ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

+6
Read More

వర్షంలోనూ ఆయిల్ పామ్ తోటల పరిశీలన

సహనం వందే, అశ్వారావుపేట:ఆయిల్ పామ్ తోటల్లో జన్యపర లోపం ఉన్న మొక్కలను, ఆఫ్-టైప్ మొక్కలను గుర్తించేందుకు ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి తిరిగి పరిశీలన ప్రారంభించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చెట్టుచెట్టుకూ తిరిగి పరిశీలించినందుకు ఆయిల్ పామ్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షుణ్ణమైన పరిశీలన వల్ల అశ్వారావుపేట ఆయిల్ పామ్ నర్సరీలో జరిగిన మోసాలకు, తద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రైతుల తోటల్లో ఆఫ్-టైప్, జన్యపర లోపం…

0
Read More

ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…

+1
Read More

వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ

సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….

0
Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

0
Read More

ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

0
Read More