
అక్షయ తృతీయ… స్వర్ణ లక్ష్మి కటాక్షం
సహనం వందే, హైదరాబాద్: హిందూ పుణ్య సంప్రదాయంలో స్వర్ణాన్ని కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన సమయంగా విలసిల్లే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సంవత్సరంలో ఈ శుభ ఘడియలలో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి దివ్యమైన ముహూర్తాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ తేదీలలో కొనుగోలు చేయవచ్చు. ఈనెల 22, 24, 27, 29, 30 తేదీల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ పుణ్య తిథులలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఆర్థిక స్థిరత్వానికి, సిరిసంపదల వృద్ధికి శుభ సంకేతంగా…