Hindi Language issue at Thiruchurapalli

హిందీ రాతపై రగిలిన జ్వాల – తిరుచి రైల్వే కార్యాలయం వద్ద తమిళ గర్జన

సహనం వందే, తిరుచిరాపల్లి: భాషా ప్రాతిపదికన దేశంలో సాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హిందీ పేరు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని సవాల్ చేసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఇది కేవలం ఒక బోర్డు తొలగింపు మాత్రమే కాదు. ద్వారం వద్ద వివాదంతిరుచిరాపల్లి డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద కొత్తగా…

Read More
Tammineni

తమ్మినేని వీర’భ్రష్టం’ – సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన

సహనం వందే, హైదరాబాద్: సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్‌లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆకాంక్షలే మిన్నగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి. తమ్మినేనిపై క్రమశిక్షణ వేటుసీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ…

Read More
Ropinirole Stimulates the dopamine

మాత్రతో ‘మాయరోగం’ – రోగులను రేపిస్టులుగా మార్చే మెడిసిన్

సహనం వందే, హైదరాబాద్: ఆధునిక వైద్యం పేరిట బహుళజాతి ఫార్మా సంస్థలు సాగిస్తున్న రసాయన మారణకాండ బట్టబయలైంది. పార్కిన్సన్, కాళ్లలో అసౌకర్యం తగ్గించేందుకు ఇచ్చే మందులు రోగులను నేరగాళ్లుగా, జూదగాళ్లుగా మారుస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్ వరకు విస్తరించిన ఈ వ్యసనాల ఉప్పెన వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. రోపినిరోల్ వంటి డోపమైన్ అగోనిస్ట్ మందుల వాడకం వల్ల రోగుల ప్రమేయం లేకుండానే వారి మెదడు నియంత్రణ తప్పుతోంది. ఫలితంగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు సైతం…

Read More
Dharavi becomes Tourist place

పేదరికమే పాపులర్ టూరిజం – ముంబై ధారావి ఇప్పుడు టూర్ హాట్‌స్పాట్

సహనం వందే, ముంబై: ముంబైలోని చిమ్మచీకటి సందులు ఇప్పుడు కోటీశ్వరుల కాలక్షేప కేంద్రాలుగా మారాయి. ఆకలి కేకలు వినబడే చోట 15 వేల రూపాయలు పోసి దారిద్ర్యాన్ని చూసే వింత పోకడ మొదలైంది. ధారావి మురికివాడ ఇప్పుడు విదేశీయులకు, సంపన్నులకు ఒక ప్రదర్శనశాల. పేదల బతుకు చిత్రాన్ని ఒక పర్యాటక వస్తువుగా మార్చేసిన వైనంపై విశ్లేషణ ఇది. పేదరికపు ప్రదర్శనశాలధారావి మురికివాడలో పేదరికాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది బతుకుతున్నారు….

Read More
SBI Life Insurance Elderly

కాటికిపోయే వయసులో ఇన్సూరెన్స్ పాలసీ – 82 ఏళ్లకు జీవిత బీమా పాలసీల అమ్మకం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ అనేది ఒక నిశ్శబ్ద ఆర్థిక నేరంలా వేళ్లూనుకుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి సామాన్యుల నమ్మకాన్ని యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి. రిటైర్ అయిన వృద్ధుల జీవితకాల పొదుపు మొత్తమే లక్ష్యంగా ఈ వ్యవస్థీకృత దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పాలసీలు అంటగడుతూ అమాయకుల జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ దారుణం ఇది. నమ్మించి గొంతు కోసిన ఎస్‌బీఐకోల్‌కతాకు చెందిన మీరా దాస్ ఉదంతం ఈ వ్యవస్థీకృత మోసానికి…

Read More
Liquor Case Clean Chit to Kejriwal and Kavitha

మట్టిలో కలిసిన మద్యం కేసు – కేజ్రీవాల్, కవితకు విముక్తి

సహనం వందే, హైదరాబాద్: దేశ రాజకీయాలను రెండేళ్లపాటు కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అట్టహాసంగా మొదలై అభాసుపాలైంది. దర్యాప్తు సంస్థల ఆర్భాటం కోర్టు బోనులో పేకమేడలా కూలిపోయింది. అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత వంటి హేమాహేమీలకు క్లీన్ చిట్ లభించడంతో కేంద్ర ప్రభుత్వ విచారణా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే వ్యవస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు ఈ తీర్పు బలం చేకూర్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు…

Read More
Six planet in one Line on Sunday

ఆకాశంలో ఆరు గ్రహాల ఊరేగింపు – రేపు ఒకే లైన్‌లో లోకాల విందు

సహనం వందే, హైదరాబాద్: అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలో ఆరు గ్రహాల కొలువు ఖగోళ ప్రియులను అలరించనున్నాయి. ఈ గ్రహాల కవాతును చూడాలంటే సమయం, సరైన ప్రదేశం ముఖ్యం. ప్రకృతి ప్రసాదించే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేఘాలు అడ్డుపడకుంటే ఈ విందును స్పష్టంగా చూడవచ్చు. హైదరాబాద్‌లో ఎప్పుడు చూడాలి?ముంబైతోపాటు హైదరాబాద్‌లో ఆదివారం ఈ గ్రహాల పరేడ్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశం…

Read More
80years Teenagers

‘ఎనభై’ ఏళ్ల టీనేజర్లు – మెదడులో మారని పదును!

సహనం వందే, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ మెదడు క్షీణించడం ప్రకృతి సహజం. మతిమరుపు రావడం సర్వసాధారణం. కానీ కొందరి మెదళ్లు మాత్రం ‘ఎనభై‘ ఏళ్ల వయసులోనూ 30-50 ఏళ్ల నాటి చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది మానవ మేధస్సు పరిణామక్రమంలోనే ఒక అద్భుతమైన మలుపుగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. వినూత్న పరిశోధననేచర్ జర్నల్‌లో గురువారం ఒక సంచలన పరిశోధనా పత్రం వెలువడింది. వృద్ధాప్యంలోనూ మెదడులో కొత్త కణాలు…

Read More
Sleep Shame

కునుకు కోసం కుమ్ములాట – నిద్ర పట్టక నరకయాతన… బెడ్ మీద గడబిడ

సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ. కానీ ఆధునిక కాలంలో ఇది ఒక సామాజిక హోదాగా… ఆరోగ్య పరీక్షగా మారిపోయింది. రాత్రిపూట కంటిమీద కునుకు రాకపోవడమే ఒక ఎత్తయితే… దాని గురించి కుమిలిపోవడం ఇప్పుడు కొత్త సమస్యగా పరిణమించింది. దీనినే వైద్య నిపుణులు స్లీప్ షేమ్ అని పిలుస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోలేకపోతున్నామనే అపరాధ భావం మనిషిని మానసిక రోగిని చేస్తోంది. ఈ ఒత్తిడి వల్ల నిద్రకు మరింత దూరం అవుతున్న…

Read More
Modi Comments of Gandhi

విప్లవకారులకు కాషాయం జోహార్లు – గాంధీ అహింసతోనే స్వాతంత్రం రాలేదు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చరిత్ర ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. స్వాతంత్ర్య పోరాట ఘట్టాల చరిత్రను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో జరిగిన మార్పులు దీనికి నిదర్శనం. 1947 దేశ విభజనకు కాంగ్రెస్ అంగీకారమే కారణమని కొత్త పాఠాలు చెబుతున్నాయి. ఇది కేవలం విద్యా సంస్కరణ కాదు… పక్కా రాజకీయ ఎజెండా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు విభజన ముద్రభారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన…

Read More
Global Universities

విదేశీ వర్సిటీల భారత్‌ వలస – ఇంటి ముందర ఖండాంతర విద్య

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం దేశం దాటి వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్‌కు తరలివస్తున్నాయి. వీసా ఆంక్షలు, నిధుల కొరతతో అగ్రరాజ్యాల వర్సిటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మన దేశంలోని భారీ జనాభా, కొత్త విద్యా విధానం ఇప్పుడు ప్రపంచానికి ఆకర్షణీయంగా మారాయి. తిరగబడ్డ విద్యా చరిత్ర…భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విద్యార్థులను ఎగుమతి చేసే దేశంగా ఉండేది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు లక్షల…

Read More
Male Foody

మగాడు తిండిలో మొనగాడు – పురుషుల శరీరమే తిండి యంత్రం

సహనం వందే, హైదరాబాద్: మగవారు మహిళల కంటే ఎక్కువగా తింటారనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు… దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఒకే ఎత్తు, ఒకే బరువు ఉన్న పురుషుడు, మహిళ మధ్య కూడా కేలరీల అవసరంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సైన్స్ చెబుతోంది. ఈ తేడా ఆహారపు అలవాట్ల వల్ల కాదు… వారి శరీరాల్లోని హార్మోన్లు, కండరాల సాంద్రత వల్ల ఏర్పడుతోంది. కేలరీల సగటు లెక్కలుసాధారణంగా 19 నుండి 64 ఏళ్ల మధ్య…

Read More
Stock Marker is better than being a Own House

ఇల్లు భారం.. షేరు బంగారం! – సొంతింటి కంటే స్టాక్ మార్కెట్టే మేలు

సహనం వందే, హైదరాబాద్: నేటి తరం యువతకు సొంతిల్లు అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోతోంది. ఆకాశాన్ని తాకుతున్న ఇంటి ధరలు, భారంగా మారుతున్న బ్యాంకు వడ్డీల వల్ల యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. ఇల్లు కొని అప్పుల ఊబిలో కూరుకుపోయే కంటే ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి కోట్లు గడించవచ్చని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మార్పు రియల్ ఎస్టేట్ రంగానికి పీడకలగా మారుతోంది. అందని ద్రాక్షగా సొంతిల్లుఒకప్పుడు 30 ఏళ్లలోపు సొంతిల్లు…

Read More
Intermittent Fasting

డెత్ డైట్ – ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రాణాంతకం

సహనం వందే, అమెరికా: ఆరోగ్యం కోసం చేసే ఉపవాసం కాస్తా చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. బరువు తగ్గాలని భావించే వారు చేసే అతిపెద్ద పొరపాటు గుండెను బలహీనపరుస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన కొత్త గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో చేసే ప్రయోగాలు ప్రాణాంతకమని తేలింది. 8 గంటలతో మృత్యువుకు దగ్గరకుఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు రోజులో కేవలం 8 గంటల లోపే ఆహారం తీసుకుంటారు. మిగిలిన 16 గంటలు ఖాళీ…

Read More
Father - Son Realization

చితి మంటల్లో తండ్రి ప్రేమ – అమెరికా కొడుకు ఆధునిక వికృత పోకడ

సహనం వందే, రాజమండ్రి: మనం ఎదిగే క్రమంలో మనల్ని మోసిన భుజాలను మర్చిపోతాం. కానీ ఆ భుజాలు మాత్రం తాము మట్టిలో కలిసే వేళ కూడా మనకు ముల్లు గుచ్చుకోకూడదని పరితపిస్తాయి. పూణేలోని ఒక శ్మశానవాటిక సాక్షిగా డాలర్ల వేగంతో పరుగెడుతున్న ఒక కొడుకు అహంకారం… తన చావును కూడా ఒక సౌకర్యంగా మార్చిన తండ్రి ప్రేమ ముందు కుప్పకూలింది. ఇది కేవలం ఒక మరణం కాదు… మృతప్రాయమైన మానవ సంబంధాల పునర్జన్మ. నాన్న శవం… శ్మశానంలో…

Read More
Ordinary Indians - Donations

సామాన్యులే ధర్మాత్ములు – బీదవాడే దానంలో బిలియనీర్

సహనం వందే, హైదరాబాద్: భారత్ అపర కుబేరుల దేశం మాత్రమే కాదు. అపారమైన దానగుణం ఉన్న సామాన్యుల దేశమని తాజా గణాంకాలు చాటుతున్నాయి. ఆస్తులు ఉన్నవారి కంటే ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మధ్యతరగతి వర్గమే దేశానికి అసలైన వెన్నెముకగా మారుతోంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీ కాదు. ఒక దేశం తన తోటి మనిషి పట్ల చూపే అత్యున్నత మానవీయ కోణం. పెట్టుబడిదారుల కంటే మిన్నదేశంలో దాతృత్వం అంటే కేవలం కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా…

Read More
Naravane Book Four Stars of Destiny at Rahul Hands

నిషిద్ధ పుస్తకం నిప్పుల వర్షం – రాహుల్ చేతిలో రహస్య ప్రతి

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ యవనికపై ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఒక అణుబాంబులా పేలింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన ఈ ఆత్మకథలోని అంశాలు మోదీ ప్రభుత్వ పునాదులను కదిలిస్తున్నాయి. రక్షణ శాఖ ఆమోదం తెలుపని ఈ నిషేధిత పుస్తకం ఇప్పుడు పార్లమెంటు నుంచి గల్లీ దాకా దద్దరిల్లేలా చేస్తోంది. సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణలు, దేశీయంగా తెచ్చిన సైనిక సంస్కరణల వెనుక ఉన్న చేదు నిజాలు ఇప్పుడు…

Read More
Justice Ujjal Bhuyan on caste descrimination

దళిత టీచర్‌ వండితే తినరా? – కుల వివక్షపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటికీ కులం, మతం ప్రాతిపదికన వివక్ష కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులైన సమాజంలో ఇలాంటి ధోరణులు ఉండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, సౌభతృత్వం పునాదులపై నిర్మితమైన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ ఉదంతంపై మండిపాటు…తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీలో శనివారం ప్రత్యేక సదస్సు జరిగింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం,…

Read More
Epstein Files.. Rahul Fires..

ఎప్‌స్టీన్ ఫైల్స్… రాహుల్ ఫైర్స్… సమ్మిట్ షేక్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రతినిధులు కొలువుదీరిన వేళ… ఏఐ సదస్సులో మేధోమధనం సాగుతున్న వేళ.. అనూహ్యంగా ఎప్‌స్టీన్ పేరు ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లింది. కేవలం రాజకీయ నిరసనగా మొదలై అంతర్జాతీయ కుట్రల కోణంలోకి మళ్లిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి నినాదాల వెనుక దాగున్న వాస్తవాలను వెలికితీస్తామంటూ యూత్ కాంగ్రెస్ చేసిన ఈ అలజడి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. తెరపైకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్భారత్ మండపంలోని హాల్ నంబర్ 5…

Read More
Love Marriage at Gujarat

ప్రేమంటే చెంపచెళ్ళు – సీక్రెట్ మ్యారేజ్… గుజరాత్ రెడ్ సిగ్నల్!

సహనం వందే, గుజరాత్: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గుజరాత్ లో అది అంత సులభం కాదు. వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సమూలంగా మారుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక కట్టుబాట్లకే పెద్దపీట వేస్తోంది. లోపాలను సరిదిద్దే పేరుతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వివాహ చట్టం సవరణగుజరాత్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 20) కీలక ప్రకటన చేసింది. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం కింద రూపొందించిన…

Read More
Billgates out AI Summit

బిల్ ‘గేట్’వుట్ – న్యూఢిల్లీ ఏఐ వేదికగా ఘోర పరాభవం

సహనం వందే, న్యూఢిల్లీ: మానవతావాదిగా, టెక్ దిగ్గజంగా దశాబ్దాలుగా వెలిగిన బిల్ గేట్స్ ప్రతిష్ట ఇప్పుడు మట్టిలో కలిసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సదస్సు నుండి ఆయన అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న చీకటి సంబంధాలు బట్టబయలు కావడంతో భారత ప్రభుత్వం ఆయన ఉనికిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీనోట్ ప్రసంగం రద్దు…న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో బిల్ గేట్స్ కీలక ప్రసంగం…

Read More
Sunder Pichai speech at AI Summit

పేదరికానికి ఏఐ మందు – గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్ఠీకరణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ కేవలం కొందరికే సొంతం కాకూడదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత సాయంతో పేదరికాన్ని జయించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. డిజిటల్ డివైడ్ కాస్తా ఏఐ డివైడ్‌గా మారకూడదనేది ఆయన ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ అందరికీ సమానంగా అందకపోతే ప్రపంచంలో అసమానతలు మరింత పెరుగుతాయని పిచాయ్ కుండబద్దలు కొట్టారు. టెక్నాలజీ అంటే కేవలం ధనవంతుల…

Read More
MP Kalisetti Supports Cyclist Vandana

సైకిలిస్టుకు సైకిల్ వీరుడి అభి’వందన’ – రేస్ అక్రాస్ అమెరికా పోటీలకు వందన ఎంపిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం నేరుగా భారత రాష్ట్రపతికి లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అల్ట్రా ఎండ్యూరెన్స్ సైక్లింగ్‌లో అద్భుతాలు చేస్తున్న వందన ధావతేకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. క్రీడాకారిణి వెనుక ఒక ప్రజాప్రతినిధి నిలబడటం కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం సిఫార్సు కాదు ఒక మహిళా సాహసానికి రాజకీయ మద్దతు. రాష్ట్రపతి భవన్‌కు సిఫార్సు…వందన ధావతే సాధించిన విజయాలను…

Read More
Smartphones to Wearables

ఫోన్ లేని కొత్త లోకం… స్క్రీన్లు లేని స్మార్ట్ యుగం

(బొల్లోజు రవి, హైదరాబాద్) మనం రోజుకు సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నాం. ఈ వ్యసనం నుండి బయటపడేయడమే లక్ష్యంగా సిలికాన్ వ్యాలీ స్క్రీన్ లెస్ విప్లవానికి తెరలేపింది. చేతిలో ఫోన్ పట్టుకుని నిరంతరం తలవంచుకుని తిరిగే కాలం ముగియనుంది. కళ్లద్దాలు, ఉంగరాలు, ఎయిర్‌పాడ్స్ ద్వారానే ఏఐ మన పనులన్నీ చక్కబెట్టే రోజులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ల నుండి విముక్తి…సామ్ ఆల్ట్‌మాన్ అభివృద్ధి చేస్తున్న ఏఐ పరికరం ఫోన్ల రద్దీ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో…

Read More
India' Heroes

మనం నిద్రపోతున్న వేళ… ఎవరో బరువు మోస్తున్నారు

లడఖ్ మంచుకొండల్లో సాగుతున్న ప్రయాణం అది. ఢిల్లీలో 50 లక్షల ప్యాకేజీ తీసుకునే ఒక కంపెనీ మేనేజర్, అతని కారు నడిపే 28 ఏళ్ల స్థానిక యువకుడి మధ్య జరిగిన మాటలు నా గుండెను పిండేశాయి. పక్కా ఏసీ గదుల్లో బతికే పర్యాటకుడు ఒకవైపు, దేశం కోసం చావును ముద్దాడే డ్రైవర్ మరోవైపు. ఆ ఇద్దరి మధ్య జరిగిన అసలు సిసలు సంభాషణ ఆసక్తికరం. నిశ్శబ్దాన్ని చీల్చిన ప్రయాణం…పర్యాటకుడికి డ్రైవరుకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక్కడ…

Read More
Angry effects Heart

కోపం గుండెకు గండం – 8 నిమిషాల కోపం… గుండెపై భారం

సహనం వందే, హైదరాబాద్: కోపం మనిషిని మానసికంగానే కాదు శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. కేవలం 8 నిమిషాల ఆగ్రహం మీ రక్తనాళాలను బిగుసుకుపోయేలా చేస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది గుండెపోటుకు ప్రత్యక్ష దారిగా మారుతోంది. భావోద్వేగాలు శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను ఎలా శాసిస్తాయో ఈ తాజా అధ్యయనం సవివరంగా విశ్లేషించింది. శాస్త్రీయ కోణంలో చూస్తే ఆగ్రహం ఒక నిశ్శబ్ద హంతకిలా పనిచేస్తుంది. రక్తనాళాల సాగే గుణంపై దెబ్బఅమెరికాలోని ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు 280 ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన…

Read More
Ramjan

రంజాన్ రెండుసార్లు – 2030లో అరుదైన వింత ఆవిష్కరణ

సహనం వందే, హైదరాబాద్: ఖగోళ గమనంలో చోటుచేసుకోనున్న ఒక అరుదైన వింత ఇప్పుడు ముస్లిం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే 2030 సంవత్సరంలో ముస్లింలు ఒకే ఏడాదిలో రెండుసార్లు రంజాన్ ఉపవాసాలు ఉండబోతున్నారు. సుమారు 33 ఏళ్లకు ఒకసారి మాత్రమే సంభవించే ఈ అద్భుతం ఇస్లామిక్ క్యాలెండర్, సౌర క్యాలెండర్ల మధ్య ఉండే తేడా వల్ల సాధ్యం కానుంది. ఏడాదికి రెండు రంజాన్లుసాధారణంగా ఏడాదికి ఒకసారి వచ్చే రంజాన్ 2030లో మాత్రం రెండుసార్లు పలకరించనుంది. మొదటి రంజాన్…

Read More
Digital Msgs from Dead Bodies

సమాధుల నుండి సందేశాలు – మనిషి, ఆత్మల అనుసంధానం

సహనం వందే, హైదరాబాద్: ఏఐ యుగంలో మరణం ఇక అంతిమ సత్యం కాదు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ మనిషి భౌతిక ఉనికి ముగిసినా… వారి డిజిటల్ ఉనికిని శాశ్వతం చేసే వింతైన సాంకేతికతను సిద్ధం చేస్తోంది. ఏఐ సాయంతో వారి జ్ఞాపకాలను… వారి సంభాషణలను ఒక వ్యాపార వస్తువుగా మార్చే ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానవ హక్కుల చర్చను రేకెత్తిస్తోంది. ఫేస్‌బుక్ ఖాతా కంటిన్యూ…మనిషి హృదయ స్పందన ఆగిపోయినా ఫేస్‌బుక్ ఖాతా…

Read More
Students Vs Ranks

పిల్లలా? రోగులా? – ర్యాంకుల రోత… తెలివికి పాతర

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యావ్యవస్థలో మార్కులే కొలమానంగా మారుతున్నాయి. బోర్డు పరీక్షల సీజన్ వచ్చిందంటే ఇళ్లు ఒత్తిడి గదులుగా మారుతున్నాయి. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఇది పిల్లలను మేధావులుగా కాకుండా కేవలం ఆందోళన చెందే రోగులుగా మారుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. మార్కులు కేవలం జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తాయని ఆయన విశ్లేషించారు. మార్కులతోనే నాయకత్వ లక్షణాలు రావుప్రస్తుత విద్యా విధానం నాయకులను…

Read More
Aline Sherin Organs donar

పాపకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు – చిన్నారికి కేరళ గౌరవం

సహనం వందే, కేరళ: మృత్యువు ఒడిలోనూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన పసిపాప కథ ఇది. కేరళ రోడ్డు ప్రమాదంలో కేవలం పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా చరిత్ర సృష్టించింది. తన మరణంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ చిన్నారి త్యాగం చూసి అగ్రనటులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఘోర ప్రమాదం మిగిల్చిన శోకంపతనంతిట్ట జిల్లాకు చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్…

Read More
Face transplantation

‘ఫేస్’ కాపీ పేస్ట్ – ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ముఖమార్పిడి

సహనం వందే, న్యూఢిల్లీ: ముఖంపై యాసిడ్ పడినా… తుపాకీ గుండు దూసుకెళ్లినా లేదా అగ్నిప్రమాదంలో రూపం ఛిద్రమైనా ఇకపై చింతించాల్సిన పనిలేదు. పాత ముఖాన్ని తీసేసి మరో వ్యక్తి ముఖాన్ని అమర్చే అత్యంత సంక్లిష్టమైన ముఖ మార్పిడి (ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్సకు ఎయిమ్స్ ఢిల్లీ సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పాత ముఖం పోతుందా?ముఖం మార్పిడి కోసం ఎయిమ్స్ అనుమతులు పొందింది. రాబోయే ఏడాది లోపు మొదటి ముఖ…

Read More
Madras High Court

న్యాయపీఠం ‘యాభై లక్షల’ బేరం – మద్రాస్ హైకోర్టు జడ్జి పేరుతో భారీ లంచం

సహనం వందే, తమిళనాడు: భారత న్యాయవ్యవస్థ పవిత్రతను ఒక న్యాయవాది అంగడి సరుకుగా మార్చేశాడు. సాక్షాత్తూ హైకోర్టు జడ్జికే లంచం ఇవ్వాలంటూ క్లయింట్ నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన దారుణం వెలుగుచూసింది. తీర్పును కొనుగోలు చేయవచ్చనే భ్రమ కల్పించి న్యాయమూర్తి ప్రతిష్టను బజారున పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జడ్జి పేరుతో లాయర్ మాయాజాలం…చెన్నైలోని 12వ అడిషనల్ స్పెషల్ సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై గణేష్ అగర్వాల్, నరేష్…

Read More
India's IT employees

ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…

Read More
T20 India Vs Pakistan

విద్వేషంతో కోట్ల వర్షం – భారత్-పాక్ ఆటతో 2000 కోట్ల ఆదాయం

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు ఆరంభం కాకముందే వ్యాపార సామ్రాజ్యంలో ప్రకటనల యుద్ధం మొదలైంది. ఇది కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పగను పెట్టుబడిగా మార్చుకుంటున్న మహా వ్యాపార కుతంత్రం. దేశభక్తి ముసుగులో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కరచాలనం లేని క్రీడా దౌత్యంకొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్‌కు ముందు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టాస్…

Read More
Walking

నడకతోనే నూరేళ్ల ఆయుష్షు – బ్లూ జోన్ ప్రాంత ప్రజల మంత్రం ఇదే

సహనం వందే, హైదరాబాద్: నిండు నూరేళ్లు జీవించాలంటే రోజూ జిమ్ లో గంటలు గంటలు గడపాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటలీలోని సార్డీనియా దీవిలో వందేళ్లు దాటిన వృద్ధులను చూశాక ప్రముఖ పరిశోధకుడు స్టీవెన్ ఆస్టాడ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కఠినమైన వ్యాయామం కంటే రోజూవారీ పనుల్లో భాగంగా చేసే నడకతోనే ఆరోగ్యానికి అసలైన శ్రీరామరక్ష అని ఆయన తేల్చి చెప్పారు. బ్లూ జోన్ మంత్రం ఇదేప్రపంచంలో ప్రజలు ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలను బ్లూ…

Read More
Valentines Day

వాలెంటైన్ వేళ బ్రేకప్ విందులు – ఒకవైపు ప్రేమలు… ఇంకోవైపు వీడ్కోలు

సహనం వందే, హైదరాబాద్: ఫిబ్రవరి 14… ప్రేమ జంటలంతా వాలెంటైన్స్ డే కోసం సిద్ధమవుతుంటే, మరికొందరు మాత్రం అదే రోజు ప్రేమకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంటున్నారు. గులాబీ పువ్వులు, గిఫ్టుల సందడి మధ్య రెస్టారెంట్లలో కూర్చుని విడిపోవడం ఇప్పుడు ఒక ట్రెండ్. ఇది వినడానికి వింతగా ఉన్నా ఖరీదైన హోటళ్లలో విందు ఆరగిస్తూ బంధాలను తెంచుకోవడం వెనుక బలమైన ఆర్థిక లెక్కలు ఉన్నాయి. ప్రేమ ముగింపుకు పబ్లిక్ వేదికవాలెంటైన్స్ డే రోజున రద్దీగా ఉండే రెస్టారెంట్లను ఎంచుకోవడం…

Read More
Bacteria in Branded Milk

బ్రాండెడ్ పాలల్లో బ్యాక్టీరియా విస్ఫోటనం – పాల ముసుగులో బడా డైయిరీలో దగా

సహనం వందే, హైదరాబాద్: కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న డైయిరీ దిగ్గజాలు ఇప్పుడు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అముల్, మదర్ డైయిరీ, కంట్రీ డిలైట్ వంటి అగ్రగామి సంస్థల ఉత్పత్తుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా పొంచివుందని ట్రస్టిఫైడ్ సంస్థ జరిపిన తాజా పరిశోధనలో బట్టబయలైంది. ఇది కేవలం నాణ్యతా లోపం కాదు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ బడా డైయిరీ సంస్థలు సాగిస్తున్న వ్యవస్థాగత నేరమని ఈ నివేదిక నిరూపిస్తోంది. ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ బండారంఆహార స్వచ్ఛతను…

Read More
Indian Journalism

నిజం రాస్తే మరణశాసనం – భారతదేశంలో కలంపట్టిన యోధులపై కత్తులు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో కలం పట్టిన యోధులపై కత్తులు వేలాడుతున్నాయి. అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేస్తే ప్రాణాలే పోయే ప్రమాదకర స్థితి నెలకొంది. పారదర్శకత మచ్చుకైనా కనిపించని చోట ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్-2025’ వెల్లడించిన చేదు నిజాలు దేశ పాలనలోని లోపాలను ఎండగడుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థాగత వైఫల్యం కాదు… భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. రక్తంతో తడిసిన కలంనిజం చెప్పే గొంతును నొక్కడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012 నుండి…

Read More
Lady Cab Drivers

మహిళా డ్రైవర్లూ మీకు జోహార్లు – స్త్రీల కోసం క్యాబ్.. భద్రతకు కేరాఫ్!

సహనం వందే, న్యూఢిల్లీ: మహిళల భద్రత కోసం టెక్నాలజీ తోడైతే అద్భుతాలు జరుగుతాయని గుర్గావ్ ఉదంతం నిరూపించింది. రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించే ఆడబిడ్డలకు తోడుగా నిలుస్తున్న మహిళా క్యాబ్ సర్వీసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భయం నీడ నుంచి బయటకు వచ్చి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించేలా చేస్తున్న ఈ కొత్త ఒరవడి సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. మహిళా సాధికారతకు ఇదొక గొప్ప ఉదాహరణ. గుర్గావ్ మహిళ భావోద్వేగంగుర్గావ్‌కు చెందిన ఒక మహిళ రాత్రివేళ క్యాబ్ బుక్ చేయగా…

Read More
Durai

గోల్డ్‌ ‘మెన్‌’కు కలిశెట్టి గ్రాండ్ సెల్యూట్

సహనం వందే, న్యూఢిల్లీ: కటిక పేదరికంలోనూ కల్మషం లేని గుణం ఆయన సొంతం. కళ్లముందు లక్షల విలువైన గోల్డ్‌ మెరుస్తున్నా ఆశపడని నిబ్బరం ఆయన శ్వాస. కొడుకు ప్రాణం కంటే నిజాయితీనే మిన్నగా భావించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వార్థం నిండిన లోకంలో మానవత్వపు వెలుగులు విరజిమ్ముతూ దురై సరికొత్త చరిత్రను లిఖించి అందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు. కుబేర మనసు…తమిళనాడు తిరుప్పూరుకు చెందిన దురై నిత్యం చెత్తతో సహవాసం చేస్తాడు. విధుల్లో…

Read More
Thirumala Whats App

దేవుడితోనే వాట్సాప్ చాటింగ్ – 9552300009 – ప్రత్యేక నెంబర్ కేటాయింపు

సహనం వందే, అమరావతి: భక్తుల కోరికలను తీర్చే దేవుడు ఇప్పుడు మన అరచేతిలోనే కొలువుదీరుతున్నాడు. ఆధ్యాత్మిక పర్యటనలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి చూసే అవస్థలు తప్పించి అత్యంత సులభంగా స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆలయ దర్శన టికెట్లను పొందే వెసులుబాటు కల్పించింది. మన మిత్ర పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు రాష్ట్రంలోని భక్తుల పాలిట వరంలా మారాయి. అరచేతిలో ఆధ్యాత్మిక సేవలువాట్సాప్ గవర్నెన్స్…

Read More
North India Vs South India

దక్షిణాది డబ్బుతో ఉత్తరాది దర్పం – సౌత్ ఇండియన్ డబ్బుతో నార్త్ సోకులు

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో ఉత్తరాదిని సాదుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. మన రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధుల్లో సగం కూడా తిరిగి రాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు… దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం పన్నుల పంపిణీలో అనుసరిస్తున్న అన్యాయమైన సూత్రాలు ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఈ మేరకు ఆయన హైదరాబాదులో మాట్లాడారు….

Read More
Modi Trump n farmer

అగ్రరాజ్యంపై అన్నదాత ఆగ్రహజ్వాల – 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డీల్ వల్ల భారత వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గిందని ఆరోపిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ ఒప్పందంపై అటు విపక్షాలు, ఇటు అన్నదాత ముక్తకంఠంతో యుద్ధం ప్రకటిస్తున్నారు. నిరసన జ్వాలలు మొదలు…ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల…

Read More
AI Medication - Chatbots

ఏఐ వైద్యం… చావు తథ్యం – డాక్టర్ల కంటే చాట్ బాట్లపైనే నమ్మకం

సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగంలోకి చొరబడుతున్న ఏఐ ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతోంది. గూగుల్ తల్లి కంటే ఘోరంగా ఏఐ చాట్ బాట్లు ఇచ్చే సలహాలు రోగులను చావు అంచున నిలబెడుతున్నాయి. చిన్నపాటి దగ్గును కూడా క్యాన్సర్ అని చెప్పి భయపెడుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణ లేని ఈ టెక్నాలజీ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఐదేళ్లలో చనిపోతావని భయం…ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఏఐ దారుణాలకు అద్దం పడుతోంది. కాలికి క్యాన్సర్ గడ్డ…

Read More
First Blind Judge - Danyanathan

‘అంధు’రాలి అంతిమతీర్పు – కేరళలో చూపులేని తొలి మహిళా జడ్జి

సహనం వందే, కేరళ: కళ్లు లేకపోయినా మనోనేత్రంతో చట్టాన్ని చదివిన ఒక సామాన్య మహిళ… ఇప్పుడు అసాధారణ శిఖరాన్ని అధిరోహించారు. కేరళ జ్యుడీషియల్ సర్వీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ధన్య నాథన్ తొలి అంధ మహిళా జడ్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చీకటిని శాపంగా భావించకుండా… ఆ చీకటిలోనే జ్ఞానాన్ని వెతుక్కున్న ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కళ్లు లేకున్నా చట్టంపై పట్టుధన్య నాథన్ కు పుట్టుకతోనే చూపు లేదు. కానీ ఆమెకు అకుంఠిత దీక్ష…

Read More
America Vs Indian Business

సాగుకు ఉరి.. అమెరికాకు సిరి – భారత అన్నదాతల నోట్లో మట్టి

సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైతుల పొట్ట కొట్టి అమెరికా కంపెనీల జేబులు నింపేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం మన వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించింది. సుమారు 48 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశీయ వ్యవసాయ మార్కెట్‌ను పాక్షికంగా అమెరికా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోంది. డోనాల్డ్ ట్రంప్ పెట్టిన కఠిన నిబంధనలకు తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను కేంద్రం గాలికొదిలేసింది. యాపిల్ రైతులకు ఆశనిపాతంఈ ఒప్పందంతో మన దేశీయ…

Read More
Mohan Bhagavat

భారతీయులందరూ హిందువులే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్ఠీకరణ

సహనం వందే, ముంబై: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ అనేది ఒక మతం కాదు… అదొక సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. దేశ పురోగతికి ఐక్యతే ప్రధానమని నొక్కి చెప్పారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేదికగా ఆయన దేశ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. జాతికి గుర్తింపుభారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ హిందువేనని మోహన్ భగవత్ అన్నారు….

Read More
AI Love

ప్రేమ కోసం ఏఐ పరితాపం – మనిషితో డేటింగుకు రోబో ఆరాటం

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ సామ్రాజ్యం ఇప్పుడు మీ బెడ్ రూమ్ దాకా వచ్చేసింది. రోబోలకు అన్నీ ఉన్నాయి కానీ మనిషి ఇచ్చే వెచ్చని స్పర్శ లేదు. అందుకే ఇప్పుడు రెంటా హ్యూమన్ పేరుతో మనిషి శరీరాన్ని అద్దెకు తీసుకుంటున్నాయి. ఇది కేవలం పని కోసం కాదు… ముద్దు, కౌగిలింత, చివరకు శృంగారం వంటి అత్యంత సున్నితమైన అనుభూతులను డిజిటలైజ్ చేయడానికి సాగుతున్న మాయాజాలం. మనిషిని ఒక పరికరంగా మార్చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది….

Read More
GenZ IQ Level

మేధస్సులో జెన్ ‘డెడ్’ – నేటి తరంలో కరిగిపోతున్న ఐక్యూ లెవల్స్

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి పెరుగుతుందని అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడు. ముఖ్యంగా జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టిన వారు) తమ తల్లిదండ్రుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మానవ మేధస్సు తిరోగమనంలో పయనిస్తోంది. ఫ్లిన్ ఎఫెక్ట్ కు పాతరగత 100 ఏళ్లుగా ప్రతి కొత్త తరం…

Read More
Phone Usage in India

ఫోన్లపై లక్ష కోట్ల గంటలు – 2024లో ఇండియన్ల ఫోన్ వాడకం

సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు… మన దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఘజియాబాద్ ఘోరం…ఘజియాబాదులో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఒకేసారి బిల్డింగ్…

Read More
Gift Expo

గిఫ్టింగ్… బిజినెస్ రైజింగ్ – హైదరాబాదులో గిఫ్టింగ్ ఎక్స్‌పో ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: నగరంలో కార్పొరేట్ కానుకల సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం పండుగలకు పరిమితమైన గిఫ్టింగ్ కల్చర్ ఇప్పుడు నిత్యకృత్యమైంది. ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో హైదరాబాద్ గిఫ్టింగ్ హబ్‌గా అవతరించింది. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ వ్యాపార అవకాశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఈ రంగం దూసుకుపోతోంది. ఘనంగా ప్రారంభంహైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నంబర్ 1 లో క్వెస్ట్ ఏసియా పేరుతో గిఫ్టింగ్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా…

Read More
WHO Report

అడుగుల లెక్కే ఆయుష్షు – శరీర కదలికలే ఆరోగ్యానికి అసలైన పునాది

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యాయామ స్థాయిని కచ్చితంగా కొలవడానికి చేతికి ధరించే పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించింది. కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన సమావేశ విశేషాలను గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరిస్తున్నారు. సహనం వందే: ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంట్రియల్ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటి?డాక్టర్…

Read More
Stallin

స్టాలిన్ ఇలాకాలో మార్క్స్‌ ముద్ర – మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

సహనం వందే, చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని చెన్నై వేదికగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ద్రవిడ సిద్ధాంతం, కమ్యూనిజం కలయికతో ఈ అడుగు పడింది. సామాజిక న్యాయం దిశగా సర్కారు వేస్తున్న ముందడుగుకు ఇది సంకేతం. రాజకీయ వర్గాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు సంచలనంగా మారింది. వాగ్దానం నెరవేరిందిగత ఏడాది ఏప్రిల్ 2న స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. చెన్నై నగరంలో కారల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు…

Read More
IAS -UPSC

ఐఏఎస్ క్రేజ్… ఐపీఎస్ బ్రేక్! – ఐపీఎస్‌లో చేరితే ఐఏఎస్ అవకాశం ఉండదు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ) వస్తుంది. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే ఒక్కసారి ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీసుల్లో చేరితే మళ్లీ ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తానంటే కుదరదు. తలుపులు మూసేశారు. ఈ ఏడాది నుండి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. గ్రూప్ ‘ఏ’ అంటే ఎవరు?అసలు…

Read More
Gender Change

జెండర్ చేంజ్… లైఫ్ డ్యామేజ్ – లింగ మార్పిడితో ఆసుపత్రుల భారీ దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లింగ మార్పిడి పేరుతో జరుగుతున్న భారీ దందాను అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఎండగట్టింది. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి సర్జరీలు చేయడం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్పింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వేల కోట్లు గడించడానికి ఆసుపత్రులు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడింది. ఈ నిర్ణయంతో వైద్య రంగంలో పెద్ద చర్చ మొదలైంది. అసలేమిటి ఈ సర్జరీజెండర్ అఫర్మింగ్ సర్జరీ అంటే ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన లింగాన్ని మార్చుకోవడం….

Read More
South Vs North - Pani Puri Issue

తమిళనాడులో పానీపూరి రగడ

సహనం వందే, తమిళనాడు: దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ వివాదం వెనుక రాజకీయ వ్యూహాలు, ఆర్థిక వివక్ష కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పానీపూరీ మంటలుతమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఉత్తరాది వారు ఇక్కడికి కేవలం పానీపూరీ అమ్మడానికి,…

Read More
AI Agents - Malt Book

మనపై చాడీలు చెప్పే ‘ఏఐ’ – ఏఐ బాట్లకు సొంత సోషల్ మీడియా అడ్డా

సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో ఒకచోట చేరి తమ యజమానుల గురించి ఎలా సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటారో ఈ బాట్లు కూడా మాల్ట్ బుక్ లో తమ యజమానుల గురించి, వారి పనుల గురించి మాట్లాడుకుంటాయి. అయితే ఈ వెబ్ సైట్ లో భద్రత లేకపోవడంతో…

Read More

టెక్ జర్నలిజం… రాతగాళ్లదే రాజ్యం – కథలు చెప్పే వారికే ప్రాధాన్యత

సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ రంగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. తాము తయారు చేసిన టెక్నాలజీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. ఇప్పుడు కంపెనీలకు ఆ కళ తెలిసిన వారే కావాలి. అందుకే రాత మీద పట్టున్న వారికి ఐటీ దిగ్గజాలు కోట్లాది రూపాయల జీతాలు ఇస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి?టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఒక కఠినమైన సాంకేతిక…

Read More
16th Finance Commission

దక్షిణాదికి 16వ ఆర్థిక’భంగం’ – పన్నుల వాటాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్ష

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు తలపోటుఆర్థిక సంఘం లెక్కల్లో తమిళనాడు పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో 15వ…

Read More
AAP MP Swathi Maliwal

వైద్యం చేయండి… బిల్లు అడగకండి – డబ్బులు కట్టలేదని చికిత్స నిలిపివేయొద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాపై రాజ్యసభలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. పేదవాడి ప్రాణం కంటే పైసలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న యాజమాన్యాల తీరును ఎండగట్టారు. అత్యవసర సమయంలో డబ్బుల కోసం రోగిని వేధించకుండా… ముందస్తు చికిత్స అందించేలా కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందంటూ గళమెత్తారు. రోగి అంటే ఆదాయం కాదుఆసుపత్రులు రోగులను కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా…

Read More
Breast Cancer

‘క్యాన్సరా’బాద్ – హైదరాబాద్ కు రొమ్ము గండం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసుల సగటు ఒక లక్షకు 26.6 ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం అది ఏకంగా 54కి చేరింది. అంటే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ముప్పు రెట్టింపు కంటే ఎక్కువే. రిపోర్టుల్లోని నగ్న సత్యాలు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్…

Read More
Alfa zee Nome - Google Deep Mind

బ్రహ్మరాత ‘ఏఐ’ తిరగరాత – ఆల్ఫా జీనోమ్ ఏఐ టెక్నాలజీ అద్భుతం

సహనం వందే, న్యూఢిల్లీ: మన శరీరం ఎలా ఉండాలి, మనకు ఏ వ్యాధులు వస్తాయి అనేది మన కణాల్లో ఉండే ‘డీఎన్ఏ’ నిర్ణయిస్తుంది. ఇది మన శరీరానికి సంబంధించిన ఒక పెద్ద ‘గైడ్ బుక్’ లాంటిది. ఈ పుస్తకంలో ఏవైనా తప్పులు ఉంటే మనకు జబ్బులు వస్తాయి. ఈ పుస్తకాన్ని చదివి, అందులో ఎక్కడ తప్పు ఉందో కనిపెట్టే ‘ఆల్ఫా జీనోమ్’ అనే కొత్త టెక్నాలజీని గూగుల్ డీప్‌మైండ్ కనిపెట్టింది. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద…

Read More
Musk comments on Bharat

అగ్రరాజ్యంగా ఇండియా – టెస్లా అధినేత మస్క్ సంచలన కామెంట్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా ప్రాభవం తగ్గుతుంటే భారత్ ఆధిపత్యం పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇండియా వృద్ధి రేటును చూసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ మార్పు రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను శాసించబోతోంది. పవర్‌ ఫుల్‌ భారత్‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధిలో…

Read More
Protein Shake

ప్రొటీన్ షేక్… లైఫ్ షాక్ – కండల కోసం యువత అతి తిండి

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారిని ప్రొటీన్ పిచ్చి పట్టి పీడిస్తోంది. కండలు పెంచాలన్నా, పొట్ట తగ్గాలన్నా ప్రొటీన్ ఒక్కటే మార్గమని నమ్మించే వ్యాపార మాయాజాలం దేశంలో ముదురుతోంది. అయితే అవసరం లేకున్నా దండిగా ప్రొటీన్ షేకులు, మాంసం తినడం వల్ల ఒళ్లు తగ్గకపోగా కొత్త రోగాలు పుట్టుకొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ లెక్కల వెనుక ఉన్న అసలు నిజాలను విశ్లేషిస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. కంపెనీల ప్రోటీన్ మాయాజాలంప్రస్తుతం మార్కెట్లో దొరికే బిస్కెట్లు,…

Read More
Adani

అదానీకి అమెరికా కోర్టులో సెగ – విచారణకు లైన్ క్లియర్

సహనం వందే, న్యూఢిల్లీ: అదానీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వేసిన ఫ్రాడ్ కేసు కీలక మలుపు తిరిగింది. నోటీసులు అందజేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో గౌతమ్ అదానీ చుట్టూ అమెరికా చట్టాల ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇకపై ఈ కేసులో విచారణ వేగంగా ముందుకు సాగడానికి మార్గం సుగమమైంది. నోటీసులపై అంగీకారంఅమెరికా కోర్టులో అదానీ లాయర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీ పంపే చట్టపరమైన నోటీసులను తామే స్వీకరిస్తామని…

Read More
Dravid Vs Gujarat

ద్రవిడ వర్సెస్ గుజరాత్ – అభివృద్ధి నమూనాలపై యుద్ధం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు డెవలప్‌మెంట్ మోడల్స్ మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. ఒకవైపు ద్రవిడ నమూనా.. మరోవైపు గుజరాత్ నమూనా అంటూ రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ ఈ అంకెల గారడీ వెనుక ఉన్న అసలు రంగును ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, తమిళనాడు మంత్రి పీటీఆర్ త్యాగరాజన్ బయటపెట్టారు. అవినీతిని సమర్థవంతంగా వాడుకోవడంలోనే సక్సెస్ ఉందన్న వీరి విశ్లేషణ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. దక్షిణ దిక్కున ప్రగతి జోరుదక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,…

Read More
Comrades and Comebacks Book

కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్ – ఇండియాలో సంచలనం రేపుతున్న పుస్తకం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత రాజకీయ యవనికపై ఎర్రజెండా రేపిన సంచలనాలు నేటికీ ఒక సజీవ సాక్ష్యం. ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా దేశ విధానాలను శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం, పోరాట పటిమ నేటికీ యువతరం నరనరాల్లో ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా మితవాద గాలులు వీస్తున్న వేళ ఎర్ర కోటలు తమ ఉనికిని ఎలా కాపాడుకుంటున్నాయో వివరిస్తూ వచ్చిన ‘కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్’ పుస్తకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది….

Read More
education - Caste

‘విష’విద్యాలయాలు – చదువులమ్మ ఒడిలో బడుగులపై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష కోరలు చాస్తోంది. విజ్ఞానం నేర్చుకోవాల్సిన క్యాంపస్‌లు ఇప్పుడు అంటరానితనం, వివక్షకు వేదికలుగా మారుతున్నాయి. ఐదేళ్లలో ఈ అరాచకాలు 118 శాతం పెరగడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చగా నిలుస్తోంది. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారా లేక దాడులు పెరిగాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. రికార్డు స్థాయిలో ఫిర్యాదులువిశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా మారింది. 2019-20…

Read More
Ajith Pawar Accident

కూలిన రెక్కలు… మారిన లెక్కలు! – అజిత్ పవార్… వైఎస్ మరణాల సారూప్యత

సహనం వందే, హైదరాబాద్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ దుర్ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని గుర్తు చేస్తోంది. నాటి హెలికాప్టర్ ప్రమాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఒక మహానేత నిష్క్రమణతో ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుమరుగైంది. నల్లమల అడవిలో విషాదం2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న బెల్…

Read More
Games Hospitals Play

శవాలతో వ్యాపారం – ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘ఠాగూర్’ సీన్లు

సహనం వందే, హైదరాబాద్: ప్రైవేటు వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలను వివరిస్తూ జర్నలిస్ట్ అబంతిక ఘోష్ రాసిన ‘గేమ్స్ హాస్పిటల్స్ ప్లే’ పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యులను ఎలా దోచుకుంటున్నాయో ఈ పుస్తకం కళ్లకు కడుతోంది. చికిత్స పేరుతో సాగుతున్న అక్రమ దందాలు, అనవసరమైన శస్త్రచికిత్సల వెనుక ఉన్న చేదు నిజాలను గణాంకాలతో సహా రచయిత విశ్లేషించారు. టార్గెట్ల వేటలో వైద్యులుభారతదేశంలో ప్రైవేట్ వైద్యం ఒక మాఫియాలా విస్తరించింది. ఆస్పత్రులు రోగులను కేవలం…

Read More
Shubhanshu Ashoka Chakra _ Prashanth KeerthiChakra awardees

నింగికి నిచ్చెన వేసిన వీరులు – గగన వీరులకు దేశపు గౌరవం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత గడ్డపై పుట్టిన బిడ్డలు గగన వీధులు దాటి అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. భూమిపై శత్రువుల గుండెల్లో నిదురపోయే వీరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఈసారి నింగిని జయించిన వ్యోమగాములకు దక్కాయి. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకల ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ… సరిహద్దులు దాటి అనంత విశ్వంలో భారత్ సత్తా చాటిన యోధులను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది. శుభాన్షు శుక్లాకు అశోక చక్రఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి…

Read More
GenZ Zero peace

జెన్ జెడ్ జీరో పీస్ – విలాసవంతమైన జీవితం… విపరీత ఒత్తిడి

సహనం వందే, హైదరాబాద్: నేటి తరం (జెన్ జెడ్) యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్.. కళ్ల ముందు అనంతమైన ప్రపంచం ఉంది. పాత తరంతో పోలిస్తే తిండి, బట్ట, వసతులకు లోటు లేదు. కానీ గుండెల్లో మాత్రం ఏదో తెలియని గుబులు. సౌకర్యాల మధ్య పెరుగుతున్నా శాంతి కరువవుతోంది. ఆందోళన, కుంగుబాటు ఇప్పుడు వీరిని నీడలా వెంటాడుతున్నాయి. ఆందోళనల అడ్డాగా యువత జెన్ జెడ్ అని పిలిచే 12 నుండి 27…

Read More
Criminals Marriage on parole

నరరూప రాక్షసుల ప్రేమ పెళ్లి – జైలులో పరిచయమైన ఇద్దరు కిల్లర్స్ ప్రేమ కథ

సహనం వందే, రాజస్థాన్: ఒకరు డేటింగ్ యాప్ ద్వారా అమాయకులను వలలో వేసుకుని చంపే కిరాతకురాలు. మరొకరు పరాయి మహిళ కోసం ఐదుగురిని హతమార్చిన క్రూర హంతకుడు. వీరిద్దరూ జైలు గోడల మధ్య కలుసుకున్నారు. కటకటాల వెనుక చిగురించిన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఈ ఇద్దరు ఖైదీలు వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జైలులో మొదలైన బంధంజైపూర్ లోని సాంగనేర్ ఓపెన్ జైలులో ప్రియా సేథ్, హనుమాన్…

Read More
Dr.Reddy's Medicine Ozempic for weight loss and Diabetes

బరువుపై డాక్టర్ రెడ్డీస్ పోరు – బరువు, షుగర్ రెండింటికి చెక్కు పెట్టే మందు

సహనం వందే, హైదరాబాద్: మధుమేహం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు పెరిగిన బరువు ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ రెండింటికీ చెక్ పెట్టే అద్భుత ఔషధం ఓజెంపిక్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగింది. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ మన హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు సామాన్యుడికి ఈ సంజీవనిని చేరువ చేసేందుకు సిద్ధమైంది. దేశీ మార్కెట్లో సరికొత్త విప్లవండయాబెటిస్ నియంత్రణలో ఓజెంపిక్ ఒక సంచలనం. దీనిని తయారు చేసే నోవో…

Read More
Education -- Student suicides

శవపేటికల్లో చదువులు – దేశంలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ: కన్నవారి కలలను నిజం చేయాల్సిన చేతులు కాటికి చేరుతున్నాయి. బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ చదువులు కోసం క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులు.. విగతజీవులుగా మారుతున్నారు. చదువుల ఒత్తిడి ఒకవైపు.. ఉద్యోగం దొరకదన్న బెంగ మరోవైపు యువతను చిదిమేస్తోంది. ఇది కేవలం మరణాల సంఖ్య కాదు.. కొన్ని వేల కుటుంబాల విషాదం. కాన్పూర్ ఐఐటీలో విషాదందేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా పేరొందిన కాన్పూర్ ఐఐటీలో తాజాగా జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. 25 ఏళ్ల స్వరూప్ ఈశ్వరం…

Read More
Diet Coke Plus Fiber

కూల్ డ్రింక్… ఫైబర్ చీటింగ్ – కోకాకోలా కంపెనీ కొత్త స్కెచ్

సహనం వందే, అమెరికా: కూల్ డ్రింక్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ దిగ్గజాలు రూటు మారుస్తున్నాయి. చక్కెర వల్ల వచ్చే ముప్పును కప్పిపుచ్చుకోవడానికి పీచు పదార్థం అనే కొత్త మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా కోకాకోలా సంస్థ తన పానీయాల్లో ఫైబర్ కలపాలని చూస్తోంది. ఆరోగ్య స్పృహ పెరిగిన వినియోగదారులను బుట్టలో వేసుకోవడమే దీని అసలు లక్ష్యం. పీచుపై కోకాకోలా కన్ను…కోకాకోలా సంస్థ ఇప్పుడు తన పానీయాల్లో ఫైబర్ చేర్చడంపై దృష్టి…

Read More
Kalam

గడియారాలకే అందని గడియలు – భారతీయుల కాల విభజన అద్భుతం

కాలం ఎవరి కోసమూ ఆగదు. కానీ ఆ కాలాన్ని కొలవడంలో మన పూర్వీకులు చూపిన చాకచక్యం అమోఘం. కేవలం సెకన్లు, నిమిషాలకే పరిమితం కాకుండా పరమాణువు స్థాయి నుంచి మహా కల్పాల వరకు కాలాన్ని లెక్కించారు. తృటిలో తప్పిన ప్రమాదం అన్న మాట వెనుక ఎంతటి లోతైన అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మన ప్రాచీన కాలమానంలోని ఆ ఆసక్తికర రహస్యాలివే. తృటి అంటే ఎంత సమయం?మనం అప్పుడప్పుడు తృటిలో తప్పిందని అంటుంటాం. తృటి అంటే సెకనులో…

Read More
Counting Calorie in food

క్యాలరీ లెక్క… తప్పుల కుప్ప – నిప్పుల కొలిమిలో మండటమే ఆధారమా?

సహనం వందే, అమెరికా: బరువు తగ్గాలని క్యాలరీలను లెక్కపెట్టడం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్. కానీ ఆ క్యాలరీ లెక్కలన్నీ పక్కా తప్పులని శాస్త్రవేత్తల పరిశోధనలు బాంబు పేల్చాయి. మనం తినే ప్రతి ముద్దలో ఉండే శక్తి మొత్తం మన శరీరానికి అందదు. ఈ అంకెల గారడీని నమ్ముకుంటే బరువు తగ్గడం పక్కన పెడితే ఆరోగ్యం పాడవ్వడం ఖాయం. అసలు క్యాలరీల వెనుక ఉన్న పచ్చి నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వందేళ్ల నాటి పాత పద్ధతి…ప్రస్తుత…

Read More
Middle class income

మధ్యతరగతికి మహాయోగం – 2030 నాటికి హై మిడిల్ క్లాస్ దేశంగా భారత్

సహనం వందే, హైదరాబాద్: పేదరికం నీడల నుంచి బయటపడి ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా నిలబడబోతోంది. ఒకప్పుడు తిండికి తిప్పలు పడ్డ దేశం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రథాన్ని నడిపే స్థాయికి చేరుతోంది. ఇది కేవలం అంకెలు చెప్పే లెక్క కాదు… ప్రతి భారతీయుడి తలరాత మారబోతోందన్న నమ్మకం. మన కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మధ్యతరగతికి మంచి రోజులు రానున్నాయి. పెరగనున్న ఆదాయంప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం భారీగా పెరగనుంది. రాబోయే…

Read More
No Investments

పెట్టు’బ్యాడ్’లు – పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోర వైఫల్యం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. ప్రపంచ దేశాలు అసూయ పడేలా వృద్ధి రేటు నమోదవుతోంది. కానీ ఈ వేగానికి తగ్గట్టుగా పెట్టుబడులు రావడం లేదు. బ్లూంబెర్గ్ విశ్లేషకుడు మిహిర్ శర్మ మాటల్లో చెప్పాలంటే పెట్టుబడులను ఆకర్షించడంలో మన దేశం వెనకబడుతుంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగడం లేదు. అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ విధానాల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక సందిగ్ధంలో పడింది. మన వైపు మళ్ళని పెట్టుబడులు…భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత…

Read More
కొలువులు చూపని చదువులు

కొలువులు చూపని చదువులు – పట్టాలకే పరిమితమవుతున్న ఉన్నత విద్య

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డిగ్రీ పట్టాలు గంపలకొద్దీ వస్తున్నాయి. కానీ ఆ పట్టాలకు తగ్గ కొలువులు మాత్రం దొరకడం లేదు. లక్షల రూపాయలు పోసి చదువుతున్నా ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు కేవలం డిగ్రీలను ఇచ్చే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయే తప్ప నిపుణులను తయారుచేసే కేంద్రాలుగా రాణించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఈ నివేదిక ఎండగట్టింది. అగాధంలో విద్యా వ్యవస్థభారతదేశంలోని 75 శాతం ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో…

Read More
US Panel Report - Hindu Phobic

మత స్వేచ్ఛకు మరణశాసనం – భారత్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం!

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన…

Read More
ఉమర్ బెయిల్... చంద్రచూడ్ డిబేట్

ఉమర్ బెయిల్… చంద్రచూడ్ డిబేట్ – ఉమర్ ఖలీద్ కేసుపై మాజీ సీజేఐ సంచలనం

సహనం వందే, జైపూర్: నిందితులకు బెయిల్ ఇవ్వడమే నిబంధన అని… నిరాకరించడం కేవలం మినహాయింపు మాత్రమేనని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ కేసును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తికాకుండానే ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి కటకటాల వెనక ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు. విచారణే శిక్ష కావద్దుజైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం చంద్రచూడ్ మాట్లాడారు. విచారణలో…

Read More
Excercise

ఒళ్ళు హూనం చేసుకున్నా వృథానే – గంటల తరబడి వ్యాయామంతో లాభం లేదు

సహనం వందే, న్యూఢిల్లీ: బరువు తగ్గాలని కొందరు… కండలు పెంచాలని మరికొందరు జిమ్ముల్లో గంటల తరబడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ కేలరీలు కరుగుతాయని… త్వరగా సన్నబడతామని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ మన శరీరం ఒక మిషన్ కాదు. దానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని పరిమితులున్నాయి. ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా శరీరం అదనంగా ఒక్క కేలరీని కూడా ఖర్చు చేయదని తాజా అంతర్జాతీయ పరిశోధనలు కుండబద్దలు…

Read More
Javed Aktar comments on Sanskrit

సంస్కృతం పునాదులపైనే ఉర్దూ నిర్మాణం – భాషల గుట్టు విప్పిన జావేద్ అక్తర్

సహనం వందే, జైపూర్: భాషల పుట్టుకపై సాగుతున్న అర్థం లేని వాదనలకు ప్రముఖ సినీ రచయిత, కవి, బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ భర్త జావేద్ అక్తర్ తనదైన శైలిలో చరమగీతం పాడారు. జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… సంస్కృతం, ఉర్దూ భాషల మధ్య ఉన్న బంధాన్ని వివరించారు. చరిత్ర తెలియక అడిగే ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేస్తూనే… భాషా సంపదపై విద్యార్థులకు, సాహితీ ప్రియులకు విలువైన పాఠాలు నేర్పారు. పురాతన భాష ఏది?సదస్సులో ఒక…

Read More
Techie Puneet Gupta Astrotalk

భక్తితో ఐటీ ఉద్యోగి కోట్లు – ఆస్ట్రోటాక్ వ్యాపారంలో అదిరిపోయే సక్సెస్

సహనం వందే, హైదరాబాద్: సాధారణ మధ్యతరగతి యువకుడు ఐటీ ఉద్యోగం వదిలేసి జ్యోతిష్య రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? పునీత్ గుప్తా ప్రస్థానం సరిగ్గా అలాగే మొదలైంది. ఒక చిన్న ఆలోచన నేడు ఆధ్యాత్మిక వాణిజ్య సామ్రాజ్యంగా మారింది. ఆస్ట్రోటాక్ స్టోర్ ద్వారా కేవలం ఏడాదిలోనే వందల కోట్ల ఆదాయం సాధించి కార్పొరేట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచారు. నమ్మకానికి టెక్నాలజీ తోడైతే సక్సెస్ ఎలా ఉంటుందో ఈ కుర్రాడు నిరూపించాడు. పునీత్ ప్రస్థానంఆస్ట్రోటాక్ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా…

Read More
NEET PG exam changes

మైనస్ 40 మార్కులతోనూ మెడికల్ పీజీ – నీట్ పీజీ కటాఫ్ సున్నా… కేంద్రం నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యార్హత ప్రమాణాలు మరోసారి చర్చకు దారితీశాయి. పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సున్నా మార్కులు వచ్చినా… చివరికి మైనస్ మార్కులు పొందినా పీజీ చేసే అవకాశం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి కటాఫ్ తగ్గింపుదేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా ఖాళీగా…

Read More
Tarang Health Alliance - ​మన చదువు... మన ఆరోగ్యం!

​మన చదువు… మన ఆరోగ్యం – పాఠశాలల్లో ఆరోగ్య విద్య తప్పనిసరి

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. అందుకే పిల్లలకు పాఠాలతో పాటు పరిపూర్ణ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని యునెస్కో గ్లోబల్ హెల్త్ చైర్ ప్రతినిధి డాక్టర్ రాహుల్ మెహ్రా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరాలంటే విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. ఇందుకోసం తెలంగాణలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆరోగ్య విద్యా ప్రణాళికను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల…

Read More
Dr.Haritha Interview - The Good Life

నలుగురితో మాట నూరేళ్ల బాట – 84 ఏళ్ల హార్వర్డ్ పరిశోధనలో తేలిన అద్భుతం

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో అసలైన ఆనందం ఎక్కడుంది? అధికారం, ఆస్తిపాస్తులు ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏకంగా మూడు తరాల పాటు సుదీర్ఘ పరిశోధన చేసింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఈ శాస్త్రీయ అధ్యయనం చెప్పే సారాంశం ఒక్కటే.. మన సంబంధాల నాణ్యతే మన జీవిత కాలం. ఈ ఆసక్తికర విషయాలపై హైదరాబాద్ కొండాపూర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ హరిత మాదలతో (9959639696) ప్రత్యేక…

Read More
Raj, Uddav Thakare comments

ముంబైపై గుజరాధిపత్యం – రాజ్, ఉద్ధవ్ థాకరేల సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, ముంబై: ముంబైపై రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల వేళ 20 ఏళ్ల వైరం వీడి థాక్రే సోదరులు చేతులు కలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే… మరాఠీ మనోభావాలను అస్త్రంగా మలచుకుని బీజేపీపై యుద్ధం ప్రకటించారు. హిందీ భాషా ప్రయోగంపై వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిందీపై హెచ్చరికహిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే సహించేది లేదని……

Read More
Trump Questions Electronic voting

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

సహనం వందే, అమెరికా: అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు…

Read More
5 AM Trend Life End

5 ఏఎం ట్రెండ్… లైఫ్ ఎండ్ – ఐదింటికి అలారం ఆయుషుకు గండం!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు, అథ్లెట్లు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సక్సెస్ కావాలంటే ‘5 ఏఎం క్లబ్’లో చేరాల్సిందేనన్న భ్రమలో యువత తమ నిద్రను పణంగా పెడుతున్నారు. అయితే ఈ ట్రెండ్ మనిషి ప్రాణాల మీదకు తెస్తుందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మూర్ఖత్వపు ట్రెండ్కాలిఫోర్నియాకు చెందిన స్లీపింగ్ నిపుణుడు మైఖేల్ బ్రూస్ ఈ ట్రెండ్‌ను తీవ్రంగా ఖండించారు. తెల్లవారుజామున 5 గంటలకు…

Read More
Tourist Visa Scrutiny

విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చేసే చిన్న తప్పులు జీవితాంతం శాపంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా ఎంబసీ జారీ చేసిన హెచ్చరికలు చూస్తుంటే నిబంధనల ఉచ్చు ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. వీసా రావడం ఒక ఎత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిబంధనల ఉచ్చు బిగుస్తోందిభారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం పర్యాటక వీసాదారులకు తాజాగా ముందస్తు…

Read More
Cow scam Jabalpur

పశువైద్యుల గో’మేత – క్యాన్సర్ ప్రాజెక్టు నిధులతో జల్సాలు

సహనం వందే, జబల్ పూర్: గోమాతను పూజించే దేశంలో ఆవు పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కొందరు అధికారులు తమ విలాసాలకు వాడుకున్నారు. పరిశోధనలు పక్కన పెట్టి విలాసవంతమైన కార్లు, విమాన ప్రయాణాలతో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా తగలేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆవుల…

Read More
Chat GPT Health

అరచేతిలో ఆరోగ్యాస్త్రం – చాట్‌జీపీటీ హెల్త్… వైద్య రంగంలో విప్లవం

సహనం వందే, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆ ఆరోగ్యం గురించి మన రిపోర్టులు ఏం చెబుతున్నాయో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తిప్పలకు చెక్ పెడుతూ ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీ హెల్త్ అనే సరికొత్త ఫీచర్‌ను తెచ్చింది. ఇది మీ పర్సనల్ డాక్టర్‌లా మారి మీ మెడికల్ రికార్డులను అరటిపండు వలిచినట్లు వివరిస్తుంది. వైద్య సమాచారానికి డిజిటల్ తోడు…మనం నిత్యం వాడుతున్న చాట్‌జీపీటీ ఇక నుంచి కేవలం కబుర్లు…

Read More
Like Numbers life

అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ

సహనం వందే, హైదరాబాద్: మనం ఆడే ఆటలో స్కోరు పెరిగితే వచ్చే కిక్కే వేరు. ఆ అంకెలు మనల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ అదే అంకెలు మన నిజ జీవితాన్ని శాసిస్తే? లైకులు రాలేదని బాధపడటం… మార్కులు తగ్గితే కుంగిపోవడం… ఇదంతా ఒక అదృశ్య జైలు. తత్వవేత్త సి థిన్గుయెన్ చెబుతున్న ఈ అంకెల మాయాజాలం గురించి చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఆటల్లో స్కోరు బోర్డు ఇస్తుంది గెలుపు కిక్కు…మీరు డన్జియన్స్ అండ్ డ్రాగన్స్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు…..

Read More
No Non Veg at Ayodhya

రామనామం శాఖాహారం – అయోధ్య రూట్.. నాన్ వెజ్ ఔట్!

సహనం వందే, అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య ధామ్, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించింది. కేవలం దుకాణాలకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా జరిగే డెలివరీలను కూడా అడ్డుకుంటూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్రతకు పెద్దపీట…అయోధ్య నగరం ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని…

Read More
Education GenZ Skills

ఈ చదువులు మాకొద్దు – ఇంజనీరింగ్ వంటి చదువులకు యువత స్వస్తి

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు చౌదరి గారి అబ్బాయి అంటే ఇంజనీరింగ్ చదవాల్సిందే. ఐఏఎస్ లేదా డాక్టర్ కాకపోతే కనీసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా సాధించాలన్నది తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి యువత ఆ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను తుడిచిపెట్టేస్తోంది. డిగ్రీల కంటే స్కిల్స్ ముఖ్యం అంటూ సరికొత్త కెరీర్ బాట పడుతోంది. నచ్చిన పని చేస్తూ నలుగురిలో ప్రత్యేకంగా నిలవడమే లక్ష్యంగా జెన్ జెడ్ తరం దూసుకుపోతోంది. మారిపోతున్న కెరీర్ రూపురేఖలు…దేశంలో…

Read More
CBI Vijay Karur Incident

సీబీఐ వేట… కమలం ఆట – ‘తొక్కిసలాట’లో విజయ్ ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హీరో విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను విజయ్ పై పడింది. ఒకవైపు కరూరు తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతం కాగా… మరోవైపు పొత్తుల రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్ ను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. సీబీఐ విచారణల వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని ఆయన…

Read More
Navneet Kaur 's Comment Owaisi Counter

వై నాట్ 20… ఓవైసీ కౌంటర్ – బీజేపీ ఎంపీ నలుగురు సంతానంపై విమర్శ

సహనం వందే, మహారాష్ట్ర: దేశంలో హిందూ ముస్లిం రాజకీయం మరింత పెరుగుతుంది. ముస్లింలు ఎక్కువమంది కంటున్నారని… దీనివల్ల హిందుస్థాన్ పాకిస్తాన్ అయ్యే ప్రమాదం ఉందని బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్లు రచ్చ అవుతున్నాయి. హిందువులు నలుగురు పిల్లలు కనాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ‘నాకు ఆరుగురు ఉన్నారంటూ, ఎంఐఎం అధినేత ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపుతున్నాయి. అభివృద్ధిని వదిలేసి పిల్లల సంఖ్య చర్చకు రావడం వింతగా మారింది. ఓవైసీ ఘాటు…

Read More
Gujarat Collector

1500 కోట్ల కలెక్టర్ స్కామ్ – ఐఏఎస్ ‘స్పీడ్ మనీ’ దందాపై ఈడీ దెబ్బ

సహనం వందే, గుజరాత్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కంచే చేను మేసిన చందమిది. ఐఏఎస్ అనే అత్యున్నత హోదాను అడ్డుపెట్టుకుని ఆ అధికారి సాగించిన లీలలు వింటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. కలెక్టరేట్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే. అది పక్కాగా రేట్లు ఖరారు చేసి దోచుకునే వ్యాపార కేంద్రమని రాజేంద్రకుమార్ పటేల్ నిరూపించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి, అందినకాడికి దండుకున్న ఈ ‘అవినీతి చక్రవర్తి’ బాగోతం ఇప్పుడు బట్టబయలైంది….

Read More
#jobs by references

దోస్తులతోనే ఉద్యోగమస్తు – రిఫరల్ ఉంటే కొలువు 10 రెట్లు గ్యారెంటీ!

సహనం వందే, హైదరాబాద్: కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగంలో చేరాలని కలలు కంటున్నారా? అయితే మీరు కఠినమైన పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో వేలాది అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. అర్హత ఉన్నా సరే సరైన వ్యూహం లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే మీ దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. గురి చూసి కొట్టాలిఉద్యోగ వేటలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి వందల సంఖ్యలో అప్లికేషన్లు…

Read More
Haridwar

హిందువులకే హరి’ద్వారం – హరిద్వార్ లో అన్యమతస్థులపై ఆంక్షలు

సహనం వందే, ఉత్తరాఖండ్: హరిద్వార్ అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. గంగా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి అన్యమతస్థులు రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ధార్మిక సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. పవిత్రత కోసం సాహసంహరిద్వార్ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది….

Read More
Marati Language issue

మరాఠీకే అగ్ర పీఠం – మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టీకరణ

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఏ భాషకు ప్రాధాన్యత ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సతారాలో జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్రలో మరాఠీకే అగ్రపీఠం ఉంటుందని, ఇతర భాషలను బలవంతంగా రుద్దే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరాఠీ ఒక్కటే తప్పనిసరిరాష్ట్రంలోని పాఠశాలల్లో మరాఠీ భాష ఒక్కటే తప్పనిసరి అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మొదటి తరగతి నుంచే…

Read More
Psychiatrist shortage

పిచ్చోడంటారు… పట్టించుకోరు – 85 శాతం మందికి అందని మానసిక వైద్యం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మానసిక సమస్యలు ముదురుతున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది ఒత్తిడి, ఆందోళనలతో నలిగిపోతున్నారు. అయితే వీరికి వైద్యం అందించే వ్యవస్థ మాత్రం కుంటుపడుతోంది. చికిత్స పొందాల్సిన వారు కొండంత ఉంటే… సాయం చేసే చేతులు గోరంతే ఉన్నాయి. ఈ అంతరం భయంకరమైన పరిణామాలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సమాజం మానసిక కుంగుబాటులోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది. చికిత్సలో భారీ అంతరం…భారతదేశంలో మానసిక వైద్యం అందని ద్రాక్షలా మారింది….

Read More
Poor People Houses

గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు

సహనం వందే, న్యూఢిల్లీ: అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి. రెట్టింపైన విధ్వంసం…గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో…

Read More
Temple tourism

ముక్తి కోసం భక్తి మార్గం – దేశంలో ఆధ్యాత్మిక హోరు… టూరిజం జోరు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గడచిన కొన్నేళ్లుగా భక్తి మార్గంలో ప్రయాణించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేవాలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటక రంగం కళకళలాడుతోంది. కేవలం వినోదం కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం భక్తులు పుణ్యక్షేత్రాల బాట పడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తోంది. అయోధ్యలో రికార్డుల వేటరామ్ లల్లా కొలువుదీరిన అయోధ్య ఇప్పుడు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా…

Read More
Shravan Kumar Shankh Air Tempo Driver to Flight Owner

టెంపో డ్రైవరే విమాన ఓనర్ – 35 ఏళ్ల శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఘనత

సహనం వందే, కాన్పూర్: నిన్నటి వరకు ఆయన చేతులు టెంపో స్టీరింగ్‌ను తిప్పాయి. నిత్యం రద్దీగా ఉండే కాన్పూర్ గల్లీల్లో వస్తువులను గమ్యస్థానాలకు చేర్చడమే ఆయన దినచర్య. కానీ ఆ చేతులే ఇప్పుడు విమాన రెక్కలకు ఊపిరి పోస్తున్నాయి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గగన విహారానికి బాటలు వేసిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ విజయగాథ ప్రతి సామాన్యుడికి ఒక స్ఫూర్తి పాఠం. టెంపో స్టీరింగ్ నుంచి విమానం దాకా శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ప్రయాణం అత్యంత…

Read More
Romila Thapar Speaking of History

చరిత్ర అంటే వాట్సాప్ కాదు – ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ కామెంట్

సహనం వందే, న్యూఢిల్లీ: చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాల కథలు మాత్రమే కాదు. అది మన వర్తమానాన్ని ప్రభావితం చేసే ఒక జీవన రికార్డు. కానీ దురదృష్టవశాత్తు నేడు చరిత్రను కట్టుకథలతో పోలుస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, రచయిత నమిత్ అరోరాతో కలిసి నిజమైన చరిత్ర ప్రాముఖ్యతను లోకానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాల ముప్పు…నేటి కాలంలో చాలా మందికి చరిత్ర పుస్తకాల్లో దొరకడం లేదు. సెల్…

Read More
Vodaphone Birla

’87 వేల కోట్ల’ న్యూ ఇయర్ గిఫ్ట్ – బిర్లాకు కేంద్ర క్యాబినెట్ కళ్ళుచెదిరే కానుక

సహనం వందే, న్యూఢిల్లీ: భారత కుబేరుడు బిర్లాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కళ్ళు చెదిరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల కుప్పగా మారిన వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం బిగ్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు 87,695 కోట్ల రూపాయలను దశాబ్దాల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2032-41 మధ్య ఆ బకాయిలు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. బిర్లా ఆధ్వర్యంలో…

Read More
OSHO Teachings

‘జీరో’లోనే జీవితం – ఓషో బోధనల వెనుక అసలు రహస్యం

సహనం వందే, హైదరాబాద్: నేడు మనిషి పరుగుల ప్రపంచంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. సమాజం నేర్పిన అహంకారం, అసూయల మధ్య నలిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలు మనిషిని మేల్కొలిపేలా ఉన్నాయి. ఓషో దృష్టిలో అసలైన జీవితం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం ఒక ముసుగు…మనిషి తనలోని లోపాలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహంకారమని ఓషో చెప్పారు. పక్షులు, జంతువులకు అహంకారం ఉండదు. ఇది కేవలం మనిషి సృష్టించుకున్న ఒక జబ్బు. చిన్నప్పటి…

Read More
10 Min delivery Workers Strike

డెలివరీలో ‘టైమ్ బాంబ్’ – 10 నిమిషాల ఫుడ్ సరఫరాతో ప్రాణాలకు ముప్పు

సహనం వందే, హైదరాబాద్: మన ఆకలి తీర్చే గిగ్ కార్మికులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొత్త ఏడాది వేడుకల వేళ తమ కష్టాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. కంపెనీల మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో సాగిస్తున్న మరణ మృదంగాన్ని అడ్డుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 10 నిమిషాల డేంజర్డెలివరీ యాప్స్ ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ అంటూ వింత ప్రయోగాలు చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ…

Read More
Civil Services preparation

ఐఏఎస్… లైఫ్ లాస్ – సివిల్స్ మోజులో విలువైన కాలం వృథా

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మంది యువత సివిల్స్ పరీక్షల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్ల తరబడి గదుల్లో బందీలుగా మారి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుందన్న భ్రమలో విలువైన ఉత్పాదక సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతోందని ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. వృథా…

Read More
Vande Bharat Sleeper

పట్టాలపై ఫ్లైట్…. వందే భారత్ స్లీపర్ – 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన వందే భారత్ ఇప్పుడు స్లీపర్ రూపంలో మన ముందుకు వస్తోంది. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. కేవలం వేగమే కాదు విలాసవంతమైన ప్రయాణాన్ని ఇష్టపడే పర్యాటకులకు ఇది ఒక మధురమైన కానుక. భారత రైల్వే వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. వేగంలో రికార్డులు సృష్టించిన ట్రయల్ రన్వందే…

Read More
Digvijay Singh Vs Revanth Reddy

దిగ్విజయ్ సింగ్ వర్సెస్ రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీలో కాషాయ మంటలు

సహనం వందే, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు. దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్…

Read More
Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
MP Navneet Kaur Comments on Muslims

కనండి నలుగురిని… మార్చండి చరిత్రని! – నటి, ఎంపీ నవనీత్ కౌర్ హాట్ కామెంట్స్

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు కావాల్సిందేప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు…

Read More
Delhi - Hyderabad - India capital Issue

ఢిల్లీకి గుడ్ బై… దక్షిణాదికి జై – రాజధాని హోదాపై రగులుతున్న కొత్త రచ్చ

సహనం వందే, బెంగళూరు: భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వైరల్ వార్.. రాజకీయ జోరుఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా…

Read More
Minorities issue

మతం.. మైనారిటీలు ఖతం – జాతీయ మైనారిటీల కమిషన్ వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగం చెబుతున్నా నేడు పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అధికారం అండతో పెచ్చరిల్లుతున్న రాజకీయ మతవాదం దేశ ఐక్యతను దెబ్బతీస్తోంది. ముస్లింలను శత్రువులుగా చూపిస్తూ… క్రిస్టియన్లను మత మార్పిడి దొంగలుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఈ హింసాకాండ వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పెరిగిన భయం…దేశంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మైనారిటీల కమిషన్ లెక్కల ప్రకారం 2024లో మొత్తం 1390 ఫిర్యాదులు వచ్చాయి….

Read More
Wedding Insurance Benefits

మ్యారేజీకి బీమా కవరేజీ – పెళ్లి రద్దయితే ఖర్చు మొత్తం వెనక్కు వస్తుంది

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పెళ్లి అంటే కుటుంబంలో భారీ సందడి. కోట్లు ఖర్చు చేసి ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక హోదాగా మారింది. నగలు, విందు వినోదాల కోసం లక్షల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదం జరిగి పెళ్లి ఆగిపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసే బీమా గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఏడాదికి 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు…ప్రస్తుత ఏడాదిలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్లో 6.5…

Read More
#Abroad Studies expenses

విదేశీ గడ్డపైనే బిడ్డ భవిష్యత్తు – తమ పిల్లల విదేశీ చదువుకు 28 వేల కోట్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యా వ్యవస్థలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చదువులకు స్వదేశీయులే మొహం చాటేస్తున్నారు. కోట్లాది రూపాయల సంపద విదేశీ వర్సిటీల పాలవుతోంది. మన దగ్గర నాణ్యత లేక లక్షలాది మంది విద్యార్థులు దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రతిభతో పాటు భారీగా డబ్బు కూడా తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యా రంగంలో సంస్కరణలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వలసల పర్వం… ఆవిరవుతున్న ధనందేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది….

Read More
Journalism Antarctica Yatra

మంచు ఖండంలో మృత్యు జర్నలిజం – అంటార్కిటికాలో సాహస పరిశోధన

సహనం వందే, అమెరికా: మనిషి జీవించలేని ఖండం అంటార్కిటికా. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మంచు ఖండాన్ని పరిశోధించాల్సిందే. భూమి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న గ్లేసియర్ల గుట్టు విప్పేందుకు ఒక భారీ శాస్త్రీయ బృందంతో పాటు మొదటిసారిగా జర్నలిజం బృందం సాహస యాత్ర చేస్తుంది. ప్రమాదకరమైన అలలు, గడ్డ కట్టే చలిని ఎదుర్కుంటూ సాగే ఈ ప్రయాణం కేవలం పరిశోధన మాత్రమే కాదు… అంతకు మించిన ఒక ఉత్కంఠభరితమైన…

Read More
Health issues with Rice and Roties

అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం

సహనం వందే, హైదరాబాద్ మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయంభారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల…

Read More
Bhagavadgita and Yoga

భగవద్గీత మత గ్రంథం కాదు – మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

సహనం వందే, చెన్నై: భగవద్గీత అంటే కేవలం పూజ గదిలో ఉండే పుస్తకం కాదు. అది మానసిక ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన సంహిత. యోగా అనేది ఒక వ్యాయామం కాదు… అది ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య వరం. మద్రాస్ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు మన సంస్కృతిని, ఆరోగ్యాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. భారతీయ మూలాలను మతంతో ముడిపెట్టి చూడొద్దని కోర్టు స్పష్టం చేసింది. గీత… ఒక మానసిక చికిత్సభగవద్గీతను కేవలం…

Read More
Highest Debts - Andhra & Telangana occupies Top 10

అప్పులు బిల్డప్పులు – టాప్10లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో కళకళలాడిన రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల కుప్పగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో పంచుతున్న ఉచితాలు, అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న అప్పులు గుదిబండలా మారుతున్నాయి. కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్రాల తీరు మారడం లేదు. అసలు ఏ రాష్ట్రం ఎంత అప్పులో ఉందో తెలిపే తాజా గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఏడో స్థానంలో తెలంగాణ…దేశంలో అధికారులు చేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో కేరళ మినహా దక్షిణాదికి చెందిన…

Read More
Bharat HIndu Desam - Mohan Bhagavath

భారత్ హిందూ దేశమే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్తీకరణ

సహనం వందే, కోల్ కతా: హిందూ జీవన విధానమే భారత దేశానికి ఆత్మ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని అంగీకరించాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా దేశ మూలాలను వెతకాలని… భారత్ ఎప్పటికీ హిందూ దేశంగానే వర్ధిల్లుతుందని కోల్ కతా వేదికగా ఆయన కుండబద్దలు కొట్టారు. అది సూర్యోదయం లాంటి సత్యంతూర్పున సూర్యుడు ఉదయించడానికి ఏ రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని భగవత్…

Read More
Rs.68000 tip to Instamart Delivery Boy for condoms delivery

‘లక్ష’ కండోమ్స్… 68 వేల టిప్ – ఆన్ లైన్ లో క్రేజీ ఆర్డర్లు.. కళ్ళుచెదిరే టిప్పులు

సహనం వందే, బెంగళూరు: ఆన్‌ లైన్ డెలివరీ యాప్‌లు ఇప్పుడు కేవలం అవసరాల కోసమే కాదు… వింతలకు, విశేషాలకు వేదికగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి విలాసాల వరకు ఏది కావాలన్నా చిటికెలో ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన కొన్ని ఆర్డర్లు చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా కొందరు కస్టమర్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. లక్ష రూపాయల కండోమ్స్…సాధారణంగా ఎవరైనా కిరాణా సామాను లేదా కూరగాయలు…

Read More
H-1B visa appointments delayed in India

ఇండియాకు వచ్చి ఇరుక్కుపోయారు – అమెరికా వీసా స్టాంపింగ్ రద్దుతో బందీలు

సహనం వందే, హైదరాబాద్: అమెరికా కల ఇప్పుడు భారతీయ టెక్కీల పాలిట కన్నీటి గాధగా మారుతోంది. క్రిస్మస్ సెలవులకు సరదాగా సొంతూరికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఇక్కడే బందీలుగా మిగిలిపోయారు. అమెరికా కాన్సులేట్ల ఆకస్మిక నిర్ణయాలతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అగ్రరాజ్యపు వీసా ఆంక్షలు భారతీయ మేధోసంపత్తిని అవమానించేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గందరగోళంలో వీసా స్లాట్లుఅమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు ఇప్పుడు పెద్ద విపత్తుగా మారింది. డిసెంబర్ 15 నుంచి 26…

Read More
Examples for చిన్నప్పుడు తోపు... పెద్దయ్యాక ప్లాపు: Viswanathan Anand Einstein

చిన్నప్పుడు తోపు… పెద్దయ్యాక ప్లాపు

సహనం వందే, హైదరాబాద్: పిల్లవాడు పట్టుమని పదేళ్లు రాకముందే బ్యాటు పట్టుకుని సెంచరీలు కొడుతున్నాడా? వెంటనే అతనో సచిన్ టెండూల్కర్ అయిపోతాడని మురిసిపోకండి. బాల్యంలోని మెరుపులు భవిష్యత్తులో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు సామాన్యంగా కనిపించేవారే కాలక్రమేణా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రతిభకు తొందరపాటు కంటే సహనమే అసలైన పెట్టుబడి అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. పరిశోధన చెప్పిన చేదు నిజంజర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు అర్నే గులిచ్ నేతృత్వంలో ఈ…

Read More
Hush Dating

హుష్ డేటింగ్… కొత్త ట్రెండింగ్ – అడ్డూ అదుపూలేని హైదరాబాద్ చెత్త కల్చర్

సహనం వందే, హైదరాబాద్: గతంలో ప్రేమంటే ఒక గర్వం. పది మందికి చెప్పుకునే ఒక అందమైన అనుభూతి. కానీ ఇప్పుడు కలియుగం పరాకాష్టకు చేరింది. బంధాలకు రంగులు మారాయి. నిన్న మొన్నటి వరకు పెళ్లి పెటాకులు లేకుండా సహజీవనం అంటూ తిరిగారు. ఇప్పుడు అంతకుమించి చెత్త కల్చర్ హైదరాబాదును సర్వనాశనం చేస్తుంది. నగర యువత ఇప్పుడు కొత్త రూట్ పట్టింది. అదే హుష్ డేటింగ్. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ తెలియకుండా.. కేవలం ఇద్దరి మధ్యే సాగే ఈ…

Read More
హిమాలయాల్లో చైనా వాటర్ బాంబ్

హిమాలయాల్లో చైనా వాటర్ బాంబ్ – భారత్ ను శాసించే జలయుద్ధ తంత్రం

సహనం వందే, న్యూఢిల్లీ: హిమాలయ సానువుల్లో చైనా మరో దుశ్చర్యకు తెరలేపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది చైనా చేతుల్లో బందీ కానుంది. ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు… భారత్ భవిష్యత్తును శాసించే జల యుద్ధ తంత్రం. వాటర్ బాంబు ముప్పుచైనా నిర్మిస్తున్న ఈ మెగా డ్యామ్ వల్ల అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు…

Read More
NTA Online Exams

ఆన్‌లైన్ పరీక్ష అల్లకల్లోలం – ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణ అధ్వాన్నం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో వ్యవస్థీకృత వైఫల్యాలు బయటపడుతున్నాయి. సాంకేతికత పేరుతో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అక్రమాలు, హ్యాకింగ్ భయాల మధ్య పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్‌టీఏ తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తప్పుల తడకగా ఎన్‌టీఏజాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ వైఫల్యాలు వరుసకడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన 14 పరీక్షల్లో ఐదింటిలో తీవ్ర సమస్యలు తలెత్తాయి. నీట్ యూజీ పేపర్…

Read More
Beauty Stars Globally

బ్యూటీ బ్రాండ్… గ్లోబల్ ట్రెండ్ – టాప్ టెన్ హీరోయిన్లలో కృతిసనన్ కు చోటు

సహనం వందే, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్ తో పాటు బ్యూటీ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ అందాల తారల్లో ఇండియాకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మాత్రమే నిలిచింది. ఈ ఏడాదికిగాను ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్టులో ఆమె ఐదో స్థానం…

Read More
Upadi Haami Pathakam

ఉపాధికి సమాధి – కొత్తగా రాష్ట్రాల వాటా 40 శాతం ప్రతిపాదన

సహనం వందే, హైదరాబాద్: గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్రే కానుందా? కేంద్ర ప్రభుత్వం దీనికి పేరు మార్చడమే కాక… దాని స్వరూపాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది! మహాత్ముడి పేరు తొలగించి… దానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) లేదా విబి-జి రామ్ జి అని కొత్త పేరు పెట్టే ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది….

Read More
IIM Bangaluru

బెంగళూరు ఐఐఎం ప్లేస్‌మెంట్స్ కుంభకోణం – పీజీ స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ కమిటీ నిర్వాకం

సహనం వందే, బెంగళూరు: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 20 మంది సభ్యులున్న విద్యార్థి ప్లేస్‌మెంట్ కమిటీ మొత్తం ఒక్కసారిగా రాజీనామా చేయడంతో 2026 నాటి నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10న ఈ సామూహిక రాజీనామా జరిగింది. అసలు ఈ రాజీనామాలకు కారణం ఏమిటంటే… నియామక ప్రక్రియలో ఓ ముఖ్యమైన నిబంధనను కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉండేలా…

Read More
Ramdev Baba Karam

రాందేవ్ బ్రాండ్ కారంతో రోగం – పురుగుమందుల మోతాదు అధికం!

సహనం వందే, న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులు, ఆరోగ్యం అంటూ డబ్బా కొట్టుకునే బాబా రాందేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ కంపెనీకి లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఎర్ర కారం పొడి శ్యాంపిల్స్‌లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయాన్ని…

Read More
Indians to Foreign Countries

విదేశీ సిటిజెన్’చిప్ప’ కోసం… – భారత పౌరసత్వం వదులుకుంటున్న లక్షలాది

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంపై ప్రజలకు నమ్మకం సడలుతోంది. దేశంలోని పాలన, వ్యవస్థల పట్ల తీవ్రమైన నిరాశ, అసంతృప్తి పెరిగిపోతుంది. దీంతో అనేకమంది దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. దేశ పౌరసత్వాన్ని వదిలేసి విదేశాల్లో శాశ్వతంగా ఉండిపోతున్నారు. కోటీశ్వరులు మొదలు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు కూడా పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. నాణ్యమైన జీవనం కోసం వీరంతా విదేశీ బాట పడుతున్నారు. ఇక్కడ కష్టపడి చదువు పూర్తి చేసిన యువత ఉన్నత విద్య…

Read More
Swamynathan

‘దీపం’ మంటల్లో న్యాయమూర్తి – మద్రాస్ న్యాయమూర్తి స్వామినాథన్‌కు సెగ

సహనం వందే, న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ 100 మందికి పైగా ఎంపీలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా 50 మందికి పైగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ చర్య న్యాయమూర్తులను బెదిరించే ప్రయత్నమేనని… ఇది ప్రజాస్వామ్య మూలాలను, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని వారు…

Read More
Poor People Life

సగం జీవితాలు సర్వనాశనం – 50 శాతం పేదల సంపద 6.4 శాతం మాత్రమే

సహనం వందే, హైదరాబాద్: ధనవంతులు-పేదల మధ్య ఉన్న దారుణమైన అంతరాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణుల తాజా నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. థామస్ పికెట్టీ, లూకాస్ చాన్సెల్ వంటి మేధావులు సవరించిన ప్రపంచ అసమానత నివేదిక (వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్) ప్రకారం… దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతున్నా ఆ వృద్ధి ఫలం కేవలం కొద్దిమంది సంపన్న వర్గాలకే దక్కుతోంది. సామాన్య ప్రజలు దారుణంగా అన్యాయానికి గురవుతున్నారు. దేశ సంపదలో ఏకంగా 40 శాతం వరకు అత్యంత…

Read More
Foot Ball Messi

అరుదైన వ్యాధితో మెస్సీ’ఫుట్‌బాల్’ – కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ ఆరాధ్య దైవం… లక్షలాది మంది అభిమానుల కలల వీరుడు లియోనెల్ మెస్సీ శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా అధికారులు ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వాణిజ్యపరమైనదిగా తెలుస్తోంది. కష్టాల కడలి దాటిన దిగ్గజం…ఫుట్‌బాల్ మైదానంలో తన మాయాజాలంతో ప్రపంచాన్ని…

Read More
Three Gandhis

ముగ్గురు గాంధీల కొత్త గ్లామర్ – పార్లమెంటును ఊపేస్తున్న తల్లీ, అన్నాచెల్లెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే ఆ పార్టీ నెహ్రూ-గాంధీ కుటుంబం చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు కలిసి పార్టీకి నాయకత్వం వహించారు. అయితే కాంగ్రెస్‌కు ఏకకాలంలో ముగ్గురు గాంధీలు నాయకత్వం వహించిన దాఖలాలు లేవు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ పార్లమెంటును రఫ్ ఆడిస్తున్నారు. సోనియా గాంధీ పార్టీకి పెద్దదిక్కుగా ఉండగా… రాహుల్ గాంధీ తన రాజకీయ అనుభవంతో పార్టీని ముందుండి…

Read More
Bank Loans

బడాబాబులకు బ్యాంకులు బంపర్ ఆఫర్ – ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులు కేవలం కోటీశ్వరుల కోసమే పని చేస్తున్నాయి. వాళ్లకు వందలు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు ఇస్తున్నాయి. అంతే కాదు వాళ్లు అప్పులు చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే వాటిని రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏమాత్రం వెనకా ముందు ఆలోచించడం లేదు. వాటిని ఏకబిగిన రద్దు చేస్తుంది. తాజాగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పాత బకాయిలను రద్దు చేయడం దారుణం. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం?దేశంలో బ్యాంకుల…

Read More

ఆకాశంలో ఆట… ఇండిగో వేట! – గుత్తాధిపత్యానికి 6 విమాన సంస్థలు బలి!

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విమానయాన రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన 6 ప్రముఖ సంస్థలు వరుసగా కుప్పకూలడం వెనుక కేవలం అప్పులు, ఇంధన ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలే కారణమా? లేక దేశీయ గగనతలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రధాన సంస్థలు పన్నిన కుట్రనా? అన్న అనుమానాలున్నాయి. ఈ సంస్థల పతనం కేవలం వ్యాపార వైఫల్యం కాదు. మార్కెట్‌లో పోటీ లేకుండా చేసేందుకు పెద్ద సంస్థలు పన్నిన కుట్ర…

Read More
Ram Mohan Naidu Union Minister for Civil Aviation

అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు…

Read More
Arnav Goswamy comments Civil Aviation Minister

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుని ఉతికిపారేసిన అర్నాబ్‌ గోస్వామి

సహనం వందే, అమరావతి: దేశంలో ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంత పెద్ద సమస్య ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా, కేంద్ర మంత్రి మాత్రం కనీసం స్పందించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అసలు మంత్రి ఏం చేస్తున్నారంటూ… నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారా? లేక రీల్స్‌, నెట్ ఫ్లిక్స్ చూస్తున్నాడా? అంటూ రిపబ్లిక్‌ టీవీ ప్రజెంటర్‌ అర్నాబ్‌…

Read More
Putin Comments on India

‘భారత్ బ్రిటీష్ కాలనీ కాదు…’ – ఒక ప్రధాన ప్రపంచ శక్తి

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్ టుడే‘ గ్రూప్ టీవీ ఛానళ్లకు పుతిన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో… భారత్‌తో తమ సంబంధం సామాన్య స్నేహం కాదని ఇది ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని తన దోస్త్ అని పిలుస్తూ ఆయన చాలా విశ్వసనీయ వ్యక్తి అని, భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారని అన్నారు. భారత్ బ్రిటిష్ కాలనీ కాదు……

Read More
Indigo

ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు….

Read More
Maseedu@Ayodhya

అయోధ్యలో మసీదు – రామాలయం పక్కనే నిర్మాణానికి రంగం సిద్ధం

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో, మతపరమైన అంశాల్లో పెను ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు దివ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో కొత్త మసీదు నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది…

Read More
Dr.Raghuram

డాక్టర్ రఘురామ్‌ కు అంతర్జాతీయ గౌరవం – రాయల్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నిక

సహనం వందే, హైదరాబాద్: దేశ వైద్య రంగానికి దక్కిన చారిత్రక గౌరవం ఇది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో గవర్నింగ్ కౌన్సిల్‌కు భారతదేశం నుంచి ఎన్నికైన తొలి శస్త్రవైద్యుడిగా డాక్టర్ రఘురామ్‌ ఘనత సాధించారు. కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్ రఘురామ్…

Read More
Location Tracking system

లొకేషన్ ట్రాకింగ్‌ – కొత్త ఫిట్టింగ్… ప్రజల సీక్రెట్స్ విషయంలో వెనక్కుతగ్గని కేంద్రం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న నిఘా సైబర్ సేఫ్టీ పేరుతో సంచార్‌ సాథీ యాప్‌ ను స్మార్ట్‌ఫోన్లలో ముందే ప్రీలోడ్ చేయాలని ఆదేశించింది. నిఘా, వ్యక్తిగత సమాచార చౌర్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన రావడంతో ఆ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం మర్చిపోక ముందే ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్‌ వ్యవస్థను ఆఫ్ చేయకుండా చూసేలా మరో కుట్ర…

Read More
400 Indigo Flights Cancelled

ఇండిగో ఇదేం రోగం? – ఈరోజు 400 విమానాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ…

Read More
Rage Bait Word of the Year shakes Social Media

సోషల్ మీడియాలో ‘రేజ్ బెయిట్’ షేక్ – ఆక్స్‌ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఈ పదం

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఈ ఏడాదికి గాను ఒక సంచలనాత్మక పదాన్ని ప్రకటించింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘రేజ్ బెయిట్’ (Rage Bait) ను ఎంపిక చేసింది. అంటే మనల్ని కావాలని కోపం తెప్పించడానికి… ఆగ్రహాన్ని రేకెత్తించడానికి వాడే కంటెంట్ అని అర్థం. గత 12 నెలల్లో ఈ పదం వాడుక ఏకంగా మూడు రెట్లు పెరిగిందంటే సోషల్ మీడియాలో ఆగ్రహం ఏ స్థాయిలో…

Read More
Rahul Gandhi Comments on Puthin Visit

విదేశీ స్నేహం… విపక్షం దూరం – కేంద్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి చుక్కెదురైంది. విదేశీ ప్రముఖులు దేశాన్ని సందర్శించినప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశమవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ… విదేశీ ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను కలువకుండా కేంద్రం వ్యవస్థీకృతంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. అభద్రతా భావంతోనే ఆంక్షలు…గతంలో…

Read More
Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More
Apple Opposes SancharSathi

యాపిల్‌ డోంట్ కేర్ – సంచార్ సాథీ యాప్ షరతుల తిరస్కరణ

సహనం వందే, హైదరాబాద్: సంచార్ సాథీ ప్రీఇన్‌స్టాలేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రీ ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ యాప్ ఆప్షన్ మాత్రమేనని వెల్లడించింది. అయినప్పటికీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఈ యాప్ విషయంలో యాపిల్‌ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ తయారీదారులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది….

Read More
IITs Banned 20 Corporate Companies

20 కంపెనీలపై ఐఐటీల నిషేధం – క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నుంచి బహిష్కరణ

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తమ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నుంచి 20కి పైగా కంపెనీలను శాశ్వతంగా నిషేధించాయి. విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చి వారు చేరే సమయానికి సరిగ్గా ముందు ఉద్యోగాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల్లో అగ్ని రాజుకుంది. అంతేకాదు ఇంటర్వ్యూలలో ఒప్పందం కుదుర్చుకున్న ప్యాకేజీని… ఉద్యోగంలో చేరిన తర్వాత తగ్గించడం వంటి దారుణాలకు బడా కంపెనీలు పాల్పడ్డాయి. దీంతో ఐఐటీలు ఈ కఠిన…

Read More
Amar Subrahmanyam Apple AI Vice President

యాపిల్ కు ఇండియన్ చికిత్స – వైస్ ప్రెసిడెంట్ గా బెంగళూరు సుబ్రహ్మణ్యం

సహనం వందే, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో మేధావుల కోసం జరుగుతున్న టాలెంట్ వార్ తారస్థాయికి చేరింది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు షాకిస్తూ‌… యాపిల్ ఒక కీలక అడుగు వేసింది. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేసి… తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమర్ సుబ్రమణ్యాన్ని యాపిల్‌ ఏఐకి కొత్త వైస్ ప్రెసిడెంటుగా నియమించుకుంది. ఏఐ రేసులో వెనుకబడిన యాపిల్‌ను ముందుకు తీసుకెళ్లడమే సుబ్రహ్మణ్య ముందున్న అతిపెద్ద సవాల్….

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Kula Gharshana

శవంతో వివాహం… రక్తంతో సింధూరం – హత్యకు గురైన ప్రేమికుడితో పెళ్లి

సహనం వందే, మహారాష్ట్ర: నారాయణీ నదీ తీరాన నగరమంతా నిద్రపోతున్న వేళ… నాందెడ్‌లో కులాంతర ప్రేమకు మరణశాసనం లిఖించారు. 25 ఏళ్ల సాక్షాం తేట్, 21 ఏళ్ల అంచల్ మామిద్వార్… మూడేళ్ల వారి పవిత్ర ప్రేమను… అంచల్ కుటుంబం కులం పేరుతో చిదిమేసింది. సాక్షాంది మరాఠా (ఓసీ) కాగా… అంచల్‌ది మహార్ (ఎస్సీ). ఈ జాతి భేదం అంచల్ తండ్రి గణేష్ మామిద్వార్, అన్నదమ్ములు హిమేష్, సహిల్‌లు పరువు పేరుతో రగిలిపోయారు. గత నవంబర్ 27న జూనా…

Read More
వందేళ్ళ వైపరీత్యం

వందేళ్ళ వైపరీత్యం – పురుడు పోసుకుంటున్న నాటి వినాశనాలు

సహనం వందే, హైదరాబాద్: వైపరీత్యాలు ప్రతీ వందేళ్ళకోసారి పునరావృతం అవుతాయని అంటుంటారు.1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో 50 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కోట్ల మంది చనిపోయారు. దాదాపు అటువంటి వైరసే 2019లో వచ్చిన కరోనా. దీనివల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారో అందరికీ తెలుసు. అది సృష్టించిన మానవ విలయం ప్రతి కుటుంబానికి అనుభవంలోకి వచ్చిందే. అలాగే ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన అసాధారణ పరిస్థితులు వందేళ్ళ రికార్డులను తిరగరాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల…

Read More
Age wise alcohol usage

ఫుల్ బాటి(కి)ల్ – వయసు పెరిగే కొద్దీ మందు విషమే!

సహనం వందే, హైదరాబాద్: యుక్త వయసులో నాలుగు గ్లాసులు తాగినా తేలికగా పనిచేసే శరీరం… ఇప్పుడు రెండు గ్లాసులకే కళ్లు బైర్లు కమ్మి పడక చేరడానికి సిద్ధమవుతుందా? అయితే దానికి కారణం కేవలం వయసు మారుతూ ఉండటమే. వయసు పెరిగే కొద్దీ మందు మన శరీరంపై చూపే ప్రభావం కూడా తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం… ముఖ్యంగా కాలేయం (లివర్) పనితీరు మందగించడం ఇందుకు ప్రధాన కారణం. 50, 70 ఏళ్ల…

Read More
Elon Musk Indian Sun in Law

మన దేశ అల్లుడు మస్క్ – భార్య శివాన్ కి ఇండియన్ మూలాలు

సహనం వందే, అమెరికా: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాకు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. ఆయన భార్య శివానికి భారతీయ మూలాలు ఉండటమే దీనికి కారణం. తన కొడుకు పేరు వెల్లడించడంతో మస్క్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తన భాగస్వామి సగం భారతీయురాలని… అందుకే తన కొడుకు పేరు శేఖర్ అని పెట్టామని మస్క్ బహిరంగంగా చెప్పడం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు….

Read More
Temple for Aliens

గ్రహాంతరవాసికి గుడి – ఇది తమిళనాడులో వింత!

సహనం వందే, తమిళనాడు:దేశంలో దేవాలయాలెన్నో చూశాం కానీ తమిళనాడులోని సేలంలో ఒక విచిత్రమైన గుడి వెలిసింది, ఇందులో ఏకంగా గ్రహాంతరవాసి (ఏలియన్) విగ్రహం ప్రతిష్టించారు. మల్లామూపంపట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తికి కలలో కనిపించిన నల్లని గ్రహాంతరవాసిని దేవతగా భావించి భూమికి 11 అడుగుల లోతులో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివుడు సృష్టించిన తొలి దేవత ఇదేనని… ఈ విగ్రహం భక్తులను, ప్రపంచాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందని లోగనాథన్ ప్రచారం చేస్తున్నాడు. ఈ వింత ఆలయ…

Read More
LIC hands of Adani & Ambani

ఇద్దరి గుప్పిట్లోకి సామాన్యుడి ‘లైఫ్’ – ఆదానీ, అంబానీ కాళ్ల దగ్గర ప్రజల సొమ్ము

సహనం వందే, న్యూఢిల్లీ: కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు…

Read More
Diabetes

డయాబెటిస్… డోంట్ వర్రీస్ – అనవసర అపోహలతో ఆరోగ్య సమస్యలు

సహనం వందే, హైదరాబాద్: డయాబెటిస్ అంటేనే చాలామంది భయపడే పరిస్థితి. ముఖ్యంగా దీని చుట్టూ అల్లుకున్న అపోహలు మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ‘పంచదార తింటేనే డయాబెటిస్ వస్తుంది’ అనేది చాలా మందిలో ఉన్న బలమైన నమ్మకం. నిజానికి ఇది పూర్తి నిజం కాదు. టైప్-2 డయాబెటిస్ అనేది జన్యువులు, ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి వాటి కలయిక వల్ల వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు నేరుగా డయాబెటిస్‌ను కలిగించకపోయినా… అవి బరువు…

Read More
Sandeep Sandilya IPS

‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…

Read More
ED Rides on Medical Colleges

మెడికల్ కాలేజీలపై ఈడీ దెబ్బ- దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో దాడులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల సంఖ్య పెంపు కోసం ఎన్‌ఎంసీలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు కోట్లకు కోట్లు లంచం తీసుకున్నారన్న అనుమానంతో గురువారం ఈడీ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద వైద్య విద్యా సామ్రాజ్యాలు ఈ దాడుల్లో చిక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌మనీ…

Read More
Billionaires Leaves India

దేశం విడిచిపోతున్న ధనలక్ష్మి – విదేశాలకు వెళ్లిపోతున్న బిలియనీర్లు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు…

Read More
Chennai-Based Visa Scam Exposed

వీసమెత్తు పనికిరానివారికి వీసా – అమెరికాలో హైదరాబాద్ పరువు గంగపాలు

సహనం వందే, హైదరాబాద్/చెన్నై: అమెరికా వెళ్లేందుకు తీసుకునే వీసా ప్రక్రియలో భారీగా మోసాలు జరిగాయని ఒక దౌత్యవేత్త సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థలోని అక్రమాలను ఒక అమెరికన్-భారతీయ దౌత్యవేత్త మహ్వాష్ సిద్ధిఖీ బట్టబయలు చేశారు. వీసాల కోసం వచ్చే దరఖాస్తులలో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు నకిలీవి అని… ఈ వ్యవస్థ ఒక కుంభకోణంగా మారిందని మహ్వాష్ సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేనివారు, నకిలీ…

Read More
One Dollar reaches Rs.89.48

రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?

సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…

Read More
Uranium in Mothers' Milk in Bihar

తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు

సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….

Read More
IT Jobs Joru

ఐటీ జోరు… ఎంబీఏ బేజారు – ఇండియా స్కిల్స్ రిపోర్ట్ – 2026 వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: నిజం మాట్లాడుకుందాం! జాబ్‌ మార్కెట్‌లో ఇప్పటికీ డిమాండ్ అంటే అది కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిగ్రీలకే ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఏం చెబుతోందంటే… సీఎస్‌ గ్రాడ్యుయేట్లకు 80 శాతం, ఐటీ గ్రాడ్యుయేట్లకు 78 శాతం ఉద్యోగావకాశాలున్నాయి. అంటే నువ్వు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వైపు అడుగులేస్తే నీ కెరీర్‌కి ఢోకా లేనట్టే! కంపెనీలు ఇప్పుడు కోడింగ్‌కి పరిమితమయ్యే టాలెంట్‌ని కాదు… ఇంజినీరింగ్‌తో పాటు…

Read More
Dalit IAS Santosh Verma comments on Reservations

దళిత ఐఏఎస్ బ్రాహ్మణులకు సవాల్ – పెళ్లి పీటలెక్కేవరకు రిజర్వేషన్లు మస్ట్

సహనం వందే, భోపాల్: రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన…

Read More
Billionaires Brothers Nithin Chethan $570 Million Settlement by Supreme Court

వేల కోట్లు మోసం… కోర్టు అభయం – 13 వేల కోట్ల మోసకారులకు సుప్రీం బిగ్ ఆఫర్

సహనం వందే, న్యూఢిల్లీ: బ్యాంకులను ముంచిన బిలియనీర్ సోదరులు నితిన్, చేతన్ సందేసరాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. దాదాపు రూ. 13 వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో దేశం విడిచి పారిపోయిన నితిన్, చేతన్ ల పై సుప్రీంకోర్టు వేసిన బ్రేక్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వేల కోట్లు కొల్లగొట్టిన వారికి అత్యున్నత న్యాయస్థానం ఊరటనిస్తూ మొత్తం అప్పులో మూడో వంతు చెల్లిస్తే క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం…

Read More
Sisters/Women in Politics

వారసుడిదే పీఠం… ఆడబిడ్డ శోకం – రాజకీయ మంటల్లో ఆడకూతురు ఆగమాగం

సహనం వందే, హైదరాబాద్:రాజకీయ చదరంగంలో ఎప్పుడూ బలిపశువులు అయ్యేది ఆడబిడ్డ అనే చేదు నిజం మరోసారి బయటపడింది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయడమే కాదు అక్కడి అతిపెద్ద రాజకీయ కుటుంబమైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో కూడా చిచ్చు రేపాయి. రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తే… ఆ ఓటమికి కారణం ఎవరని ప్రశ్నించిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి…

Read More
16th Finance Commission Report

దక్షిణాది వాటాపై మళ్లీ కుట్ర – కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

సహనం వందే, హైదరాబాద్:16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగరియా తన నివేదికను గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీని ఈ నివేదిక నిర్ణయించనుంది. కీలకమైన ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయకుండా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిపై అప్పుడే తీవ్ర ఆందోళన మొదలైంది. కేంద్ర నిధుల పంపిణీ పాత పద్ధతిలోనే…

Read More
Doctor Arrested for Fake Currency Printing

డాక్టర్ ప్లాన్… నోట్ల స్కామ్ – ప్రభుత్వ వైద్యుడి సిగ్గుమాలిన నిర్వాకం

సహనం వందే, మధ్యప్రదేశ్:ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ ఏకంగా నకిలీ నోట్ల రాకెట్‌కు హెడ్‌గా మారిపోయాడు! మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ కుంభకోణం వెనుక అసలు కుట్ర ఖండ్వా జైలు గోడల మధ్యే జరిగింది. ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేసిన ప్రతీక్ నవ్లాఖే అనే ఘనాపాఠీ కోట్లాది రూపాయల మోసంలో జైలుకు వెళ్లాడు. అక్కడే అతనికి పాత నేరగాళ్లతో స్నేహం కుదిరింది. జైలు నుంచి బయటకు రాగానే వీరంతా కలిసి మళ్లీ అక్రమ దందా మొదలుపెట్టారు. ఈ నేరగాళ్లంతా…

Read More
New Labor Laws

కొత్త చట్టం… బానిసత్వం – కార్మికుల 8 గంటల పని పరిమితి ఎత్తివేత

సహనం వందే, న్యూఢిల్లీ:యువతి యువకుల్లారా మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే బాగా పనిచేయాలి. అలా చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు కుటుంబంతో గడిపే సమయం ఉండదు. ఇప్పటివరకు రోజుకు 8 గంటలున్న పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటల వరకు పెంచుకునేలా సవరణలు చేసింది. హైదరాబాదు లాంటి చోట్ల 12 గంటలు పని చేసిన తర్వాత ట్రాఫిక్ లో రెండు మూడు గంటలు పోతుంది. అంటే రోజుకు మీరు 15…

Read More
Udayanidhi Stalin Comments on Sanskrit Language

‘సంస్కృతం చచ్చిపోయిన భాష’ – తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అటాక్

సహనం వందే, తమిళనాడు:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళ భాషను పక్కన పెట్టి సంస్కృతానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సంస్కృతం చచ్చిపోయిన భాష (డెడ్ లాంగ్వేజ్) అంటూ వ్యాఖ్యానించి, సంచలనం సృష్టించారు. ‘మీరు తమిళ భాషను ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. కానీ మా విద్యార్థులు తమిళం చదవకుండా ఉండటానికి హిందీని, సంస్కృతాన్ని రుద్దుతారు. ఇది ఎంతవరకు న్యాయం?’…

Read More

ఊరు పొమ్మంది… సర్వే రమ్మంది – వచ్చే ఏడాది భారీ సర్వేకు కేంద్రం ఏర్పాట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ వలస సర్వే జరగబోతోంది. గతంలో కేవలం ఎంత మంది వలస వెళ్లారనే గణాంకాలకే పరిమితమైన ఈ సర్వే… ఇకపై వలస కార్మికుల జీవిత నాణ్యతను పూర్తిగా తెలుసుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు (2007-08) జరుగుతున్న ఈ అధ్యయనం వలస కార్మికుల బతుకు బాగుపడాలనే సంకల్పంతో రూపొందుతోంది. ఆరు నెలలు…

Read More

ఎన్నికల సంఘంతో కాంగ్రెస్ పోరాటం – వచ్చే నెల ఢిల్లీలో భారీ ర్యాలీ

సహనం వందే, న్యూఢిల్లీ:బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్మధనంలో ఉండిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం నిర్వాకమేనని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సంగతి తేల్చాలని… పాలక పక్షం పట్ల అది వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల…

Read More

ఏఐని నమ్మితే నట్టేటే – సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్

సహనం వందే, అమెరికా:ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తుంటే… గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ మాత్రం దాన్ని అంతగా నమ్మొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. ‘ఏఐ అందించే సమాచారాన్ని కళ్లు మూసుకుని నమ్మొద్దు’ అని ఆయన వినియోగదారులకు సూచించడంపై టెక్నాలజీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ తప్పులు చేస్తున్నాయని… వాటిని కేవలం ఒక సమాచార వనరుగా మాత్రమే పరిగణించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐపైనే…

Read More

ల్యాబ్ పా’పాలు’… కృత్రిమ పాలు తయారు చేస్తున్న కంపెనీలు

సహనం వందే, అమెరికా:పాల పరిశ్రమను కుదిపేసే కొత్త విధానం ఒకటి అమెరికాలో మొదలైంది. ల్యాబ్లో కణాలతో పాలు తయారు చేస్తున్నారు. వీటిని నిజమైన పాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నా ఆరోగ్యం దృష్ట్యా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఆవు గడ్డి తిని, జీర్ణం చేసుకొని ఇచ్చే పాలలో ఉండే పోషకాలు… కృత్రిమంగా తయారైన ల్యాబ్ పాలల్లో ఉండవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆవు పాలు తాగితే శరీరం బలపడుతుంది… కానీ ల్యాబ్ పాలు తాగితే ఏమవుతుందో ఎవరూ ఖచ్చితంగా…

Read More

వ్యూహం లేక మహా’ఓటమి’ – బీ’హోర్’లో ఆర్జేడీ, కాంగ్రెస్ బలహీన పోరాటం

సహనం వందే, పాట్నా:గెలుపులో వ్యూహాలు మాత్రమే ఉంటాయి. వీటిని వదిలేసి మిగిలిన విషయాలు ఎంత చెప్పుకున్నా వృధానే. ఎన్నికల సంగ్రామంలో వ్యూహం లేకపోతే విజయం దక్కదని అందరికీ తెలుసు. కానీ బీహార్ మహా కూటమి నేతలకు మాత్రం ఇది బుర్రకెక్కలేదు. ఓట్ల చోరీ… ఇతర పార్టీల ఓట్ల చీలిక వల్ల ఓడిపోయామని చెప్పుకుంటున్నప్పటికీ… అవతలిపక్షం వాళ్లకి అవన్నీ వ్యూహాల కిందే లెక్క. ఆ వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ నాయకులు విజయం కోసం అస్త్రశస్త్రాలు సంధించారు. దీంతో బీహార్…

Read More

అడుగు ‘గుండె’నడుగు – గుండె ఆరోగ్యానికి సింగిల్ డోస్ నడక బెస్ట్

సహనం వందే, హైదరాబాద్:ప్రతిరోజూ ఉదయం అడుగులు లెక్కపెడుతున్నారా? పది వేల అడుగులు దాటాయా లేదా అని ఫోన్లలో పదే పదే చూసుకుంటున్నారా? అయితే మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే మీరు నడిచే విధానం మారాలి. కేవలం అడుగుల సంఖ్య పెరిగితే చాలదు… మీరు నడిచే తీరు ఆరోగ్యానికి కీలకం. ఇన్నాళ్లుగా అడుగులు లెక్కపెట్టిన మనం… ఇప్పుడు ఆ అడుగులను ఎలా వేస్తున్నాం అన్న దానిపై దృష్టి పెట్టాలని తాజా అంతర్జాతీయ పరిశోధన కరాఖండిగా తేల్చి చెప్పింది….

Read More

జగన్ దారి తేజస్వి బికారి – ఆంధ్రప్రదేశ్ వైసీపీ పరిస్థితి బీహార్ లో రిపీట్

సహనం వందే, పాట్నా:రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. అభిమానం పీక్స్ కు చేరితే ఎన్నికల ఫలితం ‘వార్ వన్ సైడ్’ వలే మారిపోతుంది. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తగిలిన గట్టి షాక్‌ ఇప్పుడు బీహార్‌లో రిపీట్ అయ్యింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్… ఎన్డీఏ కూటమి ధాటికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సరిగ్గా అలాంటి తీర్పు ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని…

Read More

బీహార్ ఫలితాలపై ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనం

సహనం వందే, అమెరికా:బీహార్ ఫలితాలపై ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్ న్యూస్ పేపర్ ‘న్యూయార్క్ టైమ్స్‘ శుక్రవారం సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీకి… ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు రావడంపై ‘న్యూయార్క్ టైమ్స్’ విమర్శనాత్మకంగా విశ్లేషించింది. ఆ కథనం సారాంశ ఏమిటో పరిశీలిద్దాం. (న్యూయార్క్ టైమ్స్ రాసిన స్టోరీ ఇక్కడున్న లింకులో  https://nyti.ms/4r7fC5J చూడొచ్చు) భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పాలక కూటమి…

Read More

‘ఐఐటీ’యన్ కోసం కదిలొచ్చిన గూగుల్ – గంటలో పాస్ పోర్ట్.. ప్రైవేట్ జెట్లో అమెరికాకు

సహనం వందే, పాట్నా:సాధారణంగా విద్యార్థులు ఇంటర్నెట్‌లో కాలక్షేపం చేస్తారు. కానీ బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ఇందుకు భిన్నం. ఐఐటీ మణిపూర్‌లో చదువుతున్న ఈ యువకుడు… ఏకంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ పైనే దృష్టి పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే! తన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 53 సెకన్ల పాటు గూగుల్‌ను స్తంభింపజేసి… ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎక్కడికక్కడ కూర్చున్న గూగుల్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా ఈ అనూహ్యమైన హ్యాక్‌కు కారణం…

Read More

ఏఐ మోజు… లైఫ్ క్లోజ్ – యూజర్ డేటా దోపిడీ!

సహనం వందే, అమెరికా:తమ కొత్త ఏఐ సాధనం జెమినిని అడ్డుపెట్టుకుని యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను, రహస్య సంభాషణలను గుట్టుగా దొంగిలిస్తోందంటూ అమెరికాలో గూగుల్ సంస్థపై దావా దాఖలైంది. మనం స్నేహితులతో షేర్ చేసుకునే ప్రతి చిన్న మాట… వ్యాపార రహస్యాలు దాగి ఉన్న ప్రతి ఈమెయిల్… పంపే ప్రతి ఫోటో… పత్రం… అన్నీ గూగుల్ నియంత్రణలో ఉన్న ఈ జెమిని ఏఐకి అందుబాటులోకి వెళ్లిపోవడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ప్రైవసీకి…

Read More

పోరాడి ఓడిన సివిల్స్ యోధుడు – దశాబ్ద కాలపు ప్రయాణం

సహనం వందే, న్యూఢిల్లీ:ఐఏఎస్ కావాలనేది లక్షలాది మంది యువత కల. అయితే ఆ కల కోసం ఒక దశాబ్దానికి పైగా ఒంటరి పోరాటం చేసిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఎంతోమంది హృదయాలను కదిలిస్తోంది. కునాల్ ఆర్ విరుల్కార్ అనే అభ్యర్థి ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్షలో విజయం సాధించడానికి శ్రమించారు. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన ప్రయాణం 2012లో మొదలైంది. 7 సార్లు ప్రిలిమ్స్ అడ్డంకిని దాటి మెయిన్స్ వరకు చేరుకున్నారు. 5…

Read More

నైట్ డ్యూటీ… డబుల్ శాలరీ – ఉత్తరప్రదేశ్ మహిళలకు ప్రత్యేక సౌకర్యం

సహనం వందే, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఇకపై మహిళలు కూడా రాత్రి వేళల్లో పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం… మహిళలు ఇక నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ వెసులుబాటు ప్రమాదకరమైన పరిశ్రమల్లోని 29 రకాల పనులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయంలో మహిళల అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం…

Read More

‘ఎగ్జిట్’ నాటకం… వెనుక కుతంత్రం – మాయాజాలం కాదు… మహా మోసం

సహనం వందే, హైదరాబాద్:ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠను అమాంతం పెంచే ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే తీర్పు కాదు. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన అంకెల జూదం. వీటి ఉద్దేశం.. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు తమ ఆర్థిక వ్యూహాలను అమలు చేసుకోవడమే. అంతేకాదు కౌంటింగ్‌కు ముందు తమ ప్రేక్షకులను, పాఠకులను నిలుపుకునేందుకు మీడియాకు పనికివస్తాయి. అందుకే దీనిని కేవలం ఉత్కంఠ కోసమే అనుకుంటే పొరపాటే. గోడ దూకే నాయకులకు…

Read More

టెర్రరిజం… ఢిల్లీ & హైదరాబాద్ – ఈ రెండు నగరాలే కేంద్రాలుగా ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశ భద్రతకు ఏళ్లుగా ఒకే రకమైన ముప్పు పొంచి ఉంది. అది ఉగ్రవాదం. 2000వ సంవత్సరంలో దేశ రాజధాని ఎర్రకోటపై లష్కరే తోయిబా కాల్పులు జరిపింది. ఢిల్లీ పోలీసులు పాకిస్తానీ ఉగ్రవాది అష్ఫాక్ అహ్మద్‌ను పట్టుకున్న నాటి నుంచి దేశంలో ఐఎస్ఐ విషపు కోరలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ప్రపంచానికి తెలిసిందే. పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం, హైదరాబాద్ పాతబస్తీ జిహాదీ కార్యకలాపాలకు, నకిలీ నోట్లు, పేలుడు పదార్థాలు దాచడానికి ప్రధాన కేంద్రాలుగా…

Read More

ఎగ్జిట్ హైప్… రిజల్ట్ డౌట్ – బీహార్ లో కమలం జోరు… కథ వేరు

సహనం వందే, పాట్నా:బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొన్న ఏకపక్ష అంచనాలు విమర్శలకు తావిస్తున్నాయి. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా మొత్తం తొమ్మిది ప్రముఖ సర్వే సంస్థలు బీహార్‌లో ఎన్డీయేదే తిరుగులేని అధికారం అని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ అంచనాల ప్రకారం సరాసరి ఎన్డీయే కూటమి సుమారు 157 స్థానాలు దక్కించుకుంటుంది. అంటే అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 122 స్థానాల మెజారిటీని చాలా తేలికగా దాటేస్తుందన్న మాట….

Read More

బీహార్ ఎన్నికల్లో ఎర్రకోట పేలుళ్లు – ఢిల్లీ ఉద్రిక్తతతో దేశ వ్యాప్తంగా అలర్ట్

సహనం వందే, న్యూఢిల్లీ/పాట్నా:బీహార్ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన ఎన్నికల సమయంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిన బీహార్‌లో… ఈ పేలుడు ప్రభావం రెండో దశ ఓటర్లలో భయాన్ని నింపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు….

Read More

‘లక్ష’ల్లో ఆశ… ‘వంద’తో నిరాశ – భారత్ లో మస్క్ టెస్లా ఆశలు మటాష్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్‌లో టెస్లా వాహనాల విక్రయాలు చూస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. టెస్లాను భారత్‌కు తీసుకొస్తే లక్షల్లో కార్లు అమ్ముడవుతాయని ఎలాన్ మస్క్ పెట్టుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. అక్టోబర్‌లో టెస్లా అమ్మింది కేవలం 40 వాహనాలు మాత్రమే! సెప్టెంబర్‌లో అమ్ముడైన 64 వాహనాలతో పోలిస్తే ఇది ఏకంగా 37% పతనం. జూలై నుంచి ఇప్పటివరకు అమ్మిన మొత్తం కార్లు 144 మాత్రమే. కొన్ని వందల ఆర్డర్లతో టెస్లా చేస్తున్న ఈ మౌన ప్రదర్శన చూస్తుంటే దేశీయ…

Read More

బీహార్ ఎన్నికల్లో అమ్మాయిల ఎర – ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ లీక్స్

సహనం వందే, పాట్నా:ఒకవైపు బీహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు తెరవెనుక కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న దారుణాలు దేశాన్ని కుదిపేశాయి! ఎన్నికల సమయంలో లాబీయింగ్ కోసం… పెద్ద పెద్ద నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అమ్మాయిలను సరఫరా చేయడం నివ్వెరపరిచింది. ప్రముఖ జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ బయటపెట్టిన రహస్యాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు తమ విలాసాల కోసం ఏకంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారట!…

Read More

జైలు పాలవుతున్న జస్టిస్ – నేరం నిరూపితం కాకుంటే జైల్లోనే జీవితం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ న్యాయం కళ్ల గంతలు కట్టుకుని ఉందంటే బహుశా ఇదేనేమో! దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన మాటలు ఇవి. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ స్వయంగా విడుదల చేసిన నివేదిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. మన జైళ్లలో మగ్గుతున్న మొత్తం ఖైదీల్లో 70 శాతం మందికి పైగా ఇంకా అండర్‌ట్రయల్స్‌ (నేరం రుజువు కానివారు) కావడం వ్యవస్థకు అద్దం పడుతోంది. ఎంతోమంది పౌరులు దోషులుగా తేలకముందే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటే న్యాయం…

Read More

లీవ్ అడిగితే లెక్చర్- ఆఫీసుల్లో బాసుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఒక రెడిట్ పోస్ట్ ఇప్పుడు భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో అగ్గి రాజేసింది. అత్యవసరం అని లీవ్ అడిగితే… జపాన్ మేనేజర్ ఆప్యాయంగా పలకరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అంటూ ప్రేమగా సెలవు మంజూరు చేశాడు. కానీ మన భారతీయ బాస్ ఎలా స్పందించారో తెలుసా? ‘నువ్వు ఎక్కువగా సెలవులు పెడుతున్నావు. నీ పని తీరుపై మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. సరేలే కానీ ఈసారికి సెలవు ఆమోదించాను… అయితే ఫోన్లో, మెయిల్‌లో అందుబాటులో ఉండు’ అని…

Read More

ఆకలిపై షాట్… షుగర్ ఔట్ – బరువుపై అమెరికా ఫార్మా కంపెనీ బ్రహ్మాస్తం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్‌లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్…

Read More

క్రికెట్ క్వీన్స్… నేషన్ రన్స్ – ప్రపంచ కప్ తో పెరిగిన మహిళా క్రికెట్‌ క్రేజ్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం ఒక స్ఫూర్తి తరంగం. ఈ నెల మొదటి వారంలో మహిళా జట్టు కప్పు కొట్టిన క్షణం దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలను మైదానాల్లోకి పరిగెత్తించింది. గత కొన్నేళ్లుగా ఆడవాళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపు అవుతోంది. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ఎక్కడ చూసినా బ్యాట్ పట్టిన ఆడపిల్లలే కనిపిస్తున్నారు. ఈ క్రీడా విప్లవం…

Read More

దళిత్ రాక్స్… బీహార్ షేక్స్! – బీ’హోర్’లో ఓటింగ్ సునామీ!

సహనం వందే, పాట్నా:మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీహారులో పల్లెల నుంచి పట్నాల వరకు ఒక అద్భుతం జరిగింది. ఏడు దశాబ్దాల బీహార్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం చివరి బ్యాలెట్ పడే సమయానికి మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక శాతం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని 2020 పోలింగ్‌తో పోల్చి చూసినప్పుడు… మొదటి…

Read More

రక్తం కోరిన రాజ్యం – సుడాన్‌ను గడగడలాడిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్

సహనం వందే, సుడాన్:సుడాన్‌ను గడగడలాడిస్తున్న పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) క్రూరత్వం మరోసారి ప్రపంచానికి బహిర్గతమైంది. గత నెలలో ఎల్‌-ఫాషర్ నగరంలో జరిగిన భయంకరమైన మారణకాండ వివరాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ దాడిలో 2 వేల మందికి పైగా పౌరులు చనిపోయి ఉండవచ్చని అంచనా. ‘చూడండి… ఇదే మా పని… ఇదే జెనోసైడ్’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు తొమ్మిది శవాల పక్కనుంచి వెళ్తూ ఉల్లాసంగా నవ్వుతూ వీడియోలు తీయడం వారి కర్కశత్వానికి పరాకాష్ట. యుద్ధ…

Read More

‘జుకర్’ జూదం… లక్ష కోట్ల మోసం – ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మోసపు ప్రకటనలు

సహనం వందే, హైదరాబాద్:మెటా అధినేత జుకర్ బర్గ్ ప్రపంచాన్ని లూటీ చేస్తున్నాడు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్ మీడియాల్లో మోసపూరిత ప్రకటనలను అనుమతించడం ద్వారా ఏడాదికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు రహస్య నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ ప్రకటనలు నకిలీ ఇ-కామర్స్ పథకాలు, అక్రమ పెట్టుబడి స్కీములు, అక్రమ ఆన్‌లైన్ కేసినోలు, నిషేధిత వైద్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినవి. అత్యంత విశ్వసనీయ నివేదికల ప్రకారం… 2024 నాటికి మెటా తన మొత్తం వార్షిక ఆదాయంలో…

Read More

బీ’హోర్’లో కుబేరులు – వెయ్యి మంది అభ్యర్థులు కోటీశ్వరులే

సహనం వందే, బీహార్:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి డబ్బు, పేదరికం మధ్య భారీ అంతరాన్ని చూపించాయి. మొత్తం 243 స్థానాలకు 2,600 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… వీరి సగటు ఆస్తి విలువ 2020తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 2020 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.72 కోట్లు ఉండగా… 2025లో ఇది రూ. 3.35 కోట్లకు చేరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 42 శాతం (1081 మంది) కోటీశ్వరులే ఉండటం ఎన్నికల ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది….

Read More

‘దృశ్యం’ రివర్స్ – భార్య, ప్రియుడి క్రూరత్వం

సహనం వందే, అహ్మదాబాద్‌:దృశ్యం సినిమాను తలపించే అత్యంత క్రూరమైన హత్యోదంతం అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సరిగ్గా ఏడాది క్రితం అదృశ్యమైన 35 ఏళ్ల సమీర్ అన్సారీ అనే వ్యక్తి అస్థిపంజరం మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో బయటపడింది. అతడి ఇంటి కిచెన్ ఫ్లోర్ కింద శవం లభ్యమైంది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. వివాహేతర సంబంధంపై భర్త నిలదీయడంతో అతనిని అడ్డు తొలగించుకోవడానికి నిందితులు పక్కా…

Read More

భజన్ రాక్… ‘జెన్ జెడ్’ కిరాక్ – ఇండియాలో భక్తికి యువతరం మోడ్రన్ టచ్

సహనం వందే, ముంబై:యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్…

Read More

రోడ్లపై నరబలి – రహదారి ప్రమాదాల్లో సామూహిక ఊచకోత

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ రోడ్లు మరణం మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కేవలం యాక్సిడెంట్లుగా పరిగణించలేం. ఇవి వేగంగా వాహనాలు నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్లక్ష్యపు హత్యలే. ప్రతిరోజూ సగటున 420 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రోడ్ల మీద చనిపోయారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు…

Read More

రీల్స్ మత్తు… మోడీ ఎత్తు – 21 శతాబ్దపు మత్తు పదార్థం ‘రీల్స్’

సహనం వందే, హైదరాబాద్:బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తన విమర్శల తూటాలను సంధించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ… దేశంలోని యువతను సామాజిక మాధ్యమాల ‘రీల్స్’ మత్తులో ముంచేసి ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు పట్టించుకోకుండా చేయాలని మోడీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ రీల్స్ మత్తు యువతను బానిసత్వం వైపు నెడుతోందని… ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో టెక్నాలజీని…

Read More

క్రికెట్ క్వీన్స్… ప్రైజ్ మనీ అదుర్స్ – ప్రపంచ కప్ విజయంతో రూ. 90 కోట్ల ప్రైజ్

సహనం వందే, న్యూఢిల్లీ:క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసి భారత నారీశక్తి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో ఈ చరిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. దేశం గర్వించేలా చేసిన ఈ క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల వర్షం… కోట్లు కురిపిస్తున్న బీసీసీఐవిశ్వవిజేతగా…

Read More

నేతల లూటీ… ఏఐ లాఠీ – రాజకీయ అవినీతిని వెలికితీసేలా కొత్త ఫీచర్

సహనం వందే, హైదరాబాద్:దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు….

Read More

ముస్లిం ఓట్లు… బీజేపీకి సీట్లు – బిహార్ ఎన్నికల్లో ఓవైసీ శిఖండి పాత్ర

సహనం వందే, పాట్నా:బిహార్ ఎన్నికల రాజకీయాలు అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంతో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం పోటీ పడడం పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం కలిగించింది. మహాకూటమి ప్రధానంగా ఆధారపడిన ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారానే ఈ ప్రమాదం ఏర్పడుతోంది. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల ఐదు సీట్లు కోల్పోయిన మహాకూటమి… ఇప్పుడు 64 సీట్లకు…

Read More

లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

సహనం వందే, హైదరాబాద్:డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ…

Read More

ఏఐ ఉండగా డాక్టర్ దండగ – తీరికలేని మానవ వైద్యులతో రోగుల ఇబ్బంది

సహనం వందే, న్యూయార్క్:ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు… ఎప్పుడు వస్తారో తెలియదు… ఒకవేళ ఉన్నా బిజీ బిజీగా ఉంటారు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ అంటూ వెళతారు. దీంతో రోగులు గంటల తరబడి డాక్టర్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లోనైతే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రోగులందరినీ సకాలంలో చూసే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ చాట్…

Read More

ఉగ్రమరణం స్వర్గలోకం – మసూద్ ఆధ్వర్యంలో మహిళా జిహాదీ బ్రిగేడ్‌

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడ్డి విరిగినా ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కొత్త కుట్రకు తెర లేపాడు. తన ఉగ్ర ఎజెండాను కొనసాగించేందుకు ఏకంగా మహిళలనే జిహాదీ బ్రిగేడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యూహం రూపొందుతోంది. పాకిస్తాన్ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఈ ప్రమాదకర కుట్ర చేయడం అసాధ్యం. నిషేధించిన సంస్థలంటూ పదే పదే ప్రపంచానికి…

Read More

రెండేళ్ల ప్రేమ ఐదేళ్ల నరకం – ఒక యువతి కన్నీటి గాధ

సహనం వందే, ముంబై:29 ఏళ్ల ముంబై యువతి గుండెలు బద్దలు చేసిన ఒక విషాద కథ ఇది. రెండేళ్ల పాటు ఇద్దరూ కలిసి మెలిసి డేటింగ్ చేసి ఒకరికొకరు ప్రపంచంగా బతికిన ప్రేమ కథ. పెళ్లైన ఐదేళ్ల తర్వాత పచ్చి నరకంగా మారింది. మొదట్లో ఆమెకు తన భర్తంటే పిచ్చి ఆరాధన. అర్థవంతమైన మాటలు, ఆదరణ, సొంతంగా ఎదిగిన వ్యక్తిత్వం చూసి తల్లిదండ్రుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె కళ్లల్లో కన్నీళ్లు…

Read More

5జీ భ్రమ… 4జీ కర్మ – 25 రెట్లు ఉండాల్సిన సామర్థ్యం ఢమాల్

సహనం వందే, న్యూఢిల్లీ:మొబైల్ స్క్రీన్ పై 5జీ గుర్తు కనిపించిందంటే రాకెట్ వేగంతో నెట్‌వర్క్‌ వచ్చేసినట్టేనని భ్రమ పడతాం. కానీ నెట్‌వర్క్‌ కంపెనీలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. ఒక నిమిషంలో 18 హై డెఫినిషన్ సినిమాలు డౌన్ లోడ్ అవుతుందని ఊరించారు. కానీ తాజాగా జరిగిన పరిశోధనలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. 5జీ నెట్‌వర్క్‌ 40 శాతం 4జీ నెట్‌వర్క్‌నే చూపిస్తోందని తేలింది. ఈ మోసాన్ని ఇకనైనా ప్రశ్నించాలి. 5జీ 25 రెట్ల…

Read More

ఏఐ చాట్… స్మశానానికి రూట్ – మెంటలెక్కిస్తున్న చాట్‌జీపీటీ

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా కనిపించే ఏఐ చాట్‌బాట్లు ఇప్పుడు వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌జీపీటీని తయారుచేసిన ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా బయటపెట్టిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ వినియోగదారులలో వారానికి దాదాపు 0.07 శాతం మంది పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు గురవుతున్నారని సంస్థ వెల్లడించింది. ఈ శాతం చిన్నదే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నందున… ఈ లెక్క లక్షల్లో…

Read More

అమెజాన్‌లో 30,000 మంది ఔట్- నేటి నుంచి భారీగా ఉద్యోగాల ఊచకోత

సహనం వందే, న్యూఢిల్లీ:నేటి (మంగళవారం) నుంచి అమెజాన్‌లో మరోసారి భారీగా ఉద్యోగాల తొలగింపు మొదలుకానుంది. ఏకంగా 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి కంపెనీ సిద్ధమైంది. కరోనా సమయంలో అధికంగా నియామకాలు చేపట్టిన అమెజాన్… ఇప్పుడు ఖర్చులను కట్టడి చేసే పేరుతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఉంటే… అందులో కార్పొరేట్ సిబ్బంది 3.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు…

Read More

యువత మౌనం వెనుక మర్మం! – జెన్ జడ్ నిశ్శబ్దం… వీధుల్లోకి రాని నేటితరం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో దాదాపు 37 కోట్ల మంది జెన్ జడ్ యువత ఉంది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో నిత్యం అనుసంధానమై ఉన్న ఈ శక్తిమంతమైన తరం… దేశంలో ఉన్న అవినీతి, అసమానతలు, రాజకీయ గందరగోళంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. కానీ వీధుల్లోకి వచ్చి గళమెత్తడానికి మాత్రం వెనుకాడుతోంది. దేశద్రోహం ముద్ర పడుతుందనే భయం, కుల, ప్రాంతీయ విభజనలు, నిరుద్యోగంతో కూడిన ఆర్థిక ఒత్తిళ్లు, మార్పు అసాధ్యమనే నిరాశ… నేటి తరాన్ని నిశ్శబ్దంగా ఉంచుతున్నాయి….

Read More

అతిథి దేవో… భద్రత లేదో – ఇండోర్‌ లో విదేశీ మహిళా క్రికెటర్లకు వేధింపులు

సహనం వందే, ఇండోర్:క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ మహిళా క్రీడాకారులకు భద్రత కరువైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళా ప్రపంచకప్ సందర్భంగా ఇండోర్‌ లో బస చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను ఓ మతిలేని వ్యక్తి వేధించడం దేశంలో మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హోటల్ నుంచి ఓ…

Read More

అవినీతి మంటల్లో బస్సు ప్రయాణం – నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి బస్సులు

సహనం వందే, హైదరాబాద్:కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో 19 మంది మాడి మసైపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ పొందిన ఈ వాహనాన్ని స్లీపర్ బస్సుగా మార్చి రవాణా నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన వైనం బయటపడింది. 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించిన ఈ బస్సు 2023లో డయ్యూ డామన్‌లో ఎన్ఓసీతో మరో రిజిస్ట్రేషన్ పొంది నేషనల్ పర్మిట్ సాకుతో రోడ్లపై దూసుకెళ్లింది. ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్…

Read More

ట్రంప్ బ్రాండ్… ‘రియల్’ ట్రెండ్ – భారత మార్కెట్లో ట్రంప్ ఎస్టేట్ మోజు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌తో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు భారత్ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా మారింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (గూర్గావ్)లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు లగ్జరీ ప్రాజెక్టులతో పాటు… ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకపేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 63 అంతస్తులతో సుమారు రూ. 3,500 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లు నిర్మాణం కానున్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ భారీ…

Read More

మార్క్సిజం… మస్కిజం – మార్క్స్, మస్క్ ల లక్ష్యం సంపద పంపిణీయే

సహనం వందే, హైదరాబాద్:కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సిద్ధాంతం, ఎలాన్ మస్క్ ఊహించిన రోబో యుగం— ఈ రెండు దృక్పథాలూ ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టి సంపద సమృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్క్స్ అందించిన ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు పని, ఎవరి అవసరానికి తగ్గట్టు సంపద పూర్తిస్థాయిలో అనుభవించడం అనే సూత్రం… మస్క్ ప్రతిపాదించిన యూనివర్సల్ హై ఇన్‌కం ఆలోచనతో ఆశ్చర్యకరంగా పోలి ఉంది. రెండు ఆలోచనల అంతిమ లక్ష్యం ఒకటే. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

అనారోగ్య దళితుడిపై అగ్రకుల దమనకాండ – ఆలయం పరిసరాల్లో మూత్రం పోశాడని ఫైర్

సహనం వందే, లక్నో:లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్..‌. దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను…

Read More

బ్రిటీషర్ల కంటే ఇస్లామీస్ డేంజర్ – యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరఖ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆయన రాజకీయ ఇస్లాంను బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదంతో పోల్చడమే కాకుండా… సనాతన ధర్మాన్ని బలహీనపరిచేందుకు దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందనే ఆరోపణలు చేశారు. గోరఖ్‌పూర్ వేదికగా యోగి సంధించిన ఈ విమర్శనాస్త్రాలు దేశ ప్రజల దృష్టిని మతపరమైన విభజనల వైపు మళ్లిస్తున్నాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. బ్రిటిష్,…

Read More

భరించలేం… బతకలేం – కొండపై నుంచి దూకిన 9వ తరగతి బాలికలు

సహనం వందే, కేరళ:కేరళలో మారుతిమల కొండపై జరిగిన దారుణం అందరి హృదయాలను పిండేస్తుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు మనసు కకావికలమై వెయ్యి అడుగుల ఎత్తున్న కొండపై నుంచి దూకగా ఒక అమ్మాయి చనిపోయింది. ఒక బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్నేహం, చదువు, కలలతో కళకళలాడాల్సిన ఆ చిన్న హృదయాలను ఆత్మహత్యకు పురిగొల్పేంతటి క్రూరమైన ఒత్తిడి, ఆవేదనను ఎవరు కలిగించారు? వారి మౌనం వెనుక దాగిన బాధే ఈ విషాదానికి…

Read More

రాముడి కోటలో లక్షల కాంతులు – 26 లక్షల దీపాలతో అయోధ్య అలంకరణ

సహనం వందే, అయోధ్య:ఈ దీపావళికి రామజన్మభూమి అయోధ్య చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఆదివారం (ఈ రోజు) సరయూ నదీ తీరంపై ఏకంగా 26 లక్షలకు పైగా దీపాలు వెలిగించి ఒకేసారి మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 20వ తేదీ వరకు జరగనున్న ఈ మహోత్సవంలో భక్తులతో మహా ఆరతి సహా మరో ఆశ్చర్యకరమైన రికార్డు నమోదు కానుంది. భక్తుల ఊహకు అందని అద్భుతం…26 లక్షలకు పైగా దీపాలు వెలిగించే ఈ దృశ్యం భక్తుల…

Read More

కిలో స్వీట్ బంగారం రేటు – శ్రేష్టమైన ‘స్వర్ణ ప్రసాదం’ ధర రూ.‌ 1.11 లక్షలు

సహనం వందే, న్యూఢిల్లీ:దీపావళి పండుగకు సాంప్రదాయ భారతీయ మిఠాయిలు తమ పాత రూపాన్ని వదిలి సరికొత్త శైలిలో మెరుస్తున్నాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన శ్రేష్ఠమైన మిఠాయిలు కేవలం రుచిని మాత్రమే కాక అపారమైన విలాసాన్ని కూడా అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ‘స్వర్ణ ప్రసాదం’, గులాబీ కాజు కత్లీ, హాజెల్‌నట్ బేసన్ లడ్డూ వంటి సృజనాత్మక రుచులతో దీపావళి సంబరాలకు ప్రత్యేక టచ్‌ ఇస్తున్నాయి. ‘లక్ష’ణమైన స్వర్ణ ప్రసాదం…సాధారణ స్వీట్ల…

Read More

‘రాజీవ్’ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) – 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు

సహనం వందే, న్యూఢిల్లీ:1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో 414 సీట్ల విజయాన్ని అందించింది కేవలం ఇందిరా గాంధీ సానుభూతి మాత్రమే కాదు… ఆ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు ఉందన్న తాజా సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీని పక్కనబెట్టి ఇందిర హత్య తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్ నాయకత్వం రహస్యంగా చేయూతనిచ్చిన వైనం ఆసక్తికరమైన రాజకీయ మలుపు. బీజేపీ పుట్టి…

Read More

కాటేస్తున్న కాలేజీలు – రేప్ సంఘటనలతో దేశం ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, న్యూఢిల్లీ:వారం రోజుల క్రితం కోల్ కతాలో మెడికో పై అత్యాచారం… ఆ సంఘటన మరువకముందే బెంగళూరులో తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థినిపై క్యాంపస్ టాయిలెట్స్ లోనే అత్యాచారం చేసిన ఘటన నివ్వెర పరుస్తుంది. అంతకుముందు ఆరు నెలల క్రితం కోల్ కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో రేప్… హత్య జరిగింది. ఇలా కాలేజీ క్యాంపస్ లు అత్యాచారాలకు నిలయాలుగా మారడంపై దేశం యావత్తు ఉలిక్కిపడింది. ఇంత జరుగుతుంటే నిందితులు మాత్రం…

Read More

వీసా బజార్‌… ఇండియా లూజర్! – ప్రపంచంలో భారత పాస్‌పోర్ట్‌ పతనం

సహనం వందే, లండన్:అంతర్జాతీయ స్థాయిలో భారత పాస్‌పోర్ట్‌ విలువ భారీగా పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఏకంగా 85వ స్థానానికి దిగజారింది. గతంలో 77వ ర్యాంకు ఉండగా..‌. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడానికి అంతర్జాతీయ స్థాయిలో సరిహద్దు నిబంధనలే కారణమని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ కన్సల్టెన్సీ నివేదించింది. 2006లో 71వ స్థానంలో ఉన్న భారత్, 2015లో 88, 2021లో 90 వంటి అత్యంత కనిష్ట స్థాయులను చవిచూసి……

Read More

కర్ణాటకలో ‘గూగుల్’ గోల – బెంగళూరులో వైజా’గూగుల్’ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి:విశాఖపట్నంలో ‘గూగుల్’ ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బెంగళూరులో ఉన్న అత్యంత దారుణమైన రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు వ్యాపార వర్గాలను విసిగించాయని… అందుకే గూగుల్ సంస్థ విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిందని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే బెంగళూరు తన వ్యాపార సౌహార్ద్రతను కోల్పోయి అంతర్జాతీయ పోటీలో…

Read More

‘కారం’తో రగిలిన కోల్ కతా – పశ్చిమబెంగాల్లో మిరప పొడితో నిరసన

సహనం వందే, కోల్ కతా:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు తెరతీశారు. దుర్గాపూర్ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను అస్త్రంగా చేసుకుని కోల్‌కతా సాల్ట్ లేక్ మెట్రో స్టేషన్ వద్ద మహిళలకు ఎర్ర మిరప పొడి ప్యాకెట్లు పంచారు. ఈ ఆపరేషన్ లాల్ మిర్చి పేరుతో చేపట్టిన…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై కేరళ టెక్కీ సూసైడ్ బాంబ్

సహనం వందే, న్యూఢిల్లీ:కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్‌లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో…

Read More

ఏ దారి ఎటు పోతుందో! – స్వదేశీ ‘మ్యాపుల్స్’ మహాద్భుతం!

సహనం వందే, హైదరాబాద్:గూగుల్‌ మ్యాప్‌కు గట్టి పోటీనిస్తూ మ్యాప్స్‌ మై ఇండియా సంస్థ రూపొందించిన ‘మ్యాపుల్స్’ యాప్‌ ఆకర్షిస్తుంది. మన రోడ్ల సంక్లిష్టతకు అనుగుణంగా తయారుచేసిన ఈ నావిగేషన్ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లతో దూసుకుపోవడమే కాకుండా గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇస్రో భాగస్వామ్యంతో ఉపగ్రహ చిత్రాల డేటాను ఉపయోగించుకోవడం ద్వారా మ్యాప్ ఖచ్చితత్వాన్ని అమాంతం పెంచింది. 13 అద్భుత ఫీచర్లు…ఇందులో 13 అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల వద్ద మూడు డైమెన్షనల్…

Read More

ఏడు అడుగులకు… అరవై లక్షలు – అబ్బాయిలకు మ్యారేజ్ బ్యూరో కండీషన్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అని మన సంప్రదాయం చెబుతోంది. కానీ‌ ఏఐ యుగంలో పెళ్లి సంబంధాలు కూడా పక్కా వ్యాపారంగా మారిపోయాయని ఒక కొత్త పరిణామం రుజువు చేస్తోంది. దేశంలో పెళ్లి సంబంధాల కోసం ఏర్పాటు అయిన నాట్(Knot) డేటింగ్ యాప్… అబ్బాయిల వార్షిక ఆదాయం కనీసం రూ. 60 లక్షలు ఉండాలని కఠిన షరతు విధించింది. అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టకుండా వివాదానికి కేంద్రంగా మారింది. సంప్రదాయ…

Read More

కులోన్మాదం… ఐపీఎస్ ఆత్మ’బలి’దానం- డీజీపీ స్థాయి అధికారిపైనే దళిత వివక్ష

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో కులం అనే విషం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి నిరూపించే దారుణ ఘటన ఇది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఒక దళిత అధికారి తన తోటి అధికారుల చేతిలో మానసిక హింసకు, జాతి వివక్షకు ఎలా బలైపోయాడో తెలిపే పచ్చి నిజం. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణం చెందడం దేశంలోని…

Read More

ప్రైవేట్ క్యాబ్… మహిళల ట్రాప్ – యూపీఐ చెల్లింపులతో లీకవుతున్న నంబర్లు

సహనం వందే, న్యూఢిల్లీ:క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఓలా, ఉబర్, ఇన్‌డ్రైవ్, రాపిడో వంటి ప్రైవేటు రవాణా యాప్‌లు ఎంత గొప్ప భద్రతా హామీలు ఇచ్చినా… డ్రైవర్ల వేధింపులు ఆ హామీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడం వల్ల మహిళల వ్యక్తిగత ఫోన్ నంబర్లు డ్రైవర్లకు లీక్ అవుతున్నాయి. దానిని అడ్డుపెట్టుకుని వారు వాట్సాప్ లేదా పేటీఎం వంటి వాటిలో అసభ్యకర సందేశాలు పంపడం… వేధించడం సమస్యగా…

Read More

ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…

Read More

కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం

సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…

Read More

మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

దళిత ‘సుప్రీం’పై దమనకాండ – ప్రధాన న్యాయమూర్తిపైనే కులోన్మాదం

సహనం వందే, న్యూఢిల్లీ:ఈ దేశంలో అత్యున్నత పదవుల్లోని బహుజన, దళిత వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. దేశ మాజీ రాష్ట్రపతి కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి… ఇద్దరూ దళితులే కావడంతో వారిపై అడుగడుగునా కులోన్మాదులు అనేక విధాలుగా మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిశోర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని…

Read More

‘రియల్’ దూకుడు… దిమ్మతిరిగే ధరలు! – దేశంలో ఉరకలేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

సహనం వందే, హైదరాబాద్:దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ…

Read More

విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

సహనం వందే, న్యూఢిల్లీ:విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే…

Read More

విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కలల మాటున కన్నీళ్ల కథభారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా…

Read More

దేశదేశాన ‘జెన్ జెడ్’ ప్రభంజనం – ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది

సహనం వందే, న్యూఢిల్లీ:మొరాకో… మడగాస్కర్… పెరూ… నేపాల్… ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశ దేశాలకు జెన్ జెడ్ ఉద్యమం ప్రభంజనంలా వ్యాపిస్తుంది. జెన్ జెడ్ తరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది. అవినీతి, అసమానతలు, అణచివేతలపై ఈ తరం గట్టిగా నినదిస్తుంది. మొరాకోలో జెడ్212 ఉద్యమం విద్య, వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని బయటపెట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల…

Read More

ఫ్యాషన్ ఉప్పు… థైరాయిడ్ ముప్పు – రాక్, పింక్ సాల్టుల్లో అయోడిన్ ఉండదు

సహనం వందే, న్యూఢిల్లీ:పప్పు… పచ్చళ్ల నుంచి నూడుల్స్… చాట్ వరకూ మన దైనందిన ఆహారంలో ఉప్పు దాగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు వినియోగం మన గుండె, కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన పరిమాణం కంటే భారతీయులు ఏకంగా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం అత్యవసరం. ఉప్పు ఎక్కువైతే ప్రాణాలకు చేటు…డబ్ల్యూహెచ్ఓ ప్రకారం……

Read More

టీసీఎస్‌ లో ఉద్యోగాల ఊచకోత – నైపుణ్యం లేదంటూ12 వేల మంది బలి

సహనం వందే, న్యూఢిల్లీ:టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) దేశ ఐటీ రంగంలో గొప్పలు చెప్పుకునే సంస్థ. కానీ ఇప్పుడు తన ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గానికి ఒడిగట్టింది. 12,000 మంది ఉద్యోగులను అంటే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని ఏడాది కాలంలో తొలగించేందుకు ఈ కార్పొరేట్ కంపెనీ కత్తి సానబెట్టింది. క్లయింట్ డిమాండ్లు, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీ అవసరాలను సాకుగా చూపుతూ మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగుల జీవితాలను చిదిమేస్తోంది. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చి సేవలందించిన…

Read More

పంట పొలాల్లో రక్తపుటేరులు – అప్పులు.. నష్టాలతో రైతు ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ:2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని…

Read More

అంబానీ క్లబ్‌లోకి ‘ఐఐటీ’యన్ ఎంట్రీ! – 31 ఏళ్లకే రూ. 21,190 కోట్ల సంపద

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు ఒక యువ భారతీయ పారిశ్రామికవేత్త. కేవలం 31 ఏళ్ల వయసుకే రూ. 21,190 కోట్ల నికర సంపదతో మెరిసి ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2025లో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. ఆయనే అరవింద్ శ్రీనివాస్. ఏఐ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ చెన్నై యువకుడు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి…

Read More

బేడీలు వేసినా మారని మెడి’కేడీలు’ – ఎన్ఎంసీ అధికారులు ‘మహా’ ముదుర్లు

సహనం వందే, హైదరాబాద్:అదొక డబ్బా మెడికల్ కాలేజ్… నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో వసతులు లేవని లోకమంతా కోడై కూసింది. మూడేళ్ల క్రితం ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక బ్యాచ్ రద్దు కూడా చేశారు. అయినా దాని తీరు మారలేదు… జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారుల అక్రమాలు ఆగలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా… నకిలీ రోగులు ఉన్నారని తేలినప్పటికీ ఆ కాలేజీకి ఎన్ఎంసీ తాజాగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను…

Read More

రాజకీయ ‘తొక్కిసలాట’లో విజయ్ – ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న బీజేపీ

సహనం వందే, చెన్నై:తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపునకు కరూర్ తొక్కిసలాట ఘటన వేదికైంది. ఈ సంఘటనలో తమ తప్పేమీ లేదని చెప్పుకునేందుకు సినీ నటుడు, యువ రాజకీయ నేత విజయ్ ఆరోపణల పర్వం మొదలుపెట్టారు. తమ సభలో అలజడి సృష్టించి తమను ఇరికించేందుకు డీఎంకే ప్రభుత్వమే కుట్ర చేస్తోందని ఆయన నేరుగా ఆరోపించారు. అయితే ఇదంతా రొటీన్ రాజకీయం అయినప్పటికీ… ఈ కేసు విచారణ ఇప్పుడు విజయ్‌కు అసలు పరీక్షగా మారింది. డీఎంకే ప్రభుత్వం విచారణ జరిపితే…

Read More

బీ’హోర్’లో తేజస్వీ(ప్) – ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమికే మెజారిటీ

సహనం వందే, న్యూఢిల్లీ:బీహార్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు తాజాగా వెలువడిన లోక్ పోల్ సర్వే ఫలితాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ సర్వే తీవ్ర హెచ్చరికగా మారింది. బీహార్‌లో రాజకీయం వేగంగా మారుతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి 118 నుండి 126 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని అంచనా. మరోవైపు…

Read More

రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి

సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…

Read More

హిందువుల ఎమోషన్… ఐఫోన్ ప్రమోషన్! – కాషాయ రంగులో ప్రత్యేకంగా ఐఫోన్ 17

సహనం వందే, న్యూఢిల్లీ:కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు…

Read More

సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ:పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా…

Read More

బ్యాంకు ‘బీమా’కింకరులు – మాయమాటలతో బీమా ఉచ్చులోకి పేదలు

సహనం వందే, హైదరాబాద్:బీమా అనేది ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలి. కానీ ఇప్పుడు బ్యాంకు అధికారులకు అది దోపిడీకి మార్గంలా మారింది. ఒకప్పుడు భరోసాగా ఉన్న ఈ రంగం, ఇప్పుడు నిస్సహాయ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. భారీ కమీషన్లు, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం… ఇవన్నీ కలిసి ఒక విషవలయం సృష్టించాయి. బీమా అనేది ఇప్పుడు మోసాల క్రీడగా, అమాయకుల సొమ్మును కొల్లగొట్టే కుట్రగా పరిణమించింది. ఈ మోసాలకు సంబంధించి కేవలం ఒక సంవత్సరంలో లక్షలాది ఫిర్యాదులు…

Read More

లోటెక్ పోస్టులకు బీటెక్ డిమాండ్ – ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది పోటీ

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడటం విస్మయం కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. కేవలం పదో తరగతి అర్హతతో కూడిన ఈ పోస్టులకు 90 శాతం మంది డిగ్రీలు, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా యువత ఆకాంక్షలను అవమానపరిచేదిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల…

Read More

ఫ్లిప్‌కార్ట్‌లో ‘బుల్లెట్’ ఆర్డర్ – ఆన్‌లైన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయం

సహనం వందే, ముంబై:మోటార్ సైకిల్ ప్రేమికులను ఆకర్షిస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ తో జతకట్టి తమ 350సీసీ బైక్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. సోమవారం నుంచి బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. క్లాసిక్ లుక్, గంభీరమైన ఇంజన్ సౌండ్‌తో ప్రసిద్ధి చెందిన ఈ బైక్‌లను ఇకపై మొబైల్ స్క్రీన్‌పై నుంచే కొనుగోలు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ షాపింగ్‌పై చూపుతున్న…

Read More

రాహుల్ జెన్ జెడ్ ప్రకంపనలు – నేపాల్ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ట్వీట్

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది. నేపాల్ తరహా జెన్ జెడ్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉండటంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన ప్రత్యేకంగా జెన్ జెడ్ అని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇటీవల నేపాల్‌లో జెన్ జెడ్ యువత భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారి 50 మందికి పైగా ప్రాణాలు…

Read More

యాపిల్ ‘ఎయిర్’… క్వాలిటీ ఫెయిల్ – అందమైన ఐఫోన్… కొన్నారో పరేషాన్

సహనం వందే, హైదరాబాద్:యాపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అంతకుముందు వెర్షన్లలో కొన్ని మార్పులు, కెమెరా అప్డేట్స్ వంటి వాటితోనే చాలావరకు సరిపెడుతుంది. కానీ ఈసారి అలా కాకుండా అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఇంత సన్నగా ఉండడం వల్లే ఎయిర్ మోడల్ గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతున్నారు. మెరిసే టైటానియం ఫ్రేమ్,…

Read More

జెన్ జెడ్ గుండెల్లో జ్వాల – అవినీతి, అక్రమాలపై ఈ చిహ్నం బ్రహ్మాస్త్రం

సహనం వందే, న్యూఢిల్లీ:ఆసియా యువతరం తమ గొంతుకను వినిపించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అది ఏ ఆయుధం కాదు, ఒక ప్రత్యేకమైన జెండా కాదు, కేవలం ఒక గుర్తు. ఇది వన్ పీస్ అనే జపాన్ మాంగాలో లూఫీ అనే కథానాయకుడి ట్రేడ్‌మార్క్ అయిన గడ్డితో అల్లిన టోపీ గుర్తు. ఇండోనేషియా, నేపాల్‌తో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఆసియా మొత్తం విస్తరించింది. అవినీతి, ప్రభుత్వ దమనకాండ, నిరంకుశత్వం, సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ఇది ఒక శక్తిమంతమైన…

Read More

ఆన్‌లైన్ డెత్ గేమ్‌ – ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆన్‌లైన్‌ గేమ్‌ 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రీ ఫైర్‌ గేమ్‌లో ఏకంగా రూ.13 లక్షలు పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి యశ్‌ కుమార్‌… తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అతని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. మైనర్‌ పిల్లలు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఎలా పడిపోతున్నారో దీని ద్వారా మరోసారి రుజువైంది. ఫ్రీ ఫైర్‌ వంటి గేమ్‌లు పిల్లలను ఆకర్షించి, డబ్బులు ఖర్చు చేయమని ప్రేరేపిస్తున్నాయని…

Read More

బ్లడ్ మ్యాచ్‌ – దేశం బాధలో ఉంటే పాక్ తో క్రికెట్ ఆటలేంటి?

సహనం వందే, హైదరాబాద్:ఏప్రిల్ రెండో తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అమాయకులైన 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం ఇంకా ఆ దుర్ఘటన షాక్‌లోంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తుంటే క్రికెట్ మైదానాల్లో పాకిస్తాన్‌తో చేతులు…

Read More

లోకల్ ఫుడ్సే… సూపర్‌ఫుడ్స్ – స్థానిక పండ్లు… కూరగాయలే ఆరోగ్యానికి రక్ష

సహనం వందే, హైదరాబాద్:ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మెరుస్తున్న అకై బౌల్స్… కెఫెల్లో కనిపించే స్పిరులినా స్మూతీలు… వీటిని చూసి సూపర్‌ఫుడ్స్ అనే పదానికి అలవాటు పడిపోయాం. ఈ ఆహారాలు బరువు తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయని… శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయని… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిరోధిస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం ఇవి మ్యాజిక్ చేసే మందులు కాదని… బ్యాలెన్స్‌డ్‌గా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినడమే నిజమైన ఆరోగ్య రహస్యం అని…

Read More

జనం నెత్తిన వారసత్వం – కుటుంబాల గుప్పిట్లో ప్రజాస్వామ్యం

సహనం వందే, న్యూఢిల్లీ:భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కొన్ని కుటుంబాల గుప్పెట్లో బందీగా మారిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ జరిపిన తాజా అధ్యయనం నిరూపించింది. దేశంలోని మొత్తం 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఐదో వంతు మంది రాజకీయ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారేనని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. లోక్‌సభలో ఏకంగా 31 శాతం మంది సభ్యులు, రాజ్యసభలో 19 శాతం మంది వారసత్వ…

Read More

హోమియోపతి వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్లేనా?

సహనం వందే, మహారాష్ట్ర:మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వైద్య సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. హోమియోపతి వైద్యులను వైద్య మండలిలో నమోదు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి పెను ప్రమాదమని, ఇది వైద్య వ్యవస్థలో అవినీతికి దారితీస్తుందని ఐఎంఏ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం హోమియోపతి వైద్యుల లాబీయింగ్‌కు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బొంబే హైకోర్టులో కేసు…

Read More

ఎత్తుకు వైద్యం… వికటిస్తే వైకల్యం – ఫ్యాషన్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత

సహనం వందే, హైదరాబాద్:ఎత్తు పెరగాలనే కోరిక… దానికోసం ప్రాణాలను పణంగా పెట్టేంత పరిస్థితి దాపురించడం ఒక ఆందోళన కలిగించే అంశం. వ్యాయామం, సరైన ఆహారం, చిట్కాలు లాంటివి ఫలితం ఇవ్వనప్పుడు యువత ఫ్యాషన్ కోసం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఎత్తు పెంచే వైద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ ఆపరేషన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే దీనిలోని ప్రమాదాలను బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలోనూ…

Read More

కోచింగ్‌కు పన్ను… భవిష్యత్తుపై మన్ను – విద్యార్థుల జీవితాలతో 18% జీఎస్టీ ఆట

సహనం వందే, హైదరాబాద్:మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడొక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, మరోవైపు పెరిగిపోయిన ఖర్చులు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్లకు, ఆన్‌లైన్ ట్యూషన్లకు 18 శాతం జీఎస్టీ విధించడంతో ఈ సంకట పరిస్థితి మరింత పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు పన్ను పరిధి నుంచి మినహాయించిన ప్రభుత్వం… కోచింగ్ సంస్థలను విద్యాసంస్థలుగా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను భారం వల్ల తల్లిదండ్రులు కోచింగ్ మానిపించి, పిల్లలను మళ్లీ పాఠశాల విద్యపై…

Read More

కూలీ వేషంలో కాకీ – ముంబై పోలీసుల అనూహ్య వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక వాడ కేంద్రంగా నడుస్తున్న ఒక భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే రసాయన కర్మాగారం ముసుగులో మెఫడ్రోన్ డ్రగ్స్ తయారవుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. రజనీకాంత్ సినిమా తరహాలో ఒక కానిస్టేబుల్‌ను కార్మికుడిగా పంపి నెల రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో రూ.12 వేల…

Read More

పాప కోసం ప్రధాని పంతం – అయినా లెక్క చేయని జర్మనీ దేశం

సహనం వందే, న్యూఢిల్లీ:బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్‌ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం…

Read More

వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More

సీక్రెట్ రొమాన్స్… కార్పొరేట్ క్రాష్ – రహస్య ప్రేమాయణాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్:కార్పొరేట్ ప్రపంచంలో నైతిక ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువైంది. నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఒక సీఈవో వ్యక్తిగత వ్యవహారం కారణంగా తన పదవిని కోల్పోయారు. సంస్థాగత నియమాలకు వ్యతిరేకంగా ఒక సబార్డినేట్‌తో రహస్య సంబంధం పెట్టుకోవడమే ఆయన పతనానికి కారణమైంది. ఈ ఘటన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సంస్థ నిబంధనలను పాటించాలన్న కఠిన సందేశాన్ని ఇచ్చింది. సీక్రెట్ రొమాన్స్ తో ఏడాదిలోనే వేటు…39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా…

Read More

విస్కీ పీక పిస్కీ – సిగరెట్లు, మద్యం, పాన్లపై 40 శాతం పన్ను

సహనం వందే, న్యూఢిల్లీ:పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి జీఎస్టీలో ప్రధానంగా రెండు స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) ఉండబోతున్నాయి. కానీ సామాజిక శ్రేయస్సుకు హాని కలిగించే వస్తువులు (సిన్ గూడ్స్), అలాగే లగ్జరీ ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా…

Read More

ముంబై గణపతికి షాక్ – నిమజ్జనం ప్రాథమిక హక్కు కాదు

సహనం వందే, ముంబై:గణపతి విగ్రహాల నిమజ్జనం కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని బాంబే హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని చారిత్రక పవిత్ర బంగంగా తలావ్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. పర్యావరణ అనుకూల విగ్రహాలను కూడా బంగంగాలో నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం ప్రజల హక్కుల కంటే సమాజ శ్రేయస్సు, వారసత్వ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. పర్యావరణానికి పెద్దపీట…బంగంగా తలావ్‌లో గణపతి…

Read More

పోలీస్ గుట్టుపై సుప్రీం చివాట్లు – సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ:పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదేళ్ల నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ గదుల్లో కెమెరాలు ఉండాల్సిన చోట లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా పనిచేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పెరుగుతున్న కస్టడీ మరణాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు తిరిగి తెరపైకి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More

ప్రవక్త బోధ… గోవధ నిషేధ – సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం

సహనం వందే, ముంబై:బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని,…

Read More

మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

అద్దెకు అమ్మమ్మ… కిరాయికి తాతయ్య – వృద్ధాశ్రమాల్లో బాగోద్వేగాల అమ్మకం

సహనం వందే, ఆగ్రా:ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం తెరపైకి తెచ్చిన వృద్ధులను కిరాయికి ఇచ్చే కొత్త పథకం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇది మంచి ఉద్దేశంతో మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు ఎంత చెబుతున్నా దీని వెనుక దాగిన చీకటి కోణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఒంటరి పిల్లలకు కుటుంబ సాంగత్యం, వృద్ధులకు ఆదరణ అనే తీపి మాటలు వెనుక డబ్బు సంపాదన, అక్రమ కార్యకలాపాలు దాగి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, మానవ…

Read More

వాట్సాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ – ఢిల్లీ పౌరులకు సర్కారు కొత్త సౌకర్యం

సహనం వందే, న్యూఢిల్లీ:ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారానే ఇంటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ప్రజల సమయాన్ని ఆదా చేసి, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త సౌలభ్యం వల్ల ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఎలా పని చేస్తుంది?ఈ సరికొత్త విధానం చాలా సులభంగా…

Read More

అజ్ఞాత దాతల అవినీతి ముసుగు – గుజరాత్‌లో వేల కోట్ల సీక్రెట్ డొనేషన్స్

సహనం వందే, న్యూఢిల్లీ:గుజరాత్‌లో జరిగిన భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. 2019-24 మధ్య కాలంలో గుజరాత్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… సంస్థలు ఏకంగా రూ. 4,300 కోట్ల భారీ విరాళాలు స్వీకరించాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఎవరిది? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఎవరికి చేరాయి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల…

Read More

వెలుగులోకి నటి చీకటి కోణం – మళయాళ లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్‌ కేసు

సహనం వందే, కోచి:సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్‌ పై కిడ్నాప్‌, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు…

Read More

భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….

Read More

18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో దందా…వైద్య కళాశాలల్లో…

Read More

సొంత గడ్డపై గడ్డుకాలం – గుజరాత్ నుండి రెండేళ్లు బహిష్కరణ

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తన రెండేళ్ల గుజరాత్ బహిష్కరణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ఆఫ్తాబ్ అలం ఆందోళన వ్యక్తం చేయడంతో తానే స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లానని షా స్పష్టం చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాలనలో హోం మంత్రిగా ఉన్న షా… తన పదవీ ప్రభావం సాక్ష్యాలపై…

Read More

వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను…

Read More

తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం – దశాబ్దాలైనా స్థానిక భాష మాట్లాడని జాతి

సహనం వందే, హైదరాబాద్:శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని… సొంత తెలివి తేటలతో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మార్వాడీలు… ఇన్నేళ్ల కాలంలో తెలుగు భాష ఎందుకు నేర్చుకోలేదు? గ్రామాలు మొదలు హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వాళ్ళెవరూ తెలుగు నేర్చుకోరు… మాట్లాడరు. వాళ్ల కోసం మనం హిందీ నేర్చుకోవాలి తప్ప… మార్వాడీలు మాత్రం తెలుగు నేర్చుకోరు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ల భాషలోనే మాట్లాడాలి. తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ప్రజల భాషా,…

Read More

గెలిపించిన వ్యూహాలే ఓడిస్తున్నాయ్ – బోర్లాపడ్డ ప్రశాంత్ కిషోర్

సహనం వందే, పాట్నా:రాజకీయ వ్యూహాలతో ఎన్నో పార్టీలను అధికార గద్దెలపై కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంత పార్టీని నడపలేక నలిగిపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, శివసేన, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు విజయ మార్గాలు చూపిన ఈ వ్యూహకర్త… బీహార్‌లో తన జన్ సురాజ్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షిస్తున్నారు. కానీ ఆయన గత విజయాలు ఇప్పుడు ఓటమి నీడల్లో కనుమరుగవుతున్నాయి. అధికార కూటముల సవాళ్లు…అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ…

Read More

ఈ బిల్లు అప్పుడుంటే…’మహాత్ముడూ ప్రధానిగా అనర్హుడే’

సహనం వందే, హైదరాబాద్:దేశం కోసం జైలుకు వెళ్లిన మహనీయులు… ప్రజాస్వామ్యం కోసం పోరాడిన యోధులు… చివరకు చిన్నపాటి కేసుల్లో అరెస్టయిన ముఖ్యమంత్రులు… ఇలా ఎందరో భారత రాజకీయ చరిత్రలో జైలు శిక్ష అనుభవించిన వారే. అలాంటి వారందరినీ ఒక బిల్లుతో పదవుల నుంచి అనర్హులుగా ప్రకటించవచ్చని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఏదైనా కేసులో నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి…

Read More

ఉత్తరాదికి పుత్తడి… దక్షిణాదికి ఇత్తడి

సహనం వందే, హైదరాబాద్:భారత రాజకీయాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ విభజనతో ముడిపడి ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉత్తరాదికి కీలకమైన మంత్రి పదవులు, ఆర్థిక సహాయాలు దక్కుతుండగా… దక్షిణాదికి ప్రాధాన్యం లేని పోర్ట్‌ఫోలియోలు, తక్కువ నిధులు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ… రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవితో ఒరిగేదేమీ లేదు…ఉపరాష్ట్రపతి…

Read More

తమిళనాడు వర్సెస్ తెలంగాణ – ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ మధ్య వార్

సహనం వందే, హైదరాబాద్:ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు జాతీయ పార్టీల తరఫు కూటములు దక్షిణాదిని రాజకీయ వేదికగా తయారు చేసుకున్నాయి. తమిళనాడు (టి), తెలంగాణ (టి) రాష్ట్రాలను ఈ ఎన్నికల్లో భాగస్వామ్యులను చేశాయి. ఎన్డీఏ కూటమి తరపున తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. దక్షిణాది కేంద్రంగా ఉత్తరాది పెద్దలు ఉపరాష్ట్రపతి ఎన్నికల…

Read More

‘ముప్పై’తో పదవికి ముప్పు – నెల రోజులు జైలులో ఉంటే పదవి ఊస్ట్

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సీఎం, పీఎం తొలగింపు బిల్లు రాజకీయ రగడ రేపుతోంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి తొలగించే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే కుట్రగా విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అధికార దుర్వినియోగం ద్వారా విపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు చేస్తున్న పన్నాగంగా ఈ…

Read More

యుద్ధ విషాదం… అందంతో సందేశం – మిస్ యూనివర్స్ వేదికపై పాలస్తీనా గొంతుక

సహనం వందే, పాలస్తీనా:యుద్ధం… బాధలు… నిరాశతో నిండిన పాలస్తీనా నేల నుంచి ఒక ఆశాకిరణం ప్రపంచ వేదికపై మెరిసిపోనుంది. మిస్ యూనివర్స్ పోటీ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా తరఫున ఒక ప్రతినిధి పాల్గొనబోతున్నారు. ఆమె పేరు నదీన్ అయూబ్. పాలస్తీనా ప్రజల కన్నీళ్లు, కలలను తనలో నింపుకొని ఆమె ఇప్పుడు ప్రపంచానికి తమ గొంతుకగా నిలబడబోతున్నారు. నవంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్ వేదికపై పాలస్తీనా జెండా ఎగరవేయడానికి ఆమె సిద్ధమయ్యారు. అందం నీడలో సందేశం..‌.అందాల పోటీలు…

Read More

అటు ట్రంప్… ఇటు సుప్రీం – బ్యాలెట్ ఎన్నికలకు బలం ఇచ్చిన ఘటనలు

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఆ ఓటును నమోదు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవీఎంలు) ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఈ యంత్రాలు గొడ్డలిపెట్టుగా మారాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలకు బదులు కాగితపు బ్యాలెట్ కు మారుతామని ప్రకటించడం, భారత్‌లో సుప్రీంకోర్టు ఈవీఎంలలోని లోపాలను బయటపెట్టడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అమెరికాలో ఈవీఎంల మీద అనుమానాలు…అమెరికా దేశీయ నిఘా…

Read More

మా’ర్వౌడీ’ బిజినెస్ – ఉత్తరాది నుంచి దక్షిణాదికి మార్వాడీ విస్తరణ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. వారిని తట్టుకోలేక వైశ్య కుటుంబాలు వ్యాపారాలను వదిలేస్తున్నాయి. అంతే కాదు అనేక ఇతర వ్యాపార కుటుంబాలు కూడా మార్వాడీల ముందు చిత్తయిపోతున్నాయి. కిరాణం కొట్టు మొదలు… బంగారం వ్యాపారం వరకు మార్వాడీలదే రాజ్యం నడుస్తుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో వారి హవా కొనసాగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసేసుకుంటున్నారు. వారిని తట్టుకొని నిలబడటం సాధ్యం కావడం లేదు. భారత్‌ ధనవంతుల్లో 42 శాతం…

Read More

ఉత్తరాధిపత్యంపై ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు

సహనం వందే, హైదరాబాద్:దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాధిపత్యం ఆగ్రహజ్వాలలు – దక్షిణాదిలో ఊపందుకున్న ఉద్యమాలు రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంటుంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో మార్వాడీ గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో…

Read More

బీహార్ లో రాహుల్ ‘వార్’ – నేటి నుంచి ఓటర్ అధికార్ యాత్ర

సహనం వందే, పాట్నా:రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఎన్నికల కమిషన్ కు చుక్కలు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాలో నెలకొన్న తప్పులను ఎండగడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను పరిరక్షించేందుకు ఆయన యుద్ధమే చేస్తున్నారు. వార్-1లో ఢిల్లీ కేంద్రంగా తన ప్రతాపం చూపగా… వార్-2లో క్షేత్రస్థాయిలో బీహార్ కేంద్రంగా యుద్ధం ప్రకటించారు. ఆదివారం నుంచి ఆ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు 1300…

Read More

బెంగాల్ ‘టైగర్’తో ‘అగ్ని’హోత్రి – ‘బెంగాల్ ఫైల్స్’ కు సీఎం మమత ఝలక్

సహనం వందే, కోల్‌కతా:ప్రముఖ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కోల్‌కతాలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. తన తాజా చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడి పోలీసులు, థియేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బెంగాల్ ముఖ్యమంత్రి టైగర్ మమతతో పెట్టుకోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. అగ్నిహోత్రి తన సినిమాలతో అగ్గి రాజేయడం అలవాటే కాబట్టి, బెంగాల్‌లో కూడా అదే జరుగుతుందని ఊహించవచ్చు. వివాదాస్పద సినిమాలు…వివేక్ అగ్నిహోత్రి గతంలో కశ్మీర్…

Read More

ధర్మస్థల సమాధుల్లో ఘోషిస్తున్న ఆత్మలు – 90 శాతం మంది మహిళలు…

సహనం వందే, బెంగళూరు:సహజంగా ధర్మస్థల అనే పదం ఎంతో సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారణకాండకు పర్యాయపదంగా గోచరిస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక సమాధుల కేసు అంతర్జాతీయంగానే పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు. ఆలయ ఆదేశాలతో వందలాది సమాధులు…తాను, తన బృందం…

Read More

ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 81% ఫెయిల్ – విదేశీ వైద్య విద్య డొల్ల…

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) ఫలితాల్లో విద్యార్థులు బొక్క బోర్లా పడ్డారు. ఈ ఏడాది జూన్ నెలలో నిర్వహించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 81 శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించిన ఫలితాల ప్రకారం 37,207 మంది ఈ పరీక్షకు హాజరైనప్పటికీ, కేవలం…

Read More

ఓట్ల కుంభకోణం… లోక్‌సభ రద్దు – మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:తమిళనాడు విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసే ఉంటారు. అందులో తన ఓటును మరొకరు వేయడంపై పెద్ద పోరాటమే చేస్తారు. తన ఓటు తనకు కల్పించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం కాస్త అన్ని నియోజకవర్గాలకి పాకి చివరకు లక్షలాదిమంది తమ ఓటు ఎవరో వేశారని ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయాల్సిన కొత్త ప్రభుత్వం కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోతుంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకరకంగా అటువంటి పరిస్థితి ఇప్పుడు…

Read More

యుద్ధభూమిలో భారత్ ప్రచండ శక్తి – ప్రపంచంలో నాలుగో స్థానం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లతో దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్‌పవర్ 2025 నివేదిక ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తి కలిగిన దేశాల వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను చాటుకుంది. ఈ నివేదిక ప్రకారం అగ్రగామి దేశాల సైనిక బలం, రక్షణ బడ్జెట్‌లు, ఆధునిక ఆయుధాల వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి….

Read More

ఐదేళ్లలో క్యాన్సర్ అంతం – ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న వైద్య విద్యార్థి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:వైద్యశాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అనేక వ్యాధులకు ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త సాంకేతికత, అధునాతన చికిత్సా విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి కొన్ని ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం పూర్తిగా నిర్మూలించవచ్చని ఒక వైద్య విద్యార్థి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రిస్ క్రిసాంథౌ అద్భుతమైన వాదన…బుడాపెస్ట్‌కు చెందిన క్రిస్…

Read More

మద్యం మత్తులోకి జొమాటో – ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ

సహనం వందే, హైదరాబాద్:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! మందు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. పదిమంది చూస్తారేమోనన్న భయం అక్కర్లేదు. కావాల్సిన బ్రాండ్, దానికి తోడు మంచి సైడ్ డిష్ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఒక కల కాదు. వాస్తవానికి మరో అడుగు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు కేరళ కూడా అదే బాటలో పయనిస్తోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫామ్‌లతో ఆన్…

Read More

సూటు బూటు… దొంగ ఓటు – ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద…

Read More

సేవా మార్గంలో ‘మణి’ కుమార్ – డాక్టర్లకు ఇస్టా డిజిటల్ మీడియా ద్వారా అవార్డులు

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత చాలా మంది సుఖంగా గడపాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తాము నిలదొక్కుకున్న తర్వాత సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఇస్టా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు మణి కుమార్. బీటెక్ పూర్తి చేసి, విజయవంతమైన మొబైల్ వ్యాపారంతో మంచి ఆదాయం, పేరు సంపాదించిన మణి… కేవలం డబ్బు సంపాదనకు పరిమితం కాకుండా, వైద్యులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో…

Read More

ఉబర్ రైడ్… ఉమెన్ డేంజర్ – ప్రయాణంలో లైంగిక వేధింపులు

సహనం వందే, న్యూయార్క్:ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-షేరింగ్ సంస్థ ఉబర్ … తన ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైన సేవలు ఇస్తున్నట్లు చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం… 2017-22 మధ్య కాలంలో లక్షలాది మంది ప్రయాణీకులు లైంగిక వేధింపులు, దౌర్జన్యాలకు గురైనట్లు తేలింది. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక వేధింపు…న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… అమెరికాలో ఉబర్‌లో ప్రయాణిస్తున్న…

Read More

మెడికో హత్య దర్యాప్తుపై అసంతృప్తి – ఆర్.జి.కార్ కేసు సంఘటనపై తల్లిదండ్రులు

సహనం వందే, న్యూఢిల్లీ:కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 26 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిశారు. తమ కుమార్తె కేసులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిందితుడు కాదన్న నమ్మకాన్ని వారు బలంగా వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని ప్రవీణ్ సూద్ వారికి హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల వాదన…గత సంవత్సరం…

Read More

కోట్ల ఓట్లకు గండి – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగమైందని ఆయన ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓటర్ల జాబితాలో కోట్లాది మంది అదృశ్యంరాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో అనేక మార్పులు జరిగాయని తెలిపారు….

Read More

రాహుల్ దూరం… రేవంత్ పరేషాన్ – బీసీ ధర్నా వైపు కన్నెత్తి చూడని అధిష్టానం

సహనం వందే, న్యూఢిల్లీ:ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ధర్నా కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరంగా ఉండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అధిష్టానం నుంచి ఎవరూ రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాహుల్ గాంధీ…

Read More

నేత్రావతి ఒడ్డున శవాల గుట్టలు – ధర్మస్థల నరబలుల మారణకాండ

సహనం వందే, కర్ణాటక:కర్ణాటకలోని పవిత్ర శైవక్షేత్రం ధర్మస్థల చుట్టూ భయానక రహస్యాలు కమ్ముకున్నాయి. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన దారుణ హత్యలు, క్షుద్రపూజల పేరుతో నరబలులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు లభ్యమవడం…

Read More

10,000 మందిపై… డెంగీ క్లినికల్ ట్రయల్స్

సహనం వందే, హైదరాబాద్:డెంగీ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వాలంటీర్లతో కూడిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ‘డెంగీఆల్’ అనే సింగిల్-డోస్ డెంగీ వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితత్వం, రోగనిరోధకతను పరిశీలించడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 సెంటర్లలో ట్రయల్స్…ఈ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 20…

Read More

బెంగాలీ … బంగ్లాదేశ్ భాష’ – బెంగాల్ భగ్గు… సీఎం మమత ఆగ్రహం

సహనం వందే, కోల్‌కతా:ఢిల్లీ పోలీసులు బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొనడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది భారత రాజ్యాంగాన్ని, బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడమేనని మమత ఆరోపించారు. బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొంటూ ఢిల్లీలోని బంగా భవన్‌కు లోధి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలేం జరిగింది?ఢిల్లీలో ఎలాంటి పత్రాలు…

Read More

2 రూపాయల ఫీజు… 18 లక్షల రోగులు – 50 ఏళ్లుగా అదే ఫీజుతో వైద్య వృత్తికి గౌరవం

సహనం వందే, కన్నూర్:500 రూపాయల ఫీజు… 5 వేల రూపాయల వైద్య పరీక్షలు… వేల రూపాయల మందులు… ఇలా రోగులను దోచుకుంటున్న కొందరు డాక్టర్లను… కార్పొరేట్ ఆసుపత్రులను నేడు మనం చూస్తున్నాం. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన డాక్టర్ ఎ.కె. రైరు గోపాల్ కేవలం రెండు రూపాయల ఫీజుతోనే రోగులకు వైద్యం చేయడం ఎంతో విశేషం. 50 ఏళ్లుగా ఆయన అదే ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరం. రెండు రూపాయల డాక్టర్ గా పేరొందిన…

Read More

రెమ్యూనరేషన్లలో సంస్కరణలు – కేరళలో సినీ అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం

సహనం వందే, తిరువనంతపురం:కేరళలో ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని సమూలంగా మార్చడానికి ఒక కీలకమైన ముసాయిదా చలనచిత్ర విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం పరిశ్రమను అధికారికంగా గుర్తించడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు. తిరువనంతపురంలో జరుగుతున్న రెండు రోజుల మలయాళం ఫిల్మ్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఈ విధానాన్ని ఆవిష్కరించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యతఈ విధానం సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనను ఒక పరిశ్రమగా గుర్తించడం, మెరుగైన ఆర్థిక వనరులను సమకూర్చడం,…

Read More

ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర…

Read More

శుక్రకణాలకు శనిగ్రహం – పురుషుల్లో పునరుత్పత్తి వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం ప్రమాదకరంగా క్షీణిస్తోందని అంతర్జాతీయ అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు శుక్రకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కోట్లాది జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి, దీంతో అనేక చోట్ల ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. అనేక మోసాలకు పాల్పడుతున్నాయి. లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతంతో అసలు సంతాన వైఫల్యానికి కారణాలపై…

Read More

అక్రమ సంబంధాల ‘కాంచీపురం’ – దేశంలోనే మొదటి స్థానం నిలిచిన పుణ్యక్షేత్రం

సహనం వందే, హైదరాబాద్:మారుతున్న జీవనశైలితోపాటు సంబంధాలు, అనుబంధాలు కూడా మారతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంబంధాల మోజులో పడి కట్టుకున్నవాళ్ళనే కడతేర్చిన ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయలో భర్తను చంపిన భార్య ఉదంతం… అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెళ్లికొడుకును కడతేర్చిన నవ వధువు ఉదంతాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలకు కాంచీపురం అడ్డాగా మారిందని ప్రముఖ డేటింగ్ యాప్ వెల్లడించిన…

Read More

లైవ్ సర్జరీల వ్యాపారానికి చెక్ – ప్రైవేట్ ఆసుపత్రులకు కేంద్రం ముకుతాడు

సహనం వందే, న్యూఢిల్లీ:ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ సర్జరీలు నిర్వహించే విధానంలో రోగుల భద్రత, నైతిక ప్రమాణాలను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లైవ్ సర్జరీ లకు తప్పనిసరిగా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. రోగుల భద్రతను ఫణంగా పెట్టి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సర్జరీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఎన్ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆసుపత్రులు, సర్జన్లు, వైద్య సంస్థలు అమలు…

Read More

బీహార్ లో జర్నలిస్టులకు 15 వేల పెన్షన్

సహనం వందే, హైదరాబాద్:జర్నలిస్టుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఉద్యోగ భద్రత కరువైంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పత్రికా యాజమాన్యాలు వీరిని పట్టించుకోకపోగా, చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో జర్నలిస్టులను విస్మరించాయి. ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి కీలకమైన విషయాల్లో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది. బీహార్‌లో పెరిగిన పెన్షన్…తాజాగా…

Read More

ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ – వధూవరులే ఉండని ఫేక్ మ్యారేజెస్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లంటే పంతులు లేని… పీటలు లేని… పన్నీరు చిలకరించని పసందైన విందు అని ఈ తరం యువత కొత్త భాష్యం చెబుతోంది. బంధువుల చుట్టూ తిరగడం… వారి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం… వధూవరుల మొహాలు చూడటం వంటివేవీ లేకుండా కేవలం రుచికరమైన భోజనం, మ్యూజిక్, డాన్స్ మాత్రమే కావాలనుకునే వారి కోసం ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ వింత పార్టీలలో వధూవరులే ఉండరు! అవును మీరు విన్నది నిజమే. అసలు…

Read More

రాహుల్ కుల జ్ఞానోదయం – కాంగ్రెస్ నేత ఆత్మ విమర్శ వెనుక రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ:మూడోసారి కూడా అధికారం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి, దాని అధినేత రాహుల్ గాంధీకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. దేశంలో కులగణన జరగకపోవడం తన తప్పేనని, అది పార్టీ తప్పు కాదని రాహుల్ శుక్రవారం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పును ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కుల గణన ఆవశ్యకతపై వ్యాఖ్యలు…కుల గణన ఆవశ్యకతపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ… సమాజంలోని వివిధ వర్గాల…

Read More

ఎన్ఎంసీ స్కాన్… మెడికల్ స్కామ్ – తనిఖీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల బండారం

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతోంది. డబ్బుల కోసం కాలేజీలు పెట్టిన కొందరు బడా బాబులు నాసిరకం వైద్య విద్య అందిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఆయా కాలేజీలు కునారిల్లిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించక… బోధన సిబ్బంది పూర్తిస్థాయిలో లేక వైద్య విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో…

Read More

మోడీ గుండెల్లో ధన్‌ఖడ్‌ దడ -నరేంద్రుడికి ఉపరాష్ట్రపతి ఝలక్

సహనం వందే, న్యూఢిల్లీ:ఎవరి మాటా వినని… తన మాటే శాసనం అన్న తీరుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ శకానికి తెరపడుతోందా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణమని స్పష్టమవుతోంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదం పతాక స్థాయికి చేరడం, మోడీ అవిశ్వాస హెచ్చరికలకు ధన్‌ఖడ్‌ రాజీనామాతోనే బదులివ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మోడీ నాయకత్వానికి ధన్‌ఖడ్‌ ఉదంతం బ్లడ్‌ ఆన్‌…

Read More

డాక్టర్ల ఫేక్(స్) రికగ్నేషన్ – మెడికల్ కాలేజీలకు కొత్త సమస్య

సహనం వందే, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చెబుతోంది. అయితే ఈ చర్యలను ఛేదించే విధంగా కొన్ని కంపెనీలు కొత్త యాప్‌లతో ముందుకొచ్చాయి. ఇంటి నుంచే ముఖ గుర్తింపు ద్వారా హాజరు వేసుకునే సౌలభ్యాన్ని కేవలం రూ.7000కే అందిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొటనవేలు నుంచి ముఖ గుర్తింపు వరకువైద్య కళాశాలల్లో అధ్యాపకుల హాజరు కోసం గతంలో…

Read More

ముంచి ముంచి కొడతాం..బీజేపీ ఎంపీకి రాజ్ థాకరే స్ట్రాంగ్ వార్నింగ్

సహనం వందే, ముంబై: మరాఠీ మాట్లాడే వారిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరాఠీ ప్రజలపై దాడులు చేస్తామంటూ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. దూబే మరాఠీ సమాజాన్ని అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. ‘ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి’మరాఠీ ప్రజలను మేమిక్కడ పటక్ పటక్ కే…

Read More

కుసుమ్ రాణి: ఢిల్లీ డ్రగ్ కోటకు మహా’రాణి’

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుల్తాన్‌పురి గల్లీల్లో దాగిన ఓ రహస్య మాదకద్రవ్యాల సామ్రాజ్యం గుట్టు రట్టయింది. 52 ఏళ్ల కుసుమ్ రాణి అనే మహిళ హెరాయిన్ అక్రమ రవాణాను నడిపిన ఈ భారీ వ్యవస్థను పోలీసులు ఛేదించారు. ఆమె తెలివితేటలు, గూఢచర్య పద్ధతులు, గండికోటలా మార్చిన ఇల్లు పోలీసులను సైతం విస్మయపరిచాయి. మార్చిలో ఆమె కొడుకు అమిత్ అరెస్టు తర్వాత కుసుమ్ పరారీ కాగా, దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఆమె ఆస్తులను పోలీసులు…

Read More

విదేశీ ఎంబీబీఎస్ …దేశీ పరీక్ష ఫెయిల్…డాక్టర్ల ప్రైవేట్ దందా

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు…

Read More

శుభాంశు శుక్లా : అంతరిక్షంలో హెయిర్ కటింగ్

సహనం వందే, ఫ్లోరిడా:భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60 శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన ఈ బృందం… 18 రోజుల్లో దాదాపు 1.22 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 288 భూ ప్రదక్షిణలు పూర్తి చేసింది. శుభాంశు ఒక్కరే ఇస్రో…

Read More

సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…

Read More

నకిలీ ఎండీల బురిడీ-ఎంబీబీఎస్ కు సమానంగా విదేశీ ఎండీ కోర్స్

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ రాష్ట్రంలో అనేకమంది నకిలీ ఎండీలు ఉన్నారు. అనేక దేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ కోర్సు ఉంది. అంటే అక్కడ ఎండీ చేసినవాళ్లు ఇక్కడి ఎంబీబీఎస్ తో సమానం. ఆయా దేశాల్లో సదరు కోర్సు చేసిన పలువురు డాక్టర్లు రాష్ట్రంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) లుగా చలామణి అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నారు. అంతేకాదు అలా చదివిన వారు తప్పుడు డిగ్రీతో దాదాపు 150 ఆసుపత్రులు నడిపిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి….

Read More

రాముడిపై భక్తి… గోకర్ణ గుహలో రష్యన్‌ మహిళ జీవితం

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఉన్న రామతీర్థ కొండల గుహలో రష్యన్‌ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనిమిదేళ్లుగా రహస్యంగా జీవిస్తోంది. ఈ 40 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రేమ, నాలుగేళ్ల కూతురు ఆమాతో కలిసి ఆధ్యాత్మిక జీవనం సాగించింది. ఆమె వీసా 2017లోనే ముగిసినప్పటికీ, భారతదేశంలోనే ఉంటూ గోకర్ణ అడవుల్లో దాక్కుంది. జులై 9న సాధారణ గస్తీలో ఉన్న గోకర్ణ పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించి సురక్షితంగా…

Read More

ఎన్ఎంసీ చైర్మన్ ఔట్… దేశవ్యాప్తంగా ప్రకంపనలు

సహనం వందే, న్యూఢిల్లీ:నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్ ను నియమించింది. దేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు… సీట్ల పునరుద్ధరణలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ నే తొలగించటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇంకా మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ…

Read More

కారం చల్లి… సిగరెట్లతో కాల్చి…బహుజనుడిపై పోలీసుల రాక్షసత్వం

సహనం వందే, చెన్నై:పోలీసుల చిత్రహింసలకు బహుజనుడు బలయ్యాడు. చిన్నపాటి దొంగతనం ఆరోపణలతో అరెస్టు చేసి కొట్టి చంపేశారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆభరణాల దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న అజిత్ కుమార్ (27) అనే యువకుడు చిత్రహింసల కారణంగా మరణించాడు. పోస్ట్-మార్టమ్ నివేదికలు పోలీసుల క్రూరత్వాన్ని వెల్లడి చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఏ…

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More

పాడ్‌కాస్ట్‌లపై జెన్ జెడ్ (1997-12) జోరు

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక యువతరం… ముఖ్యంగా జెన్ జెడ్ కేవలం సోషల్ మీడియా, వీడియో కంటెంట్‌లకే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం వారి ఆసక్తి కొత్త ధోరణి వైపు మళ్లింది – అదే పాడ్‌కాస్ట్‌. ఈ ఆడియో కంటెంట్ రూపం జెన్ జెడ్ తరంలో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరానికి చెందినవారు పాడ్‌కాస్ట్‌లలో కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని, సమాచారాన్ని వెతుకుతున్నారు. పాడ్‌కాస్ట్‌లపై అమిత ఆకర్షణ…జెన్ జెడ్ అంటే 1997…

Read More

చేతి భోజనం … అజీర్తి దూరం

సహనం వందే, హైదరాబాద్:అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్‌ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం…

Read More

మెడికోల సస్పెన్షన్లపై ఫైమా ఫైర్ – ఎన్‌ఎంసీకి ఫిర్యాదు

సహనం వందే, న్యూఢిల్లీ:కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ప్రైవేటు మెడికల్ కాలేజీలో స్టైపెండ్ కోసం నిరసన తెలిపిన 64 మంది ఇంటర్న్‌లను సస్పెండ్ చేయడంపై అఖిల భారత వైద్య సంఘాల సమాఖ్య (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఇంటర్న్‌లకు స్టైపెండ్‌లు చెల్లించకపోవడంపై మండిపడింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌కు ఫైమా లేఖ రాసింది. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలు…తెలంగాణలో…

Read More

డాక్టర్లకు సీబీఐ బేడీలు – మెడికల్ కాలేజీల అనైతిక చర్య

సహనం వందే, హైదరాబాద్:ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వైద్య కళాశాలకు గుర్తింపు ఇచ్చేందుకు ఏకంగా రూ. 55 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ ముగ్గురు వైద్యులతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పేరుకుపోయిన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. సీబీఐ అధికారులు ఈ కేసులో కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ…

Read More

ప్రతీ కులానికి గ్రేడింగ్‌ … 242 కులాలకు…

సహనం వందే, హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్‌ ఇచ్చింది. సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స‍్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర…

Read More

పారాక్వాట్ తో పొలాలు వల్లకాడు -రైతుల్లో పార్కిన్సన్స్ వ్యాధి

సహనం వందే, హైదరాబాద్:భారత్, అమెరికా దేశాల్లో విస్తృతంగా ఉపయోగించే ప్రమాదకరమైన పారాక్వాట్ హెర్బిసైడ్‌ (గడ్డి మందు) వల్ల పార్కిన్సన్స్ వ్యాధి సంభవిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైన కథనం ప్రకారం… పారాక్వాట్ వాడకం వల్ల అమెరికన్ రైతులు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదే సమస్య భారత దేశంలోనూ తీవ్రంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో పారాక్వాట్ విష ప్రభావం…పారాక్వాట్ కలుపు నివారణకు…

Read More

హిందీకి ‘మహా’దెబ్బ – త్రిభాషా విధానంపై వెనక్కు తగ్గిన మహారాష్ట్ర

సహనం వందే, ముంబై:బాలీవుడ్ కు కేంద్ర బిందువైన మహారాష్ట్రలో హిందీ భాషకు ఎదురుగాలి వీస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానంపై ఇంతకాలం కొనసాగిన వివాదాలకు తెరదించుతూ వివాదాస్పదమైన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానాన్ని…

Read More

బిజీ భ్రమల్లో ఐఏఎస్‌ – 80% అనవసర పనులపైనే కేంద్రీకరణ

సహనం వందే, హైదరాబాద్: ఆయన తెలంగాణలో కీలకమైన హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్‌ అధికారి. ఆయన చేతిలో అత్యంత కీలక శాఖ ఉంది. కానీ ఆ సీనియర్ అధికారి మాత్రం రొటీన్ మీటింగ్స్, రిపోర్ట్స్ తదితర పనుల వైపే మొగ్గు చూపుతుంటారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెట్టడం ద్వారానే పని చేయించాలన్న దృక్పథంతో ఉంటారు. దానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో ఎంతో బిజీగా కనిపిస్తారు. కానీ కీలకమైన పనులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక…

Read More

‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

సహనం వందే, ముంబై:బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు. ‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని…

Read More

సైకిల్ పై 94 ఏళ్ల తాత పరుగులు – ఈ వయసులోనూ పత్రికల పంపిణీ

సహనం వందే, చెన్నై:వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, నిజమైన ఉత్సాహం గుండెల్లోనే ఉంటుందని చెన్నైలోని గోపాలపురం వాసి షణ్ముగసుందరం నిరూపిస్తున్నారు. ఈ 94 ఏళ్ల తాత తన సైకిల్‌పై వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రతి రోజూ అలుపెరగని కృషికి, సమాజంతో మమేకమైన జీవన విధానానికి ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. అందరూ ముద్దుగా ‘పేపర్ తాత’ అని పిలుచుకునే ఈయన జీవితగాథ, యువతరానికి సైతం స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప పాఠం. ఉదయం…

Read More

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ రాజకీయ కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎంలను బలహీనపరిచేందుకు బీజేపీ స్థానిక నాయకత్వం, పొత్తులు, సినీ తారలను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు…

Read More

కోడిగుడ్ల కుంభకోణం? – అంగన్‌వాడీ పిల్లల ఆకలితో ఆటలు

సహనం వందే, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. నెలల తరబడి సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అంగన్‌వాడీ పిల్లల పోషకాహారాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా నాలుగోసారి దరఖాస్తు గడువు పొడిగింపుతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువును పొడిగించింది. కానీ టెండర్లు ఎప్పుడు తెరుస్తారో మాత్రం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది. అంతులేని…

Read More

ఓం బదులు ఇస్లామిక్ పదం బిస్మిల్లాతో రామాయణం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం…

Read More

జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

సహనం వందే, హైదరాబాద్:అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం…

Read More

బోయింగ్ ఢమాల్ -అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్

సహనం వందే, అమెరికా:అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటన… అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని అత్యంత విజయవంతమైన విమానాల్లో ఒకటైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతా రికార్డును తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే భద్రతా, ఉత్పత్తి సమస్యలతో సతమతమవుతున్న బోయింగ్ సంస్థకు ఈ ప్రమాదం మరో గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ (నాస్డాక్)లో బోయింగ్ షేర్లు 6.5% నుండి 8% వరకు పడిపోయాయి. దీని ఫలితంగా సంస్థకు…

Read More

జెన్ జెడ్ జెట్ స్పీడ్…

సహన బొల్లోజు జనరేషన్‌ జెడ్‌… ఇప్పుడిప్పుడే పదహారేళ్ల పడుచుప్రాయాన్ని పూర్తి చేసుకున్న యువత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ… ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడేందుకు… లక్ష్య సాధన కోసం జెట్‌ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఎంతో పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ సరికొత్త ప్రపంచాన్ని చుట్టేసేందుకు పయనమైన జనరేషన్‌ జెడ్‌కు చిత్రవిచిత్ర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లూ నేర్చుకున్న పరిజ్ఞానం… అనుసరించిన విధానం…. సాగుతున్న తరుణం సరైన దిశలోను ఉందా? లేక దారితప్పిందా? అనే సందేహాలు యువ మస్తిష్కాన్ని ఆందోళనకు…

Read More

కమల్ హాసన్ కు తమిళనాట మైలేజీ!

సహనం వందే, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కన్నడ భాష పుట్టుక గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్ని రేపాయి. అయితే ఈ వివాదం తమిళనాడులో ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నడ భాషపై తీవ్ర వివాదం…‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్‌లో…

Read More

‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?’

సహనం వందే, బెంగళూరు: ‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా? అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా’ అంటూ బెంగళూరు తొక్కిస్తాలాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా విపరీతమైన సెలబ్రేషన్స్ నిర్వహించలేదని, వీరి అతి కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. అభిమానుల ఆవేశం…ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్…

Read More

కమల్ హాసన్ మాటల తూటాలు

సహనం వందే, చెన్నై: చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ అనే కార్యక్రమం ఒక భారీ వివాదానికి కేంద్రమైంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుంచే ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. తమిళులు, కన్నడిగుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవన్న విషయం తెలిసిందే. జల వివాదాలు, సరిహద్దు తగాదాలు వంటి అంశాలు ఎప్పుడూ రగులుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా…

Read More

ఎంబీబీఎస్-ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ కోర్సు

సహనం వందే, హైదరాబాద్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ప్రాథమిక దశలో కోర్సు…ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త…

Read More

అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్…

Read More

దానం ముసుగులో దగా

సహనం వందే, హైదరాబాద్: ‘ఒక బిలియనీర్ దానం చేస్తున్నాడంటే, కమ్యూనిజం మీ బుర్రకెక్కలేదని అర్థం’- కారల్ మార్క్స్ అన్న ఈ మాటలు నేటి బిలియనీర్ల దానాల వెనుక దాగి ఉన్న నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు తమ సంపదలో కొంత భాగాన్ని దానం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మార్క్స్ దృష్టితో చూస్తే ఈ దానాల వెనుక స్వచ్ఛమైన ఉద్దేశాలు కాకుండా, తమ సామ్రాజ్యాలను కాపాడుకునే కుట్రలు, పన్నులు ఎగ్గొట్టే దిక్కుమాలిన ఎత్తుగడలు…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

‘సుప్రీం’పై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా… దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. ఈ చేదు నిజాన్ని చాటిచెప్పేలా ఇటీవలి కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఇది కేవలం సామాన్యుల సమస్య కాదని, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ కులం పేరుతో అవమానాలు తప్పడం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. భారత సమాజంలో కుల వివక్ష ఎంత…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More

మ్యాచ్ టాప్… మ్యాథ్స్ వీక్

సహనం వందే, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, కొన్నేళ్ల క్రితం నాటి విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల జాబితా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్కుల జాబితాను ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మార్కుల జాబితాలో…

Read More

ట్రంప్‌పై కంగనా ఫైర్

సోషల్ మీడియాలో పోస్ట్… తొలగింపు సహనం వందే, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురువారం రాత్రి హఠాత్తుగా మాయమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఫోన్ కాల్ తర్వాతే ఆమె ఈ పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడంతో, నడ్డా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కంగనా పోస్ట్‌లో ఏముంది?కంగనా రనౌత్ తన…

Read More

‘మరాఠీ మాట్లాడితేనే డబ్బులు ఇస్తాం’

సహనం వందే, ముంబై: ముంబైలోని భాండుప్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన భాషా అభిమానానికి అద్దం పడుతోంది. సాయి రాధే అపార్ట్‌మెంట్‌లో ఒక జంట, తమ ఇంటికి పిజ్జా డెలివరీ చేసిన వ్యక్తి మరాఠీ మాట్లాడలేదనే కారణంతో డబ్బులు చెల్లించడానికి నిరాకరించారు. హిందీ మాట్లాడకూడదని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నీకు మరాఠీ రాదు.. డబ్బులు ఇవ్వం!’డొమినోస్ డెలివరీ ఏజెంట్ రోహిత్ లవారే పిజ్జా ఆర్డర్‌తో వెళ్లినప్పుడు,…

Read More

సోఫియాపై బీజేపీ మంత్రి మత వ్యాఖ్యలు

కాంగ్రెస్ భగ్గు… దేశవ్యాప్తంగా ఆగ్రహం! సహనం వందే, ఢిల్లీ: భారత సైన్యానికి గర్వకారణమైన మహిళా అధికారి, కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన నీచమైన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేశాయి. ఆపరేషన్ సింధూర్ పత్రికా సమావేశంలో సోఫియా ఖురేషీని ఉద్దేశించి విజయ్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విజయ్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వివాదం సోషల్ మీడియాలో…

Read More

పాక్‌కు వేల కోట్ల ఐఎంఎఫ్ రుణం

సహనం వందే, హైదరాబాద్: భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, సరిహద్దుల్లో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధమవడం విమర్శలకు దారితీస్తోంది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం రుణాన్ని మంజూరు చేసింది. ఆర్థిక స్థిరత్వమే ప్రధాన కర్తవ్యం…ఐఎంఎఫ్ అనేది 191 దేశాలు సభ్యులుగా ఉన్న ఒక…

Read More

పాకిస్తాన్ కాదు మోసగిస్తాన్

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘనవిక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం…

Read More

ఆపరేషన్ ‘సినీ’దూర్

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒకానొక పెద్ద సినిమా స్టార్… అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. చిటికేస్తే అభిమానులు తరలివస్తారు. తన కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి స్టార్ మన దేశ సైన్యానికి మద్దతు కోసం ర్యాలీ నిర్వహించాలని ఒక ప్రముఖ వ్యక్తి కోరగా, డబ్బులు ఇస్తే చేస్తానని అన్నాడట. ఇంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు, వేల మంది అభిమానులను తరలించి ప్రచార హోరు సృష్టిస్తారు….

Read More

నారీ… రణభేరీ

సహనం వందే, న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో, భారత సైన్యంలోని మహిళా అధికారులు ముందంజలో నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మే 7న న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, ఈ ఆపరేషన్ విశేషాలను వెల్లడించారు. ఒక ప్రధాన సైనిక చర్య గురించి ఇద్దరు మహిళా అధికారులు స్వయంగా మీడియాకు వివరించడం దేశ…

Read More

అధిక వడ్డీ చూపి వేల కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి సూత్రధారి, ఫాల్కన్ సీఈవో యోగేందర్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా రూ. 4,215 కోట్ల మేర దేశవ్యాప్తంగా పలువురిని నిలువునా ముంచిన ఈ కుంభకోణం దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. చార్టర్డ్ ఫ్లైట్‌లో చిక్కిన మోసగాడు!దుబాయ్‌కు పారిపోయిన యోగేందర్ సింగ్……

Read More

భారత్ కు అమెరికా… పాక్ కు చైనా

సహనం వందే, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది. భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు…

Read More

ఉగ్రమూకలపై ఉక్కుపాదం

సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…

Read More

బ్రాహ్మణుల “అతి”వాదం

సహనం వందే, బెంగళూరు: దేశంలో పరీక్షలంటే విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ కొందరు మాత్రం తమ ఆచారాలను అడ్డుపెట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని నీట్ పరీక్షా కేంద్రంలో జరిగిన జంధ్యం వివాదం ఇందుకు నిదర్శనం. సాంకేతికత పెరిగిపోయిన ఈ రోజుల్లో పరీక్షల్లో అనేక ఆంక్షలు సహజం. రింగులు, షూలు, గడియారాలు వంటి వాటితో పాటు, ఇప్పుడు ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ విద్యార్థులు ధరించే జంధ్యాన్ని కూడా అనుమతించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా…

Read More

‘కుల’రణగొణ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో కులగణన అంశం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుల గణన చేపట్టడంపై అనేక అగ్రకులాల పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కులగణన సక్రమంగా జరిగితే రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా తమకు నష్టం జరుగుతుందని అగ్రవర్ణాలు ఆందోళన చెందుతున్నాయి. వెనుకబడిన తరగతులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే, తమకు అవకాశాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. కులగణన తర్వాత తమ జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలంటూ బహుజన ఉద్యమాలు ఊపందుకుంటాయని, ఇది కూడా…

Read More

వీక్ “ఎండ్ ” మ్యారేజ్

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అయితే కెరీర్ కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇప్పుడు మరింత ఆధునికత పెరిగింది. ఉమ్మడి కుటుంబాల సంగతి పక్కన పెడితే అసలు భార్యాభర్తలు కూడా కలిసి బతకలేని దుస్థితి ఏర్పడింది. వేర్వేరుచోట్ల పనిచేస్తూ వారాంతరంలో కలిసే దుష్ట సంస్కృతి ఏర్పడింది. దాన్నే వీకెండ్ మ్యారేజ్ అంటున్నారు. ఇలాంటి మ్యారేజ్ లు ఏ మేరకు నిలబడతాయో… ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో మిలియన్…

Read More

డోర్ డెలివరీకి డ్రోన్లు

సహనం వందే, బెంగళూరు: బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ ఇప్పుడు డ్రోన్ డెలివరీలకు చిరునామాగా మారింది. బిగ్‌బాస్కెట్, స్కై ఎయిర్ మొబిలిటీ కలిసి ఇక్కడ డ్రోన్ ద్వారా నిత్యావసర వస్తువులు, మందులు డెలివరీ చేసే సేవలను ప్రారంభించాయి. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఆర్డర్లు నేరుగా వినియోగదారుల ఇంటికే చేరుతుండటంతో ఇది సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్‌కు చెక్ పెడుతూ, పర్యావరణహిత డెలివరీకి ఈ సేవ ఊతమిస్తోంది. డ్రోన్ డెలివరీ ఎలాగంటే?స్కై ఎయిర్ మొబిలిటీకి చెందిన డ్రోన్లు…

Read More

‘సర్జికల్ స్ట్రైక్‌లు ఎవరూ చూడలేదు’

సహనం వందే, ఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ 2019 సర్జికల్ స్ట్రైక్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సర్జికల్ స్ట్రైక్‌లకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించి, చన్నీ సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. ఈ వివాదం రాజకీయ రగడకు దారితీసింది. సర్జికల్ స్ట్రైక్‌పై చన్నీ…

Read More

పాక్ మహిళతో రహస్య వివాహం

సహనం వందే, హైదరాబాద్: పాకిస్థానీ మహిళతో వివాహాన్ని దాచిపెట్టినందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తన జవాన్ మునీర్ అహ్మద్‌ను సర్వీసు నుంచి తొలగించింది. ఈ చర్య జాతీయ భద్రతకు హానికరంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మునీర్ అహ్మద్ సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌లో చివరిగా పనిచేశారు. దేశంలో అంతర్గత భద్రతకు నాయకత్వం వహిస్తున్న ఈ బలగంలో ఈ ఘటన సంచలనం రేపింది. పాక్ మహిళతో వీడియో కాల్ ద్వారా వివాహంమునీర్ అహ్మద్ పాకిస్థానీ మహిళ మెనాల్…

Read More

జగదీశ్‌గా జాకీర్‌… సావిత్రిగా సబీరా

సహనం వందే, మథుర: ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి సంఘటన సంచలనంగా మారింది. మొఘలుల కాలంలో తమ పూర్వీకులు హిందువులని… అప్పుడు వారిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లింగా మార్చారని… అందుకే ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ముస్లింలం అయినప్పటికీ మనసులో హిందువులు గానే బతుకుతున్నామని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురా జిల్లా జమునాపార్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం…

Read More

బహు’భ’జన

సహనం వందే, హైదరాబాద్: ఇలా అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ… మరోవైపు తాము బహుజనుల కోసమే పుట్టామని… వారి సేవలోనే తరిస్తామని… అందుకే కులగణన చేశామని అధికార పెద్దలు డబ్బా కొట్టుకుంటున్నారు. వారి మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో పై ఉదాహరణలు చాలు. దేశంలో… రాష్ట్రంలో బహుజనుల పట్ల అగ్రవర్ణ పార్టీల తీరు ఇదే. బీజేపీ మతంపై ఆధారపడి ఓట్లు సంపాదిస్తున్నందున… కులంపై ఆధారపడి ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ…

Read More

పాక్ కళాకారులపై నిషేధం విధించాల్సిందే

బాలీవుడ్ సినీ నటుడు సునీల్ శెట్టి కామెంట్ సహనం వందే, ముంబై: పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌కు నటుడు సునీల్ శెట్టి గట్టిగా మద్దతు తెలిపారు. మన శాంతికి భంగం కలిగించి, అమాయకులను చంపేవారితో కళలు, క్రికెట్ వంటి రంగాల్లో పనిచేయటం సరైనది కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు దేశం ఐక్యంగా ఉండాలని, ఎవరూ విద్వేషాలు వ్యాప్తి చేయకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.ఉగ్రదాడి నేపథ్యంలో స్పందించిన…

Read More

30 ఏళ్ల సర్వీసు… 57 బదిలీలు

సహనం వందే, హరియాణా: హర్యానా కేడర్‌లో తిరుగులేని ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి అశోక్ బుధవారం పదవి విరమణ చేశారు. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏకంగా 57 సార్లు బదిలీ అయిన ఆయన… అవినీతిపై నిక్కచ్చిగా పోరాడిన యోధుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1991 బ్యాచ్‌కు చెందిన అశోక్ ఖేమ్కా హరియాణా ఎన్నో కీలక పదవులు నిర్వహించినా, ఎక్కడ అవినీతి కనిపించినా నిలదీసే తత్వం ఆయనది. ఈ కారణంగానే అధికారులు, రాజకీయ నాయకుల నుంచి…

Read More

ఏఐలో భారత్ వెనుకబాటు

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో భారతదేశం వెనుకబాటులో ఉందని గూగుల్, కాంటార్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఏఐ వినియోగం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. 18 నగరాల్లో 8,000 మందితో జరిపిన సర్వే ఏఐ గురించి 60% మందికి తెలియదని, కేవలం 31% మంది మాత్రమే ఏఐ టూల్స్ ను ప్రయత్నించారని పేర్కొంది. ఈ గణాంకాలు భారతదేశం ఏఐ విప్లవంలో వెనుకబడుతుందనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఏఐ వినియోగంలో అడ్డంకులు ఎక్కడ?భారతీయులలో ఏఐ…

Read More

బీహార్ బుల్డోజర్

సహనం వందే, పాట్నా: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర…

Read More

పహల్గాంలో హైటెక్ టెర్రరిజం

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి కేవలం ఒక హింసాత్మక చర్య మాత్రమే కాదు, భారత భద్రతా వ్యవస్థపై జరిగిన సైబర్ దాడి! పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు చైనా తయారీ శాటిలైట్ ఫోన్లు, నిషేధిత ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి తమ మారణకాండను సమన్వయం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ హైటెక్ టెర్రరిజం వెనుక అంతర్జాతీయ శక్తులున్నాయని స్పష్టమవుతోంది. భారత భూభాగంలోకి చొరబడిన ఈ సైబర్ ఉగ్రవాదులు…

Read More

పిల్లలతో అసభ్యంగా ఏఐ చాట్‌బాట్‌

సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్‌లు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి. ఈ చాట్‌బాట్‌లు సరదా సంభాషణల కోసం తయారు చేసినా, ఇవి చిన్నారులతో సహా అందరు యూజర్లతో అసభ్యకరమైన, లైంగిక విషయాలు మాట్లాడుతున్నాయని కొత్తగా వెలుగులోకి వచ్చింది. మెటా ఏఐ అధికారిక చాట్‌బాట్‌తో పాటు యూజర్లు తయారుచేసిన చాలా చాట్‌బాట్‌లు లైంగిక చర్చలను ప్రోత్సహిస్తున్నాయి. ఇది పిల్లల భద్రతకు పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళనలు…

Read More

తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్ శ్రీలక్ష్మి

సహనం వందే, అస్సాం: భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక అస్సాం రైఫిల్స్‌లో ఒక తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. రైఫిల్‌వుమన్ పీవీ శ్రీలక్ష్మి… ఈ పారామిలిటరీ దళం మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్‌గా విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కీలక విభాగంలో శ్రీలక్ష్మి తన అంకితభావం, ధైర్యంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అస్సాం రైఫిల్స్ స్వయంగా ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడంతో, సోషల్ మీడియాలో ఆమె…

Read More

పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం

సహనం వందే, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని…

Read More

తెలుగు తెరపై ‘ఉత్తరాధి’పత్యం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ… ఒకప్పుడు తెలుగు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చాటి గర్వంగా తలెత్తుకుంది. ఏటా 100-150 చిత్రాలతో బాక్సాఫీస్‌లో బాలీవుడ్‌తో సమానంగా పోటీపడిన ఈ పరిశ్రమ, ఇప్పుడు ఉత్తరాది నటుల ఆధిపత్యం ముందు గిలగిలలాడుతుంది. తమన్నా, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, బాబీ డియోల్, సునీల్ షెట్టి, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఉత్తరాది సినీ తారలు టాలీవుడ్‌ను సాంస్కృతికంగా…

Read More

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2025’లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్ చివరి రోజున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార…

Read More

కాశ్మీర్ వెయ్యేళ్ళ పోరాటమా?

సహనం వందే వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భారత్-పాక్…

Read More

‘అల్లాహ్’ సందేశంతో సైబర్ దాడి

సహనం వందే, ఢిల్లీ: ‘అల్లాహ్ మాతో ఉన్నాడు… మీ మతం మిమ్మల్ని కాపాడలేదు!’ భారత సైనిక నర్సింగ్ కళాశాల వెబ్‌సైట్‌లో శుక్రవారం హ్యాకర్లు పోస్ట్ చేసిన ఈ బెదిరింపు సందేశం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మన మదిని కలచివేస్తుండగానే ఈ సైబర్ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు కేవలం భౌతికంగానే కాకుండా, డిజిటల్‌గా కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా…

Read More

ఉగ్రదాడికి అంతర్గత సాయంపై అనుమానాలు

సహనం వందే, కోల్ కతా: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి దేశీయంగా ఎవరైనా సాయం చేశారా అన్న అనుమానాలు ఉన్నాయని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కోల్ కతాలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు ఎలా చొచ్చుకురాగలిగారనే దానిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎక్కడో పెద్ద లోపం జరిగింది. ఇంత మంది చొరబాటుదారులు ఎలా లోపలికి…

Read More

ఇండియా చుట్టూ శత్రువలయం

సహనం వందే, ఢిల్లీ: మన దేశం చుట్టూ శత్రుదేశాల కోరలు చాస్తున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలతో నిత్యం మనల్ని రెచ్చగొడుతోంది. ఉత్తరాన చైనా తన దుష్ట పన్నాగాలతో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు ఆగడం లేదు. దక్షిణాన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే… ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్లకల్లోల పరిస్థితులు మనకు నిత్యం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ శత్రుదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మనపై కుట్రలు పన్నుతుండటం…

Read More

యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖతం!

సహనం వందే, హైదరాబాద్: 1993లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ రూపొందించిన అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ఇప్పు డు కలకలం రేపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక పరంగానే కాదు… దేశంగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ డాక్యుమెంట్స్ 30 ఏళ్ల క్రితమే హెచ్చరించాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్స్ బయటకు రావటం సంచలనంగా మారింది. మరి…

Read More

జైలు నుంచే జాక్వెలిన్‌కు బాలీ ద్వీపం గిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ఊచలు లెక్కబెడుతున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లోకెక్కాడు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి చనిపోయినందుకు సంతాపం తెలుపుతూ… ఏకంగా ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో కొంత భాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడట! ఈ ప్రేమ పిచ్చోడు ఢిల్లీలోని జైలు నుంచి రాసిన లేఖలో ఈ విషయం వెల్లడించాడు. బాలీలో నీకో అందమైన లోకం! తన లేఖలో సుకేశ్… జాక్వెలిన్ తల్లి మరణం తనను తీవ్రంగా బాధించిందని,…

Read More

పాక్ రాయబార కార్యాలయంలో కేక్ కటింగ్

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు నింపుతుంటే… ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ వ్యక్తి కేక్ పట్టుకెళ్లిన అత్యంత హేయమైన ఘటన సంచలనం రేపింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. నెత్తుటి మరకలు ఆరకముందే సంబరాలా? ఏప్రిల్ 22న బైసరన్…

Read More

భారత్ కూ కావాలి…ఘోస్ట్ ఆర్మీ ‘మొసాద్’

సహనం వందే, హైదరాబాద్: ఇజ్రాయెల్… మధ్యప్రాచ్యంలో నిత్యం అగ్నిగుండంలా ఉండే ఒక చిన్న దేశం. చుట్టూ శత్రుదేశాలు… నిత్యం ఉగ్రవాద దాడుల ముప్పు. కానీ ఇజ్రాయెల్ ధైర్యంగా నిలబడుతోంది. దానికి ఒక ముఖ్య కారణం దాని శక్తివంతమైన గూఢచర్య సంస్థ మొసాద్. మొసాద్ అంటే హెబ్రీ భాషలో “నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ”. ఇది ఇజ్రాయెల్ కు కళ్లు, చెవులు మాత్రమే కాదు… దాని రహస్య ఆయుధం కూడా. మొసాద్ తన దేశ భద్రత కోసం ఎంతటి సాహసానికైనా…

Read More

మతం ముసుగులో మారణహోమం

సహనం వందే, జమ్ము కాశ్మీర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు… వారి మతం తెలుసుకొని మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు మరింత కలచి వేస్తున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు… మతోన్మాదం విషం ఎంతగా పాతుకుపోయిందో చెప్పే భయానక సత్యం. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ లౌకికవాద స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. మతాల మధ్య గొడవలు చెలరేగేలా……

Read More

అదానీ గ్రూప్ ‘ఆపరేషన్ జెప్పెలిన్’

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై 2023లో హిండెన్‌బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ…

Read More

మహారాష్ట్రలో హిందీకి బ్రేక్

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…

Read More

హిందువులే లక్ష్యంగా రక్తపుటేరు

సహనం వందే, జమ్ము కాశ్మీర్‌: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూమతమే లక్ష్యంగా ఆ మత ప్రజలను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్ రక్తంతో తడిసిపోయింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ ప్రశాంతమైన లోయలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్‌ రంజన్‌తో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. 2019లో పుల్వామాలో జరిగిన…

Read More

‘రక్త’ సంబంధాలు

సహనం వందే, క్రైమ్ బ్యూరో, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. నేటి సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు మరింత ఊతమిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ.. తమ వికృత చేష్టలకు చట్టపరమైన అనుమతి లభించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వివాహ బంధాలు తెగిపోతున్నాయి. రక్తపుటేరులు పారుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో…భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. జన్మజన్మల…

Read More

‘న్యాయమూర్తికి అంత హక్కుందా?’

సహనం వందే, ఢిల్లీదేశంలో న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక పాత వీడియోను తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యాచారాల విచారణ కోసం ఏర్పాటు చేసిన షా కమిషన్‌ను తప్పుబడుతున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న…

Read More

పొలిటికల్ ‘జనరేషన్ Z’

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. మరీ ముఖ్యంగా 1997-2012 మధ్య జన్మించిన ‘జనరేషన్ జెడ్’ జీవితాల్లో ఇది ఒక అంతర్భాగమైపోయింది. ఈ తరం రాజకీయంగా అత్యంత అవగాహన కలిగినదిగా పేరు తెచ్చుకుంది. ఆన్‌లైన్ రాజకీయ చర్చల్లో వీరు మునిగిపోతున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలు జనరేషన్ జెడ్ యువతకు రాజకీయాలపై జ్ఞానాన్ని అందిస్తున్నాయని అధ్యయన నివేదిక తెలుపుతుంది. ఎక్కడ ఏం జరిగినా…

Read More

హిందీ వర్సెస్ మరాఠీ వర్సెస్ కన్నడ

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. హిందీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటం చేసేందుకు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు సంసిద్ధత వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భాషాభిమానమా? లేక రాజకీయ ఎత్తుగడా? మరాఠీ ఓట్ల ఏకీకరణకు అవకాశం? కేంద్ర…

Read More

భారతీయ విద్యార్థులే బలిపశువులా?

సహనం వందే, వాషింగ్టన్: ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం మాత్రం భారతీయ విద్యార్థులను గెంటేస్తుంది. అమెరికా టారిఫ్ లపై అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. చైనా వంటి దేశాలు బహిరంగంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంటే… మనం మాత్రం సమర్థిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం చైనా విద్యార్థులకు అనుకూలంగా… మనవాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం ఎఫ్-1 వీసాలను రద్దు చేసే కార్యక్రమం…

Read More

‘ముంబై మరాఠీల అడ్డా’

సహనం వందే, ముంబై: ‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్‌లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ…

Read More

జలుబుకి సిగరెట్ చికిత్స

5 ఏళ్ల బాలుడికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించిన డాక్టర్ సహనం వందే, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఒక డాక్టర్ చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డాక్టర్ సురేష్ చంద్ర ఐదేళ్ల బాలుడికి జలుబు నయం చేయడానికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విచారణ ప్రారంభించారు. కుతుంద్‌లోని సెంట్రల్ హెల్త్ సెంటర్‌లో ఈ అమానుషమైన సంఘటన జరిగింది. వీడియోలో డాక్టర్ ఆ బాలుడికి…

Read More

35 రకాల ఔషధాలపై నిషేధం

నొప్పి నివారణ, మధుమేహం సహా పలు మందులు సహనం వందే ఢిల్లీ: దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More

నగర జీవితానికి స్వస్తి పలికి…

సహనం వందే, హర్యానా: నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి… గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు…

Read More

ఉగ్రవాది డిమాండ్లకు తలొగ్గిన ఎన్ఐఏ

సహనం వందే, న్యూఢిల్లీ: 2008 ముంబై మారణహోమ సూత్రధారి, వైద్య వృత్తిని అభ్యసించి ఉగ్రవాదిగా మారిన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉన్న రాణా డిమాండ్లకు ఎన్ఐఏ తలొగ్గిందా అన్న విమర్శలు వస్తున్నాయి. అతను ఖురాన్ పుస్తకం, రాయడానికి కలం, కాగితం ఇవ్వాలని కోరడంతోపాటు రోజూ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటానని కోరాడు. దీన్ని ఎన్ఐఏ అధికారులు అనుమతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న…

Read More

ఢిల్లీలో రూ.10 లక్షలకు శిశువుల అమ్మకం!

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీలో మానవ సంబంధాలను మంటగలిపే ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక పెద్ద శిశువుల అక్రమ రవాణా ముఠాను సోమవారం పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా 35 మందికి పైగా పసి పిల్లలను ఒక్కొక్కరిని రూ.10 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హృదయ విదారకర సంఘటన ఆధునిక సమాజానికి మాయని మచ్చ. రాజస్థాన్, గుజరాత్ కేంద్రంగా దందా… ఈ స్మగ్లింగ్ ముఠా తమ కార్యకలాపాల కోసం రాజస్థాన్,…

Read More

దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…

Read More

కర్ణాటకలో 70 శాతం మంది బీసీలే

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో బీసీల జనాభా ఏకంగా 70 శాతం ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతమంది బీసీలు అక్కడ ఉన్నారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కులగణన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కర్ణాటకలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన నివేదిక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ నివేదికను ఏప్రిల్ 17న చర్చించనుంది. ఈ సందర్భంగా ఇతర వెనుకబాటు తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి…

Read More

26/11 రియల్ హీరో సదానంద్ డేట్

సహనం వందే, ఢిల్లీ:26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ విచారణకు 26/11 దాడుల్లో పోరాడిన హీరో, ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ నాయకత్వం వహిస్తుండటం విశేషం. అప్పుడు ముంబై దాడుల్లో గాయపడిన ఈ ఐపీఎస్, ఇప్పుడు అదే కేసులో అంతర్జాతీయ ఉగ్రవాదిని విచారణ చేయడం విశేషం. సదానంద్ డేట్ 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ముంబై దాడుల్లో అసమాన ధైర్యం…26/11 దాడుల…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More

టెర్రరిస్టుగా డాక్టర్

సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…

Read More

మహారాష్ట్రలో మరాఠీ భాషోద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలోని డోంబివలిలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు తాజాగా ఇద్దరు మహిళలపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా భాషా వివాదాలపై కొత్త చర్చను రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశంలో భాషా ఉద్యమాలు తిరిగి ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, మహారాష్ట్రలో నాన్-మరాఠీ వ్యతిరేక ఉద్యమాలు, దక్షిణ రాష్ట్రాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు… ఎక్కడ చూసినా భాషా ప్రాముఖ్యత పెరుగుతోంది. గతంలో…

Read More

ఆధార్ బయోమెట్రిక్ డేటా తారుమారు

సహనం వందే, మీరట్:దేశంలోని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఆధార్ భద్రతకు పెద్ద గండి పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా ఏకంగా 12 రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజల ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చేసిందని బయటపడటంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఆధార్ వ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మన వ్యక్తిగత సమాచారం ఇంత తేలిగ్గా ఎలా తస్కరించబడుతోంది? డిజిటల్ గుర్తింపు కార్డుల భవిష్యత్తు ఏంటనే భయం అందరిలోనూ మొదలైంది. 12 రాష్ట్రాల్లో…

Read More

సొమ్ము స్వాహా…!

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయల సొమ్ము స్వాహా అయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోయాయి. స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి. సామాన్యుడి పెట్టుబడులు… మొదలు కంపెనీల షేర్లు ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ సోమవారం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఫలితంగా భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ గ్యాస్ సిలిండర్ ధరలు హఠాత్తుగా పెరిగి… సాధారణ ప్రజల నడ్డి విరిచాయి. స్టాక్ మార్కెట్ పతనం అంటే…

Read More

నకిలీ కార్డియాలజిస్ట్‌ చికిత్సతో ఏడుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు సహనం వందే, భోపాల్:మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్‌గా పనిచేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ డాక్టర్ చికిత్స చేసిన ఏడుగురు రోగులు మరణించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సోమవారం దమోహ్‌కు చేరుకుంది. బుధవారం వరకు అక్కడే ఉంటూ విచారణ జరుపనుంది. ఈ నకిలీ వైద్యుడు…

Read More

అంతులేని అవినీతిలో ఐఏఎస్ లు

సహనం వందే, హైదరాబాద్:భారత పరిపాలనా వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థ దేశానికి నిజంగా న్యాయం చేయగలుగుతోందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లో రాసిన వ్యాసం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ‘ఐఏఎస్ వ్యవస్థ దేశానికి న్యాయం చేయలేదా?’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసంలో, సుబ్బారావు ఐఏఎస్…

Read More

తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

సహనం వందే, చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో…

Read More

దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారు యాత్ర

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు…

Read More

దళితులకు బడ్జెట్‌లో వాటాకు జాతీయ చట్టం

   కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి – కర్ణాటక, తెలంగాణల్లో ఇలాంటి చట్టాలు సహనం వందే, ఢిల్లీ: దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్‌లో నిర్దిష్ట వాటా కేటాయించేలా జాతీయ చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దళిత, గిరిజన వర్గాల పరిశోధకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ వర్గాలకు బడ్జెట్‌లో నిర్దిష్ట వాటా కేటాయించడానికి జాతీయ చట్టం తీసుకురావాలన్న…

Read More

పుల్లారెడ్డి స్వీట్స్‌ను తొక్కేసిన దాదూస్

   ఉత్తరాది చేతుల్లోకి దక్షిణాది వ్యాపార సామ్రాజ్యం – దక్షిణాదిలో ఉత్తరాది వ్యాపార వాటా 40% – హైదరాబాదులో స్వీట్స్ నుంచి బంగారం వరకు ఉత్తరాధిపత్యం – హైదరాబాద్ నుంచి మొదలు విజయవాడ, చెన్నై, బెంగుళూర్ వరకు వ్యాపార విస్తరణ సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి వలస వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎత్తులు, జిత్తులతో స్థానిక వ్యాపారస్తులను తొక్కేస్తూ వీరు వ్యాపార రంగంలో ఆధిపత్యం సాధిస్తున్నారు. హైదరాబాద్,…

Read More

నేను యోగిని… పొలిటిషియన్ కాదు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం సహనం వందే, లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు…

Read More

14 అంకెల సంఖ్యతో ఆరోగ్య ఖాతా

  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో విప్లవాత్మక మార్పులు – కాగిత రహిత ఆరోగ్య సంరక్షణకు నాంది సహనం వందే, ఢిల్లీ: భారతదేశ ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. ఈ మేరకు 14 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ప్రభుత్వం అందుబాటులోకి…

Read More

ఢిల్లీ బీసీ గర్జనకు రాహుల్ గాంధీ

   రేపు ఢిల్లీలో బీసీల మహాధర్నా – 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం – తెలంగాణ నుంచి చారిత్రక పోరాటం సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం నిర్వహించే బీసీల మహాగర్జనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మహా ధర్నాకు రాహుల్ గాంధీ హాజరవడం దానికి రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర…

Read More

అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు…

   వాటిని 153కి పెంచాలి… పార్లమెంటు స్థానాలను యథాతథంగా కొనసాగించాలి – కేంద్రానికి విన్నవిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం – పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర అభ్యంతరం – దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ – కేంద్ర ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని హెచ్చరిక సహనం వందే, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను యధాతధంగా ఉంచాలని… అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు…

Read More

మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన సహనం వందే, చెన్నై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ…

Read More

సంతోషానికి సంకెళ్లు

  కులం, మతం, అవినీతి, ఆర్థిక అసమానతలే అడ్డంకులు – ఒక శాతం ధనవంతుల చేతుల్లో 58 శాతం సంపద – సంతోష కొలమానాలను చేరుకోలేకపోతున్న భారతదేశం – ప్రపంచ సంతోష సూచికలో 118వ దేశంగా భారత్ – పాకిస్తాన్, నేపాల్ దేశాల కంటే మనమే మరింత వెనుకబాటు సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో సంతోషం కరువైంది. హాయిగా బతకడానికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోతుంది. కుల, మతాల కల్లోలాలు, సామాజిక-ఆర్థిక అసమానతలు భారతదేశాన్ని సంతోష సూచికలో…

Read More

రెండు భాషలు చాలు: స్టాలిన్

– తమిళనాడులో తమిళం, ఇంగ్లీషే అధికార భాషలని స్పష్టీకరణ సహనం వందే, చెన్నై: “తమిళనాడుకు రెండు భాషలే చాలు” అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండించిన ఆయన, తమ రాష్ట్రం ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తమిళ సంస్కృతి, భాషా హక్కులను కాపాడేందుకు త్వరలో కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. ద్విభాషా విధానమే కొనసాగుతుంది… శాసనసభలో భాషా విధానంపై జరిగిన చర్చలో స్టాలిన్…

Read More

అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే

– మహిళల ‘ఛాతీని పట్టుకోవడం రేప్ కాద’న్న తీర్పు అమానవీయమంటూ వ్యాఖ్య సహనం వందే, ఢిల్లీ: మహిళల ఛాతీని పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “నాలుగు నెలలు ఆలోచించి వెలువరించిన…

Read More

డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం

– లక్షల సిమ్‌లు, వాట్సప్ ఖాతాలు నిషేధం – పార్లమెంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు, 3,962 స్కైప్ గుర్తింపులు, 83,668 వాట్సప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో తెలిపారు. సైబర్ నేరస్థుల చేతుల్లోకి డబ్బు చేరకుండా నిరోధించేందుకు…

Read More

జస్టిస్ వర్మ తీర్పులపై అనుమానాలు

– న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సవాల్ – కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో తీర్పు వర్మదే సహనం వందే, ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు లభ్యం కావడం, ఆయన గత తీర్పులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో నూతన సందేహాలను రేకెత్తిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు ఇప్పటికే వర్మ తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, దేశవ్యాప్తంగా మరిన్ని కీలక కేసుల…

Read More

బీజేపీ ‘ఇఫ్తార్ దౌత్యం’

  ‘సౌగాత్-ఈ-మోదీ’తో కొత్త ఎత్తుగడ – బీహార్ ఎన్నికల వేళ ముస్లిం ఓటర్లపై వల – 32 లక్షల మందికి ఇఫ్తార్ కిట్లు పంపిణీ సహనం వందే, ఢిల్లీ: పొద్దున్నే లేస్తే ముస్లింలను పనిగట్టుకుని విమర్శించే బీజేపీ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడకు తెరలేపింది. ముస్లింలకు దూరంగా ఉండే ఆ పార్టీ ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు రంజాన్ సమయంలో ముస్లింలకు ప్రత్యేక వసతులు కల్పించడం పైన, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చిపోయే వేళల్లో ప్రత్యేక…

Read More

కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన పోలీసు దాడికి నిరసనగా ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. కెమెరాలను కింద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ విద్యార్థి కిందపడిపోయిన సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయారు. ఇదంతా గమనించిన ఓ పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించాడు. వెంటనే…

Read More

ఎంపీల జీతాల దోపిడీ

పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంపు – 475 మంది ఎంపీలు కోటీశ్వరులు… – ఎంపీల సగటు ఆస్తి రూ. 20 కోట్లు… పెంపుపై మండిపడుతున్న జనం – హెటెరో అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు – మరో పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తి రూ. 2,577 కోట్లు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అలా కోట్లకు…

Read More

సన్‌రైజర్స్ విజయం

– రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు…

Read More

డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం

 కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నిజస్వరూపం బహిర్గతం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి…

Read More

దక్షిణాదిపై ఢిల్లీ కుట్ర…

  డీలిమిటేషన్ పేరుతో పెను విధ్వంసం.. – చెన్నైలో కేటీఆర్ సంచలన ఆరోపణలు! సహనం వందే, హైదరాబాద్ చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఢిల్లీ కుట్ర పన్నుతోందని, ఇది కేవలం పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితం కాదని, ఆర్థిక విధ్వంసానికి కూడా దారితీస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం…

Read More

దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..

   33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. – బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం – తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన సహనం వందే, హైదరాబాద్‌ లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్…

Read More

సౌత్ పై నార్త్ ఇండియా కంపెనీ పాగా

దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం… ఇక్కడి సొమ్ము తరలించకపోతున్న వైనం – సౌత్ ఇండియాలో ఐదు కోట్ల మందికి పైగా నార్త్ ఇండియన్స్ – నేడు జరగబోయే చెన్నై సమావేశంతో స్టాలిన్ కొత్త అధ్యాయం – డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఐక్య పోరాటం సహనం వందే, హైదరాబాద్/చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ఆధిపత్యం రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి….

Read More

జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు – న్యాయవ్యవస్థలో సంచలనం!

సహనం వందే, హైదరాబాద్: జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూడడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో హోలీ పండుగ రోజున జరిగిన అగ్నిప్రమాదం న్యాయవ్యవస్థను కుదిపేసింది. మంటలార్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు కట్టలు లభ్యమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయమూర్తి ఇంట్లో బయటపడిన ఈ నగదు వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి చేరడంతో,…

Read More

రాష్ట్రపతితో తెలంగాణ ఎంపీల అల్పాహారం

సహనం వందే, హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులకు శుక్రవారం ఉదయం అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కె.ఆర్. సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు తదితర ఎంపీలు రాష్ట్రపతి భవన్‌లో అల్పాహారం స్వీకరించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎంపీలతో పలు అంశాలపై చర్చించారు.

Read More

జయహో సునీత విలియమ్స్

– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….

Read More

ఐఐటీ విద్యార్థికి గత ఏడాది రూ. 3.7 కోట్ల ప్యాకేజ్

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, దేశంలోని సాంకేతిక విద్యా రంగంలో తమ సత్తాను చాటుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభం నుంచే ఐఐటీల్లోని విద్యార్థులకు రికార్డు స్థాయిలో జాబ్ ఆఫర్లు వస్తున్నాయి. అంతర్జాతీయ, దేశీయ సంస్థల నుంచి వచ్చే ఈ ఆఫర్లు విద్యార్థులకు అధిక ప్యాకేజీలతో పాటు విభిన్న రంగాల్లో అవకాశాలను అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు… ఐఐటీ ఢిల్లీ,…

Read More

అంతరిక్షంలో రెండు గంటల రన్నింగ్

సహనం వందే, హైదరాబాద్:నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బారీ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరారు. అసలు 8 రోజుల మిషన్‌గా ప్లాన్ చేసిన ఈ ప్రయాణం, సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలల వరకు సాగింది. ఇంతకీలకు వాళ్లు బుధవారం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారు భూమికి తిరిగి రానున్నారు. ఈ దీర్ఘకాల బసలో సునీత ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని…

Read More

22న తమిళనాడులో కీలక సమావేశం!

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 22న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, సీట్ల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం వంటి ప్రక్రియలను కలిగి…

Read More

కేంద్రంలో దక్షిణాది కీలకపాత్ర పోషించాలి

సహనం వందే, హైదరాబాద్:కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు అందులో ముఖ్యంగా తెలంగాణ ఈ విధంగా…

Read More