నారీ… రణభేరీ

సహనం వందే, న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో, భారత సైన్యంలోని మహిళా అధికారులు ముందంజలో నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మే 7న న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, ఈ ఆపరేషన్ విశేషాలను వెల్లడించారు. ఒక ప్రధాన సైనిక చర్య గురించి ఇద్దరు మహిళా అధికారులు స్వయంగా మీడియాకు వివరించడం దేశ…

Read More

అధిక వడ్డీ చూపి వేల కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి సూత్రధారి, ఫాల్కన్ సీఈవో యోగేందర్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా రూ. 4,215 కోట్ల మేర దేశవ్యాప్తంగా పలువురిని నిలువునా ముంచిన ఈ కుంభకోణం దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. చార్టర్డ్ ఫ్లైట్‌లో చిక్కిన మోసగాడు!దుబాయ్‌కు పారిపోయిన యోగేందర్ సింగ్……

Read More

భారత్ కు అమెరికా… పాక్ కు చైనా

సహనం వందే, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది. భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు…

Read More

ఉగ్రమూకలపై ఉక్కుపాదం

సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…

Read More

బ్రాహ్మణుల “అతి”వాదం

సహనం వందే, బెంగళూరు: దేశంలో పరీక్షలంటే విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ కొందరు మాత్రం తమ ఆచారాలను అడ్డుపెట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని నీట్ పరీక్షా కేంద్రంలో జరిగిన జంధ్యం వివాదం ఇందుకు నిదర్శనం. సాంకేతికత పెరిగిపోయిన ఈ రోజుల్లో పరీక్షల్లో అనేక ఆంక్షలు సహజం. రింగులు, షూలు, గడియారాలు వంటి వాటితో పాటు, ఇప్పుడు ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ విద్యార్థులు ధరించే జంధ్యాన్ని కూడా అనుమతించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా…

Read More

‘కుల’రణగొణ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో కులగణన అంశం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుల గణన చేపట్టడంపై అనేక అగ్రకులాల పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కులగణన సక్రమంగా జరిగితే రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా తమకు నష్టం జరుగుతుందని అగ్రవర్ణాలు ఆందోళన చెందుతున్నాయి. వెనుకబడిన తరగతులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే, తమకు అవకాశాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. కులగణన తర్వాత తమ జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలంటూ బహుజన ఉద్యమాలు ఊపందుకుంటాయని, ఇది కూడా…

Read More

వీక్ “ఎండ్ ” మ్యారేజ్

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అయితే కెరీర్ కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇప్పుడు మరింత ఆధునికత పెరిగింది. ఉమ్మడి కుటుంబాల సంగతి పక్కన పెడితే అసలు భార్యాభర్తలు కూడా కలిసి బతకలేని దుస్థితి ఏర్పడింది. వేర్వేరుచోట్ల పనిచేస్తూ వారాంతరంలో కలిసే దుష్ట సంస్కృతి ఏర్పడింది. దాన్నే వీకెండ్ మ్యారేజ్ అంటున్నారు. ఇలాంటి మ్యారేజ్ లు ఏ మేరకు నిలబడతాయో… ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో మిలియన్…

Read More

డోర్ డెలివరీకి డ్రోన్లు

సహనం వందే, బెంగళూరు: బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ ఇప్పుడు డ్రోన్ డెలివరీలకు చిరునామాగా మారింది. బిగ్‌బాస్కెట్, స్కై ఎయిర్ మొబిలిటీ కలిసి ఇక్కడ డ్రోన్ ద్వారా నిత్యావసర వస్తువులు, మందులు డెలివరీ చేసే సేవలను ప్రారంభించాయి. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఆర్డర్లు నేరుగా వినియోగదారుల ఇంటికే చేరుతుండటంతో ఇది సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్‌కు చెక్ పెడుతూ, పర్యావరణహిత డెలివరీకి ఈ సేవ ఊతమిస్తోంది. డ్రోన్ డెలివరీ ఎలాగంటే?స్కై ఎయిర్ మొబిలిటీకి చెందిన డ్రోన్లు…

Read More

‘సర్జికల్ స్ట్రైక్‌లు ఎవరూ చూడలేదు’

సహనం వందే, ఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ 2019 సర్జికల్ స్ట్రైక్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సర్జికల్ స్ట్రైక్‌లకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించి, చన్నీ సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. ఈ వివాదం రాజకీయ రగడకు దారితీసింది. సర్జికల్ స్ట్రైక్‌పై చన్నీ…

Read More

పాక్ మహిళతో రహస్య వివాహం

సహనం వందే, హైదరాబాద్: పాకిస్థానీ మహిళతో వివాహాన్ని దాచిపెట్టినందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తన జవాన్ మునీర్ అహ్మద్‌ను సర్వీసు నుంచి తొలగించింది. ఈ చర్య జాతీయ భద్రతకు హానికరంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మునీర్ అహ్మద్ సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌లో చివరిగా పనిచేశారు. దేశంలో అంతర్గత భద్రతకు నాయకత్వం వహిస్తున్న ఈ బలగంలో ఈ ఘటన సంచలనం రేపింది. పాక్ మహిళతో వీడియో కాల్ ద్వారా వివాహంమునీర్ అహ్మద్ పాకిస్థానీ మహిళ మెనాల్…

Read More