Mohan Bhagavat

భారతీయులందరూ హిందువులే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్ఠీకరణ

సహనం వందే, ముంబై: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ అనేది ఒక మతం కాదు… అదొక సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. దేశ పురోగతికి ఐక్యతే ప్రధానమని నొక్కి చెప్పారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేదికగా ఆయన దేశ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. జాతికి గుర్తింపుభారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ హిందువేనని మోహన్ భగవత్ అన్నారు….

Read More
AI Love

ప్రేమ కోసం ఏఐ పరితాపం – మనిషితో డేటింగుకు రోబో ఆరాటం

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ సామ్రాజ్యం ఇప్పుడు మీ బెడ్ రూమ్ దాకా వచ్చేసింది. రోబోలకు అన్నీ ఉన్నాయి కానీ మనిషి ఇచ్చే వెచ్చని స్పర్శ లేదు. అందుకే ఇప్పుడు రెంటా హ్యూమన్ పేరుతో మనిషి శరీరాన్ని అద్దెకు తీసుకుంటున్నాయి. ఇది కేవలం పని కోసం కాదు… ముద్దు, కౌగిలింత, చివరకు శృంగారం వంటి అత్యంత సున్నితమైన అనుభూతులను డిజిటలైజ్ చేయడానికి సాగుతున్న మాయాజాలం. మనిషిని ఒక పరికరంగా మార్చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది….

Read More
GenZ IQ Level

మేధస్సులో జెన్ ‘డెడ్’ – నేటి తరంలో కరిగిపోతున్న ఐక్యూ లెవల్స్

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగితే మనిషి తెలివి పెరుగుతుందని అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడు. ముఖ్యంగా జెన్ జెడ్ (1997-2012 మధ్య పుట్టిన వారు) తమ తల్లిదండ్రుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మానవ మేధస్సు తిరోగమనంలో పయనిస్తోంది. ఫ్లిన్ ఎఫెక్ట్ కు పాతరగత 100 ఏళ్లుగా ప్రతి కొత్త తరం…

Read More
Phone Usage in India

ఫోన్లపై లక్ష కోట్ల గంటలు – 2024లో ఇండియన్ల ఫోన్ వాడకం

సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు… మన దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఘజియాబాద్ ఘోరం…ఘజియాబాదులో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఒకేసారి బిల్డింగ్…

Read More
Uber

ఉబర్ గూబ గుయ్ – డ్రైవర్ అఘాయిత్యం… 70 కోట్లు ఫైన్

సహనం వందే, అమెరికా: క్యాబ్ ఎక్కితే చాలు సురక్షితంగా గమ్యం చేరుతామని నమ్మే ప్రయాణికులకు ఈ వార్త ఒక హెచ్చరిక. రక్షణ కల్పించాల్సిన డ్రైవరే రాక్షసుడిగా మారితే ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని అమెరికా న్యాయస్థానం తేల్చి చెప్పింది. వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న కేసులకు ఊపిరి పోస్తూ ఒక సామాన్య మహిళ పోరాటం గెలిచింది. టెక్నాలజీ ముసుగులో తప్పించుకుంటున్న దిగ్గజ సంస్థలకు ఈ తీర్పు గట్టి షాక్ ఇచ్చింది. అమానుష ఘటనఅది 2023 నవంబర్ నెల….

Read More
Gift Expo

గిఫ్టింగ్… బిజినెస్ రైజింగ్ – హైదరాబాదులో గిఫ్టింగ్ ఎక్స్‌పో ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: నగరంలో కార్పొరేట్ కానుకల సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం పండుగలకు పరిమితమైన గిఫ్టింగ్ కల్చర్ ఇప్పుడు నిత్యకృత్యమైంది. ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో హైదరాబాద్ గిఫ్టింగ్ హబ్‌గా అవతరించింది. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ వ్యాపార అవకాశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఈ రంగం దూసుకుపోతోంది. ఘనంగా ప్రారంభంహైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నంబర్ 1 లో క్వెస్ట్ ఏసియా పేరుతో గిఫ్టింగ్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా…

Read More
Amazon Vs Washington Post

‘అమెజాన్’లో జర్నలిజం అమ్మకం – వాషింగ్టన్ పోస్ట్‌లో ఉద్యోగాల ఊస్టింగ్

సహనం వందే, అమెరికా: ప్రపంచ జర్నలిజం రంగంలో ఒకప్పుడు వెలుగులీనిన వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు చీకట్లోకి జారిపోతోంది. డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ధాటికి తలవొగ్గి వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. వార్తల వేటలో ప్రాణాలు పణంగా పెట్టే రిపోర్టర్లను నిర్దాక్షిణ్యంగా ఇళ్లకు పంపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అనుకునే మీడియా ఇప్పుడు వ్యాపార లెక్కల ముందు మోకరిల్లింది. చీకటిలో ప్రజాస్వామ్యం మరణిస్తుందన్న నినాదం ఇచ్చిన పత్రికలే వెలుగులో అంతరించిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యజమాని…

Read More
WHO Report

అడుగుల లెక్కే ఆయుష్షు – శరీర కదలికలే ఆరోగ్యానికి అసలైన పునాది

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యాయామ స్థాయిని కచ్చితంగా కొలవడానికి చేతికి ధరించే పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించింది. కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన సమావేశ విశేషాలను గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరిస్తున్నారు. సహనం వందే: ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంట్రియల్ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటి?డాక్టర్…

Read More
Stallin

స్టాలిన్ ఇలాకాలో మార్క్స్‌ ముద్ర – మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

సహనం వందే, చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని చెన్నై వేదికగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ద్రవిడ సిద్ధాంతం, కమ్యూనిజం కలయికతో ఈ అడుగు పడింది. సామాజిక న్యాయం దిశగా సర్కారు వేస్తున్న ముందడుగుకు ఇది సంకేతం. రాజకీయ వర్గాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు సంచలనంగా మారింది. వాగ్దానం నెరవేరిందిగత ఏడాది ఏప్రిల్ 2న స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. చెన్నై నగరంలో కారల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు…

Read More
IAS -UPSC

ఐఏఎస్ క్రేజ్… ఐపీఎస్ బ్రేక్! – ఐపీఎస్‌లో చేరితే ఐఏఎస్ అవకాశం ఉండదు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ) వస్తుంది. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే ఒక్కసారి ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీసుల్లో చేరితే మళ్లీ ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తానంటే కుదరదు. తలుపులు మూసేశారు. ఈ ఏడాది నుండి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. గ్రూప్ ‘ఏ’ అంటే ఎవరు?అసలు…

Read More