కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More

వక్ఫ్ భూముల కుంభకోణం!

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది. తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!తెలంగాణలో వక్ఫ్ బోర్డు…

Read More

యుద్ధానికి సిద్ధంగా ఉండండి!

సహనం వందే, యూరప్:రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తమ కొంప ముంచుతుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. తూర్పు యూరప్‌లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని పలువురు నాయకులు భయపడుతున్నారు. దీంతో యూరప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రత కోసం పలు యూరప్ దేశాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం…

Read More

చైనాతో మెటా రహస్య ఒప్పందాలు

సహనం వందే, వాషింగ్టన్:అమెరికాకు చెందిన ప్రముఖ ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు చెందిన మెటా సంస్థ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజిల్ బ్లోయర్ సారా విన్-విలియమ్స్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సారా విన్-విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం..‌‌. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం…

Read More

వనజీవి రామయ్య కన్నుమూత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. ఒంటరిగా కోటికి పైగా మొక్కలు…

Read More

యాదాద్రిలో వైద్య డిప్యూటేషన్ల దందా

ఏకంగా 106 మంది సిబ్బందికి డిప్యూటేషన్లు సహనం వందే, హైదరాబాద్:వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ నిషేధం విధించినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం వైద్య మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. తమకు ఎవరూ ఎదురులేదన్న ధోరణితో ఉన్నారు. మంత్రి ఆదేశాలకు విరుద్ధంగా, ఈ కాలంలో ఏకంగా 106 మందిని డిప్యూటేషన్ ద్వారా ఇష్టమైన చోటకు పంపించారు. నర్సింగ్ ఆఫీసర్లు మొదలు సీనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందికి డిప్యూటేషన్లు…

Read More

ఈవీఎంలు హ్యాక్ అవుతాయి

పేపర్ బ్యాలెట్లే మేలన్న అమెరికా నిఘా చీఫ్ సహనం వందే, వాషింగ్టన్:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) హ్యాకర్లకు సులువుగా చిక్కుతాయని అమెరికా దేశీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలెట్లే సురక్షితమైన ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక ముఖ్యమైన సమావేశంలో గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ మిషన్లలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని తమ కార్యాలయం సేకరించిన ఆధారాలను ఆమె సమావేశంలో అందజేశారు.”ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్…

Read More

భువనగిరి వైద్య శాఖలో అసంతృప్తి జ్వాలలు

సహనం వందే, భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో డీఎంహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ…

Read More

అమెరికాకు 15 లక్షల ఐఫోన్లు ఎయిర్‌లిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలను తప్పించుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. సుమారు 600 టన్నుల యాపిల్ ఐఫోన్లను భారతదేశం నుంచి నేరుగా అమెరికాకు కార్గో విమానాల్లో తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది దాదాపు 15 లక్షల యాపిల్ ఐఫోన్లని అంచనా. ట్రంప్ సుంకం వల్ల అమెరికాలో యాపిల్ ఐఫోన్ ధరలు పెరిగే పరిస్థితిని నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే యాపిల్ ఉత్పత్తిలో భారతదేశం…

Read More

టెర్రరిస్టుగా డాక్టర్

సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…

Read More