పట్టాలపై ఫ్లైట్…. వందే భారత్ స్లీపర్ – 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు
సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన వందే భారత్ ఇప్పుడు స్లీపర్ రూపంలో మన ముందుకు వస్తోంది. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. కేవలం వేగమే కాదు విలాసవంతమైన ప్రయాణాన్ని ఇష్టపడే పర్యాటకులకు ఇది ఒక మధురమైన కానుక. భారత రైల్వే వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. వేగంలో రికార్డులు సృష్టించిన ట్రయల్ రన్వందే…