తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా బడ్జెట్: కూనంనేని

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఈ బడ్జెట్‌ను ఆయన తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా అభివర్ణించారు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని కూనంనేని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, హామీల అమలులో సమతుల్యత పాటించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన తెలిపారు. గొప్పలకు పోకుండా, పన్నుల భారం పెంచకుండా, ఉన్నంతలో బడ్జెట్…

Read More

బడ్జెట్ రూ. 3.04 లక్షల కోట్లు

సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 26 వేల 982 కోట్లు కాగా, మూలధన వ్యయం 36 వేల 504 కోట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకానికి 18 వేల కోట్లు,…

Read More

జయహో సునీత విలియమ్స్

– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….

Read More

పసుపుకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి

సహనం వందే, హైదరాబాద్:పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే… రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర మీది అని గుర్తుచేశారు. తనపై సైతం కేసులు పెట్టినట్లు తెలిపారు. మంగళవారం ఆయన హాకా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు…

Read More

ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ బిల్లు… చేతులు దులుపుకున్న తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:బీసీ రిజర్వేషన్ల బిల్లును ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందితే, దానివల్ల రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు మరింత మెరుగుపడతాయి. దీనివల్ల కొన్ని వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే, ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించకపోతే, ఈ బిల్లు చట్టంగా మారడం కష్టం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ బిల్లును సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును…

Read More

ఐఐటీ విద్యార్థికి గత ఏడాది రూ. 3.7 కోట్ల ప్యాకేజ్

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, దేశంలోని సాంకేతిక విద్యా రంగంలో తమ సత్తాను చాటుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభం నుంచే ఐఐటీల్లోని విద్యార్థులకు రికార్డు స్థాయిలో జాబ్ ఆఫర్లు వస్తున్నాయి. అంతర్జాతీయ, దేశీయ సంస్థల నుంచి వచ్చే ఈ ఆఫర్లు విద్యార్థులకు అధిక ప్యాకేజీలతో పాటు విభిన్న రంగాల్లో అవకాశాలను అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు… ఐఐటీ ఢిల్లీ,…

Read More

అంతరిక్షంలో రెండు గంటల రన్నింగ్

సహనం వందే, హైదరాబాద్:నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బారీ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరారు. అసలు 8 రోజుల మిషన్‌గా ప్లాన్ చేసిన ఈ ప్రయాణం, సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలల వరకు సాగింది. ఇంతకీలకు వాళ్లు బుధవారం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారు భూమికి తిరిగి రానున్నారు. ఈ దీర్ఘకాల బసలో సునీత ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని…

Read More

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

సహనం వందే, హైదరాబాద్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ ఈ నేపథ్యంలో ప్రధానికి ఈ లేఖ రాయడం గమనారం. బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు.

Read More

ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

సహనం వందే, హైదరాబాద్:శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివ‌రీ చేసే కార్యానికి సంస్థ‌ శ్రీకారం చుట్టింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు…

Read More