కిలో స్వీట్ బంగారం రేటు – శ్రేష్టమైన ‘స్వర్ణ ప్రసాదం’ ధర రూ.‌ 1.11 లక్షలు

సహనం వందే, న్యూఢిల్లీ:దీపావళి పండుగకు సాంప్రదాయ భారతీయ మిఠాయిలు తమ పాత రూపాన్ని వదిలి సరికొత్త శైలిలో మెరుస్తున్నాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన శ్రేష్ఠమైన మిఠాయిలు కేవలం రుచిని మాత్రమే కాక అపారమైన విలాసాన్ని కూడా అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ‘స్వర్ణ ప్రసాదం’, గులాబీ కాజు కత్లీ, హాజెల్‌నట్ బేసన్ లడ్డూ వంటి సృజనాత్మక రుచులతో దీపావళి సంబరాలకు ప్రత్యేక టచ్‌ ఇస్తున్నాయి. ‘లక్ష’ణమైన స్వర్ణ ప్రసాదం…సాధారణ స్వీట్ల…

Read More

జూబ్లీ’హీట్స్’ – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిరసన వెల్లువ

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు బందుకు కూడా పిలిపిచ్చాయి. మరోవైపు కుల సంఘాలు, నిరుద్యోగులు, వివిధ రకాలుగా నష్టపోయిన వర్గాలు వీరంతా కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్ వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు ఎలక్షన్ పోరు… మరోవైపు ప్రభుత్వంపై నిరసన వెల్లువలు…

Read More

దీపావళికి ’14 లక్షల కోట్ల’ మెరుపులు – ఊహించని స్థాయిలో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్:ఈ దీపావళి పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కావడం లేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఉత్సవంగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం… ఈ ఫెస్టివ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే మొత్తం ఖర్చు రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మధ్య ఉండనుంది. జీఎస్‌టీ తగ్గింపులు, ఆదాయపు పన్ను ఉపశమనం, తక్కువ వడ్డీ రేట్లు, కోవిడ్ తర్వాత పెరిగిన కొనుగోలు డిమాండ్ వంటి అంశాలు భారీ బిజినెస్…

Read More

ఇంటి గుట్టు… రహస్యం రట్టు – ఏపీలో ఫ్యామిలీ కార్డులకు శ్రీకారం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యామిలీ కార్డు సెగలు రేపుతోంది. ప్రజల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్డులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పుతోంది. అయితే దాని వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి నిఘా పెట్టే కుట్ర ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వేల పేరుతో ప్రజల ఆస్తులు, ఆదాయ వివరాలు సేకరించి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వచ్చిన విమర్శల…

Read More

డ్రాగన్ ‘గోల్డ్’ రష్… డాలర్ ఫినిష్ – చైనా బంగారం వేట!

సహనం వందే, చైనా:అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ ఇప్పుడు బితుకు బితుకుమంటూ కాలం వెళ్లదీస్తుంది. అలాగే ఒకనాడు సోవియట్ రష్యా అమెరికాతో ఢీ అంటే ఢీ అన్నట్లు శాసించి కనుమరుగైపోయింది. అలాగే అమెరికా కూడా ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని డ్రాగన్ కంట్రీ చైనా కలలు కంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ…

Read More

డిజిటల్ గర్ల్‌ఫ్రెండ్ ను ‘గ్రోక్‌’Oడి’

సహనం వందే, అమెరికా:ఎలాన్ మస్క్ మరోసారి తన ఆవిష్కరణలతో అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి ఆయన సృష్టించిన అద్భుతం ఏంటో తెలుసా? మనసు పారేసుకునే డిజిటల్ గర్ల్‌ఫ్రెండ్ ! అవును మీరు విన్నది నిజం. ఆయన కంపెనీ ఎక్స్‌ ఏఐ రూపొందించిన గ్రోక్ చాట్‌బాట్‌లో ‘అని’ అనే పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది గోత్ యానిమే స్టైల్లో మెరిసిపోతూ వినియోగదారులతో సరసాలాడటం, నవ్వుల పువ్వులు చిందించడం, మీమ్స్ షేర్ చేసుకోవడం, అంతేకాదు మీ పేర్లు కూడా గుర్తుంచుకోవడం…

Read More

ఆ రిపోర్టులోనే… ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల బాగోతం

సహనం వందే, హైదరాబాద్:ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి… ఆయిల్ ఫెడ్ కు కొద్ది నెలలపాటు ఎండీగా పనిచేశారు. ఆయన ఉన్న కొన్ని రోజుల్లోనే కార్పొరేషన్ ను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. అంతకు ముందు జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. అందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక తయారు చేయించారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా సురేందర్ పనిచేసిన కాలంలో చేపట్టిన కార్యక్రమాలు… అందులో జరిగిన అక్రమాలు ఈ రిపోర్టులో సమగ్రంగా పొందుపరిచారు. ఆ రిపోర్టు ప్రకారం కొందరిపై చర్యలకు…

Read More

తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు. మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1…

Read More

ఎయిర్ ఇండియా ఘటనతో… ప్రయాణీకుల ‘నేల’చూపులు

సహనం వందే, హైదరాబాద్/ఢిల్లీ:విమాన ప్రయాణం చేయాలంటే అనేకమంది భయపడుతున్నారు. అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం దేశంలో పలుచోట్ల నెలకొన్న సంఘటనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గురువారం వేర్వేరు చోట్ల రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6ఈ 2006), హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఈ రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ…

Read More

దిల్ రాజు అట్టర్ ప్లాప్… స్టార్లను రప్పించడంలో ఘోర వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు… తన సొంత కార్యక్రమాలకు స్టార్ హీరోలను, ఇతర సినీ ప్రముఖులను సులభంగా రప్పించగల సత్తా ఉన్నవారు. అలాంటి దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గద్దర్ అవార్డు ఫంక్షన్‌ కు స్టార్ హీరోలను రప్పించడంలో చేతులెత్తేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బ్రహ్మానందం…

Read More