బెనిఫిట్ షో టికెట్ రూ. వెయ్యి – ధరల పెంపుతో ఓజీకి మార్గం సుగమం!

సహనం వందే, విజయవాడ:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో , ఐదు రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనూహ్యంగా అనుమతులు లభించాయి. సాధారణంగా సినిమా టికెట్ల ధరల పెంపుపై అడ్డుకట్ట వేసిన గత ప్రభుత్వం… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే నిబంధనలను సడలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక సినిమా పరిశ్రమ లాభాపేక్ష కంటే అధికార కూటమిలోని ఒక కీలక వ్యక్తి…

Read More

ఆన్‌లైన్ డెత్ గేమ్‌ – ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆన్‌లైన్‌ గేమ్‌ 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రీ ఫైర్‌ గేమ్‌లో ఏకంగా రూ.13 లక్షలు పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి యశ్‌ కుమార్‌… తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అతని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. మైనర్‌ పిల్లలు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఎలా పడిపోతున్నారో దీని ద్వారా మరోసారి రుజువైంది. ఫ్రీ ఫైర్‌ వంటి గేమ్‌లు పిల్లలను ఆకర్షించి, డబ్బులు ఖర్చు చేయమని ప్రేరేపిస్తున్నాయని…

Read More

పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపంప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

బ్లడ్ మ్యాచ్‌ – దేశం బాధలో ఉంటే పాక్ తో క్రికెట్ ఆటలేంటి?

సహనం వందే, హైదరాబాద్:ఏప్రిల్ రెండో తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అమాయకులైన 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం ఇంకా ఆ దుర్ఘటన షాక్‌లోంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తుంటే క్రికెట్ మైదానాల్లో పాకిస్తాన్‌తో చేతులు…

Read More

రగులుతున్న గిరిజన వివాదం – లంబాడీల ఆత్మగౌరవ పోరాటం

సహనం వందే, కొత్తగూడెం:కొత్తగూడెం పట్టణం లంబాడీల ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తిపోయింది. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ… రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ఆదివాసీలతో, మరోవైపు లంబాడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం సమస్యను పరిష్కరించడానికి కాదని,…

Read More

సీడ్ సర్టిఫికేషన్ అథారిటీకి అవార్డు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో జరిగిన ఇండో-ఆఫ్రికా సమ్మిట్‌లో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్‌సీఏ) విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకుంది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా విత్తన రంగంలో విశేష సేవలందించిన సంస్థలకు ఈ అవార్డును అందజేశారు. అందులో భాగంగా తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇది గర్వకారణం. విత్తన రంగంలో ఆదర్శం…తెలంగాణ…

Read More

డాక్టర్‌ రఘురామ్‌ కు గ్లాస్గో కీర్తి కిరీటం

సహనం వందే, లండన్:హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రొమ్ము క్యాన్సర్‌ శస్త్రవైద్యుడు డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత గ్లాస్గో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (ఆర్‌సీపీఎస్‌జీ) ఆయనకు గౌరవ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. దక్షిణాసియాలో ఈ గౌరవం పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 1997లో ఇదే కాలేజీ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్‌ పరీక్షలో అర్హత పొంది ఇప్పుడు గౌరవ ఫెలోషిప్‌ అందుకున్న ఏకైక శస్త్ర వైద్యుడుగా ప్రపంచంలోనే…

Read More

‘శ్రీనివాసా’ గోవిందా – ఎట్టకేలకు ఎంఎన్ జే డైరెక్టర్ తొలగింపు

సహనం వందే, హైదరాబాద్‌:ఎట్టకేలకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త ఇంచార్జి డైరెక్టర్ గా డాక్టర్ జోసెఫ్ బెంజిమెన్ ను నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు రాసిన వరుస కథనాలతో డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన డైరెక్టర్ గా కొనసాగడంపై ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=6557, ‘ఆర్టికల్ టుడే’ https://articletoday.in/ shock-to-dr-srinivasulu-as-dopt-sacks-mnj-director/ డిజిటల్…

Read More

కుబేరుడి పీఠాన్ని కోల్పోయిన మస్క్

సహనం వందే, అమెరికా:ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ తన పీఠాన్ని కోల్పోయాడు. అపారమైన కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ అనూహ్యంగా అతడిని అధిగమించి కొత్త ధనవంతుల రాజుగా అవతరించాడు. ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికతో లారీ సంపద ఒక్క రోజులోనే ఆకాశానికి ఎగిసింది. ఒరాకిల్ ఆదాయంతో దూకుడు…ఒరాకిల్ సంస్థ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆదాయ నివేదిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కృత్రిమ మేధస్సు కంపెనీల నుంచి వచ్చిన భారీ…

Read More

గ్రూప్-1… గుండెల్లో గన్ – మూడున్నరేళ్ల నిరీక్షణ పటాపంచలు

సహనం వందే, హైదరాబాద్:మూడున్నరేళ్ల నిరీక్షణ… నిద్రాహారాలు లేని కఠోర శ్రమ… అసంఖ్యాకమైన ఆశల పతాక. వీటన్నింటికీ ప్రతిఫలంగా తుది జాబితాలో తమ పేర్లు చూసుకుని మురిసిపోయారు గ్రూప్-1 అభ్యర్థులు. నియామక పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వారి ఆశలపై పిడుగుపాటులా పడింది. తుది జాబితాను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించడం..‌. లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలని సూచించడం… ఈ తీర్పుతో వారి గుండె ఝల్లుమంది. ఈ…

Read More