‘దివాళా’కోరు చట్టం – 10 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము దోపిడీ
సహనం వందే, హైదరాబాద్: దేశంలో దివాళా చట్టం ఒక వింత యంత్రంలా మారింది. కంపెనీలను కాపాడాల్సిన ఈ చట్టం.. బడా పారిశ్రామికవేత్తలకు ఆస్తులను దోచిపెట్టే సాధనంగా మారింది. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కంపెనీలు దివాళా తీస్తుంటే అవే కంపెనీలను అత్యంత తక్కువ ధరకు కొట్టేస్తూ కొద్దిమంది ధనవంతులు మరింత బలపడుతున్నారు. ప్రజా ధనాన్ని బలిపీఠం మీద పెడుతూ జరుగుతున్న ఈ కార్పొరేట్ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. పది…