మెడికో హత్య దర్యాప్తుపై అసంతృప్తి – ఆర్.జి.కార్ కేసు సంఘటనపై తల్లిదండ్రులు

సహనం వందే, న్యూఢిల్లీ:కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 26 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిశారు. తమ కుమార్తె కేసులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిందితుడు కాదన్న నమ్మకాన్ని వారు బలంగా వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని ప్రవీణ్ సూద్ వారికి హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల వాదన…గత సంవత్సరం…

Read More

ఢిల్లీలో సీఎంతో జర్నలిస్టుల భేటీ

సహనం వందే, న్యూఢిల్లీ:తెలంగాణలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోరింది. ఈ మేరకు ఢిల్లీలో గురువారం డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, డైరెక్టర్ ప్రతాపరెడ్డి, సభ్యులు నవీన్ దుమ్మాజీ, సతీష్ యాదవ్ తదితరులు ఆయన నివాసంలో కలిశారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాగైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బొల్లోజు రవి, ప్రతాప్ రెడ్డి ప్రత్యేకంగా…

Read More

పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే…

Read More

కోట్ల ఓట్లకు గండి – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగమైందని ఆయన ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓటర్ల జాబితాలో కోట్లాది మంది అదృశ్యంరాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో అనేక మార్పులు జరిగాయని తెలిపారు….

Read More

రాహుల్ దూరం… రేవంత్ పరేషాన్ – బీసీ ధర్నా వైపు కన్నెత్తి చూడని అధిష్టానం

సహనం వందే, న్యూఢిల్లీ:ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ధర్నా కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరంగా ఉండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అధిష్టానం నుంచి ఎవరూ రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాహుల్ గాంధీ…

Read More

మానవత్వం లేని నిర్మాత – హీరోలకు వందల కోట్లిస్తారు… కార్మికులకు రూ. 100 పెంచమంటే ఏడుస్తారు

సహనం వందే, హైదరాబాద్:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు తెరవెనుక జరుగుతున్న యుద్ధం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సినీ కార్మికులకు వేతనాల పెంపు విషయంలో నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలకు మధ్య నెలకొన్న వివాదం కారణంగా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీనికితోడు కొన్నిచోట్ల జరుగుతున్న షూటింగ్‌లను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్నారు. నిర్మాతల వైఖరిపై కార్మికుల ఆగ్రహం…హీరోలకు వందల కోట్లు ఇచ్చే నిర్మాతలు, తమకు రోజువారీ వేతనం 100 రూపాయలు పెంచడానికి…

Read More

రజినీ – శ్రీదేవి ప్రేమకు పవర్ ‘కట్’ – ఇంటికి వెళ్లి వెనక్కు వచ్చిన స్టార్

సహనం వందే, హైదరాబాద్:దశాబ్దాల సినీ ప్రయాణంలో రజినీకాంత్, శ్రీదేవి కలిసి 15 కి పైగా చిత్రాలలో నటించారు. మూండ్రు ముడిచ్చు నుంచి చాల్‌బాజ్ వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ జోడీ, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడ్డారని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఏనాడూ బయటపెట్టలేదు. శ్రీదేవి మరణం తర్వాత ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరెంటు పోయిందని వెనక్కు వచ్చేశాడు…శ్రీదేవిపై రజినీకాంత్‌కు చాలాకాలంగా అభిమానం ఉంది. ఒకానొక సందర్భంలో శ్రీదేవి…

Read More

నేత్రావతి ఒడ్డున శవాల గుట్టలు – ధర్మస్థల నరబలుల మారణకాండ

సహనం వందే, కర్ణాటక:కర్ణాటకలోని పవిత్ర శైవక్షేత్రం ధర్మస్థల చుట్టూ భయానక రహస్యాలు కమ్ముకున్నాయి. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన దారుణ హత్యలు, క్షుద్రపూజల పేరుతో నరబలులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు లభ్యమవడం…

Read More

10,000 మందిపై… డెంగీ క్లినికల్ ట్రయల్స్

సహనం వందే, హైదరాబాద్:డెంగీ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వాలంటీర్లతో కూడిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ‘డెంగీఆల్’ అనే సింగిల్-డోస్ డెంగీ వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితత్వం, రోగనిరోధకతను పరిశీలించడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 సెంటర్లలో ట్రయల్స్…ఈ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 20…

Read More

కెనడాలో ఖలిస్తాన్ ఎంబసీ – సర్రేలో రాయబార కార్యాలయ బోర్డు

సహనం వందే, కెనడా:కెనడాలోని సర్రేలో గురు నానక్ సిక్కు గురుద్వారా ప్రాంగణంలో ఖలిస్తాన్ రాయబార కార్యాలయం అనే బోర్డు ఏర్పాటు కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది పంజాబ్ ను విభజించేలా కుట్ర జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత్, కెనడా సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఖలిస్తాన్ సమర్థకులు కెనడా గడ్డపై స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ పాత్ర…సర్రేలోని గురు నానక్ సిక్కు గురుద్వారా ప్రాంగణంలో…

Read More