
రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సహనం వందే, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ. 1,58,000 కోట్ల అప్పు చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 4,17,000 కోట్ల అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ప్రజల్లో కేసీఆర్ ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల…