
జగదీశ్గా జాకీర్… సావిత్రిగా సబీరా
సహనం వందే, మథుర: ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి సంఘటన సంచలనంగా మారింది. మొఘలుల కాలంలో తమ పూర్వీకులు హిందువులని… అప్పుడు వారిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లింగా మార్చారని… అందుకే ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ముస్లింలం అయినప్పటికీ మనసులో హిందువులు గానే బతుకుతున్నామని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లా జమునాపార్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం…