వాట్సాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ – ఢిల్లీ పౌరులకు సర్కారు కొత్త సౌకర్యం

సహనం వందే, న్యూఢిల్లీ:ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారానే ఇంటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ప్రజల సమయాన్ని ఆదా చేసి, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త సౌలభ్యం వల్ల ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఎలా పని చేస్తుంది?ఈ సరికొత్త విధానం చాలా సులభంగా…

Read More

అజ్ఞాత దాతల అవినీతి ముసుగు – గుజరాత్‌లో వేల కోట్ల సీక్రెట్ డొనేషన్స్

సహనం వందే, న్యూఢిల్లీ:గుజరాత్‌లో జరిగిన భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. 2019-24 మధ్య కాలంలో గుజరాత్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… సంస్థలు ఏకంగా రూ. 4,300 కోట్ల భారీ విరాళాలు స్వీకరించాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఎవరిది? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఎవరికి చేరాయి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల…

Read More

వెలుగులోకి నటి చీకటి కోణం – మళయాళ లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్‌ కేసు

సహనం వందే, కోచి:సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్‌ పై కిడ్నాప్‌, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు…

Read More

భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….

Read More

18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో దందా…వైద్య కళాశాలల్లో…

Read More

సొంత గడ్డపై గడ్డుకాలం – గుజరాత్ నుండి రెండేళ్లు బహిష్కరణ

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తన రెండేళ్ల గుజరాత్ బహిష్కరణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ఆఫ్తాబ్ అలం ఆందోళన వ్యక్తం చేయడంతో తానే స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లానని షా స్పష్టం చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాలనలో హోం మంత్రిగా ఉన్న షా… తన పదవీ ప్రభావం సాక్ష్యాలపై…

Read More

వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను…

Read More

తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం – దశాబ్దాలైనా స్థానిక భాష మాట్లాడని జాతి

సహనం వందే, హైదరాబాద్:శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని… సొంత తెలివి తేటలతో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మార్వాడీలు… ఇన్నేళ్ల కాలంలో తెలుగు భాష ఎందుకు నేర్చుకోలేదు? గ్రామాలు మొదలు హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వాళ్ళెవరూ తెలుగు నేర్చుకోరు… మాట్లాడరు. వాళ్ల కోసం మనం హిందీ నేర్చుకోవాలి తప్ప… మార్వాడీలు మాత్రం తెలుగు నేర్చుకోరు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ల భాషలోనే మాట్లాడాలి. తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ప్రజల భాషా,…

Read More

గెలిపించిన వ్యూహాలే ఓడిస్తున్నాయ్ – బోర్లాపడ్డ ప్రశాంత్ కిషోర్

సహనం వందే, పాట్నా:రాజకీయ వ్యూహాలతో ఎన్నో పార్టీలను అధికార గద్దెలపై కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంత పార్టీని నడపలేక నలిగిపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, శివసేన, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు విజయ మార్గాలు చూపిన ఈ వ్యూహకర్త… బీహార్‌లో తన జన్ సురాజ్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షిస్తున్నారు. కానీ ఆయన గత విజయాలు ఇప్పుడు ఓటమి నీడల్లో కనుమరుగవుతున్నాయి. అధికార కూటముల సవాళ్లు…అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ…

Read More

ఈ బిల్లు అప్పుడుంటే…’మహాత్ముడూ ప్రధానిగా అనర్హుడే’

సహనం వందే, హైదరాబాద్:దేశం కోసం జైలుకు వెళ్లిన మహనీయులు… ప్రజాస్వామ్యం కోసం పోరాడిన యోధులు… చివరకు చిన్నపాటి కేసుల్లో అరెస్టయిన ముఖ్యమంత్రులు… ఇలా ఎందరో భారత రాజకీయ చరిత్రలో జైలు శిక్ష అనుభవించిన వారే. అలాంటి వారందరినీ ఒక బిల్లుతో పదవుల నుంచి అనర్హులుగా ప్రకటించవచ్చని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఏదైనా కేసులో నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి…

Read More