‘ఓజీ’పై అంబటి క్రేజీ – హిట్ అవుతుందన్న అంబటి రాంబాబు

సహనం వందే, విజయవాడ:ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ సినిమాకి హిట్ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు భిన్నమైన వైఖరులు వైసీపీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క సోషల్ మీడియాలో ఓజీ సినిమాపై పార్టీ ట్రోల్స్, మీమ్స్‌తో విరుచుకుపడుతుంటే… అంబటి మాత్రం…

Read More

రోడ్డుపై ‘వందే భారత్’ – హైదరాబాదు నుంచి విశాఖకు 8 గంటలే

సహనం వందే, హైదరాబాద్:వందే భారత్ రైల్లో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది.‌ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 11:35 గంటలకు చేరుస్తుంది. ఇప్పుడు వందే భారత్ కు దీటుగా రోడ్డు పైనే కారు లేదా బస్సులో విశాఖకు చేరుకోవచ్చు. అందుకోసం వచ్చే సంక్రాంతి నుంచి కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గబోతోందని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఇది నిజంగా ఓ మంచి…

Read More

రక్తచరిత్రకు నేతల తహతహ – గతంలో జగన్ ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ వివాదం

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:జనాన్ని రెచ్చగొట్టడానికి మన నేతలు కత్తులు వాడుతున్నారు. పరోక్షంగా నెత్తుటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాల్లోనూ నిషేధించాల్సిన కత్తుల నెత్తురు చిత్రాలను… బయట కూడా ప్రదర్శించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న హైదరాబాదులో జరిగిన…

Read More

‘షీ’ని వదిలేసిన ‘టీమ్స్’ – షీ టీమ్స్ ఉన్నా మహిళల భద్రత సున్నా

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిన దారుణ ఘటన నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కనీసం మానవత్వం కూడా లేకుండా కొందరు మృగాలుగా మారి ఒక మహిళను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. ఘోరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడమే తమ గొప్పతనంగా…

Read More

పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ:పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా…

Read More

తల తిరుగుడు… బ్యాలెన్స్ తప్పుడు – అకస్మాత్తుగా కళ్లు తిరుగుతున్నాయా?

సహనం వందే, హైదరాబాద్:మీరు వాహనం నడిపేటప్పుడు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టుగా అనిపించిందా? కారు అదుపు తప్పి ఏదో ఒక వైపు వెళ్లినట్లుగా అనిపించిందా? స్టీరింగ్ మీద పట్టు కోల్పోయి ప్రమాదానికి గురైనప్పటికీ మీకు ఏం జరిగిందో అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదురైతే అది కేవలం అలసటనో, నిద్రలేమినో అనుకోవడానికి లేదు. మీ మెదడులోని సమతుల్యత (బ్యాలెన్స్) వ్యవస్థలో ఏదో లోపం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే ‘మోటరిస్ట్ వెస్టిబ్యులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు….

Read More

బ్యాంకు ‘బీమా’కింకరులు – మాయమాటలతో బీమా ఉచ్చులోకి పేదలు

సహనం వందే, హైదరాబాద్:బీమా అనేది ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలి. కానీ ఇప్పుడు బ్యాంకు అధికారులకు అది దోపిడీకి మార్గంలా మారింది. ఒకప్పుడు భరోసాగా ఉన్న ఈ రంగం, ఇప్పుడు నిస్సహాయ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. భారీ కమీషన్లు, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం… ఇవన్నీ కలిసి ఒక విషవలయం సృష్టించాయి. బీమా అనేది ఇప్పుడు మోసాల క్రీడగా, అమాయకుల సొమ్మును కొల్లగొట్టే కుట్రగా పరిణమించింది. ఈ మోసాలకు సంబంధించి కేవలం ఒక సంవత్సరంలో లక్షలాది ఫిర్యాదులు…

Read More

పవన్ ఓజీ… ఫ్యాన్స్ క్రేజీ – 25వ తేదీన బాక్సాఫీసును బద్దలే

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినీ లోకం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతీ అప్డేట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఓజీలో ఓజాస్ గంభీరంగా గర్జించనున్నారని చెబుతున్న పవన్, ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి…

Read More

సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు

సహనం వందే, హైదరాబాద్:సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో…

Read More

దీపికా ఓపిక లేదిక – దీపికా పదుకొనె వ్యవహారంపై అసహనం

సహనం వందే, హైదరాబాద్:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కెరీర్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె భారీ చిత్రాలను వదిలేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి‌. కానీ దాని వెనుక సినిమా వర్గాల అసహనం, ఆమె అతి డిమాండ్లే కారణమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కల్కి 2898 ఏడీ, స్పిరిట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత ఏడాది భారీ విజయాలతో…

Read More