డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం
చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు – మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో కీలక ప్రసంగం – దక్షిణాది జనాభా పెరగకపోతే ఉత్తరాది నుంచి వలసలు వస్తాయని హెచ్చరిక సహనం వందే, చెన్నై నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటీ మద్రాస్లో శుక్రవారం జరిగిన “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన, డీలిమిటేషన్ వల్ల…