
సూపర్ స్టార్ మహేశ్బాబుపై ఈడీ కొరడా
సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్స్టార్గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా మహేశ్ బాబు తన స్టార్డమ్ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన…