డార్క్ వెబ్‌తో డ్రగ్స్ దందా

   తెలుగు రాష్ట్రాల్లో యువతను ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మహమ్మారి – హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, ఖమ్మంలలో విక్రయాలు – క్రిప్టో కరెన్సీతో మాదకద్రవ్యాల లావాదేవీలు… డిజిటల్ పద్ధతిలో దందా – డ్రగ్స్ కేసుల్లో సినిమా తారలున్నట్లు నిర్ధారణ… అయినా శిక్ష పడలేదు – ప్రముఖులు తప్పించుకుంటే సామాన్యులు బలవుతున్నారన్న విమర్శలు సహనం వందే, హైదరాబాద్/విజయవాడ/విశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌లతో మాదకద్రవ్యాల వ్యాపారం యువతను కబళించే విషసర్పంలా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం…

Read More

ప్రపంచ దేశాలకు హైదరాబాద్ ‘మత్తు’

  ‘డ్రగ్స్’ సరఫరా అడ్డాగా మహానగరం – కొకైన్, హెరాయిన్ ముడి పదార్థాల రవాణా – ఔషధ ఉత్పత్తుల మాటున డ్రగ్స్ దందా – ఇప్పుడు వసుధ ఫార్మా… 2017లో మరోటి – అప్పుడు కొకైన్ తయారీ ముడి పదార్థాలు – అమెరికా, మెక్సికో వంటి దేశాలకు రవాణా – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల మౌనం – అనకాపల్లి అడ్డా చెప్పి తప్పించుకున్న యంత్రాంగం సహనం వందే, హైదరాబాద్ డబ్బు కోసం ఫార్మా కంపెనీలు గడ్డికరుస్తున్నాయి….

Read More

హైదరాబాద్ డ్రగ్స్‌తో అమెరికాలో మరణ మృదంగం

  ఫెంటానిల్ ముడి పదార్థాల అక్రమ రవాణా – హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు సరఫరా – విటమిన్ సీ లేబుళ్లు పెట్టి దేశాన్ని దాటించారు – అక్రమ డ్రగ్ ముఠాలకు పంపారని నిర్ధారణ – వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ నిర్వాకం – అమెరికాలో ఫెంటానిల్ ఓవర్డోస్ తో లక్షలాది మరణాలు – అమెరికాలో కంపెనీ సీఈవో, డైరెక్టర్ల అరెస్ట్ – అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న వార్త – ఔషధ నియంత్రణ సంస్థ, కస్టమ్స్…

Read More

రచ్చ

  30 శాతం కమీషన్లపై రాష్ట్రవ్యాప్తంగా రచ్చ – తెలంగాణలో కమీషన్ల దందాతో ప్రజాధనం లూటీ – నేతల ఇళ్లల్లోనే కమీషన్ కౌంటర్లు… కొందరు కీలక ప్రజాప్రతినిధుల పోకడ – జనం సొమ్ము మింగేస్తున్న పెద్దలు, కాంట్రాక్టర్లు – కుటుంబ సభ్యులే ఈ కౌంటర్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు – ఆ కౌంటర్ల వద్ద కమీషన్లు ఇచ్చి టోకెన్ తీసుకున్న వాళ్లకే బిల్లులు క్లియర్ – గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వంలోనూ కమీషన్ల కక్కుర్తి సహనం వందే,…

Read More

తప్పిపోయిన పదేళ్లకు విమానం గాలింపు

– మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 ఎక్కడ? సహనం వందే, హైదరాబాద్ మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014లో అదృశ్యమైన ఈ విమానం కోసం దశాబ్ద కాలం తర్వాత మళ్లీ కొత్తగా గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దశాబ్దం నుంచి అంతుచిక్కని రహస్యం… 2014 మార్చి…

Read More

సంతోషానికి సంకెళ్లు

  కులం, మతం, అవినీతి, ఆర్థిక అసమానతలే అడ్డంకులు – ఒక శాతం ధనవంతుల చేతుల్లో 58 శాతం సంపద – సంతోష కొలమానాలను చేరుకోలేకపోతున్న భారతదేశం – ప్రపంచ సంతోష సూచికలో 118వ దేశంగా భారత్ – పాకిస్తాన్, నేపాల్ దేశాల కంటే మనమే మరింత వెనుకబాటు సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో సంతోషం కరువైంది. హాయిగా బతకడానికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోతుంది. కుల, మతాల కల్లోలాలు, సామాజిక-ఆర్థిక అసమానతలు భారతదేశాన్ని సంతోష సూచికలో…

Read More

బీజేపీ ‘ఇఫ్తార్ దౌత్యం’

  ‘సౌగాత్-ఈ-మోదీ’తో కొత్త ఎత్తుగడ – బీహార్ ఎన్నికల వేళ ముస్లిం ఓటర్లపై వల – 32 లక్షల మందికి ఇఫ్తార్ కిట్లు పంపిణీ సహనం వందే, ఢిల్లీ: పొద్దున్నే లేస్తే ముస్లింలను పనిగట్టుకుని విమర్శించే బీజేపీ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడకు తెరలేపింది. ముస్లింలకు దూరంగా ఉండే ఆ పార్టీ ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు రంజాన్ సమయంలో ముస్లింలకు ప్రత్యేక వసతులు కల్పించడం పైన, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చిపోయే వేళల్లో ప్రత్యేక…

Read More

హైదరాబాద్‌లో ఇళ్ల క్రమబద్దీకరణ కుంభకోణం

   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58 పేరుతో వందల కోట్ల దోపిడీ – పేదల ఆశలను అమ్ముకున్న రెవెన్యూ అధికారులు, దళారులు – రెండేళ్లు కావస్తున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్న మోసగాళ్లు – వేల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట దోపిడి… రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట జీవో నెంబర్ 58ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు రెవెన్యూ అధికారులు,…

Read More

ఎంపీల జీతాల దోపిడీ

పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంపు – 475 మంది ఎంపీలు కోటీశ్వరులు… – ఎంపీల సగటు ఆస్తి రూ. 20 కోట్లు… పెంపుపై మండిపడుతున్న జనం – హెటెరో అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు – మరో పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తి రూ. 2,577 కోట్లు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అలా కోట్లకు…

Read More

మార్క్ ఫెడ్ లో ప్రజాధనం లూటీ

రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం – రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే – ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్ – కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్ సహనం వందే, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్‌ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24…

Read More