Applanaidu at Mumbai

ముంబై వేదిక… కలిశెట్టి వేడుక – అమ’నారా’వతికి అప్పలనాయుడు నీరాజనం

సహనం వందే, మహారాష్ట్ర: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దాల కల సాకారమైన వేళ మహారాష్ట్రలోని తెలుగువారంతా ఏకమయ్యారు. ముంబై వేదికగా జరిగిన కృతజ్ఞత సభలో రాజకీయ ప్రముఖులు పాల్గొని అమరావతి బ్రాండ్ విలువను ప్రపంచానికి చాటిచెప్పారు. థానేలో థాంక్స్ మీట్మహారాష్ట్రలోని థానే వెస్ట్‌లో ఉన్న వసంత విహార్ రీగల్ ప్లాజాలో గురువారం రాత్రి భారీ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ తెలుగు…

Read More
Amaravathi kalisetti

అమరావతికి కలిశెట్టి మొక్కులు – రైతులకు ఎంపీ అప్పలనాయుడు అండదండ

సహనం వందే, అమరావతి: అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం నేడు చారిత్రక ఘట్టానికి చేరింది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ప్రాణాలను పణంగా పెట్టిన రైతుల కృషి ఫలించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విజయోత్సవంలో రైతులతో కలిసి పంచుకున్న భావోద్వేగ క్షణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అరసవిల్లి మొక్కు తీరింది…రాజధాని చట్టబద్ధత కోసం నాడు రైతులు అమరావతి నుండి అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారు. ఆ…

Read More
Amaravathi chattam

దేశ చరిత్రలో ‘అమరావతి’కే చట్టబద్ధత – ఇతర రాష్ట్ర రాజధానులకు లేని ప్రత్యేక చట్టం

సహనం వందే, అమరావతి: దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధాని కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్ట సవరణ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాటి రాజధానుల విషయంలో ఇంతటి న్యాయపోరాటం లేదా రాజకీయ అనిశ్చితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వివాదంతో అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ తెచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా ముద్ర వేసింది….

Read More
Lokesh Dinner to MP

లోకేష్ విందులో కలిశెట్టి భావోద్వేగం -ఎంపీ కుటుంబంతో ఆత్మీయ బంధం

సహనం వందే, అమరావతి: రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు ఒకవైపు ఉంటే మానవీయ సంబంధాలు మరోవైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యానికే వేదికైంది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా లోకేష్ సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపారు. కుటుంబాల కలయిక…ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సోమవారం రాత్రి ఒక వినూత్న వేడుకకు సాక్ష్యంగా…

Read More
Bill Gates at AP

అమరావతిలో ‘చిల్’గేట్స్ – ఎప్‌స్టీన్ ఫైల్స్ రగడ నేపథ్యంలో బిల్ గేట్స్ రాక

సహనం వందే, అమరావతి: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం సాంకేతిక సహకారం కోరుతుంటే మరోవైపు గేట్స్ గతాన్ని తవ్వుతూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాలే ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. విమానాశ్రయంలో ఘనస్వాగతంమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి…

Read More
Thirumala Whats App

దేవుడితోనే వాట్సాప్ చాటింగ్ – 9552300009 – ప్రత్యేక నెంబర్ కేటాయింపు

సహనం వందే, అమరావతి: భక్తుల కోరికలను తీర్చే దేవుడు ఇప్పుడు మన అరచేతిలోనే కొలువుదీరుతున్నాడు. ఆధ్యాత్మిక పర్యటనలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి చూసే అవస్థలు తప్పించి అత్యంత సులభంగా స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆలయ దర్శన టికెట్లను పొందే వెసులుబాటు కల్పించింది. మన మిత్ర పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు రాష్ట్రంలోని భక్తుల పాలిట వరంలా మారాయి. అరచేతిలో ఆధ్యాత్మిక సేవలువాట్సాప్ గవర్నెన్స్…

Read More
Mentor Vishnu IAS

ఐఏఎస్ యుద్ధంలో ‘విష్ణు’ చక్రం – సివిల్ సర్వీస్ అభ్యర్థులకు అతనో మెంటార్

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆర్భాటం లేదు. లక్షల ఫీజుల వసూళ్లు అసలే లేవు. కేవలం ఆశయ బలం ఉంటే చాలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పరీక్షల్లో 31 మంది అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తే.. అందులో ఏకంగా 11 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నిస్వార్థ సేవకు దక్కిన అసలైన గౌరవం ఇది. విజయ కేతనం ఎగురవేసిన శిష్యులుఆయన ఉమ్మడి రాష్ట్రంలో…

Read More
Telugu States Politics

రేవంత్ పంతం… నారా వారి కన్నెర్ర – తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సెగలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కక్ష సాధింపులు మాత్రం పీక్స్‌కు వెళ్లాయి. అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు… ఇటు ఏపీలో వరుస కేసులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు సామాన్య ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది. తెలంగాణలో ట్యాపింగ్ గుబులుతెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్…

Read More
Vijayasai Reddy

కేసుల గోల… సనాతన సేవ – విజయసాయిరెడ్డి హిందుత్వ యాత్ర!

సహనం వందే, అమరావతి: మాజీ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఏనాడూ హిందుత్వ గురించి… మత మార్పిడుల గురించి మాట్లాడని ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ ఎక్స్ వేదికగా గరంగరంగా పోస్టులు పెడుతున్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చితే బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత మార్పిడులపై కేంద్రం కమిటీ…

Read More
AP Politicians' Weekend @Hyderabad

ఆదివారం ‘అమరావతి’ అనాథ – హైదరాబాదులో నేతల వీకెండ్ ఎంజాయ్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అంటే వారికి పీక్ అవర్స్ లో పని చేసే ఒక తాత్కాలిక కార్యాలయం మాత్రమే! వీకెండ్ వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అత్యున్నత అధికారులు అనేకమంది హుటాహుటిన హైదరాబాద్‌కి పరిగెడుతున్నారు! ఏపీ రాజకీయాలు, పాలన ఇప్పుడు వారాంతపు షటిల్ సర్వీస్‌ల చుట్టే తిరుగుతోంది. రాజధాని ప్రాంతంలో వారాంతంలో బోసిపోయి ఉంటుంది. ప్రత్యేక విమానంలోనే పయనం…వారాంతంలో నేతలు హైదరాబాదుకు వెళ్లడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలను……

Read More