ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

Read More

ఆయిల్ ఫెడ్ అవకతవకల్లో ‘ప్రవీణ్యుడు’

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఆయిల్ ఫెడ్ నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. అప్పటి ఎండి నిర్మల దీనిపై విచారణ చేసి తప్పు జరిగినట్టు నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు నర్సరీలో జరిగిన అక్రమాలకు అతన్ని బాధ్యున్ని చేసి రూ. 40 లక్షలు రికవరీ చేయాలని ఆమె నిర్ణయించారు. కానీ ఆమె అనంతరం వచ్చినవారు ఎవరూ కూడా అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోకపోగా అందలం ఎక్కించారు. ఇప్పుడు హైదరాబాద్ ఆయిల్ ఫెడ్ సంస్థలో…

Read More

ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

Read More