
బెట్టింగ్ యాప్లపై సిట్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి – బెట్టింగ్ యాప్ లు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు – ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు – విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సహనం వందే, హైదరాబాద్ తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శాసనసభ, మండలిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని ఆయన…