టెర్రరిస్టుగా డాక్టర్

సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…

Read More

మహారాష్ట్రలో మరాఠీ భాషోద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలోని డోంబివలిలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు తాజాగా ఇద్దరు మహిళలపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా భాషా వివాదాలపై కొత్త చర్చను రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశంలో భాషా ఉద్యమాలు తిరిగి ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, మహారాష్ట్రలో నాన్-మరాఠీ వ్యతిరేక ఉద్యమాలు, దక్షిణ రాష్ట్రాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు… ఎక్కడ చూసినా భాషా ప్రాముఖ్యత పెరుగుతోంది. గతంలో…

Read More

ఆధార్ బయోమెట్రిక్ డేటా తారుమారు

సహనం వందే, మీరట్:దేశంలోని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఆధార్ భద్రతకు పెద్ద గండి పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా ఏకంగా 12 రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజల ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చేసిందని బయటపడటంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఆధార్ వ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మన వ్యక్తిగత సమాచారం ఇంత తేలిగ్గా ఎలా తస్కరించబడుతోంది? డిజిటల్ గుర్తింపు కార్డుల భవిష్యత్తు ఏంటనే భయం అందరిలోనూ మొదలైంది. 12 రాష్ట్రాల్లో…

Read More

సొమ్ము స్వాహా…!

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయల సొమ్ము స్వాహా అయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోయాయి. స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి. సామాన్యుడి పెట్టుబడులు… మొదలు కంపెనీల షేర్లు ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ సోమవారం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఫలితంగా భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ గ్యాస్ సిలిండర్ ధరలు హఠాత్తుగా పెరిగి… సాధారణ ప్రజల నడ్డి విరిచాయి. స్టాక్ మార్కెట్ పతనం అంటే…

Read More

నకిలీ కార్డియాలజిస్ట్‌ చికిత్సతో ఏడుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు సహనం వందే, భోపాల్:మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్‌గా పనిచేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ డాక్టర్ చికిత్స చేసిన ఏడుగురు రోగులు మరణించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సోమవారం దమోహ్‌కు చేరుకుంది. బుధవారం వరకు అక్కడే ఉంటూ విచారణ జరుపనుంది. ఈ నకిలీ వైద్యుడు…

Read More

అంతులేని అవినీతిలో ఐఏఎస్ లు

సహనం వందే, హైదరాబాద్:భారత పరిపాలనా వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థ దేశానికి నిజంగా న్యాయం చేయగలుగుతోందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లో రాసిన వ్యాసం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ‘ఐఏఎస్ వ్యవస్థ దేశానికి న్యాయం చేయలేదా?’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసంలో, సుబ్బారావు ఐఏఎస్…

Read More

తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

సహనం వందే, చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో…

Read More

దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారు యాత్ర

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు…

Read More

దళితులకు బడ్జెట్‌లో వాటాకు జాతీయ చట్టం

   కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి – కర్ణాటక, తెలంగాణల్లో ఇలాంటి చట్టాలు సహనం వందే, ఢిల్లీ: దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్‌లో నిర్దిష్ట వాటా కేటాయించేలా జాతీయ చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దళిత, గిరిజన వర్గాల పరిశోధకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ వర్గాలకు బడ్జెట్‌లో నిర్దిష్ట వాటా కేటాయించడానికి జాతీయ చట్టం తీసుకురావాలన్న…

Read More

పుల్లారెడ్డి స్వీట్స్‌ను తొక్కేసిన దాదూస్

   ఉత్తరాది చేతుల్లోకి దక్షిణాది వ్యాపార సామ్రాజ్యం – దక్షిణాదిలో ఉత్తరాది వ్యాపార వాటా 40% – హైదరాబాదులో స్వీట్స్ నుంచి బంగారం వరకు ఉత్తరాధిపత్యం – హైదరాబాద్ నుంచి మొదలు విజయవాడ, చెన్నై, బెంగుళూర్ వరకు వ్యాపార విస్తరణ సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి వలస వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎత్తులు, జిత్తులతో స్థానిక వ్యాపారస్తులను తొక్కేస్తూ వీరు వ్యాపార రంగంలో ఆధిపత్యం సాధిస్తున్నారు. హైదరాబాద్,…

Read More