
నారా వారి నయా నాటకం – యూరియా తగ్గించే రైతులకు బోనస్ ఎర
సహనం వందే, అమరావతి:యూరియా కొరత సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాన్నే రచించారు. యూరియా వాడకం తగ్గిస్తే రైతులకు ఒక్కో బస్తాకు రూ. 800 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. వినడానికి బాగానే ఉన్నా ఈ ప్రకటన వెనుక దాగి ఉన్న రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో వాడకం తగ్గించమని చెప్పడం… ఒకవేళ అవసరమైతే డోర్ డెలివరీ…