ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

సూటు బూటు… దొంగ ఓటు – ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద…

Read More

పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే…

Read More

కోట్ల ఓట్లకు గండి – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగమైందని ఆయన ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓటర్ల జాబితాలో కోట్లాది మంది అదృశ్యంరాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో అనేక మార్పులు జరిగాయని తెలిపారు….

Read More

కుసుమ్ రాణి: ఢిల్లీ డ్రగ్ కోటకు మహా’రాణి’

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుల్తాన్‌పురి గల్లీల్లో దాగిన ఓ రహస్య మాదకద్రవ్యాల సామ్రాజ్యం గుట్టు రట్టయింది. 52 ఏళ్ల కుసుమ్ రాణి అనే మహిళ హెరాయిన్ అక్రమ రవాణాను నడిపిన ఈ భారీ వ్యవస్థను పోలీసులు ఛేదించారు. ఆమె తెలివితేటలు, గూఢచర్య పద్ధతులు, గండికోటలా మార్చిన ఇల్లు పోలీసులను సైతం విస్మయపరిచాయి. మార్చిలో ఆమె కొడుకు అమిత్ అరెస్టు తర్వాత కుసుమ్ పరారీ కాగా, దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఆమె ఆస్తులను పోలీసులు…

Read More

ఎన్ఎంసీ చైర్మన్ ఔట్… దేశవ్యాప్తంగా ప్రకంపనలు

సహనం వందే, న్యూఢిల్లీ:నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్ ను నియమించింది. దేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు… సీట్ల పునరుద్ధరణలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ నే తొలగించటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇంకా మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ…

Read More