కమ్యూనిస్టు దేవుడు… పార్టీకి విధేయుడు – చైనా దేశంలో పార్టీ నియంత్రణలో మతం

సహనం వందే, బీజింగ్:బీజింగ్‌లో ప్రముఖ క్రైస్తవ పాస్టర్‌ను ఇటీవల అరెస్టు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇది కేవలం ఒక పాస్టర్ అరెస్టు మాత్రమే కాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి మతంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఎన్ని అణచివేతలున్నా మత విశ్వాసం తగ్గకపోగా మరింతగా వికసిస్తుండటం చూసి సీసీపీ నాయకత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ అరెస్టు వెనుక మతాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న పార్టీ పాత వ్యూహంలో భాగమేనని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు….

Read More
Udayanidhi Stalin Comments on Sanskrit Language

‘సంస్కృతం చచ్చిపోయిన భాష’ – తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అటాక్

సహనం వందే, తమిళనాడు:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళ భాషను పక్కన పెట్టి సంస్కృతానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సంస్కృతం చచ్చిపోయిన భాష (డెడ్ లాంగ్వేజ్) అంటూ వ్యాఖ్యానించి, సంచలనం సృష్టించారు. ‘మీరు తమిళ భాషను ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. కానీ మా విద్యార్థులు తమిళం చదవకుండా ఉండటానికి హిందీని, సంస్కృతాన్ని రుద్దుతారు. ఇది ఎంతవరకు న్యాయం?’…

Read More
Devotional cinemas by Rajmouli

ధర్మంతో రాజమౌళి దందా – దేవుళ్ళ పేరుతో సినిమాలు… కోట్ల దోపిడి

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ధీరుడిగా డప్పుకొట్టుకుంటున్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. తనకు ఆంజనేయస్వామిపై వ్యక్తిగతంగా నమ్మకం లేదని ఆయన ప్రకటించడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. తనకు దేవుళ్లపై విశ్వాసం లేదంటూనే… అదే ధర్మం…

Read More
International Brand Liquor crisis in Telangana

క్యాష్ క్రాష్… లిక్కర్ క్రైసిస్ – రూ. 2,988 కోట్ల బకాయిల  పెండింగు

సహనం వందే, హైదరాబాద్:అంతర్జాతీయ మద్యం దిగ్గజాలు తెలంగాణ సర్కారుకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే లిక్కర్ సరఫరా నిలిపివేస్తామని తెగేసి చెప్పాయి. హైనెకెన్, డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి బడా కంపెనీలు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కు లేఖ రాశాయి. ఏకంగా రూ. 2,988 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఇక తాము భరించలేమని స్పష్టం చేశాయి. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే లాకర్లు మూసేస్తామని అల్టిమేటం ఇచ్చాయి. అదే జరిగితే ఖజానాకు గండి…సరుకు సరఫరా నిలిచిపోతే…

Read More

అమెరికా వీసా… విద్యార్థుల దండయాత్ర – ట్రంప్ రూల్స్ ను బ్రేక్ చేసిన భారతీయులు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికాలో చదవడానికి మన విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ట్రంప్ కారణంగా వీసా కష్టాలు ఇబ్బంది పెడుతున్నా… నిబంధనలు మారుతున్నా మనవాళ్లు ఏమాత్రం వెనక్కి చూడడం లేదు. అమెరికాలో చదివి తీరాల్సిందేనన్న బలమైన ఆకాంక్షతో అక్కడికి వెళ్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏకంగా 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 9.5 శాతం ఎక్కువ. అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో…

Read More

తమన్నాకు కన్నడిగుల షాక్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్ సహనం వందే, మైసూర్: ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియాను నియమించడం కర్ణాటకలో పెను దుమారం రేపుతోంది. రెండేళ్ల కాలానికి ఏకంగా రూ. 6.2 కోట్ల భారీ మొత్తంతో కుదిరిన ఈ ఒప్పందంపై కన్నడిగులు మండిపడుతున్నారు. స్థానిక నటులను పక్కనపెట్టి, బయటివారిని ఎంపిక చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక…

Read More

రాగి బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు!

సహనం వందే, హైదరాబాద్: కాపర్ (రాగి) బాటిళ్లు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, అతిగా రాగిని తీసుకోవడం వల్ల ‘కాపర్ టాక్సిసిటీ’ సమస్య తలెత్తుతుంది. ఇది కిడ్నీలు, లివర్‌కు తీవ్రమైన హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్నవారు రాగి బాటిళ్లను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం… రాగి మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది…

Read More