
కేంద్రంలో దక్షిణాది కీలకపాత్ర పోషించాలి
సహనం వందే, హైదరాబాద్:కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు అందులో ముఖ్యంగా తెలంగాణ ఈ విధంగా…