
ప్రయాగ్రాజ్లో దర్గా ఎక్కి జైశ్రీరామ్ నినాదాలు
సహనం వందే, ప్రయాగ్రాజ్:ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హిందుత్వ సంస్థల సభ్యులు సికంద్రా ప్రాంతంలోని సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ మియాన్ దర్గాపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియోలో హిందుత్వ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకుని దర్గాపైకి ఎక్కుతూ జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక…