మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన సహనం వందే, చెన్నై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ…

Read More

దక్షిణాది పోరాటంలో ఆంధ్ర ఒంటరి!

డీలిమిటేషన్ ఉద్యమానికి దూరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు – రాజకీయ స్వార్థాలు ప్రజా ప్రయోజనాలను బలిపెడుతున్నాయా? – ఎన్డీఏ కూటమిలో ఉన్నందున చెన్నై సమావేశానికి వెళ్లని టీడీపీ, జనసేన – మరి వైసీపీ అధినేత జగన్ వెళ్లకపోవడంలో ఆంతర్యం ఏంటి? – రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీల నేతలు… విధానాలు సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తున్న ఈ కీలక సమయంలో, తమిళనాడు, కర్ణాటక, కేరళ,…

Read More

డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం – ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య – గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు సహనం వందే, హైదరాబాద్ సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను…

Read More

దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..

   33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. – బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం – తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన సహనం వందే, హైదరాబాద్‌ లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్…

Read More

సౌత్ పై నార్త్ ఇండియా కంపెనీ పాగా

దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం… ఇక్కడి సొమ్ము తరలించకపోతున్న వైనం – సౌత్ ఇండియాలో ఐదు కోట్ల మందికి పైగా నార్త్ ఇండియన్స్ – నేడు జరగబోయే చెన్నై సమావేశంతో స్టాలిన్ కొత్త అధ్యాయం – డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఐక్య పోరాటం సహనం వందే, హైదరాబాద్/చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ఆధిపత్యం రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి….

Read More

ప్రతిపక్షం… ప్రజాధిక్కారం…!

ప్రజా తీర్పును అవహేళన చేస్తున్న కేసీఆర్, జగన్ – సీఎం కుర్చీ నుంచి దింపినందుకు అసెంబ్లీకి రానంటున్న మాజీ సీఎంలు – అలాంటప్పుడు సభ్యులుగా కొనసాగడం అవసరమా? – ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండంటున్న ప్రజలు – ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుంటే మీరెందుకు? – అసెంబ్లీకి రాకుండానే లక్షల వేతనాలు దండగ అంటూ విసుర్లు – సోషల్ మీడియా, ట్విట్టర్ పోస్టింగులకే పరిమితమా? సహనం వందే, హైదరాబాద్/అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,…

Read More

22న తమిళనాడులో కీలక సమావేశం!

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 22న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, సీట్ల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం వంటి ప్రక్రియలను కలిగి…

Read More

కేంద్రంలో దక్షిణాది కీలకపాత్ర పోషించాలి

సహనం వందే, హైదరాబాద్:కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు అందులో ముఖ్యంగా తెలంగాణ ఈ విధంగా…

Read More