
శుభాంశు శుక్లా : అంతరిక్షంలో హెయిర్ కటింగ్
సహనం వందే, ఫ్లోరిడా:భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60 శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన ఈ బృందం… 18 రోజుల్లో దాదాపు 1.22 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 288 భూ ప్రదక్షిణలు పూర్తి చేసింది. శుభాంశు ఒక్కరే ఇస్రో…