ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 81% ఫెయిల్ – విదేశీ వైద్య విద్య డొల్ల…

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) ఫలితాల్లో విద్యార్థులు బొక్క బోర్లా పడ్డారు. ఈ ఏడాది జూన్ నెలలో నిర్వహించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 81 శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించిన ఫలితాల ప్రకారం 37,207 మంది ఈ పరీక్షకు హాజరైనప్పటికీ, కేవలం…

Read More

ఓట్ల కుంభకోణం… లోక్‌సభ రద్దు – మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:తమిళనాడు విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసే ఉంటారు. అందులో తన ఓటును మరొకరు వేయడంపై పెద్ద పోరాటమే చేస్తారు. తన ఓటు తనకు కల్పించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం కాస్త అన్ని నియోజకవర్గాలకి పాకి చివరకు లక్షలాదిమంది తమ ఓటు ఎవరో వేశారని ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయాల్సిన కొత్త ప్రభుత్వం కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోతుంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకరకంగా అటువంటి పరిస్థితి ఇప్పుడు…

Read More

యుద్ధభూమిలో భారత్ ప్రచండ శక్తి – ప్రపంచంలో నాలుగో స్థానం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లతో దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్‌పవర్ 2025 నివేదిక ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తి కలిగిన దేశాల వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను చాటుకుంది. ఈ నివేదిక ప్రకారం అగ్రగామి దేశాల సైనిక బలం, రక్షణ బడ్జెట్‌లు, ఆధునిక ఆయుధాల వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి….

Read More

ఐదేళ్లలో క్యాన్సర్ అంతం – ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న వైద్య విద్యార్థి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:వైద్యశాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అనేక వ్యాధులకు ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త సాంకేతికత, అధునాతన చికిత్సా విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి కొన్ని ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం పూర్తిగా నిర్మూలించవచ్చని ఒక వైద్య విద్యార్థి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రిస్ క్రిసాంథౌ అద్భుతమైన వాదన…బుడాపెస్ట్‌కు చెందిన క్రిస్…

Read More

మద్యం మత్తులోకి జొమాటో – ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ

సహనం వందే, హైదరాబాద్:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! మందు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. పదిమంది చూస్తారేమోనన్న భయం అక్కర్లేదు. కావాల్సిన బ్రాండ్, దానికి తోడు మంచి సైడ్ డిష్ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఒక కల కాదు. వాస్తవానికి మరో అడుగు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు కేరళ కూడా అదే బాటలో పయనిస్తోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫామ్‌లతో ఆన్…

Read More

సూటు బూటు… దొంగ ఓటు – ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద…

Read More

సేవా మార్గంలో ‘మణి’ కుమార్ – డాక్టర్లకు ఇస్టా డిజిటల్ మీడియా ద్వారా అవార్డులు

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత చాలా మంది సుఖంగా గడపాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తాము నిలదొక్కుకున్న తర్వాత సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఇస్టా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు మణి కుమార్. బీటెక్ పూర్తి చేసి, విజయవంతమైన మొబైల్ వ్యాపారంతో మంచి ఆదాయం, పేరు సంపాదించిన మణి… కేవలం డబ్బు సంపాదనకు పరిమితం కాకుండా, వైద్యులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో…

Read More

ఉబర్ రైడ్… ఉమెన్ డేంజర్ – ప్రయాణంలో లైంగిక వేధింపులు

సహనం వందే, న్యూయార్క్:ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-షేరింగ్ సంస్థ ఉబర్ … తన ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైన సేవలు ఇస్తున్నట్లు చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం… 2017-22 మధ్య కాలంలో లక్షలాది మంది ప్రయాణీకులు లైంగిక వేధింపులు, దౌర్జన్యాలకు గురైనట్లు తేలింది. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక వేధింపు…న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… అమెరికాలో ఉబర్‌లో ప్రయాణిస్తున్న…

Read More

మెడికో హత్య దర్యాప్తుపై అసంతృప్తి – ఆర్.జి.కార్ కేసు సంఘటనపై తల్లిదండ్రులు

సహనం వందే, న్యూఢిల్లీ:కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 26 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిశారు. తమ కుమార్తె కేసులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిందితుడు కాదన్న నమ్మకాన్ని వారు బలంగా వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని ప్రవీణ్ సూద్ వారికి హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల వాదన…గత సంవత్సరం…

Read More

కోట్ల ఓట్లకు గండి – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగమైందని ఆయన ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓటర్ల జాబితాలో కోట్లాది మంది అదృశ్యంరాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో అనేక మార్పులు జరిగాయని తెలిపారు….

Read More