శ్రావణమాసం సకల శుభప్రదం – వరాలక్ష్మీ కటాక్షమే జీవన ధ్యేయం

శ్రావణమాసం అంటే ప్రకృతి పరిమళించే పుణ్యకాలం. మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు ఒక పర్వదినమే, శ్రావణ సోమవారాలు పరమేశ్వరుని ఆరాధనకు, మంగళవారాలు మంగళగౌరీ వ్రతానికి, శుక్రవారాలు మహాలక్ష్మికి, శనివారాలు శ్రీ వెంకటేశ్వరుని సేవకు. ఇలాంటి పవిత్ర మాసంలో శ్రావణ శుక్రవారం జరిగే వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యానికి, శాంతికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ వ్రతాన్ని విశేషంగా పాటించడానికి ఒక పవిత్ర కథ ఆధారంగా చెబుతారు – అదే చారుమతీ కథ. పూర్వకాలంలో చారుమతీ…

Read More

నాడు సుందరయ్య… నేడు అప్పలనాయుడు – సైకిల్ పై పార్లమెంటుకు ఎంపీ

సహనం వందే, ఢిల్లీ:కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది….

Read More

ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర…

Read More

90 ఏళ్ల బుల్లెట్టు… రేస్ వాకర్- అలాన్ పోయిస్నర్ స్ఫూర్తి గాథ

సహనం వందే, అమెరికా:వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని డాక్టర్ అలాన్ పోయిస్నర్ నిరూపిస్తున్నారు. 90 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఆయన, రేస్‌వాకింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ పతకాలు సాధించారు. తన వయసు విభాగంలో రికార్డులు నెలకొల్పిన ఆయన, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నా వయసు 90… కానీ నేను యువకుడినేతనను ఎవరైనా వృద్ధుడు అని పిలిస్తే, నేను వృద్ధుడిని కాదు, వయసు మళ్లిన వ్యక్తిని…

Read More

చలనచిత్రాణి సంస్కృతేన- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

సహనం వందే, ఢిల్లీ:యువత సంస్కృతం వైపు ఆకర్షితులవ్వాలంటే దానిని ఆసక్తికరంగా, సరళంగా బోధించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతంలో సినిమాలు (చలనచిత్రాణి సంస్కృతేన) రావాలన్నారు.‌సామాజిక మాధ్యమాలు, ఆధునిక కథనాల ద్వారా సంస్కృతాన్ని యువతకు చేరువ చేయాలని ఆయన అన్నారు. ఈ భాష ద్వారా భారతీయ సంస్కృతి, జ్ఞానం, విలువలను భవిష్యత్తు తరాలకు అందించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. మోహన్ భాగవత్ చేసిన…

Read More

‘సృష్టి’కి సాయం… అమ్మకు ద్రోహం -ఫెర్టిలిటీ సెంటర్లకు వైద్యాధికారుల వత్తాసు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదులో అనేక ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు అక్రమ పద్ధతిలో శిశువులను అంటగట్టుతున్నారు. నగరంలో దాదాపు 180 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా… కొన్ని సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు వైద్యాధికారుల చేయూతతోనే ఈ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకుగాను కొందరు వైద్యాధికారులకు…

Read More

నర్మెట్టతో నట్టేట్లోకి ఆయిల్ ఫెడ్ – ఫ్యాక్టరీ ప్రారంభానికి ఆపసోపాలు

సహనం వందే, సిద్దిపేట:ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల పాపాలకు నిదర్శనం నర్మెట్ట ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ద్వారా కొందరు అధికారులు ఆ సంస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరానికి మించి అధిక సామర్థ్యంతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల వందల కోట్ల ప్రజాధనం లూటీ అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫ్యాక్టరీని ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించడంతో శుక్రవారం నుంచి ట్రయల్ రన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అధికారులకు…

Read More

‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత…

Read More