భారతీయ విద్యార్థులే బలిపశువులా?

సహనం వందే, వాషింగ్టన్: ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం మాత్రం భారతీయ విద్యార్థులను గెంటేస్తుంది. అమెరికా టారిఫ్ లపై అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. చైనా వంటి దేశాలు బహిరంగంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంటే… మనం మాత్రం సమర్థిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం చైనా విద్యార్థులకు అనుకూలంగా… మనవాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం ఎఫ్-1 వీసాలను రద్దు చేసే కార్యక్రమం…

Read More

భార్య హిందువని అమెరికా ఉపాధ్యక్షుడిపైనే మత దాడి

సహనం వందే, వాషింగ్టన్: అమెరికాలో జాతి వివక్షతతోపాటు మత విద్వేషాలు రగిలిపోతున్నాయి. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌ను టార్గెట్ చేస్తూ మత, జాతి వివక్షా పూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ తెలుగు హిందూ కుటుంబం కావడం… జేడీ వాన్స్ అమెరికన్ క్రిస్టియన్ కావడంతో వారిపై మతపూరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుడ్ ఫ్రైడే సందర్భంగా రోమ్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్…

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

‘ముంబై మరాఠీల అడ్డా’

సహనం వందే, ముంబై: ‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్‌లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ…

Read More

‘ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్’

యుద్ధం మిగిల్చిన విషాదం! సహనం వందే, గాజా సిటీ: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో రెండు చేతులు కోల్పోయిన 9 ఏళ్ల పాలస్తీనియన్ బాలుడు మహమూద్ అజ్జౌర్ చిత్రం 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గాజా ఫోటోగ్రాఫర్ సమర్ అబూ ఎలౌఫ్ తీసిన ఈ చిత్రం యుద్ధం భయానక పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. యుద్ధం మిగిల్చిన విషాదం! గత ఏడాది గాజాపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మహమూద్ తీవ్రంగా గాయపడ్డాడు….

Read More

కుల వివక్షపై ‘రోహిత్’ కొరడా

సహనం వందే, బెంగళూరు: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అరికట్టడానికి ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను గుర్తుచేస్తూ, విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కుల వివక్ష…

Read More

ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

సహనం వందే, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రాని కొడుకు, తండ్రికి తామే కొడుకులం అంటూ ముందుకొచ్చిన కూతుళ్ల కథ ఇది. కుమారుడికి ఆస్తి పంచినా తీరని కోపం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని కుమారుడు, కుమార్తెలకు పంచారు. కుమారుడు గిరీష్‌కు 15 ఎకరాల…

Read More

ఊర్వశి రౌటేలాకు ఆలయం!

సహనం వందే, హైదరాబాద్: నటి ఊర్వశి రౌటేలా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఆలయం ఉందని చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని చెప్పారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఇది గొప్ప నిదర్శనమని ఆమె అన్నారు. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో, దాని వివరాలేంటో చెప్పకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆలయంలో ఆన్‌లైన్ బుకింగ్ ఎప్పుడు? ఊర్వశి వ్యాఖ్యలు…

Read More

కైలాష్ కి గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్: కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020 నుంచి నిలిచిపోయిన ఈ పవిత్ర యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. త్వరలో కైలాష్ కు ప్రయాణం! హిందూ, బౌద్ధ, జైన మతాల వారికి ఎంతో పవిత్రమైన కైలాష్ పర్వతం, మానస సరోవర్ సరస్సులను దర్శించుకునే అవకాశం మళ్లీ రానుంది. ఈ ఏడాది…

Read More

ప్యాలెస్ పాలిటిక్స్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి…

Read More