నోబెల్ బహుమతికి రక్తాభిషేకం – ఇరాన్ అగ్నిగుండంలో కాలిపోతున్న ప్రైజ్
సహనం వందే, హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధ బాట పట్టారు. పదేళ్ల కిందట ఇతర దేశాల జోలికి వెళ్లనని చెప్పిన ఆయన ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడినే అంతం చేశారు. అమెరికా సైనిక శక్తిని వాడుతూ మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధానికి తెరలేపారు. గతంలో తాను చెప్పిన మాటలన్నీ తుంగలో తొక్కే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ విధానాలను అమెరికా ప్రసిద్ధ పత్రిక…